u RAAAAAAAAAAAARARAAAAAA AAAARAAE RAAAARAAARARAAAAAAARAAA AAAAARAAAARAAAAARAARARR ARIA AAR AAR AAR AAAI AIR ARRAN AIR AIR IIIA AIAN RNR
ARARARANINRRINNAIRRN
మద్రాసు
RRA AAAARAAAAAAAAARANY,/
wr) sl ARARARARAARAARARARAAR AARNE RII ANNE RARRARARAARIY
గు ఖాజా
హెదరాబాదు
(cn
ARRR
AARAARARAAAAAAANAAAA _—_—__ WAN U
Te
జ
CIAAAAAARADAAYYS AAAA:
AAA IAARAYARAARARARAAY AARAARARA, AA, AANA ANE ANAND AAR NIRS ENG INNES NEN EN DINNERS AAAAYIAARARARRA IAAI ANANSI SRARNARISRNRRISINININIININNIININNIININNLININNIRNRNRNNNNNRRNRRRNNIRRRRIRRRREIRRREISRRS RAR RAR ARRIASRSARRIARRIARNXEARNAARNY ARTY
Blank Page
విజ్ఞాన సర్గస్వము
పన్నెండవ సంపుటము
ఇంజనీరింగు - చెక్నాలజీ
ముఖ్య సంపాదకుడు
కె. ఎల్. రావు
నంపాదకులు
“వి. వి. ఎల్. రావు డి. వేంక కేశ్వర్లు ఎన్. ఎన్. నారాయణరావు ఏ. నరసింగరావు
సంగావాకుడు
బుడిగ సుబ్బరాయన్ @
1970 =
తెలుగు భాషా సమితి
హైదరాబాదు భః మదాసు
©
1970 తెలుగు భాషా సమితి
తెలుగు ఛాషౌ సమితి లిఖిత పూర్వక మైన అనుమతి లేనిడే ఇందలి వ్యానములుగాని, చిత్రములు గాని పునర్ముదింపరాదు
Published with the financial assistance from |
| Ministry of Education, Government of India.
ముద్రణ : (పతులకు : హిందీ (ప్రచార (సైస్ తెలుగు భాషా సమితి మేలు (ప్రతి (ఇండియాలో) 3} 71, యూనివర్సిటీ బిల్లింగ్స్ మచాసు 17 : ల్లి విదేశ ములలో మద్రాసు-ర & జ! f ' గంథాలయ |పతి Cn కళా (పింటర్స్ ' & తెలుగు భాషా సమితి సాదా (ప్రతి ; ఉస్మానియా యూనివర్సిటీ కాంవస్ మచాసు -88 'ే సైద రాజాదు-7
ENGINEERING & TECHNOLOGY 12th Volume of VIJNANA SARVASVAMU (Encyclopaedia) Published in Telugu in 16 Volumes by Telugu Bhasha Samiti © Hyderabad © Madras
Chief Editor: K. L. RAO Editors: V.V.L.RAO, D. VENKATESWARLU, N.N. NARAYANARAO, A. NARASINGARAO Compiler: B. SUBBARAYAN
_ For copies: Telugu Bhasha Samiti
71, University Buildings. Madras-5
Telugu Bhasha Samiti
Osmania University Campus Hyderabad-7
De luxe edition (in India) : 4 Overseas Library edition తో Popular edition 3
%
(పకాశకుల నిజపి ar.)
స్వతం[త భారతమున తెలుగువారు నుశికిత పౌరులుగ (ప్రవర్తించి యథోచిత పాత్ర నిర్వ హింప వలయుననిన (ప్రాచీన, ఆధునిక విజ్ఞానమునంతను సామాన్య [ప్రజల అందుచాటులోనికి శతెచ్చుట అవసరమను భావమే ఈ విజ్ఞాన సర్వన్వ [ప్రచురణకు మూల కారణము.
క్రీశ కొమ(రాజు లక్షుణరావు 1915 లో అశకారాదిగ * ఆం|ధ విజ్ఞాన నర్వన్వము ' ను (ప్రచు రింప మొదలుపెట్టి 1917 నాటికి మూడు సంపుటములను (అ - అతా వరకు) |పకటించిరి. నాలుగవ సంపుటమును (ప్రకటింప సంకల్పించి సామ(గిని నేకరించుచు మధ్యలో 1928 లో వారు కాలధర్శ మొందిరి. పిమ్మట కీ. శే కాశీనాథుని నాగేశ్వరరావు లక్ష్మణరావు కృషిని పునరుద్ధరించి కొన సాగింప పయత్నించిరి. కాని, 1989లో వారు కూడ నిర్యాణము చెందుటతో ఆ మహాత్తర కార్యము అంత టితో ఆగిపోయినది. ఇట్టి ఘనకార్యము కేవలము వ్య క్తులమీద నే ఆధారపడినయెడల ఆ వ్యక్తు లన మించుటతో ఆ కార్యము ఆగిపోవును గావున (శ్రీమంతుల తోడ్చాటు, [ప్రభుత్వ సావాయ్యము కలిగిన ఒక సంస్థమా(తమే ఈ కృషిని నిరంతరాయముగ కొనసాగింప కలుగునను ఉద్దేశముతో 1947 లో మచాసులో తెలుగు భాషా సమితి స్థాపింపబడినది. మచ్రాను విశ్వవి ద్యాలయము చారి సౌజన్యాదర ముల ఫలితముగ విశ్వవిద్యాలయ భవనములలో స్థావరము లభించుటతో అచట తన కార్యస్థానమును నెలకొల్పుకొని, 10-5-1948 న సమితి తెలుగున విజ్ఞాన నర్వస్వ రచన్వకె విషయ సామగిని నేకరింప నారంభథభించినది.
క్రియ లక్షణ రావు తల పెట్టిన రచనావిధానము అకారాది వర్ణ [క్రమమును అనుసరించినది. అది సం|పదాయసిద్ధమగు రచనావిధానమే ఐనను దానిని అనుసరించి పని సాగించు నెడల విషయ సంగ హణమంతయు సమగముగ పూర్తి అయి అన్ని సంపుటములును వెలువడిన తరువాతనే అది ఉప యోగకరమగును. అదియును గాక, విశ్వవిద్యాలయ స్థాయియందు కూడ (పాంతీయ ఛావలోనే బోధనాదులు జరుపు సౌకర్య మేర్చడి, పౌరిభాషిక పదములకు సువిదితార్థములు ఏర్పడిన గాని విజ్ఞాన నర్వన్వ రచనలో సం|పదించుటకు వీలగు అకారాది వర్ల (క్రమ రచనా విధానము నవలంబించుటవలన ఎక్కువ |పయోజనము లేదు. అందువలన తెలుగువారికి సుబోధ ముగ ఉండునట్లు విజ్ఞాన సర్వన్వర చన సాగించి వేగముగ ఒకటి తర్వాత ఒకటిగ పదునారు సంపుటములలో (ఆదిలో అవలంబించిన 12 సం పుటముల |[పణాళిక 1960 లో 16 సంపుటముల పథకముగా సవరింపబడినది) విజ్ఞాన విషయమంతయు (ప్రకటించుటకు సమితి వూనుకొనినది. ఈ రచనా విధానమున ఒకొక్క సంపుటము ఒక (ప్ర క్యేక విషయమునకో లేక కతిపయ సన్నిహిత విషయములకో టఉద్దిష్ట్ర మైనది. పాఠకుల సౌకర్యార్థము ఆ యా విషయములకు సంబంధించిన (పశ్యేకాంశముల సమాలోచన సౌలభ్యమున్నకె ఒక అకారాది వివరణ భాగము కూడ జతపరుప సంకల్పింపబడినది.
(పతి సంపుటమునను మొదటి విఖాగమున ఆ సంపుటమునకు చెందిన విషయము లన్నియు ఆమూలా(గము సంతి వ్రముగ పాఠ్య[గంథములలో వలె వివరింపబడును. శరెండవభాగమున ఆ యా విషయములకు నంబంధించిన వివిధాంశములు సం[పదాయ సిద్ధమెన విజ్ఞాన నర్వన్వ రచనావిధానమును అనుసరించి అకారాది వర్ల[క్రమముగ కూర్చబడును. (వతి సంపుటమందును మొదటిభాగమందలి
సంతి ప్త కథనము ఆ విషయముతో |ప్రపథమముగ పరిచయము కలిగించుటకు చక్క గా ఉపక రీంప గలదు. ఏ (పశ్యేకాంశము ఎనెనను శతెలిసికొనగోరువారికి అకారాది వర్ణానుక్రమ వివరణము సవాక రించును. ఈ విధానమును ఇదివర కెవరును అనుసరించి ఉండలేదు,
మొదటి సంపుటము (చరి[త అ రాజనీతి) 1954 లో (పకటింపబడినది. ఆ వెనువెంటనే 19:5 లో రెండవ సంపుటము (భౌతిక, రాసాయనిక శాస్త్రములు) వెలువడినది. ఈ రెండు సంవుటములును ఆంధ విజ్ఞాన|పియుల ఆదరణ ఫలితముగ పూర్తిగ ఖర్చయినవి. ఆ సంపుటములలోని విషయ సామ గిని వునర్వ రవస్థీకరించి, విస్తరించి అనేకములయిన నూతన విషయములు చేర్చడమయినది. సంళోధిత పునర్ము[దితము ఇటీవల జరిగినది.
1956 లో ఆంధపదేశ్ (ప్రత్యేక రాష్ట్రముగ ఏర్పడి ఆంధ్ర సంస్కృతి చరిత్రయం దొక నూతన యుగమునకు నాందీ |పస్తావన జరిగినది. తదనుగుణముగ తన కార్యకలాపములను విస్త రింవ జేసి వివిధ విశ్వవిద్యాలయ కేం[దములందలి పండితుల సాయముతో త్యరితగతిలో సంపుటములను వెలువరించుట_ే పైదరాబాదునందును, కొంతకాలము వా ల్తేరునందును కూడ సమితి తన శాఖా కార్యస్థానమును నెలకొల్పినది. ఆ తరువాత 1959 లో మూడవ సంపుటమును (తెలుగు సంస్కృతి) సమితి వెలువరించినది. 1960 లో 16 సనంపుటముల నూతన (ప్రణాళిక సిద్ధము చేసినప్పుడు తెలుగు సంస్కృతి సంపుటమునకు మరికొంత భాగము చేర్చి దానిని రెండు సంపుటములుగా విడదీయుఓకును, వెనుకటి (పణాశికలోని లి వ సంపుటము పొందిన కొద్దిమందికొరకు అదనముగ చేర్చిన భాగమును మా(తము అనుబంధ సంపుటముగా (పకటించుటకును నిశ్చయింపబడినది.
౪ ప్రకారము పూర్వ వత్సరములందు గడించిన అనుభవము కారణముగా సమితి తన కార్య (క్రమమును మరింత త్వరితగతిని కొనసాగించి, 1961 లో నాలుగవ సంపుటము (తెలుగు సంస్కృతి-2) తెలుగు సంస్కృతి అనుబంధము, అయిదవ సంపుటము (అర, వాణిజ్య, భూగోళ శాస్త్రములు), ఆరవ సంపుటము (విశ్వసాహితి) యును, 1968 లో ఏడవ సంపుటము (దర్శనములు, మతములు) యును, 1965 మార్చిలో ఎనిమిదవ సంపుటము (వ్యవసాయ, పకుపాలన, అటవీశ్యాస్త్రములు) యును, తొమ్మి దవ సంపుటము (గణిత, ఖగోళ శా స్త్రమ లు) యును, పదియవ సంపుటము (సాంఘిక శాస్త్రములు) యును, 1968 లో పదకొండవ సంపుటముగా న్యాయ, పరిపాలనాళ్యాస్త్రములు వెలువరింపగలిగినది.
ఈ “ఇంజనీరింగు, బక్నాలజీ* అను విషయమునకు సంబంధించిన ఈ పన్నెండవ నంపుటమును ఈ విధముగ తీర్చిదిద్దుటలో భారతదేశములో - ముఖ్యముగ ఆంధ్రపదేశ్ లోని-ఆ యా సాం కేతికరంగ ములలో (ప్రత్యేక మైన కృషిచేసి జగ|త్పసిద్ధిని గాంచిన నిష్ణాతుల సవా కారమువలన నేటికి వెలు వరించుట
సాధ్యము అయినది,
ఇందు ముఖ్యముగ ఈ సంవుటమునకు రూపురేఖలు తీర్చిదిద్దిన (పముఖ ఇంజనీరు, నేటి కేంద జల విద్యుత్తు మం|త్రి డాక్టరు కె, ఎల్. రావు ముఖ్య సంపాదకులుగా సంపుటమునకు సారధ్యము వహించిరి. వీరు ముఖ్యముగా నివిలు ఇంజనీరింగు విభాగమునకు సంబంధించిన శీరికలు ఎన్ని క చేసి కేంద జల విద్యుత్తు సంస్థ (సెంట్రల్ వాటర్ & పవర్ కమిషన్) లోని నిపుణులచే ఆ యా విషయములనై |ప్రశ్యేక వ్యాసములు [వాయించిరి. వీరికి సాయముగా వరంగల్లులోని రీజనల్ ఇంజ
నీరింగు కాలేజీలో (పీన్సిపాలగా పనిచేసిన వి. వి. ఎల్. రావు, నెంటల్ మెకానికల్ ఇంజనీరింగు రీసెర్చి ఇనిస్టిట్యూట్ లో ఆటో మొబైల్ డివిజన్కు అధ్యకతనమును నిర్వహించిన ఎన్. ఎన్, నారాయణరావు, మ|చానులో బఇ్రండియన్ ఇనిస్టిట్యూట్ ఆవ్ అుక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగు శాఖకు అధ్యజులుగా ఉన్న డాక్టరు డి; వేంక శేశ్వర్లు, ఆం|ధ యూనివర్సిటీలో భూశ్యాస్త్ర విభాగ మున రీడరుగా ఉన్న డాక్టరు ఏ. నరసింగరావు వారి వారి (ప్రశ్యేకరంగములకు సంబంధించిన విషయములను నిర్వహించి సమితి కృషికి తోడ్చడిరి. ఈ విధముగా సంపుటమును సంకలనము చేయుటలో మాకు తోడ్పడిన సంపాదకులకు, తమ రచనలు పంపి మాతో సవాకరించిన రచయితలకు మా ధన్యవాదములు.
ఈ విజ్ఞాన సర్వన్వ కార్యకలాప మంతటిని సాధించుటకు సుమారు 20 లక్షల రూపాయలు కావలసి యుండునని అంచనా వేయడ మైనది. ఆభిమానులు, ఉచారులు అయిన ధనవంతులవద్ద ధనము సేకరించుటకు సమితి నిశ్స్చయించుకొన్నది. విజయనగర మవోరాజా, పిఠాపురము మహారాజా, తిరుపతి దేవస్థానము కమిటీ, సింహాోచలము దేవస్థానము కమిటీ, (క్రీ) వి. రామకృష్ణ, ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీ, @) గోగినేని వెంకటనుబ్బయ్య మొదలగువారు (పశళంసనీయ మైన జాదార్యముతో విరా ళము లిచ్చియున్నారు. చాతలనుండి చేకూరిన మొత్తము రూ 2,50,000. (పశ్యేక ఆంధ రాష్ట్ర) మేర్పడక మునుపు ఉమ్మడి మ|చాను (వభుత్వము వారు సంవత్సరమునకు లక్ష రూపాయలు చెప్పున ఐదు సంవత్సరములకు ఐదు లక్షలు ఇచ్చుటకు వాగ్గానము చేసిన విరాళములో అక్టోబరు 1970 నాటికి మ[చాను, ఆంధ్రపదేశ్ [ప్రభుత్వములు ఇచ్చిన మొత్తము రూ. 5,49,999.87. మార్చి 1970 నాటికి శేం[ద విద్యాశాఖ రూ. 487,000 |గాంటుగా ఇచ్చినది. వీరందరికిని, సమితి భవన నిర్మాణమునకె దీర్భకాల కౌలుపద్ధతి మీద ఎ. 1.50 సెంట్ల (0098 హౌక్టీరులు) భూమిని తమ (పాంగ ణమున కేటాయించి ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ,వెస్ ఛాన్సలరు డాక్టరు డి, ఎస్. రెడ్డి, ఇప్పటి వెస్ ఛాన్సలరు (శ్రీ రావాడ పత్యనారాయణ, మచాసు యూనివర్సిటీ భవనములందు తెలుగు భామా సమితి కార్యస్థాన మును నెలకొల్చుకొనుటకు అవకాశము కల్పించి అనేక విధములగు సౌకర్యములు కలుగశేసిన మాజీ ,వెస్ ఛాన్సలరు డాక్టరు సర్. ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలి యారు, (పస్తుతము చైన్ ఛాన్సలరు ఎన్. డి. సుందరవడివేలు, వా ల్లేరులో శాఖా కార్యాలయము ఉన్నంత కాలము (1968 వరకు) తమ భవనములలో ఉచితముగ స్థలము ఇచ్చిన ఆంధ విశ్వవిద్యా లయము వెస్ ఛాన్సలరులు మా కృతజ్ఞతా పా(తులు,
ఈ సంపుటమును సాధ్యమైనంత నిర్జుష్టముగను, అందముగను, ఆకర్షకముగను ముదింపించిన క్రళా (వింటర్, హిందీ (పచార ('ైస్ కార్యక రృలకు మా ధన్యవాదములు.
శక 1892 ఆశ్వయుజ, 18 - శనివారము 1970 అక్టోబరు, 10 శనివారము
మోటూరి సత్యనారాయణ బెజవాడ గోపాలరెడ్డి దండా వేంకట సుబ్బారెడ్డి అధ్య ములు కార్యదర్శులు
తెలుగు భాషా సమితి తెలుగు భాషా నమితి
తెలుగు భాషా సమితి కార్య నిర్వాహక వర్ణము
అధ్యకులు : డాక్టరు బెజవాడ గోపాల రెడ్డి
ఉపాధ్యకులు : చె. వి. నరసింగరావు
(&
@) ఎమ్. ఆర్. అప్పారావు కోశాధ్యకుులు : (శ్రీ పర్వతనేని |బహ్మయ్య కార్యదర్శులు : @) మోటూరి సత్యనా రాయణ
డాక్టరు దండా వేంకటనుచ్భా రెడ్డి సభ్యులు : శ్రీ పూసపాటి విియరామ గణపతిరాజు
డాక్టరు ఎస్. బి. ప. పట్టాభిరామా రావు శ పనల సూర్యచం[ద రావు
@) పందిరి మల్లిఖార్జున రావు
@) ఖండవల్లి లక్మీరంజనము @) దేవులపల్లి రామానుజ రావు @) కొత్త సచ్చిదానందమూర్తి
చీ
సర్వస్వ విథాన నిర్ణయ సమితి 1 డాక్టరు సర్ ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియార్, ఎమ్. డి., ఎల్, ఎల్. డి, డి. ఎస్సి., డి. సి. ఎల్, (ఆక్సన్): ఎఫ్. ఆర్ = సి పీ. జే వ్. సి. వన్, (= గ ల, @) టి. ఎస్. అవినాశళలింగం చెట్టియార్, TY, Me ge లి @&) మామిడిపూడి వేంకటరంగయ్య, ఎమ్ ఏ. 4, @) డాక్టరు గిడుగు వేంకట సీతాపతి, బి. ఏ., ఎల్. టి., డి. లిట్. 5, @) మాగంటి చాపినీడు, వి. ఎస్సి. (కాశ్నెల్), ఎమ్: .ఎస్ సీ, (కాలిఫోర్నియా). 6 @) వసంతరావు వేంకటరావు, ఎమ్. ఎస్సి.
ఉపోదాతము Se)
ఆధునిక మానవ జీవనమునకు సౌకర్యమును సమకూర్చిన వెజ్ఞానిక విషయములను చేశ [ప్రజలు ' చూచాయగా |గహించుటకు తెలుగు భాషలో - విజ్ఞాన నర్వన్వ (ప్రణాళికలో - ఇంజనీరింగు - బక్నాలజీ అను విషయములకు సంబంధించిన సంపుటము చేక్చి, దానిని (పచురించుటకు తెలుగు ఛామో సమితి ఉద్యమించుట సావాసముతో కూడిన మవో భనకార్యముగనే చెప్పవలసి ఉన్నది.
వా స్తవమునకు 16 వ శతాబ్దారంభముననే విజ్ఞానయుగము ఉదయించినదనవచ్చును. చెక్కు మంది కృషి ఫలితముగా విజ్ఞాన మునకు సంబంధించిన ఆవిప్క రణలు అనేకములు బయటపడుటతో (పకృతి ఒనె జము మానవునకు తెల్ల మగుట ఆరంభమయ్యెను. ఈ విజ్ఞాన విశేషములు మానవ (పయో జనమునకు అందుజాటులోనికి తెచ్చుటకు ఇంజనీరింగు - బక్నాలజీ అభివృద్ధి నవాకరించినది. ఆటు సిధ్ధాంతస్థాయిలో కొట్టుమిట్టాడు విజ్ఞాని కృషిని నంఘముయొక్క (పయోజనమునకు తెచ్చుటకు ఇంజనీరు సంధానక ర్శగా తన స్థానమును నిల బెట్టుకొన్నాడు, ప్రయోజన స్థాయిని సాధించుటకు ఇంజనీరింగు రంగమున బహుళకృ్ళషి అవనరము. మాట వరుసకు - చివరకు విద్యుత్తును ఉత్ప త్తి చేయు ఎడనమోను నిర్మించిన కీర్తి ఫారడేకు దక్కి నప్పటికి - అంతకుముందు పెక్కుమంది విజ్ఞానుల కృషి ఆయనకు ఉపకరించినది.
చాదాపు నూటయాోభయి పండ్ల |క్రిందట ఇంగ్లండులోని జాతీయ విజ్ఞాన పరిషత్తు (నేషనల్ సొసయిటీ ఆవ్ సెంటిస్ట్ఫు) లో విద్యుత్తు ఉత్పత్తి సూత్రమును ఫారడే వివరించిన తరుణములో తన ఆవిష్కరణలోని [ప్రగాఢ సమస్యలు అతనికే తెలియవు! ఆనాటి సభలో ఒక చాలింత బిడ్డను ఒడిలో పెట్టు కొని ఉపన్యాసమును |శ్రద్ధగావిని, తన ఆవిష్కరణ (విద్యుత్తు ఉత్పత్తి) [పయోజనమేమని ఫారడేను (ప్రశ్నించెను. దానికి సమాధానముగా ఫారడే “అవునమ్మా! నీ ఒడిలో ఉన్న బిడ్డ [పయోజనమే ? మని ఎదురు (ప్రశ్నవేసి, “బిడ్డ పెరిగి, పెద్దవాడయి నీకు (ప్రయోజనపడాలి కడా!” అనెనట. అలాగే (పశ్నించిన (ప్రభుత్వ మంత్రికి కూడ “విద్యుత్తు వినియోగము నానాటికి చెరిగి, (పభుత్వముచేత శే పన్ను విధింపబడవచ్చునని * సమాధానమిచ్చెను. ఈ జోస్యము నిజమై ఈనాడు పెక్కు (ప్రపంచ (పభుత్వముల ఆచాయములకు విద్యుత్తు ముఖ్యా ధారమయ్యను.
ఈ విధముగా గత శెండువందల పండ్లలోనూ వెలుగు చూచిన విజ్ఞానము (ైనెన్సు) నకు సంబంధించిన ఆవిష్ము రణలను (పయోజనక రములుగా రూపొందించుటకు ఇంజనీరులు బాధ్యత వహించిరి. ఈ శ తాబ్దమున విజ్ఞానము ఉరకలు పరుగులమీద అధభివృద్ధిచెందినది. ఇంజనీరు కూడ అమితోశ్సాహా ముతో ఈ పోటీలో పాల్గొని తన విధ్యు కృథధర్మ్శమును నిర్వహించినాడు. ఆధునికయుగపు పౌరులమగు మనకందరికీ ఇంజనీరింగుకు సంబంధించిన వివరములు స్థూలముగ్యానెనను తెలిసి ఉండవలెను. ఈ విషయమును మనస్సునందు ఉంచుకొనియే, ఈ సంపుటపు రూపు శేఖలు తీర్చి దిద్దబడినవి.
ఇంజనీరింగు - ఊ'క్నాలజీ విషయములకు సంబంధించిన ఈ సంపుటమున |పారంభ పుటలలో అనేక రంగములకు చెందిన విషయ వివరణ స్థూలముగా నమీక పేరిట పరిచయము చేయబడినది. నాటి రాతియుగమునుండి నేటి రోదసీయుగమువరకు మానవుడు తన కౌళలమును ఇతోధికము
చేసిన రీతిని ఇంజనీరింగు తథా అెక్నాలజీ [క్రమ వికసనము చూచాయగనే అందించబడినది. పంటనీటి వనరుల అభివృద్ధి ఉగ్గడింవబడిన తరుణములో ఆ రంగమున ఆంధ్ర [ప్రదేశ్ సాధించిన (ప్రగతి వివరించ బడినది. అల్లే, విద్యుత్తు ఉత్పత్తి రంగమున భారతదేశము స్వాతం త్ర్యానంతరము సాధించిన [ప్రగతిని పరిచయము చేసినప్పుడు ఆం|ధ|పచేశ్ లో సాధించబడిన |పగతి కూడ చర్చింపబడినది. బలిఫోన్, బలిగఫీ, ముద్రణ, రవాణా సౌకర్యములు, రోదసీయానము, పరమాణుళ క్కి, రాసాయనిక పరిశ్రమ - ముఖ్యముగా ఇనుము, ఉక్కు పరిశ్రమ = వాటి కమ వికాసము పొందుపరుపబడినవి. భూ శాస్త్రము కూడ ఈ సంవుటమునందే చేర్చబడినది. ఈ విధముగా సమీజతా భాగమున స్థూలపరిచయము చేయ బడిన శీర్షికలు పాఠకునియందు ఆసక్తి జనింపకేయగా, శెండవ భాగమయిన అకారాది వివరణమందు ఆ యా శ్రీర్లి కలు మరింత విపులముగా విశదీకరింపబడినవి.
ఈ సంపుటమును ఈ రూపములో మీకు అందించుటలో ఆ యా విషయములలో నిష్ణాతు లయిన (పొఫెనరు వేపా వేంకటలక్షుణ రావు (ఎలక్ట్రానిక్స్, కమూూని కేవన్ ఇంజనీరింగు, ఎలక్టి కల్ ఇంజనీరింగు); చెందులూరి వేంకశేశ్వరులు (రాసాయనిక ఇంజనీరింగు), (శ్రీ ఎన్. ఎన్, నారాయణరావు (మెకానికల్ ఇంజనీరింగు), డాక్టరు ఏ. నరసింగ రావు (భూ శాస్త్రము) నాతో సంపాదక నమితిలో సభ్యులుగా తమ శాధ్యతను నిర్వహించి, సవాకరించిరి. నమీజాభాగమును సంపుట సం|గాహకుడు @) బుడ్జిగ సుబ్బరాయన్ రూపొందించి, పలువురు (ప్రముఖులకు పంపి, వారి సలహాల మేరకు మార్పులు, చేర్పులు చేసి అందించుటయేగాక, ఈ ఇంజనీరింగు - బక్నాలజీ నంపుటపు రూపకల్పనలో తొలినుండి తుదవరకు కార్యభారమునంతటినీ కడు సమర్థతతో నిర్వహించిరి.
న్యూఢిల్లీ
ముఖ్య సంపాదకుడు 4-8-1970
| కె. ఎల్, రావు
ఇంజనీరింగు = టెక్నాలజీ మశాం మ।చాను,
సంపాదకీయ భూమీక ;
తెలుగు ఛాషపాౌ నమితి కార్యనిర్వావాకులు పూనుకొన్న విజ్ఞాన సర్వస్వ నిర్మాణమున పన్నెండవ | దయిన ఇంజనీరింగు - చుక్నాలజీ అను ఈ నసంవుటమునకు ముఖ్య సంపాదక బాధ్యతను నిర్వహించిన డాక్టరు క. ఎల్. రావు తమ ఉపోర్హాతమున నంవుట ధ్యేయమును గూర్చి వివరించిరి. ఇంజనీరింగు - "టెక్నాలజీ ఈనాడు బహ్హుశతెరగుల పరిణతి చెందినది. సామాన్య పాఠకునికి ఎంతవరకు చెప్పతగును అన్న నమన్య మొదటనే ఎదురెనది.
ఆదిలో విజ్ఞాన సర్వన్వమున భూశ్యాన్త్రము, ఇంజనీరింగు - చుక్నాలజీ అను రంగములకు సంబంధించి రెండు సంపుటములు వెలువరుచుటకు శెలుగు ఛాపా సమితి నిర్ల యించినది. కాని, కారణాంతరములవలన తరువాత ఒక సంపుటమునశకే పరిమితము చేయవలసినదని సమితి, కోరగా ఆ వని మరింత జటిలముగా పరిణమించినది. శీర్షికలను కొన్నింటిని తగ్గించి, ఉన్న శీర్షికల నిడివిని తగ్గించి మొత్తము మీద ఒకే సంపుటములో ఇమిడ్చి ఇంజనీరింగు - చక్నాలజీని ఈ విధముగా అంద జేయ గలుగుచున్నాము.
ఈ సంపుటమున చేర్చిన వ్యాసావళి వేర్వేరు సాంకేతిక విజ్ఞాన రంగములకు చెంది, |పమాణ స్థాయిలో (వె విధ్యము ఉండుట వల్లనూ, రచయితలు ఇంగ్లీషులోనే తమ రచనలు అందించుటవల్ల నూ వాటిని ఒక కోవకు గుదికట్టుట క్లిష్టమెనది. తెనిగించినవారు కూడ వేశ్వేరు అనువాదకులు కావడము వల్ల వాటి అవగావాన స్థాయిలో తౌల్యమును చేకూర్చుట మరింత జటిలమైనది. అయినప్పటికి తెలుగు భాపా సమితి సంగ్రావాకుడు (శ్రీ బుడ్జిగ సుబ్బరాయన్ ఈ వని సాధ్యమనిపించి మాకు తోడ్ప్చడిరి. అర్థి ంచినదే తడవుగా ఆ యా శీర్షికలను (వాసి పంపిన రచయితలు, అనువాదకులు ముఖ్యముగా సర్వన్వ పథకమునకు రూపురేఖలు తీర్చిదిద్దుటలో మాకు తోడ్పడిన శ్రీ ౩. ఏ. మే (డై 3క్టరు, నెంటల్ వాటర్ & పవర్ కమీవన్ న్యూఢిల్లీ), [శీ జి. వెంక శేశ్వరులు (రాసాయనిక శాఖ, త్యాగ రాజ కాలేజి, మచాను-21), U వి, టి. ప. సాగర్ (డిప్యూటీ = శెక్టరు, సెంట్రల్ వాటర్ & పవర్ కమీషన్, న్యూఢిల్లీ ) మున్నగువారును మా కృతజ్ఞ తకు పాత్రులు.
పారిథాషిక పదములను గూర్చి ఒక మాట చెప్పవలసి ఉన్నది. ఇంజనీరింగు - చుక్నాలజీకి సంబంధించిన శీర్షి కలలో తారసిల్లు పదజాలము చాలవరకు ఇటీవల సృష్టిం చబడినది యే. ఆయా భావములు కూడ నూతనములే అగుటవల్ల లిపివరివర్హనకు [ప్రాధాన్యమిచ్చి సర్వాంగీకారములయిన అంతర్జాతీయ పదములను యథాతథముగా స్వీకరించడమైనది. అయితే, రూఢమైన తెలుగు పదములు లభించినప్పుడు అవి వాడుక చేయబడినవి. శేం[ద|[పభుత్వ పరముగా కమీవన్ ఆవ్ ఎసెంటిఫిక్ & ఇక్నికల్ "బర్భినాలజీ సిద్ధపరచిన పదజాలమునుండి కూడ ెక్కువదములు (గ్రహింపబడినవి.
విజ్ఞాన సర్వన్వములో 12 వ సంపుటము అయిన ఈ ఇంజనీరింగు - బక్నాలజీని ఈ విధముగా
మీకు అందించుటలో మాలో క. ఎల్. రావు .. సివిలు ఇంజనీరింగునకును, చేపా వెంకటలకణరావు -
ఎలక్ట్రానిక్ శాస్త్రము, కమ్యూనికేషన్ ఇంజనీరింగు, ఎలక కల్ ఇంజనీరింగు శాఖలకును, XII—iII
“బెందులూరీ వేంకశేళ్వరులు - రాసాయనిక ఇంజనీరింగునకును, ఎన్. ఎనీ. నారాయణ రావు - మెకానికల్ ఇంజనీరింగునకును, ఏ. నరసింగరావు - భూశ్యాస్త్రమునకును సంపాదకత్వము నిర్వహించుట జరిగినది.
తెలుగు భాషా సమితి తలపెట్టిన విజ్ఞాన సర్వన్వ |ప్రచురణమను ఈ మవహోద్యమములో ఈ విధముగా మేము కూడ పాల్గొని యథాళశ క్రి సేవచేయగల అవకాళమును కలిగించిన శెలుగు ఛాషా నమితి కార్యదర్శులు, ముఖ్యముగా ఈ సంపుటము యొక్క (ప్రగతిని ఎప్పటిక ప్పుడు (పోత్సహించిన శీ మౌటూరి సత్యనారాయణకు మేము మిక్కిలి కృతజ్ఞులము. ఈ సంపాదకత్వ కార్యనిర్వహాణమున అనేకమంది [ప్రముఖ విజ్ఞానులు, సాంశేతిక నిపుణులు, పరిశోధకులు మాకు తోడ్చడిరి. మేము దూరముగ ఉన్నను మా అభిమతములను (గ్రహించి వ్యాసములను అనువదింపజేయించి, ముద్రణకు సిద్ధము చేయుటలోను మాతో పూర్తిగ సవాకరించి పనిచేసిన సమితి కార్యక ర్భృలకు మా అభినందనలు, ఈ సంపుట ముద్రణ కార్యమును సం|గావాకుని పర్యవేతణకు లోబడి నసమర్థముగా సాగించిన తిరుక్కండియూర్ |శ్రీనివాసరామానుజమ్ మా కృతజ్ఞతకు (ప్రత్యేకముగా పాత్రుడు, అవసరమైన చి త్రములను అందముగను, నిర్జుష్టముగను తయారుచేసి ఇచ్చిన చిత్రకారులకు, సంపుటమును సర్వాంగ సుందరముగా ము|దింపించి ఇచ్చిన ము(దణాలయాధిపతులకును మా ధన్యవాదములు.
ముఖ్య సంపాదకుడు : సంపాదక సమితి కె. ఎల్. రావు. ఇంజనీరింగు - బక్నాలజీ సంపాదకులు : &
వేపా వేంకటలక్షుణరావు దెందులూరి వేంక టేశ్వరులు ఎన్. ఎన్. నారాయణరావు ఏ. నరసింగరావు.
మనవి
ఎన్ నైక్లోపీడియా (బిటాని కావంటి నంపదాయ విజ్ఞాన సర్వన్వ నిర్మాణవిధానమున అనుసఓ [కమమునగాక, విషయవధానముగా సంపుటములను వింగడించి (పకటించుట తెలుగు భాషా సమితి విశిష్ట మైన పద్ధతి. ఇంతవరకూ ఇట్టి ప్రయత్నము ఏ భారతీయ భావల్లోనూ జరిగి ఉండలేదు. అంతిర భాషలు ఇప్పుడిప్పుడు ఆధునిక విజ్ఞాన భావ పరంపరలను అందించుటకు వీలుగా పరిణతి చెందుచున్నవి. నమయమున విషయవారీగా (వకటించిన చదువరులకు ఒక్కేచేట ఆ యా విషయములకు సంబంధించిన ఇ లన్నిటినీ సమకూర్చి అందించుట శేలికయని నమితి పథక నిర్ణేతలు ఛావించి, విజ్ఞాన సర్వన్వ నిర్మాణమునకు పూనుకొ,_ ఇట్టి విధముగ ఇప్పటికి 11 సంపుటములు వెలువడినవి, ఇందులో రెండు, మూడు సంపుటములు తప్ప మిగ శతావాటన్ని టి,
తోను నాకు (పత్యకు సంబంధము కలదు. చాదాపు శెండు దశాబ్దములపాటు విజ్ఞానసర్వస్వనిర్మాణమున నాకు కలిగిన అనుభవపు ఫలితమే ఇది, »
ఇక పన్నెండవదయిన ఈ ఇంజనీరింగు - చక్నాలజీ సంపుటమునకు సంబంధించినంతవరకు సమితి వ్యవస్థాపిత మైన (ప్రారంభ దళ (1948) లో [ప్రొఫెసరు వి. వి. ఎల్. రావుగారు ఇంజనీరింగు రంగమునకుు సంబంధించిన సూల పట్టికలను తయారు చేయించిరి, విజ్ఞాన నర్వన్వ పథకమును పునర్వ న్రవస్థీకరించు సందర్భములో (1981) ఇంజనీరింగు - చుక్నాలజీని రెండు సంపుటములుగా వెలువరించుటకు నిర్ణయ మైనది. అయి శే, 1965 లో వ్యవసాయ, పశుపాలనా, అటవీ శ్యాన్ర్రములు, గణిత = ఖగోళశ్యాస్త్రములు, సాంఘిక ళా (న్ర్రములు (వరుసగా 8, 9, 10 సంపుటములు) వెలువడిన తరువాతనే దీని నిర్భ్మాణమును గూర్చి పూనిక వహించి, సమ్మృగముగ ఆలోచించుట జరిగినది, 1£65 ఉత్త రార్థములో ఇంజనీరింగు - బక్నాలజీ సంపుటమునకు సంబంధించిన ఒక చిత్తు (ప్రణాళికను సిద్ధపరచి విజ్ఞులయిన 40 మందికి పంపి వారి విమర్శలను అర్థించగా, పలువురు (శ్రద్ధాసక్తులతో జవాబులిచ్చి తోడ్చడిరి. ఇందు వెక్కుమంది ఇంజనీరులు, "అెక్నాలజీ రంగమున (పసిద్ధికెక్కినవారున్నూ ఉన్నారు. తల పెట్టిన ఈ ఇంజనీరింగు = చెక్నాలజీ సంపుటమునకు డాక్టరు క. ఎల్. రావుగారు ముఖ్య సంపాదకత్వమును నిర్వహించుటకు సమ్మతించుట సమితి భాగ్యము. (పభుత్వ కార్య ఛభారముతో మునిగి శేలుచున్నప్పటికిని వారు మొట్టమొదటినుండియు సమితి పనికి (పాశాన్యమునిచ్చి తోడ్పడుటయే గాక, ఢిల్లీలోని కేంద్ర జలవిద్యుత్తు సంస్థలోని (శ్రీ వై, ౩. మూర్తి, (శ్రీ జె. ఏ. మే, (శీ బి. టి ఏ. సాగరు, ఇంకను వెక్కుమంది నిష్ణాతులయిన ఇంజనీరులను [పోత్సహించగా, సంపుట నిర్మాణమున వారందరూ సివిలు ఇంజనీరింగు విభాగ నిర్వావామున సలవో సవాకారములిచ్చి తోడ్చడిరి.
నమ|గ|పణాళిక 1906లో సిద్ధమైన తరువాత అకారాది వ్యాసములు నేకరించుటకు కృషిసాగినది. ఆ సంవత్సరాంతమునకు అధికసంఖ్యలో వ్యాసములు పలువురు రచయితలు పంపిరి. అకారాది వివరణములో చేర్చదగు విషయములను పరిష్కరించుటలోను, తగు రచయితలను ఎన్నిక శేయుటలోను సంపాదకులదే అంతిమ నిర్ణయము. ఇట్టి కృషిలో మొదటినుండియు ఎలక్టి కల్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగు విభాగములకు సంబంధించిన విషయములందు గ్రోద్గ వహించి చివరవర్గ్షకూ తోడ్పడిన వేపా వేంకటలకృణ రావుగారు సంపుటము ముదణ తుది దశలో ఉండగా దురదృష్టవశాత్తు మరణము" పాలయిరి.
దున్గాపూరులోని సెం|టల్ మెకానికల్ ఇంజనీరింగు రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో ఆటోమొ జైల్ ఇంజనీరింగు కీ a_
విభాగమునకు అధ్యత స్థానమున ఉన్న శ్రీ ఎన్. ఎన్, నారాయణరావుగారు మెకానికల్ ఇంజనీరింగు శాఖకు సంబం
ధించిన విషయసామ(గిని చాలవరకు ఆ యా విషయరంగములలో ఆరిశేరిన వారిచేత (్రాయించి పరిష్కరించి పంపిరి,
ఇక రాసాయనిక ఇంజనీరింగునకు సంబంధించినంతవరకూ మద్రాసులోని ఇండియన్ ఇనిస్టి ట్యూట్ ఆవ్ (A) "బక్నాలజీలో రాసాయనిక ఇంజనీరింగు శాఖకు అధ్యత స్థానమున ఉన్న డాక్టరు దెందులూరి వేంక శేశ్వరులు గారు. ఆధ్యర్యవము నహించిరి, భొంబాయైలోని డాక్టరు పి, ఎన్, మూర్తి, మృచాసులోని త్యాగ రాయశా లేజ్ణి i
"యనిక శాఖ అధ్యయులు |శ్రీ జె, వేంక శేశ్వరులు చేదోడు వాదోడుగా ఉండి, ఈ పనిలో పాలు పంచుకొనుటవలన నే స్నంత మేరలో అంత విషయసామగిని సంపుటమున చేర్చుటకు సాధ్యవడినది.
భూశ్యాస్ర్ర) విథాగమును ఇంజనీరింగు - చుక్నాలజీ సంపుటమున శేర్చుటవలన డానికి సంబంధించిన విషయ చేకరణలో ఆంధ యూనివర్సిటీ భూశ్యాస్ర్రశాఖలో రీడరుగా ఉన్న డాక్టరు ఏ, నరసింగ రావుగారు సకల విధముల సవాకరించిరి,
విజ్ఞాన సర్వస్వ నిర్మాణమున తెలుగు ఛాపో సమితి అవలంబించిన పథకమును ననుసరించి వేతి సంపుటమున పూర్వభాగమున ఆ యా విషయములనుగూర్చి చారి తాత్మక మగు స్థూలపరిచయము ఉండవలెనని సం పదాయము, చానికి లోబడి సమీకను సిద్ధపరచుటకు ఒక (పత్యేక విధానము అనుసరించబడినది. 1967 లో చాచాపు 150 పుటలు గల ముసాయిదా సమీత నొక దానిని ఇంగ్లీ షులో సిద్ధపరచి దాని (ప్రతులను విజ్ఞులయిన పలువురు (ప్రముఖ విద్యాధికులకు పంపి వారి సలవోల మేరకు మరల దానిని పున్మరచియించి, అప్పుడు తెలుగుసేత కొన సాగించడ మైనది,
ఈ సంపుటము మ్ముదణ 1968 ఆగస్టులో (ప్రారంభింపబడగా, 1970 అక్టోబరు 10 నాటికి ముగిసినది, అయిశే, ఈలోగా 1987, 1963 సంవత్సరములలో ఇంజనీరింగు - బుక్నాలజీ సంగావాక కార్యక లాపములతో బాటు పదకొండవ సంపుటము (న్యాయ, పరిపాలన శ్యాస్త్రము), మొదటి సంపుటము (చరిత్ర = రాజనీతి) రెండవ కూర్చు ముద్రణ కార్యము కూడ నిర్వహింపవలసివచ్చినది కనుక కొంత ఆలస్యమైనది. 1909 లో సమితి నిధులు కొరవడుటవలన ముద్రణ కార్యము వెనుకపడినది, మొతము మీద ఇ-జనీరింగు = చెక్నాలజీ సంపుటపు పాఠ్యభాగము ముదణ అక్టోబరు, 1970 నాటికి ముగిసినది. ఇంకను పాఠ్యభాగమునకు ముందు వెనుకల ఉండు పరిభాష, పట్టికలు ఇత్యాది సమకూర్చుటకును, మధ్య మధ్య చిత్రములు గల ప్లేటులకు అనువగు ఫోటో(గాఫులను శెప్పించి ముద్రణ కార్యమును ముగించుటకును మరికొంత కాలము పట్టినది,
పరిభాష విషయములో తగు సూచనలను చేకరించుటకుగాను 1967, జనవరి 26 తేదీన ద&ిణభారత పుస్తకసంస్థ సవాకారమున శెలుగు ఛాషాూ సమితి ఒక సదస్సు నొకదానిని మృచాసులో వర్చాటు చేసి, నిర్వహించినది. అందులో మ|చాసులోని పెక్కుమంది విద్యాధికులు పాల్లొని (పయోజనాత్మకమగు సూచనలను చేసిరి. చాదాపు ఈ సూచనలను దృష్టియందుంచుకొని ఇంజనీరింగు - చెక్నాలజీకి సంబంధించిన పదజాలము నిర్మింపబడినది.
మొత్తము సుమారు నూరుమందికి పైగా రచయితలు అకారాది వ్యాసములు (వాసి పంపిరి. ఇందులో చాచాపు అన్నియు ఇంగ్లీ షున (వ్రాయబడినవి యే, తెలుగు నేతలో [శ్రీ మేడేపల్లి వరవా నరసింవాస్వామి, (శ్రీ బొమ్మకంటి డ్రీనిసాచార్యులు, టి. ఎల్, నరసింహారావు మున్నగు వారు సవాకరించిరి, ముఖ్య సంపాదకులు డాక్టరు శె, ఎల్. రావుగారికిని, సంపాదకులు డీ వేపావేంకటలత్మణరావు, డీ ఎన్.ఎన్, నారాయణరావు, శీ చెందులూరి వేంక శేశ్వరులు, డీ వ. నరసింగ రావుగారలకు (పశ్యేక కృతజ్ఞ తాభినందనలు, సమీత, అశకారాది|క్రమభాగములను వ్యవస్థీకరించుటలో తోడ్పడిన వారికిని, వ్యాసర చయితలకును, అనువాదకులకును, చితములు, ఫోటో గాపుల విషయమున తగు సలవో లను ఇచ్చిన (శ్రీ దశిక రామలింగేశ్వర రావుగారికిని కృతజ్ఞ తాభినందనలు. నన్ను ఈ కార్యమునకు నియోగించుట యే కాక, ఎప్పటికప్పుడు నాకు |పో తావామిచ్చిన సమితి కార్యదర్శి డీ మోటూరి సత్యనారాయణ గారికి నా కృతజ్ఞ తా పూర్వక నమస్కారములు. ఇక కార్యరంగమున (శ్రీ చీమకుర్తి శేషగిరిరావు (సం గావాకుడు, పైదరాజాదు) సమితి ('్రాంచి మేనేజరు (క్రీ ఈరంకి రాయన్న, చాకు సవాయకులుగా ఉన్న సమితి సిబ్బంది ఆలమూరు వెంకటా చలము, పొట్లూరి లతీనారాయణరావు, యామిజాల ఆనందన్, ముఖ్యముగా ఈ సంపుట నిర్మాణమున ఆరినుంచి తుదివరకు నాకు సవాకరించిన తిరుక్కండియూర్ |శ్రీనివాసరామానుజమ్ నా కృతజ్ఞతకు పాత్రులు,
| బుడ్డిగ సుబ్బరాయన్ మచాను సంగావాకుడు అక్టోబరు 10, 1970 వ తెలుగు భాషా నమితి xii .
ఆర్, ఎస్, గ.
ఆర్,ను,
ఎ, ఎన్, ఆర్,
ఎన్, ఎన్. నా. రా.
రచయితలు
నరసింగ రావు, అ.; ఎమ్.ఎస్ సి., పి. ఎచ్డి (లండన్ ), డి.ఐ.సి, (లండన్ ), ఎఫ్, జి. ఎస్, (లండన్ ), ఎఫ్, జి, ఎస్ (ఇండియా) రీడరు, జియాలజీ, ఆం[ధా యూనివర్సిటీ, వా ల్లేరు, ఖనిజములు; ఖనిజములు - వర్గీకరణము ; ఖనిజ శాస్త్రము; ఖనిపరి(శ్రమ ; భూగర్భ ఖనివరి|ళమ ; భూ రాసాయనిక ఖనిజ అన్వేషణ; భూ రాసాయనిక శాస్త్రము; రాగి ఖనిజములు; శిలా ఖనిజములు ; శిలాశా(స్త్రము, అహుజ, పి. ఆర్., జాయింటు సెక్రటరి, మినిష్టరీ ఆవ్ ఇరిగేవన్ & పవర్; గవర్న మెంటు ఆవ్ ఇండియా, న్యూఢిల్లీ. ; జలశ్యాన్త్రము ; నీటివనరుల అభివృద్ధి - భారత దేశము.
జోగారావు, ఏ., ఎమ్. ఎస్ని., డి. ఎస్సి.,
ద్వారకా నగర్, విశాఖపట్టణము _ 4. విద్యుత్తు రాసాయనిక పరిశ్రమ.
వెంకటాచలము, ఆలమూరు, వి. ఎస్సి., మాజీ నవోయ సం[గావాకుడు, తెలుగు ఛాషపా సమితి, యూనివర్సిటీ భవనములు, మచాసు్, ఆయిల్ అండ్ నాచురల్ గాన్ కమీషన్; ఆర్కెట్, రిచర్డ్ ; ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆవ్ చెటోలియమ్: ఇండియన్ స్కూల్ ఆవ్ మైన్సు ; ఇండియన్ స్టాండర్డ్" ఇన్నిఫిట్యూవన్; ఇన్స్ డాక్స్; ఎడిసన్, తామస్ ఆల్వా ; శాక్స్టన్, విలియమ్ ; కాటన్, ఆర్డర్; కామేశం, శొంఠి; కప్, ఆల్ (ఫెడ్ ; గాలి నదుపాయములు; గుడ్ ఇయర్, ఛాశ్లెస్ ; గ్యూ చున్ బర్గ్, జాన్ ; “జెంకిన్, హానీ, ఛాశ్లెస్ ఛైమ్మింగ్ ; జెప్ల్పిన్, కౌంట్ వాన్ ఫెర్డినాండ్ ; బ్ధ్వ్వార్ కిన్, న్లాడిమిర్ కోస్మా; ఇబలొఫోర్ట్, శతామస్ ; డాగరీ, లూయీ జాక్వియస్ మాండీ; డేవిస్, జాన్ ; బున్ సెన్, రాబర్జ్ విల్హెల్మ్; రూపాంతర శిలలు, గల్లొట్, ఆర్. ఎస్, సి, ఇ, ఎమ్, ఐ. ఇ. (ఇండియా), జనరల్ మేనేజరు (కమర్షియల్), (త్రివేణి స్ట్రక్చరల్ లిమిజుడ్, అలవోచాదు,
కారానా నిర్వవాణ, ఖ
న్నుబమణియన్, ఆర్., S . లెక్చరర్, కెమికల్ ఇంజనీరింగు శాఖ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆవ్ చెక్నాలజీ, మచాసను -86, అమోనియా విశ్లేషణ; ఆక్సీకరణము ; ఆల్కి లేషన్.' నారాయణరావు, ఎ. ద్వారకా, మచాసు 4 యంత్రవరికర ములు, నారాయణరావు, ఎన్, ఎన్., వి. ఇ. ఎ. ఎమ్. ఐ. ఇ., రీ సెర్ప్ అండ్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్, కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ లిమిశుడ్, కిర్ కీ. పూనా = లీ. అకర్మన్ స్టీ రింగు, ఆటోమొ ౩౫ ల్ ఇంజనీరింగు, ఆటో మోటివ్ స్ట్రీరింగు,
xiii
ఎన్. ఎస్, ఆర్. ఆం. ఆంజనేయులు, ఎన్. ఎన్. ఆర్, ఫెర్టిలెజర్ కార్బొశేషన్ ఆప్ ఇండియా. సింధీ, వీవోర్. అమోనియా,
ఎన్. ఎస్, ఎల్. రావు. లక్ష్మణరావు, విస్, ఎస్ మాజీ సూపరించెండింగు ఇంజనీరు, నెం[టల్ పి. డబ్ల్యు. డి., కలకశ్తా - 27, విమానా(శయములు.
ఎమ్. బి. ఆర్. ఆర్. రామచందరావు, ఎమ్. బి., ఎమ్. ఎస్సి., ఎఫ్, వ. ఎస్సి., ఎఫ్. జి. ఎస్. (లండన్). చెం. 8, చా - 11, కుమారా పార్క్ వెస్ట్, బెంగుళూరు _ 20, ౧ లు ఖనిజ అన్వేషణ - భూ భౌతిక పద్ధతులు,
ఎమ్. రా. రా. రాజారావు, ఎమ్., డి. ఎస్సి., అసి నెంట్ (ప్రొఫెసర్ ఆవ్ కెమికల్ ఇంజనీరింగు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆప్ చుక్నాలజీ, బొంచాయి. అధిచూవణ ; ఆర్టీ కరణము, వాశాను కూలనము.
ఎమ్. వి, ఎస్. పి. నూర్య[పకాశం, ఎమ్. వి. రిమైర్డ్ సూవరించండింగు ఇంజనీరు (పబ్లిక్ హెల్త్) ఆంధపడేళ్. ప్రజారోగ్య శా(న్ర్రము.
ఎమ్. వె, రా. " వెంకటరావు, ఎమ్., బి. ఏ., బి. ఇ, (ఆనర్చు), స్రీ ల. (ఆనర్చు), వీ, ఎమ్. ఈ ౫
సూవరించుండింగు ఇంజనీరు, డీ ై లము డాము, మవాబూబ్ నగరము జిల్లా. అంచనా; చండర్లు, కాంట్రాక్టులు ; ఇండర్లు, స్పెసిఫి కేషన్లు ; మదింపు, ౧ (A ౧m
ఎమ్. శ్రీ. రా. శ్రీరామారావు, ఎమ్., ఎమ్. ఎస్సి., పిఎచ్, డి., ఎఫ్. జ ఎన్ (ప్రిన్సిపాల్, మోతీలాల్ విజ్ఞాన మవో విద్యాలయ, భోపాల్. ఇ అగ్నిశిలలు. ఎమ్. ను. సుబ్బారావు, ఎమ్., డి. ఎస్సి.
లెక్చరర్. ఇన్ జియాలజీ, ఆం(ధాయూనివర్సిటీ, వా లేరు. నముద భూశా(న్ర్రము. ఎల్. కృ. మూ. కృష్ణమూర్తి, ఎల్., ఏ, ఎమ్, ఇ. ఎస్,, యూనివర్సిటీ ఆవ్ శాన్డీగో, లా జొల్లా, కాలిఫోర్నియా 92021, యు. ఎస్, ఏ, ఆవిరి ఇంజను (స్ర్రీమ్ ఇంజను) ; ఆవిరి రైలు ఇంజను (స్తీ మ్లోకో మోటవ్ ).
ఎన్, రా, రాఘవాచారి, ఎస్,
రిశుర్ సూపరించెండింగ్ ఇంజనీరు (డిజైన్స్) నాగార్జున సాగరు డాము కాలువల వ్యవస్థ,
ద — జ థి ఆంధపచేళ్. ఆనకట్టలు = బరాజులు,
వెన్, వి ఈ. రమణయ్య, ఎన్, వె ఎమ ఎన్ సీ ఎఫ్ ఆర్, అం సీ
శక్ శెమిస్టు, ది ఆంధ్రా వెజిటబుల్ ఆయిల్ (పోడక్టుు, విజయవాడ,
నబ్బు పరిశ్రమ.
xiv
-”
ఎనీ. నం. నేంపత్తు, ఎన్., (పొఫెసర్, డిప్యూటీ డై కెక్టర్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆవ్ శుక్నాలజీ, మచాను - లీరీ, | ఎలక్టా నిక్ కంప్యూటర్ లు. §
స సుమ షర్మ, ఏ. పి., డెవలప్ మెంట్ ఇంజనీరు, ప్యూరో లేటర్ లిమిబట్, న్యూఢి ల్లీ.
ఆటోమొబైల్ 'డైక్; ఇరుసులు ; క వాటములు,
ఏ. వి. ఆర్. శాస్త్రి: _ శాస్త్రి, ఏ. వి. ఆర్.,. ఎమ్. ఎన్సి., ఎఫ్, జి, ఎస్, (లండన్), లెక్చరర్ ఆవ్ జియాలజీ, ఆం(ఛధాయూనివర్సిటీ, వా లేరు. అగ్నిపర్వత ములు ; భూక ౦వములు.
ఏ.వి, కు. కుప్పుస్వామి, వీ ఏ (ప్రిన్సిపాల్, ఇనిస్టి ట్యూట్ ఆవ్ కేటరింగు చుక్నాలజీ అండ్ అప్టెడ్ న్యూ(టిషన్, అడయారు, మచాసు - 20. ఆహార పరిశ్రమలు, ఉత్పత్తులు ; ఆహారములు, నిల్వ. 4
కరుణాకర్. కరుణాకర్, సి. వి,,
కేంద జల విద్యుత్తు సంస్థ, న్యూఢి ల్లీ. తరలింపు సొరంగములు.
కామేశ్వఠరావు. కామేశ్వరరావు, కె ఎమ్. వెస్సి ఏర్ = తి. వెన్ (ఇండి యా). లెక్చరర్ ఇన్ జియాలజీ, ఆంధాయూనివర్సిటీ, వా క
మెనింగు ఇంజనీరింగు. 2
కృష్ణన్, కృష్ణన్, ఎమ్, ఎనస్,ఎమ్ం వశ పిఎన్ ద, ఎఫ్ వ. లెన్సి, ఎఫ్ వెర్ 2 పద్మభూషణ,
మాజీ డైరక్టర్, జియలాజికల్ సర్వే ఆవ్ ఇండియా. ఆర్థిక భూశళ్యాస్త్రము ; జింకు, సీసము,
కె. ఎస్, చౌదరి, శేషాచలం చౌదరి, కె., ఎమ్. ఏ., | | ఇనిస్టి ట్యూట్ ఆవ్ లెదర్ టెక్నాలజీ, మచడాసు. తోళ్లపదును. కె, కె. రా. రావు, కె. కె.
డిప్యూటీ డై. డై_శెక్టరు, నెంటల్ వాటర్ & వవర్ కమీషన్, న్యూఢిల్లీ జ లీకై wr = ఇంజనీరింగు నిర్మాణములు,
జప గోర గోపాలరత్నం, కె, పి,,
కెమికల్ ఇంజనీరింగు శాఖ, ఇండియన్ ఇనిసి స్టిట్యూట్ ఆవ్ చెక్నాలజీ, మృచాను . శి€. ఉపోత్పన్న ములు. ; కె. రా మూ. రామమూర్తి, కె., ఎమ్. ఇెక్., Se
కెమికల్ ఇంజనీరింగు శాఖ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆస్ Teen మృచాను - 96. ఎరువులు.
Xv
కసీ: కృ.
కృష్ణమూర్తీ, కే. వీ., బీ. ఇ. (సివిల్), ఏ. ఎకు. ఐ, జ. ౬.శెక్టర్, సెం్మటల్ వాటర్ & పవర్ కమీషన్, న్యూఢిల్లీ. కోసీ (ప్రాజెక్టు ; చంబల్లోయ అభివృద్ధి ప్రణాళిక ; చబన్నసీలోయ (వణాళిక ; తుంగభ(చా డాము; చామోదర లోయ ప్రణాళిక ; ఛా(కా- నంగల్ (ప్రణాళిక ; రాజస్తాన్ కాలువ (ప్రణాళిక ; @ శైలము ప్రాకెప్ప; హీరాకుడ్ డాము.
డ్రీనివాసరావు, కె; బి, ఇ పిఎచ్. డం డివిజనల్ ఇంజనీరు (హైవేస్), 2. రండాల్స్ రోడ్డు, మచాను = 7. "కోడు, నిర్మాణము; వంశెనలు. a
నుబ్బరాజు, కె, డిపార్ట్ మెంట్ ఆక్ కెమికల్ ఇంజనీరింగు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆవ్ బక్నాలజిీ, మచాసు -86. ఉప్ప శా వినిమయము ; బాప్పీకరణము.
నరసింహరాజు, కోసూరి, * డిప్యూటి &.శెక్టర్, నెంటల్ వాటర్ అండ్ పవర్ కమిషన్, న్యూఢిల్లీ .= 22 మట్టి = రాతి డాములు,
కిరసాగర్, టి. వి. ఎస్. ఆర్., ఎమ్. ఎస్సి., లెక్చరర్ ఇన్ జియాలజీ ఆంధ్రా యూనివర్సిటీ, వా ల్రేరు. నేల బొగ్గు.
గోపాలరావు, మాటూరు, ఎమ్, ఐ. ఇః., సూపరింశెండింగు ఇంజనీరు, కన్ స్ట్రక్షన్ సర్కిల్, నాగార్జునసాగరు డాము. నాగార్జునసాగరు డాము-1; నాగార్జునసాగరు డాము = కాలువ వ్యవస్థ,
చంద, ని. జె. జి., ఫాకొల్ల్తీ ఆవ్ ఆటో మొబైల్ ఇంజనీరింగు, మ।చాసు ఇనిస్టి ట్యూట్ ఆవ్ చెక్నాలజీ, (కోమ్ పేట, మ।చాసు - 44 గేర్ శాక్స్.
జకేరియా జార్డి., స్ట్రక్చరల్ ఇంజనీరింగు రీసెర్చ్ సెంటర్, అడయారు, మచాసు. నిర్మాణములు.
జడేజా, ఎచ్. టి., చైన్ టిస్టు, సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగు రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ , దున్గావూర్ 29 ఆవిరి నం|గావాక ములు, . .
జోనఫ్ జార్డి, నెంటల్ బిల్డింగ్ రీసెర్స్ ఇనిస్టిట్యూట్, రూర్కీ. నిర్మాణ సామ(గి.
నరసింహారావు, జి. వీ, బి. ఇ., నీమ్, ఐ, ఇ.
ఎక్స్పర్ట్, యుపై శెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్, న్యూయార్కు. జలనిర్గమన పద్ధతులు.
\ xvi
జి, గో. కృ మూర్తి. గోపాల కృష్ణశాస్త్రి, జి., డి. ఎస్సి, (శాస్త్రి) జియాలజిస్ట్, అల్యూమినియము కార్పొశేషన్ ఆప్ ఇండియా లిమి'బడ్, 7, కాన్సిల్ వశౌస్ స్ట్రీట్, కలకత్తా - 1. అపమఘర్షక ములు ; కురువిందము.
జి. వెం, వెంకటేశ్వరులు, జ వి. ఎస్'సి (ఆనర్చు, బక్. చసాడ్ ఆవ్ ది డిపార్ట్ మెంట్ ఆవ్ కెమిస్ట్రీ), సర్ త్యాగ రాజ కాలేజి, మృచాను . al: అడ్ హెసిప్లు ; ఎస్ట్రీకరణము ; కెసీన్ పరిశ్రమలు ; జిగురులు, శెసిన్లు ; దారములు, కృత్రిమ; నూనెలు, (క్రొవ్వులు (అభజ్యు, భత్యు), ప్లాస్టిక్కులు,
జి వెం, రా. వెంకటేశ్వర రావు, జి. సెంటల్ వాఓర్ అండ్ పవర్ కమిషన్, న్యూఢిల్లీ. డాములు. జి. ను, న్నుబహ్మణ్యం, గంటి, బి. ఇ. ఎమ్. ఏ., ఇ, ఇ., ఎమ్, ఐ. ఇ, ఇ. ఇ., ఏ, ఎమ్, ఐ. టి, ఇ,
(పిన్సిపాలు నాగార్జున ఇంజనీరింగు కాలేజి, హైదరాశాదు. ఎలక్ట్రానిక్ శాసనము; నౌకాయానమున ఎలక్టా 9నిక్ ఉపకరణములు, (౨) బట జూనేజా. జునేజా, సి. ఎల్. ఫౌండీ ఇంజనీరు, ఎమ్. ఎమ్. సూరి అండ్ అసోసియేట్స్ (వె9) లిమిణుడ్., వి, 18, (టర్ ై.లాస్, న్యూఢిల్లీ - 48, వడ్రంగము. జె. ఎస్. ఆర్, కృ. రా. కృష్ణారావు, జె. ఎస్. ఆర్., డి. ఎస్సి, ఎఫ్, జి, ఎస్, (ఇండియా) రీడర్ ఇన్ జియాలజీ, ఆంధా యూనివర్సిటీ, వాల్తేరు. అ|(భ్రక ములు (మెకాలు). జె, వి, రావు. విశ్వేశ్వరరావు, జె. పొెసరు, సివిలు ఇంజనీరింగు శాఖ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆవ్ $ "బక్నాలజీ, ఖరగ్ పూర్. హై(డాలిక్ శాస్త్రము. డి, ఎమ్. రా. రావు, డి. ఎమ్, నైన్ టిస్టు = ఇన్ _ చార్జి, ఎయిరో డైనమిక్స్ డివిజన్, నేషనల్ ఎయిరోనాటికల్ లేజొ రేటరీ, జెంగుళూరు = 17. చనాయుగతి శాస్త్రము. డి. ఎస్, శాస్త్రి, శాస్త్రి, డి ఎస్,, ఐ. ఓ. ఎఫ్, ఎస్, జనరల్ మేనేజర్, హిందూస్తాన్ ఆన్లానిక్ ౩మికల్స్ లిమి జెడ్, రసాయని, మవో రాష్ట్ర, న్మత్రీకరణము ; నై(టిక్ ఆసిడ్. డి. బా, దూ. బాదూరి, డి. నైన్టిన్టు, సెంటల్ మెకానికల్ ఇంజనీరింగు రీ నెర్ప్ ఇనిస్టిట్యూట్ , దున్లావూర్ _9,
ఆవిరి బాయిలరు.
శి. వెం. వేంకటేశ్వరులు, దెందులూరి. సాడ్ ఆవ్ ది డిపార్ట్ మెంట్ ఆక్ కెమికల్ ఇంజనీరింగు, ఇండియన్ ఇనిస్టి ట్యూట్ ఆక్ ఇచెక్నాలజీ, మద్రాసు ఎలి. ఉదజనీకరణము ; ఎమినీకరణము ; శోవణము; సల్ఫానేషన్ ; స్వేదనము,
Xx — ll xvii
తంబ.
తె. సు.
నాధన్.
&ః
. ఎన్, మూ.
&
. ఎస్, రావు,
ల (a q
తంబ, కె. ఎస్. సదరన్ లాంగ్వేజస్ బుక్ (టస్ట్, శరర, పూనమల్లి హైరోడ్డు, మదాసు = 10, ఫోటోగ ఫీ ; ముద్రణ పరిశ్రమ. 3 సుందరరామయ్య, తెన్నేటి. జియాలజిస్ట్, | గౌండ్ వాటర్ |పాశెకు; యునె అడ్ నేవన్స్ డెవలప్ మెంట్ |పో|గామ్, Sri aa a ని si మృచదాసు. భూగ ర్భజలము, దత్తా, బి. సి., బి.ఎస్ సి, (కాల్), విసిఎచ్. ఇ, (జాదవపూర్ ), ఎమ్. అక్. (ఐ.ఐ.టి ). ఫిఎచ్.డి, (ఐ.ఐ.టి ): ఎమ్.ఐ.ఐ., సిఎచ్ .ఇ. కెమికల్ ఇంజనీరు, 29, రుస్ఫా రోడ్డు (దకిణము), శివ లెను, కలకశ్తా - లీక. అల్యూమినియము.
నరసింహం, ఆర్. కె. వి. ఇంజనీరింగు రీసెర్స్ ఇనిస్టిట్యూట్ , హైదరాబాదు. హైడ్రాలిక్ నమూనాలు, లక్ష్మీనారాయణ, ఎన్,, బి.ఎస్ సి,, డి.ఎమ్. ఐ.టి,, ఎ.ఎమ్. ఐ.టి.ఇ,, ఎమ్.ఐ. ఇ.ఇ.ఇ. (పఫెనర్, ఇలికమ్యూనికేషన్ ఇంజనీరింగు, ఇంజనీరింగు కాలేజి, కాకినాడ - లీ, కి ఆంప్పిట్యూడ్ మోడ్యులేటర్ ; ఆంప్లి ట్యూడ్ మోడ్యులేవన్ శేడియో; ఆంప్లి ఫయర్ ; ఆం ఫయర్ వ్యవస్థ ; ఆడియో ఆంప్లిఫయర్ లు ; కాస్ కేడ్ ఆంప్లిఫయర్ ; శకేతోడ్ అనుగామి కోయిన్స్డెన్స్ ఆంప్లిఫయర్ ; చలిగాపు ; బలిఫోను ; బలిఫోను శకేవిలులు, వైద్యనాథన్, ఆర్, ఎమ్, ఎస్సి, పిఎెశ్. ర తర్, జ, ఎర్, (ఇండియా). రీడరు ఇన్ జియాలజీ, ఆంధా యూనివర్సిటీ, వా ల్లేరు. నిర్మాణాత్మక భూ శాస్త్రము ; రత్నములు, ఫరీఖ్, జె. జి. : డై శెక్టర్, సిల్ అండ్ ఆర్ట్ సిల్క్ రీసెర్స్ అసోసియేషన్, భొంజాయి - 18, వట్టు వరి్రమ. మూర్తి, పి, ఎన్, జనరల్ మేనేజరు, ఇండియన్ (రె ల్వే ఎలక్ట్రిఫి కేషన్ , 1. ఆచార్య జగదీశ్ బోస్ రోడ్డు, “ కలక శ్రా ఆ). ఎలక) క్ శై ల్వేలు. మూర్తి, పి. ఎస్, కృష్ణా కుటీర్, 857, సెం టల్ అవెన్యూ, చెంబూర్, బౌంవాయి - 71, శాస్థ్టిక్ సోడా; విరంజన చూర్ణము, క్లోరిన్, రావు, పి. ఎస్. డకెక్టర్, ఫాశెస్ట్ట్ రిసెర్స్ లేబొరేటరీ, గవర్న మెంటు ఆవ్ ఇండియా, మల్లేశ్వర ము, చజెంగుళూరు = శీ. చారు వరిరళణ ; చారు స్వేదనోత్సన్న ములు.
z
. శ్రీనివానరావు, పి., ఎమ్, ఇ., ఐ,సి,ఇ. సెక్షన్.,
మెకానికల్ ఇంజనీరింగు శాఖ, ఇండియన్ అనిస్టి ట్యూట్ ఆవ్ బక్నాలజీ, మ(చాసు - కిరి కార్నో ఆవృత్తి; డీసెల్ ఇంజనులు.
xviii
లు ¢ Gl
బాకీ.
)సాంజ్.
మాచిరాజు.
మాణేకార్,
అక్షీనారాయణరావు, పొట్లూరి, బి. ఏ. మాజీ సవాోయ సంగావాకుడు, తెలుగు భాషా సమితి, మచాసు జర్ ఈస్ట్మన్, జార్లి; శార్నిజ్, ఆం(డూ; (కాం౦ప్టన్, సామ్యూల్ ; గోడర్డ్, రాబర్బ్ వాచ్చింగ్ ; ట జ CA] G (a) బస్తా, నికోలా; డీసెల్, రుడాల్ఫ్ ; డేవీ, వాంపీ; ఫుల్లన్, రాబర్జ్, బక్తి చం|దకాంత, బి., ఎమ్, ఇ. డిపార్ట్ మెంట్ ఆవ్ మెకానికల్ ఇంజనీరింగు, యూనివర్సిటీ ఆవ్ మినిసోటా, మినియాపోలిస్, యు, ఎస్. ఏ. ఆవిరి టర్భయిను (సీమ్ టర్భయిను), రామకృష్ణ, బట. విన్స్ ఎమ్ వేస్సి, డ్డ. ఎస్సి (పాశెసర్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆప్ ,నెన్సు, జెంగుళూరు. శబ్దలేఖనము = పునరుత్పత్తి. పెడరాజు, బి., బి.. ఏ, బి. ఇ., ఎమ్, ఎనస్.స్మీ నెంటల్ వాటర్ అండ్ పవర్ కమిషన్, న్యూ ఢిల్లీ. మట్టివని (త్రవ్వకము. బిసాంజ్, ఆర్. ఎచ్, జె,, (ప్రొఫెసర్, కెమికల్ ఇంజనీరింగు శాఖ, ఐ. ఐ, టి., మచాసు - 88, సెల్యులోస్ ఇ నెల్యులోస్ ఉత్పన్న ములు, మనోహర్, ఎమ్, (పీన్సిపాలు, మౌలానా ఆజాద్ కాలేజీ ఆవ్ చక్నాలజీ, భోపాల్. వోర్భరు ఇంజనీరింగు.
మరే, జె, ఏ,, బి. ఇ., ఎమ్. ఇ. (వి, ౩.), ఎమ్. ఈ వ ఎన్, ఆర్, 2౭.శెక్టర్ (వరదల అంచనా విభాగము) నెంటల్ వాటర్ & పవర్ కమిషన్, న్యూఢిల్లీ.
అంతర్జాతీయ నదీజలములు, ఒడంబడికలు; శేం|దజల విద్యుచ్చక్తి సంస్థ; పునాది శాస్ర్రుము ; వరదల అంచనా, నివారణ,
మల్లికార్డున్, జి పి. నసెంటల్ వాఓర్ అండ్ వవర్ కమీషన్, న్యూఢిల్లీ. పూర్వప్రపీడిత కాంక్రీటు.
మాచిరాజు, ఎస్. ఎమ్. కెమికల్ ఇంజనీరు, హిందూస్తాన్ ఆన్హానిక్ కెమికల్స్ లిమిచుడ్ , రసాయని (మహా రాష్ట్ర), m= ల నల్ ప్యూరిక్ ఆసిడ్,
మాణేకార్, వి. బి. &శెక్టర్, 2 శెక్ట రేట్ ఆవ్ వెయిట్ అండ్ మెషర్స్, మినిస్ట్రీ 9 ఆవ్ కామర్స్, న్యూఢిల్లీ, తులామానములు.
ముఖర్జీ, ఆర్. కె, ఇన్స్ వెక్ట్ న్ డిపార్ట్ మెంట్, కిర్లోన్కర్ న్యూమాటిక్స్ లిమిశుడ్, వాడాప్సర్, పూనా. డీసెల్ రెలు ఇంజనులు.
మో. న. నా.
రమణ.
రమేష్.
లక్ష్మీమణి.
కృష్ణమూర్తి, వి, సర్వోదయా కాలనీ, చెంబూర్ , బంజాయి - 11. అల్చీక రణము, వరాహ నరసింహస్వామి, మేడేపల్లి, లి హ నాగాసపు వీధి, చాసన్న పేట, విజయనగరము - 2, వర్గ[దవ్యములు. నత్యనారాయణ, మోటూరి, సెక్రటరీ, తెలుగు ఛాపాసమితి, మచాను = ర్, నాగార్జునసాగరు డాము - 1! (ప్రతాప్ మౌళి, పి., బి. ఇ., ఎమ్. ఇ. (పి. ఎచ్); ఎమ్. ఆర్. ఏర్, ఎన్, రీడరు, సివిల్ ఇంజనీరింగు శాఖ, (శ్రీ వేంకకేశ్వరా ఇంజనీరింగు కాలేజి, తిరుపతి, ఇంజనీరింగు (డాయింగు, ([డాయింగు పరికరములు, నిర్మాణ సిద్ధాంతములు.
ళమణమూర్తి, ఇ. వి., ఎమ్. బిన్ సి (బక్). ఫ్యాక్టరీ సూపరింబండెంటు, ప్యారీకం పెనీ లిమిబడ్, సామర్ల కోట. చక్కెర. రమేష్ చందా, స్ట్రక్చరల్. ఇంజనీరింగు రీనెర్స్ సెంటర్, సెంటల్ బిల్లింగు రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ , రూర్కీ. అంతస్తుల మేడలు. రామకృష్ణారావు, ఐ. ఇనిస్ట్రీ) మెంట్ "బెక్నాలజిస్ట్, 16.9.5 అఫిషియల్ కాలనీ, విశాఖపట్టణం = తి క్రోనోగ్రావు కోనోమీటరు ; బలిమీటరింగు. ఎడ్వర్డ్ రాజరత్నం, ది. ఏ,, బె. ఇ., వి. ఎస్సి, (ఆనర్స్), ఏ. ఎమ్. ఆర్. ఐ. ఎన్, ఏ., గాశైన్ రీచ్ వర్క్ షాప్స్, కలకత్తా, GC er) నౌశకానిర్మాణము, నొౌకాయానము. రాజు, సి, ఎస్, ఎన్, జనరల్ సూపరింబండెంటు, హిందూస్తాన్ స్టీల్ లిమిచుడ్, దుర్గాపూరు - శి, ఇనుము, ఉక్కు... రామారావు, బి. వి, పాఫెసర్ ఆప్ సివిల్ ఇంజనీరింగు, ర ల్వే స్టాఫ్ కాలేజి, బరోడా, శనైల్వే ఇంజనీరింగు.
రామారెడ్డి, కె., బి. ఎస్సి., ఎమ్. ఇంజనీరింగు (లివర్ పూల్) ఏ. వేఫ్ ఎఆర్, పో స్వీ పన్, డిజైను ఇంజనీరు, ఎచ్.ఏ.ఎల్. 60, ఛార్లెస్ కాంవెల్ రోడ్డు, కాక్స్ బాన్, బెంగుళూరు - ర్, విమాన చలనము. లక్ష్మీ మణి, వి
అసిస్టెంటు డై శెక్టరు, సెంటల్ వాటర్ & పవర్ కమిషన్, ఆర్, కె. పురమ్, న్యూఢిల్లీ. జలవిద్యుచ్చ క్రి (భాగము) ; జలవిద్యుత్తు కేంద్రములు (భాగము)
XX
వి, ఆర్, నాధన్.
వి, కె, (శ.
వి. కృ. మూ.
వి పాం,
వి, వి, కె. శాస్తి, -
వర్మ, వై. బి. జీ, శెమికల్ ఇంజనీరింగు డిపార్ట్ మెంట్, ఐఏ, ఐ, టీ. మృచాను, ఇంధనములు, ఉపోత్సన్న ములు ; కోల్తారు స్వేదనోత్పత్తులు ; నేలబొగ్గు, కర్చనీకరము ; చెట్రోలియమ్. వాల్టర్, జె., ది. ఏ, బి. ఇ. ఎమ్., ఇరిగేషన్ ఇంజ, (కొలరాడ్), ఎమ్.. ఇ. ఇ: (ఇండియా), సూపరించెండింగు ఇంజనీరింగు, చీపాక్, మ|చదాను ఒర, సిమెంటు.
రామనాథన్, వి. ఫిలిప్స్ ఇండియా లిమిశెడ్, కలకశ్తా. దీప్తి, (శ్రీరాములు, వికె, మాజీ |పిన్సిపాలు, రీజనల్ న్మూల్ ఆవ్ (పింటింగు, మచాను _ 1. అట కట్లుట, బబ అ సర్మ, వి, కె. ౬. రెక్టర్, సెంటల్ వాటర్ అండ్ వవర్ కమిషన్, ఫరీచాజాదు, వార్యానా, భూసార రత్షణ. కృష్ణమూర్తి, వి. హెడ్, సెరామిక్స్ సెక్షన్, అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్ మెంట్, గవర్నమెంట్ ఆన్ ఇండియా ఇంజనీరింగ్ హోల్, (ట్రాంచే, బొంబాయి ౬ 74. గాజు ; బంక మన్నులు ; రిఫ్రాక్ట రీలు. పాండురంగ. వి. వెన్ టిస్ట్, సెంటల్ మెకానికల్ ఇంజనీరింగు రీసెర్చ్ ఇనిస్సి ట్యూట్, దుర్లాపూరు - 9. ఆటో మోటిస్ ఇంజనులు, ఉష్ణ యంత్రములు. మూర్తి, వి. బి. కె, మేనేజింగు _ై శెక్టరు, మైనింగ్ అండ్ అలైడ్ మెషినరీ కార్పొశేషన్, దుర్గాపూర్ - 8. ఖనిజ పరిశ్రమ, - భద్రత. వేంకట లక్ష్మణరావు, వేపా, బి. ఇ. (ఎలక్ట్రికల్), డి. ఐ.సి (లండన్), ఎమ్, ఐ, ఇ.(ఇండియా), డిప్లొమా ఎమ్. ఎస్, డల్లియు. సి. (చెమ్స్ఫర్డ్ ), రిమైర్డ్ (పిన్సిపాల్. ౧ ౧m Ge —G6 అతిభరకము ; అధిక వోల్డేజి త్వరణమాపి ; ఆటో |ట్రాన్స్ఫార్శరులు ; ఆసిలో (గాఫ్ ; కమ్యూనికేషన్ ఇంజనీరింగు ; గృవాపరికరములు ; బలివిజన్ ; తాపస్థావకము ; తెర్మో అయానిక్ వాల్వు; పరమాణుళ క్రి; మాగ్నాటో పహా(డ్రో డైనమిక్స్; మిసైల్లు, గైడెడ్; మేసర్, లేనర్ ; రాడార్ ; శకేడియో (ప్రసారము ; రోదసీ విజ్ఞానము ; వాక్యూమ్ ట్యూబ్ లక్షణములు ; వార్తా (ప్రసారక ఉపగ్రవాములు ; విద్యుత్తు, ఆవర్తి .బుజు ; విద్యుత్తు కొలమాన పరికరములు ; విద్యుత్తు జనిిత్రము, ఆవర్తి - బుజు ; విద్యుత్తు (టాన్స్ఫార్యరు ; విద్యుత్తు ప్రసారము ; విద్యుత్తు మోటారు ; విమానములు ; సిస్టమ్ ఇంటర్నేషనల్ యూనిట్లు ; నెమికండెక్టర్ లు ; సైరన్, శాస్త్రి, వి, వి. కె., ఎమ్, ఎస్సి,, ఏ. ఆర్. ఐ. సి. ఆంధ్రపదేశ్ అ(గికల్చరల్ యూనివర్సిటీ, హైదరాజాదు. రబ్బరు పరి(శ్రమ,
xxi
విశ్వనాధ్. విశ్వనాధ్, ఎన్, ఎన్., డి. ఎస్సి,, ఎఫ్, జి, ఎస్. (ఇండియా). జియాలజిస్ట్, ఆయిల్ ఇండియా లిమిశెడ్, ధులిజాన్ పోస్టు, అస్సామ్. బంగారము ; వ(జము,
వి, సి. వెం. వెంకటేష్, వి. సి., డి. ఎస్సి, డిప్లమా ఇన్ ది. ఇ.; ఏ. ఎమ్. ఐ.,.(పొడ క్షన్ ఇ. మెంబరు (కరస్పాండెంటు) సి, ఐ, ఆర్, పి. (పాఫెసర్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆవ్ చెక్నాలజీ, మ|చాసు - లర. ఉత్పత్తి శా(న్ర్రము
వీ, భా. భాస్కరరావు, వీ., ఎమ్. ఎస్సి, పిఎచ్ డి, (సిడ్నీ). (ప్రొఫెసర్, భూభౌతిక శ్వాస్త్రశాఖ, ఆంధ్రా యూనివర్సిటీ, వా లేరు, భూథొతిక శాస్త్రము. వై. కె. మూ. మూర్తి, వై. కె. మెంబరు, సెంటల్ వాటర్ & పవర్ కమివన్, న్యూ ఢిల్లీ జల జలవిద్యుచ్చ క్కి (భాగము) ; జల విద్యుత్తు కేంద్రములు (భాగము). శాస్త్రి, శాస్త్రి బి, జి. డెవలెప్ మెంట్ ఆఫీసరు, ఇంట క్నేవనల్ నికెల్ (ఇండియా) వైవేట్ లిమిశిడ్, బొంబాయి = !. నికెల్.
శ్రీవాత్సవ. శ్రీవాత్సవ, సి, పి. మెయింటిన్స్ ఇంజనియర్ , హెవీ ఇంజనీరింగు కార్చొశేవన్, శాంచీ. టంకము వేయుట ; వెల్లింగు,
షెట్టీ, షెట్టీ, కె. వి, మానేజింగు డై రెక్టర్, స్ట్రక్చరల్ ఇంజనీరింగు లిమిఇుడ్, బెంగుళూరు. రివెటింగు. , సత్యనారాయణ. సత్యనారాయణ, ఎమ్, రాసాయనిక ఇంజనీరింగు శాఖ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆవ్ చక్నాలకీ, మ్రాను - 88, నీరు, నీటి శోధన, i సాగర్. అనంద సాగర్, బి. టి:
డిప్యూటీ _ శెక్టర్ , (డామ్స్ = 1), నెంటల్ వాటర్ అండ్ పవర్ కమిషన్, న్యూ ఢిల్లీ 22, గనులు (భాగము) ; నిర్మాణములు, ఉక్కు. ; రీ ఇన్ ఫోర్స్డ్ కాంక్రీటు.
సిఎస్, పింరావుు శాస్త సిల్ పి
కెమికల్ ఇంజనీరింగు డిపార్ట్ మెంట్, ఇండియన్ ఇని స్టిట్యూట్ ఆవ్ బెక్నాలజీ, మ(చాను.88, దావణీయ సిలికేట్లు,
స కో, రౌ: కోటేశ్వరరావు, సి., బి. వెన్ స్య ఎమ్. ఎన్ నె, పివక్. డి, చైన్ టెస్ట్, సి ఎల్. ఆర్. ఐ., అడయారు, మ।చాసు ౬ 20, జిగురు మత్స్య సరస,
XxXii
సిద్దేశ్వర్ సిద్దేశ్వర్, ఎన్. ప (పా ఫెసరు, మెకానికల్ ఇంజనీరింగు, బిర్లా ఇంజనీరింగు కాలేజి, పిలాని, రాజస్తాన్, అంతర్హవాన ఇంజను,
సుబ్బారావు. సుబ్బారావు, బి. కెమికల్ ఇంజనీరింగు డిపార్ట్ మెంట్, ఇండియన్ ఇని స్టిట్యూట్ ఆవ్ బుక్నాలజీ, మ|దాను-ల6. పారిశ్రామిక వాయువులు.
న్ను బహ్మణ్యం. న్నబహ్మణ్యము, కె. డిప్యూటీ డై_శెక్టరు, సెంటల్ వాటర్ & పవర్ కమిషన్, న్యూఢిల్లీ జల్లిక తెర్మల్ విద్యుత్తు శేం|దములు ; (పాక్ నిర్మాణములు,
ఆదిశేషువు, హరి., ఎమ్. ఎస్సి, రిశైర్డ్ లెక్చరర్, కమెస్టీ) డిపార్ట్ మెంట్, గుంటూరు మెడికల్ కాలేజి, గుంటూరు. |[క్రిమివార పదార్భములు,
ల ¢ ah
ఇంజనిరింగు - చుక్నాలజీ సమిక్ష (ప్రస్తావన సివిలు ఇంజనీరింగు మెకానికల్ ఇంజనీరింగు ఎలక్టీ )కల్ ఇంజనీరింగు కమికల్ ఇంజనీరింగు బుక్నాలజీ అనగా ఏమి?
విషయ సూచిక
చరిత్ర పూర్వయుగము (క. పూ. 4000 వరకు) అల Wiese శిలాయుగము (పాచీనయుగము (|క. పూ. 3999 - క. పూ. 525) ప Se సము[ద్రయానము
తూనికలు _ కొలమానములు
(పాచీన రాసాయనిక శాస్త్రము ia en
నాణాములు గణితము కాలగణనము నగరవాస్తు నిర్మాణవిద్య పంటనీటి వనరులు ప్రచార సాధనములు చక్రము
వ([డంగము
బాటలు
పింగాణీ పరిశ్రమ చైనిక విజ్ఞానము
మధ్యయుగము (క్రీ. పూ. 524 = (క్రీ. శ. 1760)
పంచాంగము
గణితము
భారతీయ విజ్ఞానము
అరబ్బుల విజానము =
చీనా విజానము
నౌకాయానము
xxiv
వ్యస్త్ర పరిశ్రమ ఖని పరిశ్రమ ధాతు సాధన శాస్త్రము నాణములు సివిలు ఇంజనీరింగు భవన నిర్మాణము రోడ్డు పంటనీటి వనరులు పరిశ్రమలు మెకానిక్స్ పారి|శామిక విప్లవము _ ఆ తరువాత మెకానికల్ ఇంజనీరింగు ఇ్రంజనులు . వాని అభివృద్ధి మోటారు వరిణామరీతి సివిలు ఇంజనీరింగు (పపంచమున పంటనిటి వనరులు భారతదేశమున పంటనీటి వనరులు రిజ ర్వాయరుల యుగము భారీ డాముల యుగము ఎలక్టి9కల్ ఇంజనీరింగు భారత దేశమున విద్యుత్తు ఉత్పత్తి ఆంధ [ప్రదేశ్లో విద్యుత్తు అభివృద్ధి (పచార సాధనములు బలి గాఫు - చలిఫోను రేడియో "బలి గావు - శేడియో "బలిఫోను శేడియో (పసారములు శులివిజన్ రాడార్. ఫోటో గఫీ ముదణాభివృద్ది యాం|తిక ముదణ యాం|కికముగా ఆక్షరముల కూర్చు ఆధునిక ముద ణాభివృద్ధి
Xll— iv XXV
రవాణా సౌకర్యములు 404 aan 74
నెకాయానము క ఫి TT, విమాన యానము భః ప 77 రాసాయనిక ఇంజనీరింగు ae ae 79 భారత దేశమున పారిశ్రామిక వికసనము oe వ 80 ఇనుము, ఉక్కు. పరిశ్రమ వికసనము అమ పష 88 ఇటీవలి |పయత్న ములు అం హ్ 85 రాసాయనిక (ద్రవ్యముల ఉత్పత్తి వికసనము a den 86 ఎరువులు Es eg 89 వ్యస్త్ర పరిశ్రమ Ss ap 98 పింగాణీ పరిశ్రమ ae 94 విద్యుత్తు రాసాయనిక పరిశ్రమ ల Ca, 95 సిమెంటు - 0 పడని 98 కారన్ రాసాయనిక పరిశ్రమల వికసనము ae భన 96 వర్ణ ద్రవ్యములు భు NE 98 సెటో - కెమికల్ పరిశ్రమ ఫట sas 99 క్భతిమ చారములు wee fr 100 కృత్రిమ రబ్బరు ns eee 101 ప్లాస్టీక్కు రాసాయనిక |దవ్యముల తయారీ a en 102 ఆల్క వోల్ aay En 108 సబ్బు పరిశ్రమ 4 ts 108 (క్రిమి సంహారులు వప Ca 104 జెషధములు ne ey 105 భారతదేశమున ఇంజనీరింగు పరి శమ Se mrs 107 ఖెక్నాలజీ భవిష్యత్తు Se ww 1109 భూ సాంకేతిక శాస్త్రము ou pn R 111 జలకృ్ళషి. 3 an 112 ఉప్పునీటిని మంచినీరుగా మార్చుట as as 118 పరమాణు శ క్తినుండి విద్యు త్తు hae Oe 114 కంప్యూటర్ ఇుక్నాలజీ (గణిత్ర శాస్త్రము) aE sas AD విద్యు త్తు ఉత్పత్తి - మరికొన్ని ఆధారములు re ee 115
సము|దపు ఆటు - పోటులనుండి విద్యుచ్చక్తి dor Ee 116
xxvi
భూశాస్త్రము చారిత్రకవికాసము భూశాస్త్రము - ఉపవిభాగములు భూశాస్త్రము = సరిబరిధి శాస్త్రములు భూమి భూమి వయన్సు భూమి - ఆకార పరిమాణములు భూ సాం[దత శూోలిం = ఉప్లధర్మములు భూమి - అయస్కాంత ధర్మములు భూమి ౬ అంతర్ని ర్మాణము, సంఘట్టనము
వాతావరణము
జలావరణము
జీవావరణము (బయోస్ఫియర్ ) శిలావరణము
యుగయుగాల జీవనము
శిలావరణము గతిశాస్త్రము (జియోపెక్టోనిక్స్) ఆర్థిక భూశాస్త్రము భూ శాస్త్రము - వినియోగములు భారత భూత త్త చరిత సంగహము అకారాది వివరణ సూచిక పారిభాషిక పదసూచి ఇంగ్లీషు = తెలుగు జలుగు = ఇంగ్లీషు
అధ్యేయ (గంథ పట్టిక (బిబ్ద్లియో[గఫీ)
16!
149 151-816
1 ]=j64)
ఎ [55]-[80] + [81]-[114] అ [115] - [120]
0 0 A 6 CE m= © WD =
క (ఇ
11.
(ప్రముఖ చితములు
(తైవర్ణ చితము
. నాగార్జున సాగరు డాము రేఖా చితము
ఏకవర్ల చి తములు య .
పుట . మోటారు పరిణామ రీతి 44 20. దీప్తి 3 (పాచీన నిర్మాణములు 48 21. నాగార్జున సాగరు డాము b (పపంచములోని డాములు 560 22, నిర్మాణములు, ఉక్కు . మ్ముదణ విధానముల పరిణామము 72 99. నీరు, నీటి ళోధన . అంతస్తుల మేడలు 1600 24, పరమాణుళ క్రి . ఆనకటలు, బరాజులు 902 25, భా|కానంగల్ (ప్రణాళిక (A]
. ఆవిరి ఇంజనులు 216 28, భూగర్భ ఖనిపరిశమ . ఇనుము, ఉక్కు 240 27. భూసార రకణ . ఎరువులు 268 28, రెళ్వే ఇంజనీరింగు } ఎలక్ట్రానిక్ కంప్యూఓర్లు 278 99, రోడ్డు
ఎలక్ట్రిక్ రైల్వేలు 284 80 రోదసీ విజ్ఞానము . చంబల్ లోయ అభివృధ్ధి (పణాళిక 814 91, వంతెనలు . చక్కెర పరిశ్రమ 42 82, వరదల అంచనా నివారణ . జలవిద్యుత్తు కేందము రిక4 శ్రర వార్తాపసార ఉప్మగవాములు . అలిఫోను 893 84. విమానములు
డాములు 416 85. శబ్దలేఖనము పునరుత్పత్తి
3 ఎ] అ
. డనెల్ ైలు ఇంజనులు 422 86 శ్రీైలమ్ (పాశెప్ప . తరలింపు సొరంగములు 426 87. హీరాకుడ్ ప్రాశెప్ట
. దామోదరలోయ అభివృద్ధి (ప్రణాళిక 451
606
696
ఇంజనీరింగు - బెక్నాలబిీ సమోక్ర (పస్తావన
సైన్సు, ఇంజనీరింగు, బక్నాలజీ అనునవి ఒక దాని నుండి వేరొక దానిని వేరువపరచుటకు వీలుపడని రీతిగ ముడివడి ఉన్న శాస్త్ర శాఖలు. మాట వరునకు ఐన్ స్ట్రయిన్ [చూ నం=ీ=పు, 282] కనుగొనిన క=62 అను గణిత సూత్రమును తీసికొందము. ఈ నూూత్రము పరమాణు శక్తి ఉత్పత్తికి పరిణగామభూతమును, పరమాణువు నుండి విద్యుచ్చ కిని పుట్టించుటకు సపాతుభూతమును అయినది. ఈ సూత్రము అచ్చముగ సైన్సునకు గాని లేదా ఇంజ నీరింగు - చెక్నాలజీలలో ఏ ఒక శ్వాస్త్రశాఖకు గాని చెంది నటుల చెప్పుటకు వలనుపడదు. పదియో ఒక విధముగ ఆశాస్త్ర శాఖలలో (పతి యొక దాని తోడను ఆ సూత్ర మునకు సంబంధము కలదు. ఆ సూ(త్రపు మూలత త్య మును వివరించు వట్టున అది సనైన్సునకు చెందినదిగ పరి గణింపబడుట సహేతుకముగ కన్చట్టును; ఆ న్మూత్రపు వినియోగ [పృక్రియను వివరించు సందర్భమున అది ఇంజ నీరింగునకు చెందినదిగ వ్యవవారింపబడుట సముచితముగ తోచును. అటుగాక, సమాజ (శేయమునకై ఆ గణిత సూత్రమును వినియుకృపరచు తీరుతెన్నులకు రూప కల్పన జరుపునపుడు అది చెందినటుల భావించుట సమంజసముగ కాననగును,
వై గణిత స్మూత్రమునే వేరొక దృకోోణము నుండియు మనము పరికించి, అందు ఆయా శా(స్త్రశాఖలు ముడివడి ఉండుట విశ దీకరింపవచ్చును. ఆ గణిత సూత్రము వలన పరమాణు శేం[దకమును విదళనము చేసినపుడు గాని లేదా విలయనము చేసినపుడు గాని ఉద్భవించు శ క్తి యొక్క_విలువ ఆ పరమాణు [ద్రవ్యరాశిని కాంతి వేగపు (సెకనుకు ముప్పది కోట్ల మీటరుల )వర్గముతో గుణింపగ లభ్యమగు మొత్తము నకు సమానము అని స్పష్టపడుచున్నది. ఆవిష్కరణ మౌలిక శాస్త్ర శాఖయగు అటామిక్ ఫిజిక్స్ ¥ (భౌతిక శా స్త్రశాఖ)కు సంబంధించినది; ఆ స్కూతముచే
X1-1
బక్నాలజీకి
ఈ సూఃత్రపు
ఉద్దేశితమగు శ కిని సంచయనము చేసి వశమునకు శెచ్చు కొన వీలగు (ప్రక్రియలను తెలియజేయు, శ్యాస్త్రశాఖయే “న్యూక్లియర్ ఇంజనీరింగు అని (ప్రసిద్ధి వహించినది. ఇక ఆ [పకియలను ఉపయోగించి సముచితరీతిలో, ఆర్థికముగ లాభదాయకమగు పద్ధతిలో ఆ శక్తిని విద్యుచ్ళృకిగ పరి వర్తన చేయు విధానమును వివరించుటను టెక్నాలజీ నిర్వ హించును. ఈ విధముగ ఇంజనీరింగున్కు బక్నాలజీయును అవిభజనీయతను సంతరించుకొనినవి*. అంతేకాదు, స్థూల రీతిలో చెప్పవలెనన్నచో మానవుని ఐహిక సౌఖ్యమునకై_ (ద్రవ్యరాశిని తదంతర్గతమగు శ క్రిని సమర్థముగ వినియో గించుటకు తొలుతటిది శాస్త్రముగను, రెండవది కోళగను ఇంజనీరింగు-ఇక్నాలజీ (క్రమముగ ఉపకరించుచున్నవని నిర్వచింవదగును. సైన్సును మనము విజ్ఞానమని వ్యవవా రించుచున్నాము. (ప్రకృతి రవాస్యములను ఒక డ్రమబద్ధ. సూూత్రావళిగ (కోడికరించి విజ్ఞానమనుచున్నాము. విజ్ఞాన అనుభవమును ధ్ర యోజనా'త్మకముగ ప్రయోగించుట ఇంజ నీరింగు ధ్యేయము. యుక్తితో సులువు బలువులను శెలిసి కొని సైన్సు |పాతిపదికగ ఇంజనీరింగు ద్వారా బక్నా లజీ ఫలించినది. ఇందువలననే ఇంజనీరింగును, బక్నాల జీని, ఈ రెండింటికి (ప్రాతివదికయగు సైన్సును - ఈ మూడింటిని-వర్యాయ పదములుగ ఒకొక సమయమున వాడుట కుడ కద్దు.
ఒకప్పుడు ' ఇంజనీరు ' అనగా ఆయుధములు, మందు గుండు సామగి వంటి యుద్ధపరికరములు తయారుచేయు వ్యక్తి అని అర్థము ఉండెడిది, కాని, కాల క్రమమున ఆ అర్థము కొంత మార్చును పొందినది, తత్సలితముగ నేటి సినీమాయం|తపు మూలసూ[తమును కనుగాొనిన ఎడిసన్, రైలు ఇంజనులో ఉపయోగించు ఆవిరియంత్రపు తొలి రూూవమును నిర్మించిన జేమ్స్ వాట్ ను ప్రసిర్ధులగు ఇంజ నీర్ణుగ లెక్కింపబడిరి. వారు లాంఛన్నపాయమగు శిక్షణ
(ప్రస్తావన అ
వల్ల గాక, యంతని ర్మాణమునందు వారికి గల ఉపజ్జ వల్లను, |క్రియాచరణ 'కౌళలము వల్హను, పనితనమువల్లను ఇంజనీర్గుగ (ప్రఖ్యాతి వడసీరి, పారి|శామిక విప్పవా నంతరముసుమారు 1760 [పాంతమున - “ఇంజనీరింగు” అను మాట విపులతరమగు అర్థమును సంతరించుకొనినరి. డిజై నులు సిద్ధపరచుటయందును; భవనములు, ఆనకట్ట లు నిర్శించుటయందును; రోడ్డు, రైలు మార్గములు వేయుట యందును; మోటారు కారులు, విమానములు తయారు చేయుటయందును కుళలుడగు వాడే నేటి ఇంజనీరు. ఇంజ నీరు సవనోయము లేనిదే విద్యుచ్చక్తిని ఉత్త్పత్తి చేయుట, శేడియోలో వార్తలను గాని, సంగీతమును గాని (వపసారము చేయుట కప్టసాధ్యము; నగరము కానిండు లేదా మహానగరము కానిండు ఇంజనీరు లేక అది పరి శుభ్రముగ ఉండనేరదు, ఇక భూగర్భమునందు ఉన్న నేల
బొగ్గునో, పెట్రోల్నో పైకి తెచ్చుటకు ఖనిజశ్యాస్త్ర పట్ట భదుడగు మైనింగ్ ఇంజనీరు సవోయము తప్పనిసరి. ఇంశకేకాద్కు రోగ నివారకములు, ఆరోగ్యదాయకములు చెన్సిలిన్ వంటి జాషపధముల్కు విటమినులు కెమికల్ ఇంజనీరు తోడ్చాటు లేనిదే సిద్ధము కానేరవు; ప్లాస్టిక్ పాత్రలు గాని, చురిలిన్ వస్త్రములు గాని ఉత్స త్తి కానేరవు. వేయేల, ఇంజనీరింగు లేకున్నచో ఆధునిక నాగరకజీవితమే ఉండచనేరదు. ఇటుల ఇంతకు ముందు నుడివినట్టు ఆధునిక పద్ధతులను, పరికరములను వినియో గించుకొని సమర్థము గాను, పొదుపు గాను వస్తువులను తయారుచేయు (వ్మక్రియయే అుక్నాలజీ అనబడుచున్న దని మనము [గహించవచ్చును.
ఇంజనీరింగును ఆరు (ప్రధాన వర్గ ముల క్రింద మనము స్థూలముగ వింగడించవచ్చును :
అయిన
ఇంజనిరింగు | | | | | | | YU WY Wy ప NW WV (a ళ్ళ ¢ sO ol ల 2 అ Fe: 2 జ & షి కలో షీ క జ Ga ¥ ‘ భవనములు, ఇంజనులుు యం విద్యుత్ ఉత్ప లి, లైన్ చలి ఫీ (తీగ తంతి); మక ఆన కట్టలు, _ఆములు, యం వసార, వినియోగ బలిఫోన్ రేడి యో- ముల రోడ్లు, పౌర త్ర పరిక ర ములు; ఇండ్లలో తత్సం౦బ౦ధ ఎలశక్టానిక్ eee శాచము ములు విమాన చాడుకొను దీవ పరికరములు; (టాన్సిస్టా 4 క నకు సంబం ముల్కు మోటా ములు ఇస్త్రీ సెకై రులు- తత్సంబంధ పరికర వ్యు అవర ధించిన కట్ట రు శార్లు మైన్ ల్కుపంకాలు, లిప్లు ముల్బు శేడియో ప్రసా సా el డములు, శైటర్లు, సైకిళ్లు, లు; వంటకు బట్ట రమ్ము ఇులివిజన్ రాడార్, స్య és సాధనము కుట్టు యంత్ర లుతుకుటకు, ముర మైక్రోవేవ్స్క్ శేడియో క్యా Ee లు మొద ములు మొద కర్భ్శకు వలయు పరి ద్వారా చార్రా (గ్రసారము se ke లగు చాటి లగు చాటి కరములు; పరిశ్రమ (కృత్రిమ ఉప(గ్రవాముల il నిర్మాణ నిర్మాణములు. లలో మోటార్లు ప్రసారము తో సహో, ల్ ఛె Ma ములు. లేత్లు, వెల్లింగ్ కంప్యూటర్లు, బోధన NIE a ఉపకరణములు; యంత్రములు, _పారిశా కు Cas రచాణాలో ఎల మిక ఎలకా9నిక్స్, స్వత pe a క్రిక్ రైళ్లు, ట్రాము శ్చృలనము బలి మె|ట్రి, a wi ల్కు విమానములుు, బలి కం(ట్రోల్,లానర్ లు Sg నౌకలు మొద వైద్యమున డఎలక్టానిక్స్ ORE లగునవి. వినియోగము ఎలక్సా a నిక్ కొలత పరికర ల్ ములు.
2
ఇంజనీరింగు విద్య స్థూలరితిలో ఈ విధముగ ఆరు వేర్వేరు శాఖలుగ విభ క్షమై ఉన్నను, సాధారణముగ ఒక ఇంజనీరింగు శాఖకు వేరొక శాఖతో ఎప్పుడును సంబం ధము తప్పని సరిగ కన్పట్టుచు నే ఉండును. ఉదా: ఎరువుల కర్మాగారమునే తీసికొందము. ఇది పై విభజన మునుబట్టి స్థూలముగ కెమికల్ ఇంజనీరింగు శాఖకు చెందినదిగ చెప్పదగి ఉన్నది. కాని, దీనికి రూపు రేఖలను ఏర్పరుచుటకు అన్నిరకముల ఇంజనీర్ణును కలిసి పనిచేయవలసి ఉండును. ఇందలి వివిధ యంత భాగములను నెలకొల్పుటకు అవసర మగు భవనముల రూపకల్పనమును, నిర్భ్మాణమును సివిలు ఇంజనీరు చేయును. ఈ కర్మాగారములోని రాసాయనిక యంత్రములు తిరుగుటకు అవనరమగు ఆవిరిశ క్తిని గాని, విద్యుచ్ళక్కిని గాని సరఫరాశేయుటకు ఆవశ్యకమగు చాయిలరును తక్కిన ఇంజనులను మెకానికల్ ఇంజనీరు నెలకొల్పును. మోటార్లు నడచుటకును, శీత లీకరణమున కును, వాశానుకూ లనమునకును అవసరమగు విద్యుచ్చ కిని ఉత్పత్తి చేసి సరఫరా చేయుటయందు ఎల క్రి కల్ ఇంజనీరు తోడ్పడును. ఇక ఉద్దిష్ట ప్రధానోత్నాదన వస్తువగు యూరియావంటి రాసాయనికపు ఎరువును చౌకగాను, సమర్భముగాను ఉత్పత్తి చేయుటకును, వతన్మధ్యమున వెలు వడు ఉపోత్సన్న ములను కూడ సాధ్య మైనంత నైపుణ్య ముతో వినియోగించుకొనుటకును నిర్దిష్ట సాం శకేతిక పద్ధతి ఆధారముగ కర్మాగారమును కెమికల్ ఇంజనీరు రూప కల్పన చేయును. ఇటీవల చాడకపు వస్తువులను పొదుపుగ పెద్ద ఎత్తున తయారు చేయుటకు స్వతశ్చలన పక్రియ (ఆటో మేషన్) అను పేరుతో ఎలక్ట్రానిక్ గణిత్రములు వస్తూ త్ప త్తిరంగమున ప్రవేశించినవి. దీనిని బట్టి రాసాయనికపు ఎరువుల కర్మాగారపు రూపకల్పనలోను, స్థాపనలోను, ఉత్ప త్తిలోను అత్య ధికమగు పొదుపును సాధించుటకు ఇంజ నీరింగునకును, చుక్నా లజీకిని సంబంధించిన అన్ని విధము లగు సమన్వయిత కృషి అతి ముఖ్యమని మనకు స్పష్టమగు
చున్నది.
ఇందువలన (ప్రాతిపదిక థౌతికశాస్త్రముపై ఆధార పడిన ఇంజనీరింగు సూ తములను సమాజ[శేయమున కె విని యోగపరచు [వక్రియకు బక్నాలజీ అను పదము
సివిలు ఇంజనీరింగు
వరర్తించుననుట మనకు స్పష్టమగుచున్నది. రేడియో, బలివి జన్ వంటి వాని ఆవిష్క_రణలవలన ఇంజనీరింగు, బుక్నా లజీలలో ఎప్పటికప్పుడు నూతన రంగములు ఏర్పడుచున్న వి. (పకారాంతముగ చెవ్పవలనివచ్చిన, మానవుని భౌతిక సౌకర్యము కొరకు మరింత సరళముగను, చౌకగను వైజ్ఞా నిక రంగమున నూతన సృష్టి యో, నూతన ఆవిష్క_రణమో జరిగిన ఎడల క్రొత్త ఇంజనీరింగు శాఖయో, కొత్త చక్నాలజీ శాఖయో చిగిర్చినదని పూర్తిగ విశ్వసింవ వచ్చును. రోదసీ ఇంజనీరింగు, స్వతళ్చలన గణిత్ర (కంప్యూటర్ "బక్నాలజీ) శాస్త్రము, న్యూ క్లియర్ ఇంజనీ రింగు, సైబర్నెటిక్స్ వంటివి ఇటీవల అభివృద్ధిచెందిన ఇంజనీరింగు, బశక్నాలజీ శాఖలు. ఇటీవలి వరకు బక్నా లజీని వివిధ దేశములు తమ వ్యాపార రసాన్యముగ భావిం చెడివి. అపుడది అంతర్జాతీయ వాణిజ్య వ్యాపార రంగము లలో మవాత్తర (పథాన్యమును వహించి ఉండెడిది. తరు వాత కొంత కాలమునకు యు నె బడ్ స్టేట్స్, సోవియట్ రష్యా, పళ్చిమ జర్మనీ, యునెజుడ్ కింగ్డమ్, ఇటలీ మొదలగు అభివృద్ధిచెందిన దేశములు తమ వైఖరిని మార్చుకొని ఆసియా, ఆ|ఫికా, దకిణ అమెరికా ఖండముల లోని వర్భమాన దేశములకు తమ సాంకేతిక విద్యా పరి జ్ఞానమును కొన్ని వరతులపై తెలియపరచసాగినవి. గణిత, భౌతిక, రాసాయనిక, వృత, జంతు, భూ శాన్రా.ది (ప్రాతిపదిక విజ్ఞాన శా(న్త్రములకు సంబంధించిన పెక్కు. విజ్ఞానశాఖలు వ్యప్టిగనో లేదా తక్కిన కొన్నింటితో కలిసి సమష్టిగనో ఇంజనీరింగు - చెక్నాలజీ విద్యలలో ఏదియో ఒక రంగమున ఏదియో ఒక విధముగ వ్యవవా రించుట సాధారణముగ కన్పట్టుచున్నది. అటులనే ఇంజనీ రింగు విజ్ఞానమును, చుక్నాలజీయందు లభ్యమగు అలువు సుళువుల వరిజ్ఞానమును సమాజమునకు ఉపయోగించు రీతిలో వినియోగించు పట్టున ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన తీరు తెన్నులును, సాంఘిక శాస్త్ర విజ్ఞానమును (ప్రముఖ పాత్రను నిర్వహించుచున్నవి. కొన్ని ముఖ్యమగు ఇంజనీ రింగు, చెక్నాలజీ శాఖల స్వరూప స్వభావములు తెలిసి కొనుటకు ఇచ్చట వాని సా రాంశములు స్థూలముగ పొందు పరుపబడినవి (వివరములకు అకారాదిని చూడనగును),.
సివిలు ఇంజనీరింగు
నివాస యోగ్యములగు భవనములు, ఆనకట్టలు, రోడ్డు, చెలు మార్గములు, నౌకా శయములు, నౌకలను మర మృ్మత్తుచేయు కేం[దము (డాకు)లు, పట్టణపు నీటి సరఫరా వ్యవస్థలు, శానిటరీ ఇంజనీరింగు పనులు, విమానా(శయ
ములు మొదలగునవి నిర్మించుటకు సంబింధించిన సివిలు ఇంజనీరింగు'పధానమగు ఇంజనీరింగు శాఖలలో ఒక్కటి. ఒకప్పుడు - పై న వివరించినట్లు - * ఇంజనీరింగు * ద్ర క్యేక ముగ సైనిక (మిలటరీ) (పయోజనములకు మా(తమే
మెకానికల్ ఇంజనీరింగు
ఉర్దేశింపబడి ఉండినది, అందువలన భవనములు, రోడ్డు వంటి (ప్రజాసౌకర్యముల నిర్మాణమునకు సంబంధించిన ఇంజనీ రింగు విద్యను వేరుగ సూచించుటకై_ ' సివిలు ఇంజనీరింగు” అనుమాట శెండు శశాబ్బముల (క్రిందట వాడుకలోనికి వచ్చినది. (క్రమముగ 19 వ శశాబ్దమున సివిలు ఇంజనీరింగు నుండి విడివడి మెకానికల్ ఇంజనీరింగు, ఎల క్రీకల్ ఇంజ నీరింగు వంటి ప్రశ్యేకశాఖలు రూపుగొనినవి. ఈజిప్టులోని (పాచీన యుగపు పిరమిడ్లు, యునై ఇడ్ స్లేట్స్లోని ఆశకాశమునంటు నేటి 102 అంతస్తుల ఎంపైర్ స్టేట్ భవనము (ఎత్తు 875 మీ), ఆధునిక వాస్తు సూత్రములను ఆధారముగ రూపొందించిన ఛండీఘడ్ నగర నిర్మాణము, బౌల్డర్ డాము (ఎత్తు 218 మీ) వంటి గొప్ప డాములు, వంజాబ్న సింధు ఉవనదిపై నిర్మించిన ఛా(కా (ఎత్తు 222 మీ) డాములు, ఆంధ్రపదేశ్ లోని నాగార్జున సాగర్ (ఎత్తు 128 మీ) డాము సివిలు ఇంజనీరింగునకు (ప్రసిద్ధ ఉదాహరణములు. 19 వ శతాబ్బ మున (ఫ్రాన్స్లో నిర్మింప బడిన ఈఫెల్ గోపురము (ఎత్తు 295 మీ) ఉక్కు. పనితనపు నిర్మాణమునకు మహాత్తరమగు తార్మాణము. గణిత, భౌతిక, రాసాయనిక, భూ శాస్త్రములు మొదలగునవి
సివిలు ఇంజనీరింగునకు ఆధారములగు మౌలిక విజ్ఞాన
శాస్త్రములు. ఇక, సివిలు ఇంజనీరింగులోను [క్రింద పేర్కొన్నట్లు పెక్కు. ఉపశాఖలు కలవు: సివిలు అంజనీరింగు | | tere wo —_—_—_—_ న! ష——™—ొ అ———ా Py (73 ymin x dpa % త 0 8 4 & ర ల్లో tne eg fF ప Meg ERE aT PETTITTE: % kt e& 2 థి 8 Sg 0 Leos Sate Bers crs GOUT es RB 2 Cpe (ఆ 9 bb 9 ధ ౫ g రో o జ & 5
ఈ విధముగ మానవుని నివాసమునకు, | పయాణమునకు, "శాచమునకు తగు వసతులు కలిగించుటయందును, (కాగుట కును, సేద్యమునకును నీటి వసతులను కలిగించుటయందును సివిలు ఇంజనీరింగు ఎంతయో ఉపయు క్ష మగుచున్నటుల సువిదిత మగుచున్నది.
పెకానికల్ ఇంజనీరింగు
ఇంజనీరింగు రంగము వి స్పరించినకొలది-1760 తరువాత పారిశ్రామిక విప్పవము ఫలితముగ యాంత్రిక చలనముపై ఆధారపడిన మోటారుశకారు, ఆవిరి ఇంజను, వడుకు మర, విమానము మొదలగునవి ఆవిష్కురింపబడిన తరువాత. (పశ్యేక విశిష్టతను ఆర్జించిన మెకానికల్ ఇంజనీరింగు వంటి శాఖలు మూల విద్యనుండి విడివడి ధ్రశేక (పతిపత్తిని ఆర్జించినవి. యాంత్రిక సాధనములలో కెల్ల ఆర్కి_మీడీ జ్ కనుగొన్న తులాదండము, మర దుశ్లే (ఆర్కిమీడియన్ స్కూ) (పాచీనతమములు. తరువాత లెక్కకు వచ్చు వాడు ఇటలీ విజ్ఞాని లియో నార్లో డా విన్చీ(1452_15 19). ఈతడు విమానము, జలాంతర్గామి మొదలగు వాటికి అను వగు |[డాయింగులను ఆనాడే ఊహించి సిద్ధపరచెను. రైళ్ళను లాగు ఆవిరి ఇంజనులును, లారీలను లాగు డీసెల్ ఇంజనులును, కార్ల ను, స్కూటర్ల ను నడిపించే అంతర్గహాన (ఇంటర్నల్ కంబళ్చన్ ) ఇంజనులును, విమానమును ఆకన మున శబ్దవేగమున ఎగురునట్లు చేయు “జెట్ ఇంజనులును మెకానికల్ ఇంజనీరింగు ఫలితములే.
సేద్యరంగమున వాడుకచేయు పంపులు మొదలై న వాటి వంటివి కాని, శనూడు లెేత్లు, (డైబ్లులు వంటి యంత వరికరములు కాని మెకానికల్
కార్థానాలయందు
4
ఇంజనీరింగునకు సంబంధించినవే, గని పరిశ్రమలో (శకేనులు, కన్వేయర్ బకెట్లు, విద్యుచ్చ క్రితో పనిచేయు |డిల్లులు వంటి థారీయం[తములు భూమి అట్టడుగున ఉన్న ఖనిజ నిధులను భూమిపై కి తీసికొనివచ్చుటకు వినియోగింపబడుచున్న వి. ఆధునిక వ్యవసాయ రంగమున భూమిని సేద్యమునకు తగినదిగ చేయుటకొరకును, నేలను చదునుచేయుటకును బుల్ డోజరు, దున్నుటకు (టాక్టరు, విత్తనములు విత్తుటకు మరగొరు (సీడ్ డ్రిల్లు), కలుపుతీయు యం|తము, పంట కోతకు సస్యసం|గావహాకము (కంబై ను), ఫలసాయమును చక్కబరచు డీ వాల్ల రు, డీ లింటరు, డీ కార్జి శేటరు, ఆయిల్ ఎక్స్ వెల్లరు మొదలగునవి, నీటిని పైకి తీయు పంపులు, పంట తెగుళ్లను రూపుమాపుటకు (స్పేయరు వంటి మెకాని కల్ పరికరములు వాడబడుచున్నవి, ఆఫీనులలో వాడు మైప్శరైటర్ల, ఇండ్ల లో వాడు కుట్టుయంతముల వంటి చిన్న యం త్రములును మెకానికల్ ఇంజనీరింగునకు సంబం ధించినవే. వా స్పవమునకు ఆధునిక సాంకేతిక (ప్రగతి ద్వారా ద్రజాసౌకర్యములను సమకూర్చుట యందు మెకానికల్ ఇంజనీరింగు (ప్రముఖ భూమికను నిర్వహించు చున్నది. మెకానికల్ ఇంజనీరింగులోని సూత భేదములు శెలిసికొనుటకు | వక్కపుటలోని వట్టిక తోడృడ గలదు:
మెకానికల్ ఇంజనీరింగు
|
y-
9 ge—
| | = § mE 0 లర a gg * fg A Re a Porn “Eos Mo fet s mi 4 2 PB C eso oe ral se Tet a wrt g WEE ర్త e a డో సల్ & @ లా a € a Ne o 8 a 3£ a రో అ చక్కగ పని చేయగల యంత్రమును గాని, ఇంజనును
గాని, యంత పరికరములను గాని తయారు చేయుటకు
ఎల కి కల్ ఇంజనీరింగు ©
మెకానికల్ ఇంజనీరుకు తాను వాడుక చేయు వస్తువుల స్వభావ ధర్మముల జ్ఞానము బాగుగా ఉండవలయును, ఉదా: ఎక్కువ వేగముగా తిరుగు లేక్ వంటి ఆధునిక యంత్ర పరికరమును వాడుటకు అతడు అధిక తాప|క్రమ మును తట్టుకొనగల ఒక విధమైన ప్రశ్యేకమగు ఉక్కు (పాస్పీడ్ స్ట్రీల్)ను వాడవలసి ఉండును, ఆ విధముగనే 266 మంది (పయాణీకులను శబ్దవేగమును కూడ మించిన గంటకు 2,880 కి. షీ. (1800 మై.) వేగముతో పయనించు సూపర్సానిక్ “జెట్ విమానమును రూపొందించుటకు తగిన ఛాతుమిశ్రము కావలయునన్న ధాతుశాస్త్రవే త్త్రయగు మెటలర్థి కల్ ఇంజనీరుపై మెకానికల్ ఇంజనీరు ఆధార పడుట తప్పనిసరి.
ఎలక కల్ ఇంజనీరింగు
(ప్రస్తుతము ఒక చేళము సాధించు సాంకేతిక వికసనము ఆ దేశము ఉత్పత్తి చేయు విద్యుచ్చక్తి వృద్ధికి అనులోమ — లి ne © నిష్ప త్తిలో వర్గిల్లుచుండునని చెప్పునట్లి పరిస్టితి పర్పడినది, — ధయ (A) ® అనగా, ఒక దేశపు జీవన ప్రమాణమును లెక్కించుటకు ఆ దేశమునందలి తలసరి విద్యుచ్చ క్కి వాడుకయే మాన దండ మగుచున్నదన్నమాట. ఈ విధముగా మానవ జీవి తమునందలి |ప్రత్యంశమునందును విద్యుచ్చక్తి (ప్రవేశించు చున్నది. స్నానాగారమున చేరి త్వరితముగ ముఖ తాౌరమును ముగింప నెంచు గృవాస్థునకునుు, నిముసముల మీద పిండి రుబ్బకమును పూ ర్హిచేయనెంచు ఇల్లాలికిని ఈ నాడు (ప్రాయికముగ నవాకరించునది విద్యుచ్చక్తి యే. ఆధు నిక నాగరకత మానవజాతికి సౌకర్యములు కలిగించుటకు విద్యుచ్చక్తి ని నమ్మి ఉన్నది; దానిపై ఆధారపడి ఉన్నది. విద్యుచ్ళ కిని వినియోగించి నేడు స్వతళ్చలన సూ[తముపై యంత సవోయమున పెద్ద ఎత్తున ఉత్ప త్తిని సాధించుట (ay — — వలన సరుకులును, తక్కిన సౌకర్యములును అందరికిని
త్వరగా తక్కువ వ్యయముతో నమ్మకముగ అందజేయ'
వీలగుచున్నది, ఆహార వస్తువులు కుళ్లి చెడిపోకుండ ఉంచు టకు శీతలీకరణ (కెఫిజరేషన్) విధానము ఉపకరించు చున్నది. పంటచేలకు నీటివనరులు కల్పించుటకును, పాతాళ గంగను పైకి తెచ్చుటకును, గొట్టపు బావులు, ఫిల్బర్ పాయింట్లు మొదలగు వాటిలో విద్యుచ్చక్కిని రైతులు విరివిగా వాడుచున్నారు, రైలు బండ్లను వేగము గాను, సమర్థము గాను నడుపుటకు విద్యుచ్చక్తి ఉపయు క్రమగు చున్నది. ఇంజనులోని వాయువులను జ్యలింప జేయుటకు అవనరమగు నిప్పురవ్వను సృష్టింపజేయుటలోను, చీక టిలో కూడ మోటారు కారును నడుపుటకు అవసరమగు
కాంతిని కల్పించుటలోను విద్యుచ్చక్తి యే (ప్రధాన పాత్ర వహించుచున్నది.
ఆధునిక కర్మాగారమునందు లేతొలు, |డిబ్లలు వంటి యంతములు విద్యుచ్చక్తి లేని ఎడల ఆగిపోవును, గనుల నుండి ముడి ఇనుము, నేల బొగ్గు మొదలగు ఖనిజములను తవ్వి వైకి తీయుటకు విద్యుచ్ళ క్రి వినియోగమగుచున్నది. అది నూలు వడకి, మన గుడ్డలను నేయుచున్నది. విద్యు చృక్కి లేని పక్షమున జౌవధములను చౌకగా సిద్ధపరచుట యును కష్టము.
అతి |పాచీన కాలమున మానవుడు తన జీవిక కోసము, (పాణరకణ కోనము జరిపిన పోరాటములలో తన కండర ముల బలమును వినియోగించెడివాడు. తన పనులు నుళు వుగ జరుపుకొనుటకు (క్రమముగ చిన్న చిన్న పనిముట్లను అతడు కనిసెకైను. అతడు 18 వ శ తాబ్దమున కండరముల బలముతో చేయు పెక్కు పనులను నుళువుగచేయుటకు, కోండర బలము అవనరము లేకుండ చేయుటకు ఆవిరి యంత్ర మును రూపొందించుకొనెను, ఇప్పుడు పెక్కు. వేల మాన వుల కండరముల శక్తిని అధిగమించు విద్యుద్యం[తళ క్రిని పనిగొని మానవుడు తనకు కావలసిన పనులను అవలీలగా సాధించుకొనుచున్నాడు.
మానవుడు సూవర్సానిక్ (శబ్దాతీత) విమాన యాన మున గాని, రాకెట్ ఇంజనీరింగులో వినియోగపడు నూతన ధాతు మికములను గాని తయారుచేయుటకు విద్యుచ్చ కిని వినియోగించి అత్యధిక తాప క్రమములను సిద్ధపరచుకొనెను, మానవజాతిని బానిసతనము నుండియు, కష్టముల నుండియు విము క్రి చేయుటను బట్టి విద్యుచ్చ కిని ఒక విధముగ ' సాంఘిక సంశేమకారి' అనియు భావింప
ఎల జ్ కల్ ఇంజనీరింగు
వచ్చును. నేడు ఆధునిక కర్మాగారమున పనికేయు కార్మి కుడు వాశానుకూలనము (ఎయిర్ కండిషనింగు), శ్రీతలీ కరణము (కెఫిజరేవన్) వంటి పద్ధతులు తన చెప్పు చేత లలో ఉండగా సుఖకరమగు పరినరములలో పనిచేయు చున్నాడు. ఈ విధముగా విద్యుచ్భ క్తి మానవునిలోని ఉత్చాదనా కుళలతను ఇతోధికముగ వృద్ధి పరచినది.
ఒకానొకప్పుడు కాబానాలు జలశకిపె ఆధారపడి ఉండినవి. తరువాత నేలబొగ్గును ఇంధనముగ ఉపయోగించు కొని ఆవిరిళ క్తి రంగమున (వ వేశించెను. నీటిని మరగించి, ఆవిరిని తయారు చేయుటకు నుదూర (పాంతముల నుండి నేల బొగ్గును కార్థానాలున్న స్థలమునకు తెచ్చి పెద్ద పెద్ద కొలుములలో శకాల్బుచుండిరి. ఇప్పుడు రామగుండము, కొ త్రగూడెము వంటి పెద్ద విద్యుకతి ఉత్చాదక యం తములు దూరమున ఉన్న వందల కొలది కారాలు నడుపుటకు చాలినంత శ కిని ఉత్స త్తి చేయుచున్నవి.
కార్జానాలలో విద్యుచ్చక్తి
కార్థానాలలో కష్ట సాధ్యములగు పనులను పెక్కింటిని విద్యుచ్చక్తి నిర్వహించుచున్నది. పోత పోయు యంత్ర ములు, థాతువును అదిమి ది మెలుగనో, శేకులుగనో చేయు యంత్రములు, స్వయంచాలక లేత్లు, (డైజ్లలు, (కనులు, వోయిస్ట్స్లు, క న్వేయర్లు మొదలగు భారీ యంత్ర. పరికరము అన్నియును మానవుని సమయమును, శక్తిని పొదుపు చేయుటకు విద్యుచ్ళకితోనే నడుపబడుచున్నవి.
మోటారు కారు కార్గానాలలో ఒకే ఒక (డిల్లి ంగు యం|[తము ఒకో దఫాకు ఒక ఇంజను బ్లాకులో చెక్కు రం|ధములు చేయగలదు. వివిధ యంత భాగములను అమర్చు పనిలో విద్యుచ్చక్తితో పని చేయు కన్వేయరు బెల్ట్ వస్తూత్స త్తిని త్వరగను, పొదుపుగను నిర్వహించ గలదు. వర్క్._-షాపులలో సరకులను బంగీలు కట్టుటకును, ఎంచుటకును విద్యుచ్భ క్కి సవనాయమున వపనిశేయు ఫోటో నెల్వంటి ఎలక్ట్రానిక్ పరికరములు వాడబడుచున్నవి. ధాతు భాగములను కోయుటకును, అతికించుటకును విద్యు చ్చక్తి వాడబడుచున్నది. ధాతుభాగములను విద్యున్మలామా (ఎలక్ట్, 'చ్లేటింగ్) చేయుటకును-అనగా, ఇ త్తడిపై (క్రోమి యమ్తో గాని, నికెల్ తో గాని పూత పూయుటకును, పలు చని శేకు పొర అమర్చుట వంటి వనికిని విద్యుచ్ళక్తిని వాడుచున్నారు., విద్యుచ్చక్తి ని విరివిగా వాడి గనులనుండి ఖనిజములను తీయుట, ముడి ఖనిజమునుండి ధాతువును వేరుచేయుట, చక్కబరచుట, మేలురకపు ధాతుమి(ళము
లను తయారుచేయుట వంటివి సంజాళించుచున్నారు.
6
విద్యుచ్చక్తి ని కనిపెట్టిన తరువాత కార్థానా. కార్మికునికి పయాన తగ్గి, విశ్రాంతి కాలము విరివిగ చేకూరినది.
ఇండ్ల్రయందు విద్యుచ్చకి
ఇండ్లయందు విద్యుచ్ళక్తిని (ప్రధానముగ దీపములకు వాడుచున్నారు; గాలి ప్రనరించుటకై లను నడుపుటకును వాడుచున్నారు. వట్టణములందును, నగరము లందును విద్యుచ్చ కిని ఇండ్ల లోను, ఆఫీసుల లోను ఎయిర్ కండిషనింగ్కును, 3, ఫిజరేషన్కును విరి విగా వాడుచున్నారు. గృహిణి కూరగాయలను, గ్రుడ్లను, పాలను చెడిపోకుండ భ|ద్రపరచుటకు శె ఫిజరేటరు (శీతలీ కరణ యంత్రమును వాడుచున్నది, చట్నీలు, ఫలరసములు మొదలగునవి తయారు చేయుపికు “మిక్ సర్లు (కలుపు యంత్రములు) ' వాడబడుచున్నవి. యునై ఇఖడ్ స్టేట్స్, టన్, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశములలో ఇండ్ల యందు ఇలివిజన్ను చూచి ఆశందించుటకు విద్యుచ్చ క్తిని వాడుచున్నారు. వస్త్రములను ఇస్త్రీ చేయుటకు ఎల కిక్ ఇస్త్రీ సెపైలు వాడుచున్నారు, గుడ్డలు ఉతుకుయం[తము, స్ట్, టోస్ట్రరు వంటి తదితర గృహోేపకరణములకును విద్యుచ్చ కి ఉపయోగవడుచున్నది.
(పతి వ్య క్తికిని (పవంచగతితో సంబంధమును కలిగించు రేడియో వా_ర్హల ప్రసారమునకును, వారల |గవాణ మునకును విద్యుచ్ళ క్తి ఉపకరించుచున్నది. ఎక్కడికి కావల సిన అక్కడికి తీసికొని పోదగిన శేడియోలు బ్యాటరీల వల్ల పనిచేయుచున్నవి. చిన్న బ్యాటరీలు వాడు [టాన్సి స్టార్ శేడియో అవతరణతో శేడియో ముందుకన్నను జనాదరణను ఎక్కువగ పొందినది,
వార్తాపత్రికలు పాఠకులకు అందుటకు విద్యుచ్చక్తి పై ఆధారపడి ఉన్నవి. విద్యుచ్చ క్తి వలన పనిచేయు బలి పింటర్లు (ప్రపంచము నాలుగుమూలలనుండి వా_ర్హలు సమీకరించును. విద్యుచ్భ క్తితో పనిచేయు లై. నోయం[తములు ఆ వార్త లను అచ్చుకూర్చును, పిదప ఆ వారలను అత్యంత వేగముతో విద్యుత్సహాయమున నడచు రోటరీయంగత్ర ములు ముదించును. ఇందువలన ఆవార్లలు చాల తొంద రగ పాఠకులకు చేరును. సినీమా తయారుశచేయుటయు, పదర్శించుటయు విద్యుచ్చ క్తితో నడచు యంతముల వల్ల నే జరుగుచున్నవి. తంతి, అెలిఫోను వా రలను అంద జేయుటకు విరివిగా విద్యుచ్చ క్తిని వాడుచున్నారు. ఆధు నిక వైద్యశా(స్త్రమున శేడియాలజీ చికిత్సకును, గాఢ ఎక్స్రే చికిత్సకును విద్యుచ్ళ కిని వినియోగించు చున్నారు.
సరిగా పంకా
సంభఘముషైె. విద్యుచ్చ క్రి (పథావము ఎంత గాఢముగ ఉన్నదనగా, ఏ కారణముచేతనై నను కొంత సేపు విద్యు చృ_క్తి సరఫరా ఆగిపోయినట్లయినచో _ ఆ మధ్య కొన్ని సంవత్సరముల (క్రిందట న్యూయార్క్. నగరమున జరిగి నట్లును, ఇటీవల 1967లో కోస్తా ఆంధ్రపదేశలో సంభ వించినట్లును - (ప్రజల నిత్యజీవితము వస్తుతః _స్హంభించి పోవును. పెక్కు. అంత స్తులభవనములలో లిఫ్టులు పనిచేయక ఆగిపోయినట్ల యిన జనులు పెక్కు గంటలపాటు కదులు టకు, మెదలుటకు _ మెట్లను వాడితే తప్ప- అవకాశము ఉండదు. ఐక్ళరాజ్య నమితి (యు నై జడ్ నేషన్స్) కేం|ద కార్యాలయము నెలకొనిన 889 అంతస్తుల ఆకాళసౌధ ములో. ఇటీవల ఇటువంటిదే సంభవించినది. లిప్టు ఆగిపోవుట వలన ప్రధాన కార్యదర్శ ఊ థాంట్ చేతిలో” మైనపువ త్తి వెలిగించి పట్టుకొని చారి చూచుకౌనుచు శిరి వ అంతస్తు నుండి మెట్లు దిగవలసి వచ్చెను!
అద్భ ష్టవశమున ఇంత [ప్రయోజనకారియగు ఈ ళ క్రిని జనింపజేయుటకు వనరులు సెక్కు. కలవు, ఉ తర ఛారత దేశమున సింధునది [చూ, ఛా కా-నంగల్ ], దడిణ భారత దేశమున కృష్ణానది చూ, శ్రీవైలం (ప్రాకెక్ట] మొదలగు గొప్పనదులకు డాములు కట్టి మళ్ళించుకొని వాటి నీటి నుండి విరివిగ విద్యుదుత్స త్తి చేయబడుచున్నది. ఇటుల ఉత్ప_త్తియగు దానిని జలవిద్యుచ్భ క్తి (హా(డో - ఎల క్రీ క్ వవర్ ) అనుచున్నారు. |ప్రశ్యేకముగ నిర్శ్మించిన పెద్ద కొలు ములలో చేలబొగ్గును గాని, లిగ్నైటు బొగ్గును గాని కాల్చి నీటినుండి ఆవిరిని పుట్టించి, ఆ ఆవిరిని వెర్ద టర్భయి నులలో పోనిచ్చుటవలన విద్యుచ్ళ క్కి ఉత్ప_త్తి అగుచున్నది. దీనిని “ తెర్మల్ విద్యుచ్చక్తి ” అనుచున్నారు. ఆంధప దేశ్ లోని రామగుండమున, కొ త్తగూడెమున ఉన్న విద్యు క్కేం[దములు ఈ తెర్మల్ వర్గమునకు చెందినవి. ఇటీవల పరమాణు శ కిని శాంతికాల (పయోజనముల కొరకు విని యోగించుటకు జరుగుచున్న పరిశోధనలలో ఈ పరమాణు శక్తిని విద్యుచ్ళక్తిగా మార్చుటకు పద్ధతులు కనుగొనిరి. ఈ విధముగ ఉత్పత్తి అగు విద్యుచ్చక్తిని పరమాణు విద్యుచ్చకి అనుచున్నారు. ఇట్టి పరమాణు విద్యుచ్చక్తి స్థావరములు ఛారత దేశమున మహారాష్ట్ర ములోని తారా పూర్ లోను, రాజస్తాన్ లోని కోట అను నగరమునందును, మదాసులోని కలప్పాకంలోను నిర్భింపబడుచున్న వి.
ఇప్పటి (1968) ధరవరలను బట్టి జల విద్యు కేంద నిర్మాణమునకు అవసరమగు పెట్టుబడి స్థాపిత కిలో వాట్టుకు రూ, 1,200 అని శేలినది. దీనిని బట్టి విద్యుదుత్పత్తికి అగు ఖర్చు యూనిట్కు 2 పైసలు. es తెర్మల్ కేంద్ర
ఎల క్రీ కల్ ఇంజనీరింగు
నిర్మాణమునకు కానలసిన పెట్టుబడి స్థాపిత కిలోవాట్టుకు రూ. 1,600 నుండి 1,800 మధ్య ఉండును. శెర్మల్ కేంద్రమున విద్యుదుత్పత్తి కగు ఖర్చు యూనిటీ కు ర్*ల్ చైసలు, కాని, పరమాణు విద్యుత్తు విషయమున పెట్టుబడి ఖర్చు కూడ ఎక్కువయే,
పరమాణు విద్యుక్కేం[ద నిర్మాణమునకు కావలసిన పెట్టుబడి స్థాపిత కిలోవాట్టుకు రూ. 2200 నుండి రూ. 2,800 మధ్య ఉండును; విద్యుదుత్చ్స త్తి కి అగు ఖర్చు యూని ట్కుర్ గాని, 6 గాని వైసలు ఉండును. ఇది అంతయు 75% లోడ్ ఫాక్టర్ ను ఆధారముగా లెక్క కోట్టబడినది,
విద్యుచ్చ కిని కొద్దిపాటి మొత్స్తములలో - బ్యాటరీలలో వలె- రాసాయనిక [దవ్యములను ఉపయోగించి తయారు చేయవచ్చును. టార్చీలలోను, నేడు |టాన్సిస్టార్ లలోను, డ్రె నెల్లులు, మోటారుశకారులోని సెకండరీ సెల్లులు ఇందు be కొన్ని ఉదావారణములు. రోదసీ పరిళోధనమున ఇటీ వల విని యోగింపబడు రాకెట్లు, కృతిమ ఉపగవాములు సౌర బ్యాటరీలను వాడుచున్నవి. రాకెట్లు ఎగురునప్పు డును, భూమిచుట్టూ పర్మిభ్రమణము చేయునప్పుడును ఈ సౌర చ్యాటరీలు నూర్యశళ కిని వాటంతట అవి వినియో గించుకొని పని చేయుచున్నవి.
ఇట్టి విద్యుచ్చక్తి ఉనికిని డీ: పూ, లవ శతాబ్దమున (గ్రీన్ దేశమునందలి మిలెటస్ నగరమున నివసించిన 'ేలీజ్ [చూ. నం. లీపు, 78] అను నతడు తొలుతగ బయట పెచ్తిను, కాని, ఈ వృత్తాంతము చాదాపు రెండు సహ (స్రాబ్దముల వరకును మరుగుననే ఉండినది. 16వ శతాబ్ద మున ఇంగ్లండులో ఎలిజజెత్ - 1 కాలమున గిల్ఫర్థ్ అను శాస్త్రజ్ఞుడు ఈ విషయమును గూర్చి .విశేషముగ శెలిసి కొనుట సంభవించినది, పిదప 19 వ శశాబ్దమున మరొక (్రటిష్ విజ్ఞాని మైశేల్ ఫారడే (మ. 1857) విద్యుచ్ళ క్రిని ఉత్పత్తి చేయుటకు “డెనమో” (1881) అను సాధనమును రూపొందించి నిర్మించెను. అతి సామాన్యమగు ఈ ఫారడే ఇైనమో శెండు శ శతాబ్ద ములలో |క్రమపరిణామమొంది నేటి మవాత్తరథారీవిద్యుదుత్ప్చాదక యంత్రముగారూపొందినది,
గణిత, భౌతిక, రాసాయనిక శాస్త్రముల వంటి మౌలిక విజ్ఞాన శాస్త్రముల పై ఎలక్ట్రికల్ ఇంజనీరింగు ఆధారపడి ఉన్నది. సివిలు ఇంజనీరింగు, మెకానికల్ ఇంజనీరింగు, తదితర వినియు క్ర విజ్ఞానశాస్త్రము (అప్లయిడ్ సై న్స్)లు విద్యుదుత్ప్చాదక కర్మాగారములను, వివిధ విద్యుద్యం[త్రము లను నెలకొల్పుటకు తోడ్చడుచున్నవి. నది విద్యుచ్ళక్కిలో మరొక శాఖ. ఇది ద్వితీయ [ప్రవంచ యుద్ధము తరువాత పెద్ద పరిశ్రమగా వృద్ధి చెందినది.
ఎల క్టానిక్స్ అను ©
కెసికల్ ఇంజనీరింగు
ఆధునికి నాగరకత మనుగడకు కారణమైన మరొక ఇంజనీరింగు శాఖ కెమికల్ ఇంజనీరింగు. చురిలిన్, నై లాన్ వంటి కృత్రిమ మైన చారములు, సల్ ఫ్యూరిక్ ఆసిడ్, గాజు, ప్లాస్టిక్ వస్తువులు, సబ్బు వగా రా పరిమళ |దవ్యములు, రంగులు, జౌాషధములు, (క్రిమి సంహారక జావధములు మొద లై నవన్నియును, వ్యవసాయ సంబంధమగు ముడి వస్తు వులను గాని, ఖనిజములగు ముడి పదార్థములను గాని వాడుట వలన ఆధునిక రాసాయనిక సాం కేతిక పద్ధతులతో చౌకగా తయారగుచున్నవి. ఈ కెమికల్ ఇంజనీరింగు (పధానముగా రెండు పద్ధ తులకు సంబంధించినది: 1, (పమాణ కార్యములు (యూనిట్ ఆవ రేషన్స్ ) ఒక ఖండముగా ఒక దానిని (గ్రహించి దానిపై రాసాయనిక' చర్యను (ప్రవ ర్తింప జేయుట; 2, (ప్రమాణ (ప్రక్రియలు (యూనిట్ (పానెనెస్) = క్వీక ఖండముగా (గ్రహించిన దానిని డ్రమబద్ధముగ చక్కబిరచుట.
శోషణము, ఘనీభవనము, ఉడక బెట్టుట, ఇగర బజెట్టుట, వడియగట్టుట, ఒక చేట నుండి మరియొక చోటికి రాసా యనిక (ద్రవ్యములను గొట్టముల ద్వారా విర జిమ్ముట, చూర్దీ కరణము, మి( క్రీకరణము, స్వేదనము మొదలగునవి ప్రమాణ శకార్యములుగా పేరొనబడుచున్నవి. పెటోలి యమ్ నుండియు, కోల్ శార్ నుండియు వర్ణ |దవ్యములు, (క్రిమిసంవోరిణులు వంటి రాసాయనిక వస్తువులను తీయు టకు ఆంశికస్వేదనము అను [ప్రమాణ[ప్ర క్రియను [పయో గింతురు. ఒక పదార్థము నీటిలో చేరినప్పటికిని కరగి పోవునవ్పుడు నీటిని పోనిచ్చి తక్కిన వస్తువును శేషింప జేయుటకు వడపోత (ఫిల్ట రేషన్ ) పద్ధతి అనుసరింపబడు చున్నది. ఈ వడపోసిన నీటిలోనో, [దవ్యముననో కొంత పదార్థము కరగి ఉన్నట్లయిన దానిని (గ్రహించుటకు డా ద్రవ్యమును ఇగర బెట్టవలసి ఉండును,
సల్ ఫ్యూరిక్ ఆసిడ్ గాని, ప్లాస్టిక్లు వంటి రాసాయనిక వస్తువులను గాని పెద్ద ఎత్తున తయారు చేయవలసి ఉన్న ప్పుడు, వానికి వాడవలసిన ముడి పదార్థముల నుండి ఉద్ది ష్ట్ర మగు అంత్య వస్తువును తయారు చేయుటకు క్లిష్ట రాసాయనిక |ప్ర[కియను (పయోగించుచున్నారు. ఉడా వారణమునకు కృ[త్రిమముగా రబ్బరును తయారు చేయు టనే తీసికొందము. (కూడ్ ఆయిల్ నుండి బుటాడిీన్ వంటి రాసాయనిక [దవ్యమును, నేల బొగ్గునుండి తయా రగు బెన్టీన్ నుండి వచ్చు స్ట్రీరిన్ను కలిపి ఒకవిధమైన క్షిప్ర రాసాయనిక (ప్రక్రియకు గురిచేయుదురు. దీనిని
“సోలిమరై జేవన్ ’ అందురు. ఇది కూడ ఒక రకమయిన (పమాణ (ప్రక్రియ (యూనిట్ (ప్రానెనెస్).
వనస్పతినుండి నబ్బు తయారు చేయుటకై ముడి పదార్థమును శుద్ధి వరచు సందర్భమున కాస్టిక్ సోడాను, ఇతర రాసాయనిక (ద్రవ్యములను కలుపుచున్నారు. ఈ గ్రక్రియలో “నబ్బు'తో పాటు * గ్లిసరీన్” అను పదా ర్భము ఉపోత్సన్నము (బై. ప్ర (డ్రాడష్ట )గా లభించుచున్నది. ఈ గ్లిసరీన్ను మరొక సంపూర్ణ వస్తువును సిద్ధపరచుటకు వాడుదురు లేదా మరొక పరిశ్రమలో ముడిపదార్థ్భముగా వాడుటకు అమ్మి వేయుదురు. డి సరుకును కుళలతతో వినియోగించి పారిశామిక వే త్త గరిష్ట లాభమును పొందు టకు కెమికల్ ఇంజనీరింగు సవాకరించుచున్నది.
రాసాయనిక ద్రవ్యముల ఉత్ప త్రి సెక్కు శతాబ్దము లుగా జరుగుచున్నను, గత శత సంవత్సరములలో మాత్రమే - ముఖ్యముగ 20 వ శ తాబ్దమున - ఆ ఉత్ప ర్తి అపూర్వముగ వృద్ధి అయినది. రాసాయనిక వరిశ్రమకు జన్మస్థానము ఇంగ్లండు అని పేర్కొనవచ్చును. విజ్ఞాన ప్రయోగములందు ఫలించిన శ్యాస్త్రగత స్యూశ్రావళిని రాసాయనిక పర్మిశ్రమయందు విని యోగించుట తో రాసాయనిక పార్మిశామి కాభివృద్ధి ఇతోధిక మైనది. ఆర్థిక కారణముల లభించు ముడిసరకులను బట్టి వాటిని చక్కబరచి ఇతర వస్తు ఉత్పత్తి పరిశ్రమల యందు వినియోగించుటకుగాను అనేక మధ్యస్థ [దవ్య ములు తయారు చేయవలసిన అవసరము పర్ప్చోడినది, ఎప్పటికప్పుడు వస్తు ఉత్ప త్తి ఆర్థిక రంగమునకు ముడివడి ఉండుటచే రాసాయనిక పరిశ్రమ వర్థిల్లుటకు నిరవధిక పరిళోధన అత్యవసరమయ్యెను. ఇందుకుగాను రాసా యనిక పరి|శమ రాసాయనిక పరిశోధనకు పెద్ద ఎత్తున వెట్టుబడి పెట్టవలసి వచ్చినది. ఒక వైపు లభించు ముడి సరుకులు, మరొకవై పు మానవ నుఖజీవనమునకు అవసర మగు వ స్తుజాలము - ఈ రెండు అవధులను ప్రాతిపదికగా రాసాయనిక పరిళోధన ఎప్పటికప్పుడు తగు పరిళోధనా ఫలితములను పరిశ్రమలో వినియోగించు రీతిలో సిద్ధపరుప వలెను. శరాసాయనిక పర్మిశళమ రంగమున పరిశోధన లేనిచో పరిశ్ర మాభివృద్ధి స్పంభించిపోవును. ఆ కారణము చేతనే వెలుగు చూచిన ఏదై నా (క్రొత్త (పక్రియ వినియో గమునకు రాకుండగనే ఒక్కొ_క్కప్పుడు పాతబడిపోవును. రాసాయనిక పరి శ మాఖివృద్ది కి మూలాధారములు మూడు : 1. రాసాయనిక శాస్త్రమున జరిగిన (ప్రాతిపదిక
రీత్యా
కృషిని బట్టి [దవ్యమును పరివ ర్హన చేయుటయందును, అదుపులో పెట్టుటయందు సాధించిన చై పుణి మీదను, శ్లీష్షమెన అణుసన్వరూపములను కావలసిన రీతిని రూపొం దించుకొనుటలోను; 2. రాసాయనిక ఇంజనీర్లు లేబరేట రిలో (పయోగములు చేయగా ఫలించిన పద్ధతులు భారీ ఎత్తున రాసాయనిక _ పరిశ్రమలయందు వినియోగించు రీతిలో సనఫలతను పొందుటయందును; కి. రాసాయలిక పరిశ్రమయందు సిద్ధించిన వస్తూత్స త్తిని సమర్థముగా విక్ర యించుట యందును, మానవావసరములను దతతతో సమ కూర్చుట యందును.
యూరప్ ఖండమునందును, యునై బడ్ స్టే ట్స్నందును గల పరిశోధన సంస్థలు సువ్యవస్థితముగా సాగించుచున్న పరి శోధనలవల్ల జాషధయోగములు, కృ(తిమ చారములు -కొం[గొ త్తవి- పెక్కు కనుగొనబడినవి. ఇవి కెమికల్ ఇంజ నీరింగు అభివృద్ధికి దోవాదము ఇచ్చినవి. రాసాయనిక (ద్రవ్యముల ఉత్ప త్తిళో ఇంగ్లండు, యునై అడ్ స్టేట్స్, జపాన్ దేశములు తక్కిన దేశములను అధిగమిం చినవి.
ఒకప్పుడు భారతదేశము నీలిమొక్కల నుండి నీలి మందును తయారు శేయుటయందు (ప్రపంచ ప్రసిద్ధి కెక్కి నది, అయినను, రాసాయనిక రీతిలో నీలిమందును తయారు చేయు పరిశ్రమ మాత్రము ఇటీవలిదే. అద్దకపు రంగులు, చెయింటింగ్ రంగులు, జెొషధములుు, సబ్బులు, సిమెంటు, మద్యములు, పంచదార, గ్రేలుడు వస్తువులు మొదలగు
పశ్చిమ జర్మనీ, స్విజర్గండ్,
బశక్నాలజీ అకగా ఏమి?
నట్టివి కొన్ని ఛారత దేశమున తయారగుచున్నవి. ఇటీవల సెటోల్ శుద్ధి కొర్మాగారములలో ఉపోత్సన్న ములుగ లభించు వాయు విశేషములను, నాఫాను ఆధారములుగ (గ్రహించిన రాసాయనిక ఎరువుల ఫ్యాక్టరీలు బొంజాయి లోను, విశాఖపట్టణములోను, ఇంకను దేశములో ఇతర చోట్లను యునై ఇడ్స్టేట్స్ మొదలగు అభివృద్ధి చెందిన దేశముల సాంశేతిక సవాకారముతో చనెలకొల్చ బడినవి,
పెట్రోల్ శుద్ధి కర్మాగారములయందును, ఉక్కు ఫ్యాక్ట్స రీలయందును లభించు ఉపోత్సన్నములను వినియో గించుకొనుటకు కెమికల్ పరిశమ అట్టి స్థలములకు సమీవముననే అభివృద్ధి అగుచున్నది.
భారతచదేశమున |టాంబే, దుర్గాపూర్, రూర్ కేలా, నామ్రూప్ నగర [ప్రాంతములయందును, ఆం|ధ (ప్రదేశ్లో విశాఖపట్టణమునందును రాసాయనికపరి|శమలు అభివృద్ధి అగుచున్నవి. కెమికల్ ఇంజనీరింగుకు రాసా యనిక, భౌతిక, గణిత శాస్త్రములు ముఖ్య (పాతిపదికలుగ ఉపకరించుచున్నవి. కెమికల్ ఇంజనీరింగు కర్మాగార ముల న్వరూప నిర్భయమునకును, నిర్మాణమునకును సివిలు ఇంజనీరింగు, మెకానికోల్ ఇంజనీరింగు, ఎల కి కల్ ఇంజ నీరింగు తోడ్చడుచున్నవి. కర్మాగారములు విశేష సమర్ధ తతో పనిచేయుటకు స్వతళశ్చలన (ప్రక్రియ, ఉశ్చాదన ఇంజనీరింగు రంగమున (పవేశించుటవలన ఎల క్రానిక్స్కు (ప్రాముఖ్యము ఏర్పడినది.
టెక్నాలజీ అనగా నీవి f
మనము నిత్యము వాడుకచేయు పంచదార, ద్రతిరోటు దూర|పాంతములకు త్వరగా చేరుటకై ఉపకరించు మోటారు కారు, మనము వాడెడు దు స్తులు ఇవన్ని యును చక్నాలజీ ఫలితములే. చౌకగను, త్వరితముగను మా(తమే కాకుండ విశ్వసనీయమగు రీతిలో “నైతము మానవులకు సరకులను, సౌకర్యములను అందించుటకు ఉపకరింఛచు విధముగ ఇంజ నీరింగునకుకు, తదితర విజ్ఞాన శా(స్త్రములకును సంబంధించి, విభిన్న శాఖలనుండి సేకరింపబడిన కొన్ని నిర్జిప్ట [ప్రక్రియా వ్యవహారముల క్రమబద్ధ సమన్వయమునకు ఫలితమగు అలువు సుళువుల పరిజ్ఞాన మే “చక్నాలజీ” అని సంతి ప్ప ముగ చెప్పవచ్చును.
ఆధునిక నాగరకతలో - ముఖ్యముగా ఛారత దేశము వంటి (క యో రాజ్యములలో -పజల వి_స్భృతావసరము లను పూరించుటలో చుక్నాలజీకి (పథాన భూమిక కలదు, బక్నాలజీకి మూలాధారము ఇంజనీరింగు. ఇంజనీరింగు
XIl—2
9
నందు మౌలిక విజ్ఞాన శాస్త్రమును ఎట్లు [ప్రయోగించవల యునో చర్చింపబడును. అట్టి మౌలిక విజ్ఞాన శాస్త్ర విథా గములు రాసాయనిక, భౌతిక, గణితశ్వాస్త్రముల వంటివని శెలిసికొనదగును,
మనము ఉత్ప త్రి చేయదలచిన వస్తువు ఆవారపదార్భమో, జాషధద్రవ్యమో అయినప్పుడు జీవశ్నాస్త్రమునకు' కూడ ప్రాథాన్యము ఏర్పడును. ఉదా: ఆహారమును చక్క-బరుచు టకును, భద్రపరచుటకును సూత్షుజీవుల వల్ల కలుగు కిణ్వ (ప్రక్రియ యొక్క నమ|గజ్బ్జానము ఆవశ్యకము, ఈ [పక్రియ సూజ్ము జీవశ్యాస్త్రము వైనను, ఎన్ జెమాలిజీ పైనను ఆధారపడిన కిణ్వ [పక్రియ విజ్ఞానము (ఫక్మెన్ శేవన్ బక్నా లజీ) వంటి శాఖలలో అధ్యయనము చేయబడుచున్నది.
అందువల్ల “బశక్నాలజీ' అనునది భౌతిక, రాసాయనిక, జీవ శ్యాస్ర్రములవంటి మౌలిక విజ్ఞాన శ్వాస్త్రముల మీదను, వ్యవసాయము, వైద్యము, ఇంజనీరింగు శాఖలవంటి విని
చుక్నాలజీ అనగా ఏమి?
యుక్త విజ్ఞాన శాస్త్రముల మీదను ఆధారపడి ఉన్నది. దీనినిబట్టి ఆ యా విజ్ఞాన (మౌలిక, వినియు కృ) శాస్త్రముల మధ్య ఒకో విధమగు అవినాభావసంబంధము కలదని స్పష్ట మగుచున్నది. పారిశ్రామికరంగమున చుక్నాలజీని భౌతిక, గణిత, రాసాయనిక శాస్త్రముల వంటి మౌలిక శ్వాస్త్రము లలో నిష్ణాతులైన విజ్ఞానుల కృషితో సమీకరించవలసిన అవసరము కలదు. అంతేగాక, ఆయా మౌలిక విజ్ఞాన శ్వాస్త్రరంగములలో జరుగుచుండు అభివృద్ధిని సూత్ము దృష్టితో గమనించవలసిన అవసరము ఇంజనీరునకును, "బక్నాల జిస్ట్ కును ఎంతయినా కలదు. అనగా, ఎప్పటి కప్పుడు జరుగుచుండు విజ్ఞానాభివృరద్ధిని (గ్రహించి, విని యోగవరచుకునే శక్తి ఉన్నప్పుడే "బక్నాలజీ ముంద డుగు వేయగలదు.
నిర్దిష్ట పరిస్థితులలో ఏవిధమగు బక్నాలజీ తగినట్టిదని నిర్ణయించుటలో అర్థ శాస్త్రమునకు కూడా (ప్రస క్రి కలదు. ఉదా: ఉక్కు. ఉత్పత్తిలో ఓపెన్ వోర్త్ పద్ధతికన్నను లింజ్ డోనా విట్ట్ (ఎల్, డి.) పద్ధతిని భారత దేశము అభిమానించి నది. ఈ పద్ధతి వల్ల భారత దేశమున దుక్క ఇనుమును చౌక గాను, హెచ్చుగాను ఉత్పత్తి చేయవచ్చునని ఛావించబడి నది. సాలుసరి ఉక్కు ఉత్పత్తిలో సమానస్థాయిలో ఉండు శెండు విధములగు కర్మాగారములలోను 'లింజ్డోనా విట్ట్” చశక్నాలజీ పద్ధతిపై కర్మాగారమును “ఓపెన్ వోర్ ' పద్దతి కర్మాగారమునకు అగు పెట్టుబడిలో 60% పెట్టుబడితో నెలకొల్చ్పవచ్చును. దేశమున లభించు సాంకేతిక నె పుణ్యము కూడ ఏదో ఒక అుక్నాలజీని అభిమానించుట కద్దు.
ఈ విధముగానే ఛారతదేశమున రాసాయనిక ఎరువుల కర్భ్మాగారముల స్థాపన విషయమున ఒక సందిగ్భావస్థ పొడ చూపినది. (దవరూపమగు అమోనియాను విదేశ [దవ్యము విశేషముగా వెచ్చించి దిగుమతి చేసికొని, రాసాయనికపు ఎరువులను తయారు చేసికొనుటయా లేదా చేశములో అచ్చటచ్చట ఉన్న పెట్రోల్ శుద్ధి కర్మాగారములందు ఉపోత్సన్న ములుగ-పుమ్కలముగ-లభించు నాఫ్తాను రాసా యనిక ఎరువులయందు ముడిసరుకుగా ఉప యోగించుటయా అను మీమాంన ఏర్పడినది. ఈ విధముగా నిర్దిష్ట్రమగు ఇశక్నాలజీని ఎన్నుకొనుటయందు ఆర్థికశ్యాస్త్రమునకు కూడ కొద్దిగనో, గొవ్పగనో [పాముఖ్యము ఉన్నదన్న మాట. యుునె బడ్ స్టేట్స్, బ్రిటన్, పశ్చిమ జర్మనీ, జపాన్, సోవియట్ రష్యా దేశములలో ఆధునిక సువ్యవస్థిత విజ్ఞానశ్వాన్ర్ర పరిశోధనలకు పెద్ద పెద్ద మొత్త ములను ఖర్చు పెట్టుటవలన వస్తువుల ఉత్పత్తి కిని, సౌకర్యములు కలిగించు టకును అసంఖ్యాకమైన సాంకేతిక వద్ధతులు కనుగొనబడి
నవి. వానిలో దేనినైనను ఎన్నుకొని ఆచరణమునందు వెట్టవచ్చును. భారతదేశము -బరిలిన్ వంటి కృతిమ వస్త్రములను రూపొందించుటలో |బిటిష్ "బక్నాలజీని అభిమానించినది; |పెషర్ చాయిలరు, [టాన్స్ఫార్మరు, టర్భయిన్ వంటి శారి విద్యుత్ యం(త్రములను తయారు చేయుటకు "జెకోస్టోవాకియా నుంచి ఎల క్రి కల్ బక్నా లజీని (గ్రహి._చినది. ఏమైనను ద్రిటన్, సోవియట్ రష్యా, పశ్చిమ జర్మనీ, జపాన్, నెదర్ లండ్స్ మొదలగు దేశముల నుండి [గహించిన విభిన్నములగు సాం కేతిక పద్ధతుల సమ్మేళ నము వలన ఉక్కు, శాసాయనికపు ఎరువులు, ఎలక్ట్ట్రై నిక్స్ వస్తువులు, పరిమళ |దవ్యములు, మోటారు కారులు, ఇతర ఇంజనీరింగు పరికరములు ఛారత దేశమున (పభుత్వ రంగమునను, చ్రై వేటు రంగమునను తయారగుచున్నవి.
ఈ విధముగా మానవుడు బక్నాలజీ సవేోయమున ఆటవిక మైన ఆదిమదళలో మొదట రాతిని, తరువాత కోంచును, అటుపిమ్మట ఇనుమును పనిముట్లు చేయుటకు ఉపయోగించెను. ఈ పనిముట్లు [క్రమముగా - తన కండర బలమునకు బదులుగా - శక్తిని ఉక్చాదించు నీటిచక్రము, గాలిమర వంటి సరళ యంత్రసాధనములుగా రూపుగొని నవి. నేలను దున్నుటకు పశువుల (గుర్రము, ఎద్దు) బలముచే లాగబిడు నాగలిని సిద్ధము చేసికొనెను. ఇవన్నియు మానవుని మనుగడకు మా(తమే ఉపకరించినవి గాని, జీవన ప్రమాణములో ఏమంత _ చెప్పుకొనద గిన మాశ్చేమియు తీసికొని రాలేదు. 17వ శశాబ్బము తరువాత విజ్ఞాన (సైన్సు) (ప్రయోగమును ఆధారముగా గొని మాన వుడు జీవికలో [బహ్మాండ మైన మార్చును తీసికొనివచ్చెను, ఇట్లు నెను ఆధారముగ - గత నాలుగు శ తాబ్దములుగ- పరిశ్రమతో తన స్థాయిని పెంచుకొనెను. ఈ పెక్కు శతాబ్బ ములలోను చక్నాలజీ సహాయమున అతడు అధిక ఆహారమున కై మవహోశ క్రిమంతములగు నదులను ఇచ్చ వచ్చినట్లు మళ్చించుకొన గలిగాను; పరమాణు గర్భములోని అపారళ కిని వాస్తగతము చేసికొనగలి ఇను. మానవునికి భూమండలముపై కేమమును, భ(దతను |(ప్రసాదించుశే గాక, జీవితమును సుకరముగ, సౌకర్యములతో గడుపు శక్తిని కూడ చుక్నాలజీ అభివృద్ధి చేయుచున్నది.
ఈ విధముగ నేటి మానవాళి మేలుజీవనమునకు కారణ భూతమైన ఇంజనీరింగు - బక్నాలజీకి సంబంధించిన వివిధ శాఖలు చరిత్ర పూర్వకాలము నుండి నేటికి కాలానుగత ముగ ఎప్పుడెప్పుడు ఎటుల రూపుగొని [ప్రపంచమున అభి వృద్ధి చెందినదియు స్థూలముగా పరిచయము చేయుట కై ఉద్దిష్ట్ర మైన సనమీత దిగువ పొందుపరుప బడినది.
అయిశే,
10
చరిత వూరయుంగము (క్రీ పూ. 4000 వరకు)
మానవుడు సంఘజీవి. మ'నవచరిత్రను పరిశీలించిన కొద్ది గనో, గొప్పగనో ఇంజనీరింగు (పస క్రితోనే నాగరకత వర్శిల్లినట్లు తెలియుచున్నది. వాస్తవమునకు నాగరకత (ప్రగతికిని, ఇంజనీరింగు వికసనమునకును అనులోమ సంబంధము కలదని చెప్పవచ్చును. ఆదిలో ఇంజనీరింగు కార్యకలాపము అంతయు మనుగడకు అవసరమగు చిన్న పనిముట్లను రూపొందించుటవర కే పరిమితమైనది. ఆది మానవుడు మిగుల (ప్రమాదకరమగు జీవితమును గడిపెను. యాదృచ్చికముగా దొరికెడి ఆహారముపై అతడు ఆధార పడి ఉండెడివాడు. అడవి మృగములు, పతులు, కంద మూలములు, ఆకులలములు, పండ్లు, కాయలు ఆనాటి మానవుని ఆహారమునకు ఉపకరించినవి. తన పరిసరము లలో వడి పెరిగిన నీవార ధాన్యము వంటి గడ్డిగింజలు కూడ అతనికి ఆహారము అగుచుండెడివి. కాని, ఆ పైరు- పంటలు అనిశ్చితములు. గాలి తరువాత నీరు [ప్రాణా ధారము. అందులకై ఆదిమానవులు జీవనదీతీరములందు ఆవాసములను కల్పించుకొనుచుండిరి. ఎక్కడ జీవనది కనిపించిన దాని తీరములకు మానవులు గుంపులు గుంపు లుగా తరలి వెళ్లి నివసించుచుండిరి.
శిలాయుగము
ఆ(ఫికాలోని విక్టోరియా సరస్సు తూర్పు కొసకు 60 కి. మీ, దూరములో రాతి వనిముట్ల రాశిలో లూయీ ఎస్, వి. లీకీ 19569 లో జింజాంతాంపస్ శిలాస్ట్రులను చూచెను. ఈ జింజాం(తాంపస్ దాదాపు 17 లకల వండ్ల |క్రిందటిదని అంచనా వేయబడుటచే మానవుడు పని ముట్లు వాడుట అప్పటికే [ప్రారంభించి ఉండునని విజ్ఞుల అభి ప్రాయము. పనిముట్లను ఉపయోగించుట. మానవుని మేధ యొక్క. విశిష్టత. జంతువులు పనిముట్లను ఉపయో గించలేవు, ఆదిమానవుడు వాడిన పలురకములై న రాతి పనిముట్లు కాలక్రమమున వివిధ యుగములలో అతని చేతులలోనే ఈ' ఉపకరణములు మార్పు చెందిన తీరు ఆ నాటి మానవుని కృషిని, కౌళలమున అతడు సాధించిన క్రమాభివృద్ధిని ద్య|ోతకము చేయుచున్నవి. నూతన శిలా యుగ (పారంభమున మానవుడు తన రాతిపనిముట్ల తో పాటు కర, ఎముక, దంతములతో పాత్రలను సిద్ధము చేసికొన గలిగెను. అతడు వస్తువులను నున్నగా మలచి, పెక్కు పద్ధతులను రూపొందించుకొనెను. అతడు శతాను
ll
తయారుచేసిన వస్తువులకు రంధ్రములు కొట్టి క(ర్ర పిడులు అమర్చుకొగెను. దీనివలన రెండు, మూడు ఉపకరణ ములను కలిపి, |కొ త్త ఉపకరణములను సిద్ధపరచుట నేర్చు కొనెను. అందువలన మనము ఈ యుగమును మాననుడు వస్తువులను తయారుచేయు కళలో తొలి పాఠములను నేర్చిన సమయమని రూఢిగా చెప్పవచ్చును. అతడు కుట్టు టకు సూదిని కనిపెట్టగలిగాను._ చానితో మృగముల చర్భ్మమునుండి దుస్తులు కుట్టుకొనగలిగాను, శిలాయుగము ముగియునాటికి అతడు వేటకు ఈ్చులను చేసికొనగరి ఇను. ఆలిచిప్పలను మలచి, బెజ్జములు వేసి రూపొందించిన ఆభరణ ములను, దంతపు ముక్కుపుడకను అతడు చేయ నేర్చు కొనెను. ఈ యుగములోనే నివాసము నిర్మించు కొనుటకు అతడు చేసిన (ప్రయత్నములు ెలియవచ్చుచున్నవి, శిలాయుగ మానవుడు భూమిలో పెద్ద పెద్ద బొరియలు చేసి కర రాటలు నాటి, వానిపై చర్మములను కప్పి తన తొలి నివాసమును నిర్శించుకొ నెను, చెట్ల ఉవరిభాగములు, సవాజమగు గువాలు కూడ ఆది మానవుని నివాన స్థలము లుగా ఉండెను, _సెవీరియాలోను, సోవియట్ రష్యా దఊిణ [పాంతములలోను [తవ్వకములు కొనసాగించి పరి శోధనలు జరిపినందున అట్టి నివాసములు పెక్కు. కనపడి నవి. శిలాయుగము చివరి రోజులలో స్థిరమైన నివాస ములను నిర్శ్మించుకొనుటకు పరిస్థితి అనుకూలించినప్పుడు అతడు తన పరిమిత సాధన సంప త్రితోనే తనకు ఆనాడు కావలసిన నూతన పరికరములను, వస్తువులను నిర్మించు కొనెను. ఈ శిలాయుగమునకు చాల పూర్వమున నే నిప్పును రగుల్చుట మానవునికి తెలియునని ఇక్క_డ చెప్పుట
చితము. ఆదిమానవునికి శశాబ్దములుగా నిప్పు వేడిని ఇచ్చుననుట తెలియును. తరువాత అతడు తన గువాను వేడిగా చేయుట ఎట్లనునది నేర్చుకొ నెను,
ఆదిమానవుడు విత్తులు నాటుటకు భూమిని కరతో డ్రవ్వ నారంభించినప్పు డే వ్యవసాయమునకు నాందీ (స్తా వన జరిగినది. తన పరిసర [ప్రకృతిని పరిశీలించుటవలన అతడు వివిధ ఆహార ధాన్యములను, తదితరముల ఉనికిని కనుగొనెను. శిలాయుగ మానవుడు చేసికొనిన అతి (ప్రాచీనమైన నాగలి పూర్తిగ చారుమయము. చెకుముకి రాళ్ల ముక్కలను కర్ర చటములో బిగించి, అతడు తన తొలి కొడవలిని కూడ సిద్ధవరచుకొనెను. అతడు గొ(శెలు మొదలగు పశువులను మచ్చిక చేసికొనిన మీదట నెమ్మదిగా
చరిత్ర పూర్వయుగము వాటిని మందలుగ అభివృద్ధి చేయుట ఆరంభించెను. ఇది (కీ. పూ, 5000 పండ్ల నాడు ఆసియాలో ఎచ్చటనో సంభవించి ఉండునని విజ్ఞుల అభి పాయము. ఆ తరువాత యూరప్ లోని ఆదిమానవుశు మరొక అడుగు ముందుకు వేసి, తన మచ్చిక జంతువులలో కుక్ళ్క_ను కూడ చేర్చుకుని, చానిచేత బరువులు లాగించుట మొదలగు పనులు చేయించి నట్టు తెలియుచున్నది. ఆనాడు గాడిదలనుకూడ వ స్తువు లను మోసికొని పోవుటకు వాడుచుండుట కనబడు చున్నది. ఇది భూమిమీద చక్రములు లేకుండ సాగిన ఆదిమ రవాణా పద్ధతి, కోంకర వేసి సిద్ధపరచిన బాటలు ఆ కాలమున లేవు. .ఇటీవల మధ్య[పాచ్యములోని మైగిస్ - యభూ(ఫటీన్ (పొంతమున నాటి జాటలు వేయు తీరు బయటపడినది, బాటలు నిర్మించు తీరు రూపుగొని నంతనే రవాణా సౌకర్యములకు అనువగు చక్రములు లేని బండి ఒకటి అవతరించినది,
కాలము గడిచిన కొలది దుస్తుల అవసరము, ఉవ యోగము (గహించిన శిలాయుగ మానవుడు బొొచ్చుతోను, చర్మముతోను దుస్తులు సిద్ధపరచుకొన సాగెను ఈ సమయమునకు భారత ఉపఖండమునందరి సింధులోయ (ప్రాంతమునను, దకిణ అశేవియాయందును నివసించిన మానవుడు (ప్రత్తి ఉపయోగమును ెలిసికొ నెను. శిలా యుగ సమాప్తిలో మానవుని 'వానగృవాములలో నూతన పరిణామ ప్రమాణములు, కొంగొ తృ నెపుణ్యములు కాన నయ్యెను; గృవాములు పూర్తిగా క(రతోనే నిర్మించుట సంభవించెను, దీనితోపాటుగనే బుట్టలు అల్లుట, మన్ను పా(తలు తయారు చేయుట విశేషముగ అభివృద్ధి అయ్యెను. కుమ్మరిసా 3 (పాచ్యఖండమున ఎక్కడో (మెసపొశేమి యాలో) కనుగొ నబడి, జన[ప్రచారము పొందెను. కాల్చిన మన్ను పాత్రలయందు సుళువు బలువులు మానవునికి శతెలియగనే కుమ్మరిసారె చ|క్రమును విరివిగా ఉపయోగించ జొచ్చెను, నాటి కుమ్మరిసారె [ప్రయోగములను గురించి పెక్కు లిఖతాధారములు కూడ కలవు. మానవుడు చక్ర మును కనుగొన్న తరువాత బరువులు లాగుటకు ఒకో రక మగు బండిని కూడ నసిద్ధపరచుకొనుట జరిగినది. బుట్టలు అల్లుట యందలి కుళలత (క్రమముగ బట్టల నేతకు దారి చూపినది. ఆదిమానవుడు మొదట బల్ల కట్లను, పిదప వడవ లను తయారు చేసికొనెను. తన పడవ ముందునకు కదలి పోవుటకు గాలి తోడ్చాటుకె తెరచాపను కలైను, ఆహార ధాన్యములు పాచ్చుగా పండినప్పుడు వాటిని భ(ద్రపరచు కొని, కరువు కాటకములయందు గాని, వరదలు వచ్చి నప్పుడు గాని వాడుకొనవచ్చునని అతడు అనుభవము
వలన |గహింపగలిగెను. నెమ్మదిగా అతడు [పవహించు చున్న నదులకు మన్నుతో : అడ్డుకట్టలు వేసి, నీటిని నిల్వ చేసికొని, వంటలకు నీటి వనరులు కల్పించుకొనవచ్చునని (గ్రహించెను. సంచార జీవితమును, పోడు వ్యవసాయమును అతడు మానుకొని, [పకృతి శక్తులను తన [ప్రయోజనము లకు వినియోగించుకొనగల |పాంతములలో స్థిరపడుటకు (ప్రారంభించెను. అతడు ఆదిమ ఉపకరణములతో అది వరకు బీడుగా ఉన్న భూములను చదునుచేసి, వ్యవసాయ 'యోగ్యము చేసి, పంటలు పండించి అనుభవింప సాగాను. ఆదిమానవునికి తగినంత సుఖజీవితము ఏర్పడగ నే, మానవ జీవితమునకు దైవముపై ఆధారపడుట పరిమిత మైనది. ఇటుల అనాదికాలమున తొలిసారిగా నివాసములను నిర్మిం చుట, నదులకు ఆనకట్టలు కట్టుట, భూములకు నీరు పెట్టుట మొదలగు వాటిని కనుగొని కుళలతను ఆర్జించిన వారినే మొట్టమొదటి ఇంజనీర్గుగ మనము ఛావింపదగును. ఇందు లక గణితము ముఖ్యావసర మైనది, గ్రవావాములకు అడ్డు కట్టలు కట్టుటకు, కాలువలు, బోదెలు త్రవ్వుటలో మన్ను రాశిని తీయుట్క, వేయుట వంటి పనులకు గణితము అత్య వసరమయ్యెను, ఇట్టి పనులు చేయించుటకు కార్మికులను కూడగట్టుకుని, వారిలో బంటా మేస్త్రీలను నియోాగించి, వారిపై నేటి సూపర్ వైజర్ లను పోలు పర్యవేకకులను నియోగించు వ్యవస్థ అవసరమ య్యెను. దీని ఫలితముగ సంఘమున తరగతి వారీ వ్యవస్థ [చూ. సం. 10-పు. 427 | ఒకటి రూపుగొని, బట్టలు నేయుటకు, పనిముట్లను సిద్ధ పరచుటకు, ఇంకను అట్టి పనిముట్లను, పాత్రలను ఇతర (ప్రాంతముల వారి అవసరముల కె వర్తకము చేయుటకును ఉపకరించినది. ఈ విధముగ చేతితోకన్న వడిసెలతో ఎగురు చున్న పకివై బలముగను, దూరమునుండియు రాయి విసరగలనని కనుగొన్న వాడును తొలుతటి ఇంజనీరు అని చెప్పవచ్చును. చాణములను, బల్లె ములను, గొడ్డళ్లను రూపొందించిన వారు కూడ ఆకోవకు చెందినవారలే. వ్యష్టిగా గాని, సమష్టిగా గాని ఇరుగు పొరుగు శత్రువుల బారినుండి మానవుడు ఆత్మరక్షణ చేసికొనవలసిన అవస రము నాడు ఎక్కు_వగా ఉండెడిది,
ఇట్లు ఆదిమానవుడు తన బుద్ధికుళలతను ఉప యోగించి ఆకలిని తీర్చుటకు ఆవోరము; కట్టుకొనుటకు వస్త్రము; డ్రూరమృగముల శారినుండి తప్పించుకొనుటకు గృవా వసతిని కల్చించుకొనుటయే గాక, ఆత్మరకణకు రాతి ఆయుధములను సిద్ధపరచుకొని [బతుకు తెరువును సాగంచు చుండెను. (పాథమిక అవసరములు తీఠన పీదప వినోద, విలాసముల వై పు తన మనస్సును సారించెను.
12
పాచీన యుగము (కీ. పూ. 3999 - (క్ర. పూ. 525)
ఈజిపు దేశములోని ఒక సమాధిలో ఒక రాగి గుండు సూది [4 పూ. 4000 నాటిది కాబోలు - కనిపించినది. బహుశః ఇదియే చరిత్రకు శెలిసిన (పాచీనతమ ధాతు వస్తువు.
ఆదిమానవుడు ధాతువులను పెక్కురూపములలో నంపా దించెను. బంగారము కొన్ని విధములగు ఇసుకలలోను, నదీళయ్యలలోను ముద్దలుగా లభించెడిది. అనలై న రాగి వెండి, బంగారము మెరయుచుండుట వలనను, సుత్తితో కొట్టి సులభముగా ఒక రూపమునకు తేగలిగినవి అగుట వలనను నగలు చేయుటకు అవి (ప శ్యేకించబడినవి. ఏమైనను ఈ ధాతువులు అన్నియు ఆనాడు చాల అరుదుగానే ఉండెడివి.
డీ: పూ. 4000 మొదలు డీ: పూ. 525 వరకు మానవ జాతి చరిత్ర (క్రమ వికనన మొందుటలో ధాతువులు సముచిత పాత్రను నిర్వహించినవి, ఈ యుగమున మానవునికి తెలిసిన మొట్టమొదటి ధాతువు రాగి. అందువల్ల (ీ* పూ. 4000 2000 వరకును గల కాలము తా(మయుగముగా సేరొంది నద కీ పూ. 1400 వరకు ఇనుము మానవునకు తెలియదు గనుక, తా(మము, తామ మి|శములు ఈ యుగమున మానవుడు సాధించిన అభ్యుదయమునకు చాల తోడ్ప్చడినవి. ఈజిపులోని పిరమిడ్లు, చాబిలోనియాలోని దేవాలయ సు సింధు నాగరకతకు చెందిన వారప్పా, మొహెంజొ చారో నగరములు తా[మయుగమునకు చెందినవే, కాలము గడిచిన కొలది తా[మముకన్నను గట్టియెన ధాతువు అవ సరమను భావము (్రబలెను, అంతట అట్టి ధాతువు - ఇనుము - లభించెను.
'వాస్తవమునకు ఇనుమును కనిపెట్టుటకు ముందు ముఖ్య ముగ అన్ని ధాతువుల అభివృద్ధి దశలలోను తా(మపు బక్నాలజీయే కనిపించుచున్నది. కనుక, బంగారము, వెండి చరిత్రల కన్నను తా[మమునకు సంబంధించిన ధాతు సాధనాళోధనలకు సంబంధించిన విజ్ఞాన వికసనపు చరిత్ర ముఖ్యము.
ధాతు విజ్ఞానమున కొలుములు, మూసలు వచ్చిన తరు వాత నే ఆక్సైడ్, కార్బొనేట్ రూపములలో ఉన్న ముడి ఖనిజములనుండి ధాతువును సాధించి పోతపోయుట నుళు వై నది. ఇదే ధాతు యుగమునకు నిజమగు నాంది అని చెప్పవచ్చును. తొలుతటి కొలుములు చాల చిన్నవి, బాణపు ములుకుల వంటి చిన్న సాధనములను తయారు
13
చేసికొనుటకు తగినంత ధాతువును మాతము ఇవి ఇవ్వగలిగి నట్టివి. మొట్ట మొదటి కొలుముల వ్యానము శి00 మి, మీ.కు మించలేదు. పోతపోయుటను కని పెట్టినది మెసపో శేమియాలో (క పూ. లి,500)నే అని సర్వసాధారణముగ చెప్పుచున్నారు. మూసనలను రెండు, మూడు భాగములుగ చేయుటవలన పోతపోుటలో సౌల భ్యము ఏర్పడినది.
రాగిని తగరముతో కలిపినప్పుడు ఆ మిశ ధాతువు రాగి కంచు గట్టిగ ఉండుటను (ప్రాచీనులు (గహించిరి. ఈ మి శ ధాతువును $ కాంన్యము (కంచు) ' అనిరి, నిజ మునకు ఆదిమానవుడు ఈ మిశ్రధాతువును కనుగొనుట కాకతాళీయమే అని అనదగును, తా(మముతో మరియొక ధాతువు కలిపిన తా(మ్నము మరింత గట్టి పడి “కాంస్యము” కాగలదన్న పరిజ్ఞానము లేకయే. కొలది తగరముతో కలిసిన ముడితా[మమును కరిగించినప్పుడు ఈ మి(క ధాతు వగు కంచు ప్రాచీన మానవునకు సిద్ధించెను. ఆదిమానవుడు బహుశా ముదురు గోధుమరంగు గనిరాయిని నీలివాక ఆకుపచ్చరంగున ఉన్న ముడిరాగితోపాటు నిప్పులో వేసి నప్పుడు గట్టి మిశ్రధాతువగు కంచు ఏర్పడుట అతడు కనుగొని ఉండవచ్చును. తదుపరి చాలశకాలమునకు అతని తరువాతి తరముల చారు రాగిని గట్టిపరచిన వస్తువు అదనముగా చేరిన తగరమే అని శెలిసికొనిరి. ఆ పిదప మంచి కంచును తయారుచేయుటకు తగరమును తగిన నిప్పత్తులలో రాగితో శేర్చుచుండుట జరిగినది.
కరగించిన ధాతుమి|శమగు కంచును ఇనుక మూసనలలో పోయుటవలన కావలసిన ఆకారములను తీర్చిదిద్దుకొనుట జరీగినది. అందువలన ఆకాలపు మానవుడు ఆకారములను తీర్చుటకు శాతికన్నను కంచు మెరుగనియు, అది మె తని రాగికన్నను దృఢ మైనదనియు శెలిసికొనెను. మ
డీ: పూ, 2000 ఏండ్లకు కంచు విరివిగా వాడుకలోనికి వచ్చినది. తదాదిగ “కాంన్యయుగము” మొదల య్యెనని చార్నిత్రకులు పరిగణించుచున్నారు. ఈ యుగము |క్రీ, పు*, 1000వరకు కొనసాగినది, ఆ యుగమున రాగి మిగుల విలువ గల అపురూపమగు ధాతువు. దానిని ముఖ్యముగా యుద్ధము నకు ఉపయోగపడు ఆయుధములను తయారు చేయుటకు వినియోగించుచుండిరి. పౌరజీవితమున కంచును (స్త్రీలును, పురుషులును భూషణాదుల కై అభిమానించిరి. (డీట్ లోని మినోవా తెగచారును, ul లును నౌశకానిర్మాణమునకు కంచును వాడినట్లు తెలియుచున్నది. ఈజిప్టు వానులును,
_పాచీన యుగము
సుమేరియన్ లును తమ దేశమున ఆ ఖనిజనంపద లేనందున తమ దేశములకు ఆవల ఉన్న ఆసియామైనర్ కు యూర ల్ పర్వత|[పాంతముల మీదుగా చేరి రాగి౩ అన్వేషణ జరిపిరి. (కీ వూ. 2000 [పాంతమున ఆసియామైనర్లో రాగి, తగరపు నిధులు పుష్క లముగ దొరికినట్లు చారితక ఆధార ములు కలవు. కార్పేతియన్ వర్వత|శేణి (ప్రాంతమున కాంస్య ఉత్పత్తి కేందము రూపొందినట్లు తెలియుచున్నది, స్పెయిన్ దేశమునుండి రాగియు, ఇంగ్లండు నెర్భతి (ప్రాంతమునుండి తగరమును కాంస్య ఉత్పత్తి కేందమునకు చేరసా7ాను. ఒకప్పుడు భూమార్గము మీదుగనుు ఒకొ_ క్కప్పుడు మధ్యధరాసము[దము మీదుగ-జలమాగ్గమున-ను ధాతువులను రవాణా చేయుచుండిరి. ఈ ధాతువులను, తయారైన వస్తువులను తీసికొని వెళ్లునప్పుడు వ్యాపారస్థు లను దారిలో ఆటవిక జాతులవారు బెదరించి, అడ్డగించు చుండిరి. అట్టి (ప్రమాదకర పరిస్థితులలో ఆనాడు ఆ వ్యాపారస్థులకు తమ సరకును భూమిలో గోతులు (త్రవ్వి దాచిపెట్టుట తప్ప గత్యంతరము కనిపించ లేదు. వాటిని మరల కనుగొనుటకు ఆ వ్యాపారస్థులు తిరిగి రాలేక పోయెడివారు. అట్టి నిధుల ఉనికి ఇటీవల పురాతత్వ వేత్తలు జరిపిన (త్రవ్వకములలో బయటపడినది. ఈ వ్యాపా రస్థులు యూరపియన్లతో కలిసి మెలిసి తిరుగువారు అగుటవలన యూరపియన్లు కంచును తయారుచేయుట శెలిసికొనగలిగిరి,
రాను రాను రాగి ఖనిజములు లు ప్త మెనప్పుడు కంచు ఉత్పత్తి దిగజారినది. అట్టి సమయమున ముడి ఇనుమును కరగించు విధానములో సుళు వెన పద్ధతిని శెలిసికొనుటతో చౌకయిన ఇనుము రంగములోనికి వచ్చినది. ముడి ఇనుము వెక్కు_ స్థలములలో లభించుచుండినను, చానిని కరగించు ప్రక్రియ కొంచెము క్లిష్ట మైనది. అందువలన కంచువలె ఇనుము [పజాదరణ పొందలేక పోయెను. ముడి ఇనుప ఖనిజమును కరబొగ్గుతో మేళవించి ఎర్రటి నిప్పులపై కర గించుచుండిరి. ఇనుమును కరగించుటకు అత్యధిక "తాప క్రమము గల వేడిమి అవసరము గనుక, ఆ రోజులలో ఇను మును కరగించుట కష్టమగు పనియే. ఎక్కువ వేడిమి కొలిమి తిత్తుల సాయము అవసరమయ్యెను. ఈ విధముగా కరగించిన ఇనుమునందు ఎన్నియో మలిన [ద్రవ్యములు ఉండెడివి.
ఆదిమానవుడు వాడిన మొట్ట మొదటి ఇనుము ఉల్మా పాతము వలన పడిన ఇనుమై ఉండును, ఈ ఇనుప ముక్క లకు ఉపకరణములుగను, ఆయుధములుగను ఉప యోగ పడగల శక్తి ఉండినది, చరిత్ర - పూర్వయుగములో
మానవుడు ఇనుమును కనుగొనుట కూడ కాక తాళీయమే కావచ్చును. ఉల్క. ఇనుము కాక, మానవ నిర్మిత మైన అతి |పాచీన ఇనుప ముక్క డీ. పూ. 8173కి నాటిది ఒకటి పరిశోధకులకు లభించినది. ఈ ధాతువునకు శ్రువ్పు వట్టు గుణము ఉండుటవల్ల ఇనుమును ఆదిమానవుడు కనిపెట్టిన శేదీని ఉజ్జ్ఞాయింపుగనై నను అంచనా వేయుటకు సాజ్యూ ధారములు లేవు.
అంతకు కొన్ని శతాబ్ద ములకు ముందు ఆసియా మైనర్ ను పాలించిన హిమైట్ తెగవారు వెండి ఖనిజమును గనుల నుండి తీయుటకు (ప్రయత్నించుచుండిరి; ధాతువుల వ్యాపారము చేయుచుండిరి. హిశైట్ల రాజ్యము పతన మైన తరువాత, ఇనుము కరగించుట అటు పడమరగా యూరప్ ఖండమునకును, ఇటు తూర్పుగ ఛారతదేశమున కును వ్యాపించినది. యూరప్ నకు గాని, భారతదేశము నకు గాని ఈ ఇనుమును కరగించుటకు సంబంధించిన జ్ఞానము |క్రీ. పూ. 1000 లో వ్యాపార వర్గము వ్యాపింప చేసినట్లు చరిత్ర కారులు చెప్పుచున్నారు.
ఇనుమును కరగించుట మొట్టమొదట కనిపెట్టినది హినైట్లు అని, వారు (క్రీ. పూ. 1400 లో దీనిని కను గొనిరని, వారు దీనిని రెండు శ తాబ్దముల పెటు ఎవరికిని చెప్పక రవాన్యముగా చదాచిరని చరిత కారులు తెలుపు చున్నారు.
పెద్ద ఎత్తున ముడి ఇనుపఖనిజమును కరగించుట నూతన సాం కేతిక పద్ధతులను సాధనములను, ప్రక్రియల పరం పరను కనుగొని వరిణతిని సాధించుటపై ఉండెను, ముడి ఇనుపఖనిజమునందు గాంగ్” అని వ్యవ వారింపబడు మలినవడార్థము ఉండుట కద్దు. మొదట ఈ మలినములను వెడలగొట్టుటకు ఏదైనా ఫ్రక్స్ (శకేట)ను ఉప యోగించవలసి ఉండెను. ముడి ఖనిజమునందు ఇను కతో కలిసిన గాంగ్ వంటి మలినములు ఉన్నప్పుడు సున్నము వంటి ఫ్లక్స్ను ఉపయోగించుట జరుగవలసి ఉండెను. శకాని, నాటి ముడి ఇనుమును కరగించినవారు ఫ్లక్స్ను వాడకుండుటచే కొన్ని చిక్కులను ఎదురొను చుండిరి, ఇందువలన కొంత ఇనుము చిప్రైములో కలిసి పోయెడిది. తదువరి తరములవారు ఆ చిశ్టైములను మరల కాల్చి మరికొంత ఇనుమును సాధించెడివారు. ముడి ఇనుప ముద్దలను (ప్రశ్యేకముగ నిర్మింపబడిన కొలుములలో మరల కాల్చి సమ్మెటలతో అనేకసార్లు కొట్టుటవలన ఆ ముద్దలలో ఇరుకుకొని ఉన్న చిమ్లెపు ముక్కలు, బొగ్గు, బూడిద బెటికి పార[దో లెడివారు. అప్పుడు దుక్క_ ఇనుప ముద్దలు లభించెడివి. కరగిన ఇనుమునకు, కార్బన్ వంటి
ఆధారపడి
14
మరొక పదార్థమును (కార్బో జేవన్) శేర్చి గుణమును మార్చుట, చల్లార్చుట, కాక బెట్టుట అను (్రక్రియలు [కమ ముగా ఒకదాని పిదప ఒకటిగా వాడుకలోనికి వచ్చినట్లు తెలియుచున్నది. దుక్క_ ఇనుమునకు కర్రబొగ్గును చేర్చి, కాల్చి, అనేకసార్లు సమ్మెట చేయుటవలన కరబొొగ్గు నందలి కార్భన్ ఇనుముతో చేరి దానికి గట్టిదనము ఇచ్చు టతో ఉక్కు తయారీ౩ కార్బొ రై జేవన్ వాడకము (ప్రారంభమైనది. నాటి కమ్మరి ఉక్కు శాకబెట్టుటలో ఉన్న తస్థాయిని అందుకొనలేక పోయెను. ఇందుకు కార ణము అతనికి తెలిసిన పద్దతులు లోపభూయిష్టములగు టయే. ఆనాడు ఉక్కు. తయారీకి అతనికి తెలిసిన పర్భతి తగు మాత్రపు తాప క్రమమువద్ద ఇనుమును కాల్చి నెమ్మదిగా చల్లార్చుట మాత్రమే. అందువలన లభించు ఉక్కు. సరి యెన కాకకు రాక కొంత దృఢత్వమును కోలో యెడిది.
ఈజిస్టు వాసులు ఇనుమును కార్భొరె జేషన్ పద్ధతికి గురి చేయుట (డీ పూ. 1200 తరువాతనే జరిగినది. (ీ పూ. 900-700 మధ్య చల్లార్చుటలో వారు వనె.పుణ్యము సంపా దించిరి. ఈజిపులోని నువియాలో ఇనుమును కరగించుట (క్రీ. పూ 700 లో ఉన్నట్లు కనిపించుచున్నది. ఈజిప్టు సరివాద్దులలోని 7రార్ అనుచోట గొవ్ప థాతుసాధన కేంద్రము ఉండినది. ఈ స్థలమున లభించిన (ప్రాచీనములగు కొలుములు |క్రీ. పూ. 1180 కాలమునాటివని చరిత్ర కారులు ఛావించుచున్నారు. ఉత్తర ప్రాంతములనుండి దిగుమతి చేసికొనిన ఇనుప ముద్దలను, కడ్డీలను ఆయుధ ములు, ఉపకరణములు తయారు చేసికొనుటకు వాడుచుం డిరి, డీపూ. 14వ శ తాబికి సింధులోయ నాగరకత రూపు మాసినది. అందువలన |త్రవ్వకములలో బయటపడిన సింధు లోయ నగరములలో రాగి వస్తువులు మాత్రమే లభించు చున్నవి. భారత దేశమున తమ సంస్కృతిని, నాగరకతను (ప్రవేశ పెట్టిన వేదకాలపు ఆర్యులకు ఇనుము తెలియునని కొందరి అభి పాయము. వారు “రాగిని “లోవోయసము (ఎరరని ఆయసము)' అనియు, “ఇనుముిను “కృష్ణా (కార్ ష్టా) యనము (నల్లని ఆయసము)” అనియు వ్యవవా రించిరి, ఈ సమయమునకు చీనీయులు కూడ ఇనుము సంగ తిని శతెలిసికొనిరి, ఈ నాగరకతలకు-ముఖ్యముగా ఈ జిప్టు వాసులకును, నుమేరియన్ లకును - ఇనుముకన్నను చాల ముందుగచనే బంగారము, వెండి తెలిసి ఉండెను. వారు ఈ రెండు ధాతువులను నగలుచేయుటకెై ఉపయోగించుట వలన, క్రమముగ ఆ ధాతువులకు ఇతరముల కన్న ఎక్కువ విలువయు, నాణ్యతయు లభించినది. ఈ అమూల్య ధాతువు లకు సంబంధించిన ధాతుసాధ నా పరిజ్ఞానమున వారు కుళ
15
(పాచీన యుగము
లతను ఆర్డించి, గనిరాళ్లనుండి వాటిని సులభముగ వేరు పరువ నేర్చిరి.
గట్టిదనము కలిగియు, చౌకగను, విరివిగను లభించు ఇనుమును కనుగొనుటతో వ్యవసాయమున విప్ప వాత్మక మగు మార్పు ఆ నాడు కలిగినది, వ్యవసాయ ఉత్పత్తులు శెట్టింవయినవి. ఇనుపక|రు నాగలి దుక్కిని సుకరము చేసినది, అందువలన డకఠినములగు అటవీ[పాంతములు కూడ సాగులోనికి వచ్చినవి. బాబిలోనియా [వాతలవల్ల ను, వేదకాలపు ఆర్యుల రచనలవల్బను ఈ నాగరకతల వారికి కాలువల వాడకమును, మేలైన నీటివనరుల పద్ధతియును బాగుగా _ెలియునని స్పష్టమగుచున్నది, అంతియే కాదు వ్యవసాయ ఫలమును అభివృద్ధి చేయుటకు ఎరువుల వాడకమును గురించియు వేద కాలపు రచనలు పేర్కొను చున్నవి. వరిసాగు మాత్రమే తెలిసిన చీనీయులు తప్ప తక్కిన (ప్రాచీన నాగరకతలకు చెందిన వారందరును గోధు మలనుకూడ పండించుచుండిరి. వెదికార్యులు భారత దేశపు తూర్పు (పొంతములలో అడుగు పెట్టినప్పుడు వరిని గురించి శెరిసికొనిరి.
ఉత్పత్తి పెరుగుటతో (గమ విభజన పద్ధతి ఏర్పడి, వివిధ వర్గములవారు వేర్వేరు కళలలో |ప్రశ్యేక ,నె పుణ్యమును సంపాదింప ఆరంభించిరి. సమర్ధములును, బలిష్టములును అగు పరికరములతో వ(డంగము, శిల్పము పరిణతిని సంపా దించినవి. ఈజిప్టులోని కర్లక్ దేవాలయము, అస్సీరియా రాజుల (ప్రాసాదములు ఆ కాలపు పనితనమునకు ఉత్మాష్ట మైన ఉదావారణలు. ఎవెదిక ఆర్యుల కాలపు నిర్మాణములు కాల|పవావామున అంతరించినను, బుగ్వేదమునను తరు వాతి వైదిక సాహిత్యములోను దుర్గ, (పాసాదముల నిర్మాణమున అనుసరింపబడిన వాస్తు విధానపు [ప్రసక్తి కోలదు.
సము ద్రయానము
సము[దయానము చేయగలుగు ఓడలను తొలుతగ =-తా[మయుగ శాలమున-ఈజిప్టు వాసులు నిర్మింప నేర్చిరి. కాని, ఇట్టి ఓడలను ఉపయోగించి సము(ద వ్యాపారమును సాగించిన ఖ్యాతి మాతము ఫొనీషియన్ లకు దక్కినది,
ఈజిప్టువాసులు ,నె లునదిలో పయాణముచేయుటకు బల్ల కట్టు వంటి పడవను వాడిరి. ఇదియే సము|[దయానమునకు అనువైన ఓడకు మాతృక అయ్యెను. ఈ పడవలను వారు శెల్లు (వవైరస్) మొక్కల మోపులను ఒకటిగా బిగించి రూపొందించుకొనుచుండిరి (క: పూ, 2500). ఇవి ముందు భాగమున వంపుగాన్కు ముఖథాగమున వంగినవిగాను
(ప్రాచీన యుగము
ఉండెడివి. లావుపాటి పొట్టి పలకలను కర మేకులతో బిగించి ఓడలను నిర్మించుట తదుపరి దశ. మహాసము[దము లలో (ప్రయాణము చేయుటకును, అలల తాకిడిని తట్టు కొనుటకును వీలుగా ఓడ శెండు అ|గములను ఛారీ మోకులతో గట్టిగా బిగించుచుండిరి. ఓడలు పెద్ద అలల తాకిడికి తట్టుకొనుటకు క్రీట్లోని మినోవాశెగ (కింది వెన్ను దూలములకు క [ర చ[టములను, (ప్రక్కలకు కం) పను వాడి బలమైన ఓడలను తయారు చేసిరి. దీనిని (సిరియా లోని) ఫొనీషియన్లు తమ ఓడల నిర్మాణమున అనుక రించిరి.
(కోమముగ సముద్ర వ్యాపారమునకు అనువగు పరి స్థితులు రూపుగొనుట జరిగినది. ఉత్పత్తి హెచ్చుటవల్ల (ప్రజలకు మరింతగ సులభమైన సౌకర్యములను పొందవలె నను వాంఛ బియలుదేరినది. ఈ వాంఛవలన (పజలు స్థానిక ముగా లభించని వస్తువులను అన్య డ్రాంతములనుంచి సంపాదించుటకు [వయత్నించిరి. ఈ విధముగ వ్యాపారము (ప్రాచీన నాగరకతల కేంద్రములలో పెద్ద ఎత్తున |పారంభ మయినది.
సము(దతీర సమీప [ప్రాంతములలో నివసించిన ఆర్యు లును నము[దవ్యాపారము చేసినట్లు వేదములవల్ల తెలియు చున్నది. దీనికి (పతిగా చాబిలోనియన్లు ఆసియా పశ్చిమ (పొంతములకును, ఆ్మఫికా ఉత్తర |(ప్రాంతములకును భూమార్గములను కనుగొని వ్యాపారము కొనసాగించిరి.
తూనికలు కొలమానములు
వాణిజ్య,వ్యాపారములు అభివృద్ధి చెందుటతో నర్వాంగీ కార యోగ్యమగు, [పామాణికమగు తూనికలు, కొలతలు అవసరమని |గహించబడినది, (పాచీన చాబిలోనియా (్రజలలో వ్యవహారమున ఉన్న తూనికల, కొలతల పద్ధతి పుస్తకములనుండి శెలియవచ్చుచున్నది. |పామాణిక మైన తూనిక “మాన' అని వ్యవవృతమయ్యె డిది. వేదసాహిత్యమునను, వేద కాలమునందును వ్యవ హారమునందు [పామాణికమగు 'మాని అనెడు తూనికను గురించి (ప్రస్తావము ఉన్నది. అంతేకాక, ఈ నాగరకతలకు పొడవు. దూరము మొదలగు వాటిని కొలుచుటకు విడి విడిగా కొలతలు ఉండడివి.
ఈ జిప్టులో తూనికలకు అతి [ప్రాచీనమగు చిత్రరూవ సాక్యుము అయిదవ రాజవంశమునాటిది (క్రీ. పూ, 2500) లభించినది. ఇది నగల వ్యాపారులు వాడు '్రాను, ఇటులనే వివిధ నాగరకతలకు విలకణములగు తూనికలు ఉండెడివి. ఉదా: నుమేరియన్లును, చాబిలోనియన్ లును 'నిదలో
వారి వారి
ఉన్న చాతు' ఆకారమున ఉన్న తూనికను, అసీరియన్లు “నక్కి. ఉన్న సింవాము' ఆకారము గల తూనికను వాడు చుండిరి. సింధులోయ నాగరకతచారును, (కీ పూ. 1500 (ప్రాచీన ఈజిప్టువాసులు ఎక్కువ ఉపయోగకరమగు ఆకృతి గల తూనికలను వాడుచుండిరి, ఉత్సర భారతమున మెరుగు పెట్టిన దళసరి ఘన ఆకారపు గట్టి రాతిముక్కంలను, ఈజిప్టులో అంచులు, కొనలు గుండముగా చెక్కిన చదు నైన దీర్చ చతుర[స్రాకారపు రాతి బిళ్ళలను వాడుచుండిరి, ఈ జిప్టులో (కీ పూ. 1450 తరువాత ఆంద మైన, కళాత్మక మైన తూనిక రాళ్లు చేయుట ఆరంభమయ్యెను. మధ్య హాచ్య జాతులకు తెలిసిన |పామాణిక మైన ([పాచీనమగు తూనిక “షెకిల్’. ఇట్టి తూనికలు 120 |ూయినులు (7.78 (గ్రాములు) మొదలు 218 | గౌయినులు (14.18 (గ్రాములు) వరకు ఉండినవి నుమేరియన్ల తూనిక రాళ్లకు “మినా” అని పేరు ఆయతనమును కొలుచు కొల తలు కూడ నాడు కొన్ని వ్యవహారమున ఉండినవి.
(పాచీన రాసాయనిక శాస్త్రము
ఆతరువాత వేదకాలమున (క* పూ. 1500 నుండి [కీ పూ. 600 వరకు) బంగారము, వెండి వంటి ధాతువులను వాటి వాటి ముడి ఖనిజముల ను-డి సాధించు (ప్రక్రియలు వాడుకలో కలవు. తోలును పదునుశేయుట, కిణ్వ ప్రక్రియ (ఫర్మంశేషన్) ద్వారా మద్యము వంటి |[దవములను తయారుచేయుట, వ్యస్త్రములకు ఎరుపు, (జాన్ రంగులు వేయుట నాటి విశిష్టత. ఈ కాలమున నే రనవాదవికననము నకు అంకురార్పణ జరిగినట్లు తెలియుచున్నది.
కౌటిల్యుని అర్థశాస్త్రమున సీనీము, ఇనుము, వెండి వంటి దాతువుల సాధన్క శోధన |ప్రక్రియల గురించి (ప్రస క్తి కలదు. బంగారము నాణ్యతను కనుగొను విధానము కూడ ఆనాడే సిద్ధపర చబడినది. విత్తులనుండి చమురును తీయుట, మొక్కల నుండి వర్ణ ద్రవ్యములను తయారు చేయుట, ఓషధులు, ఖనిజములు మొదలగు వాటినుండ జావధ యోగములు తయారుచేయు ద్రక్రియలు పై మున ఉదవారించబడినవి.
చరక సంహిత, నుశుత సంహిత వంటి ఆయుర్వేద (గ్రంథములందు 'వై_ద్యమునందు, శ(స్త్రచికిత్సయందు నాటికి సాధించిన (ప్రగతిని [పస్తావించిరి. ఖనిజముల నుండి జెషధ యోగములు సిద్ధపరచి, నాడు వ్యాధి నివారణకు (పయోగించు తీరుతెన్నులు కూడా విపులీకరించిరి. ఆ కాలమున కూడా గాజు పూసలు, గాజులు, స్ఫటిక శిలలు, మెరుగు పెట్టబడి శ్టజు చేయబడిన అలంకారములు గల
అర్థ శాస్ర
16
మృణ్మయ సామ।గి వాడుకలో కలవు. నీలి, పనుపు, అర పూస, పటిక, అన్న భేది, ఆవుపేడ మున్నగు వాటిని ఉవ యోగించి వర్లదవ్యములను సాధించగల |ప్ర| క్రియలు కౌటిల్యుని శాత కాలమునకు ఉన్నత స్థితియందు ఉండెను.
సాణెములు
ఆ నాడు సాధారణముగ వాణిజ్య-వ్యాపారములు వస్తు వినిమయ పద్ధతిపై జరుగుచుండెడివి. అయినను, [పామాణిక మైన బరువు, దేవాలయ నామధేయ ముదయు గల వెండి నాణెములు (క్రీ. పూ. 2000 (ప్రాంతమున ఆసియా మైనర్, మెసపొచేమియా వ్యాపారస్థుల మధ్య క్రమముగ విని మయసాధనములు అయినవి. ఈ నాణెములు చాకు ఆకార ముననో లేదా మేక తోలు ఆకారముననో ఉండెడివి, [పతి వ్యాపార సంఘమునకును సొంత నాణెముల పద్ధతి ఉన్నను, ఈ యుగము చివరికి గాని నాణెములను ముద్రించుట జరుగ లేదు, |క్రీ. పూ. 700 లో ఆసియామైనర్ రాజు బంగారు, వెండి మి(శమమైన “ఎల శ్ర్రమ్ ' అను నాగామును ము దించెను. S ఎల క్ట్ట్రమ్ ' అనగా తెల్ల బంగారము ' అని అర్థము. తరువాత వచ్చిన ఆ (ప్రాంతపు మరియొక రాజు నెస్ (క్రీ.పూ. 548 ప= 581) అనువాడు తొలిసారిగ బంగారు, వెండి నాణెములను విడివిడిగ ముదించెను.
గణితము
వాణిజ్య అ వ్యాపారములు అభివృద్ధి గాంచుటవలన గణిత మునకు ఆవశ్యకము ఏర్పడినది. ఈ విషయము బాబి లోనియా, ఈజిప్టు దేశములలో చాగుగా అభివృద్ధి చెంది నది. నైలునది వరదలు ముంచుకొనివచ్చి, కొన్ని సమయ ములలో భూమిని ముంచి వేయుటవల్ల ను,మరికొన్ని సమయ ములలో నదీగతిమారుటవల్ల ను కేత్రగణితము ఉద్భవించిన దని కొందరి ఛావన. ఈ శేత్ర గణితమువలన ఈజిప్టు వారు తమ భూముల సరివాద్గులను సులభముగ కొలవ గలుగుచుండిరి, కారణము ఏమైనప్పటికిని, ఈజిప్టు వారును, బాబిలోనియన్ లును (డీ. పూ. 1800 నాటికే గుణకార మును, ఛాగహోరమును, భిన్నములను నేర్చుకొని ఉండిరి, అయిశే, వారు ౪” సున్న విలువను గు ర్లించ లేకపోవుట వలన లెక్కలలో వారికి చాల చిక్కులు ఏర్పడుచుండెను. నేటి దశాంశ పద్ధతికి భిన్నముగాను, 80 ని (ప్రాతివదికగాను తీసికొని, ఒక అంకెల పద్ధతిని వారు రూపొందించుకొని అనుసరించిరి. ఇప్పటికిని వీని వరిశిష్టరూపము కోణమును, కాలమును కొలుచుటకు వాడుకలో ఉన్నది. జాబిలోనియా ఇంజనీర్లు శేఖాపటములను కూడ వాడుచుండి నటుల
XI—3
హపాచీన యుగము
దృష్టాంతము కలదు, గూడియా పాలకుడు తన ఒడిలో ఒక స్కేలు పెట్టుకొని ఉన్నట్లు చితింపబడినది, ఈ స్కేలు సమానముగ విభ జింపబడినది. చాబిలోనియా నగరముల శిథిలావశేషములందు నేటికినీ కానవచ్చు నిర్మాణ సామగిని బట్టి వారికి గల సాంకేతిక పరిజ్ఞానము రూఢి అగుచున్నది. నేటి ఇరాన్ దేశములో ఇటీవల బయలుపడిన (ప్రాచీన శిథిలావ శేషములందు నాడు ఉపయోగించిన ఇటుకల మీద నెబ్యుకడ్ నేజర్ చివ్నాములు శకానవచ్చు చున్నవి.
కాలగణనము
మాసమునకు రోజులు 29 గాని, కి0 గాని చంద్రగతినిబట్టి మారుచు ఉండెడివి, కొన్నాళ్ళకు వచ్చు వ్యత్యాసమును ఆయా సంవత్సరములకు అప్పుడప్పుడు ఒకొ్మక్కు మాస మును “అధికమాసము'గ కలుపుచుండెడివారు. Uo సంవత్సరములందు మొదటి మాసమునందు 29 రోజులు, చెండవమాసమునందు శి0 రోజులు, ఇటుల బేసి సంఖ్యా మాసములలో 29 రోజులును, నరి సంఖ్యా మాసములలో 80 రోజులును ఉండెడివి. అయితే, దీని ఫలితముగ (గీక్ సంవత్సరమునకు శిళ4 రోజులు మా(తమే. అనగా ఇది సౌర సంవత్సర మునకు 113 రోజులు తక్కువ, ఈ వ్యత్యాస మును పూరించుటకు [పతి రెండవ ఏట ఒక అధికమాసన మును కలుపుచుండెడివారు. [పతి ఏడెనిమిది ఏండ్లకు ఒక సారి ఈ అధికమాసమును మానుచుండెడివారు.
రోమన్ పంచాంగము వీటికంచ గందరగోళ మైనది. (ప్రాచీన రోమన్ పంచాంగమునందు ఉచదావారించిన సంవ త్సరమును పది మాసములుగ విభజించిరి. వీరు కూడ చం|[దగతిని బట్టియే మాసములను నిర్హయించిరి. కొన్నాళ్ల తరువాత పదిమాసముల లెక్కను పం|డెండు మాసములకు సెంచిరి. రోమ్ నగరమును వ్యవస్థాపించిన సంవత్సర మునే (క పూ, 7క్కి) ఆది సంవత్సరముగ స్వీకరించి, రోమన్ పంచాంగమును వాడుకలోనికి తెచ్చిరి, రోమన్ పంచాంగమున 80 రోజులు కలవి 5 మాసములును, 29 రోజులు కలవి 6 మాసములును, 28 రోజులు కొలది ఒక మాసము కలవు. రోమన్ సంవత్సరమునకు మొత్తము రోజులు 862, రెండు సంవత్సరములకు ఒక సారి అధిక మాసమును పాటించెడివారు; దీని ఫలితముగ 875 - 878 రోజులు కూడ డఓఉండెడివి, డీ: పూ. 46 లో జూలియస్ సీజర్ రోమన్ పంచాంగ మును పరిష్కరించి శాసించెను 86కు రోజులు గల పంచాంగము “జూలియస్ పుచాంగము' అని అనబడును,
అనగా,
ఆ ఏడాదిలో
17
(హపాచీన యుగము
ఈజిష్టువారు మొదట శకి6ర రోజులు గల సంవత్సరమును లెక్కకట్టిరి. అయిశే, ¥ దినము ఏశేట తక్కువ పడుట వలన ఆ పద్ధతి సెక్కు తప్పు లెక్క లకు చారితీసినది. కాని, అటు చాబిలోనియన్లు చం[దగతిని అనుసరించి లెక్కకట్టి సంవత్సరమును 12 చాం|ద మానపు మాసములుగ విభ జించిరి. చంద సంచారమండలమును 860 భాగములుగ విభజించినవారు వీకే, వీరు తమ లెక్కలకు 60 ని | పాతిపదిక సంఖ్యగా |గ్రహించిరి. ఈ 60 యే తరువాతి కాలమున గంటలు, నిముషములు, సెకనులు, డిగ్రీలు మొదలగువాటికి (ాతివదిక మానముగ అమలులోనికి వచ్చినది, అం శేకాక, కుజ, బుధ, గురు శుక్ర, శనిగ్రవాముల జఉనికిని మొట్ట మొదట కనుగొని, వాటి గతిని గురించి కచ్చితమైన లెక్కలు కట్టినవారును శాబిలోనియన్ జోోతిశ్వే త్త లే.
వేదకాలపు ఆర్యులలో గణిత, ఖగోళ శాస్త్రములు పరాకాషను అందుకొన్నవి. వీరు సంవత్సరమును 860 Rus, 12 నెలలుగా విభజించిరి. 18 నెలలు సంవ త్సరమని కొన్ని చోట్ల ఉన్న |పస్తావము, చాం[దమాన సంవత్సరములోని వ్యత్యాసమును లెక్కగట్టి సౌరమాన ముతో దానిని సరిసమానముగ చేయుటకు ఉద్దేశింప బడినది. ఈ పద్ధతి అథర్వ వేదమున నిర్వచింపబడినది. ఆ కాలపు చీనీయులును తమ మాస, సంవత్సర వరిగణనమున చాం[దమానమునే అనుసరించిరి.
నగర వాస్తు నిర్మాణ విద్య
(పాచీనులగు ఈ జిప్టు వారిలో సమర్గులగు ఇంజనీర్లు ఉండియుందురనుటను వారి వివిధ నిర్భాణావ శేషములు రుజువొనర్చుచున్నవి. క్రీ. పూ. శి200 వరకు ఈజిప్టు రాజులను, కులీనులను “మస్తబా' అను పేరుగల ఒక రక మైన ఇటుకలతో నిర్మించిన సమాధు (గోరీ) లలో ఖన నము చేయుచుండిరి. |క్రీ. పూ. 2700 నాటికి ఇటుకలకు మారు రాళ్ళతో సమాధి కట్టడముల నిర్మాణము [ప్రారంభ మయ్యిను. అతి [పాచీనమగు పిరమిడ్ శై రోకు దక్షిణ ముగ ఉన్న “సక్కరాలో జోనర్ రాజు సమాధికొరకు నిర్మింపబడినది, దినిని జోసర్ శాజు ఆస్థానమందున్న వాస్తుస పతి (శిల్పి) ఇంహోె తెప్ నిర్భించెను. (స్త్రీ ముఖ మును, సింపా శరీరమునుగల యాళి (సృింక్స్) అనబడు మవో శిల్పములును, పిరమిడ్ లును ఆకాలమున వెలసినవి. వీటిని నిర్శించుటకు కావలసిన రాళ్ళను నుదూర [ప్రాంత ములనుండి తీసికొని వచ్చుటకు తగిన మార్గములను అన్వే షించిన నిపుణుడే వీనిని నిర్మించి ఉండును, ఈ నిర్మాణ ములో ఉపయోగించిన శిలలు చక్కగ మలచబడినవి.
18
ఆదిలో మెట్లున్న పిరమిడొలను నిర్మించిరి. ఈ మెట్టు మొత్తము మీద ఆరు వరుసలు. ఈ పిరమిడ్ చుట్టు పెద్ద (ప్రాకార కుడ్యము ఉండెడిది. పిరమిడ్ లోపల మరణించిన రాజుకు ఉత్తర [క్రియలు జరుపుటకు ఉపకరించు ఆలయము ఉండెడిది. నేడు మౌలిక యం|తమొలుగా పరిగణింపబడు ఆరింటిలోను (తులాదండము, చక్రము, ఇరును, వాలు బల్ల, కత్తి, స్కూ, వెడ్ట్) ఈజిప్టి యన్లకు శెలిసినవి తులాదండము, 'వాలుబల్ల, వెడ్ట్, చక్రము. ఇవి ఈ జిప్టు వారి నిర్మాణము ఉన్నతస్థాయి అందుకొనుటకు ఉపకరించి నవి. పెద్ద పెద్ద (గ్రానైట్ గండశిలలను నాడు పిరమిడ్ నిర్భాణమునందు ఉపయోగించిరి. గండశిల ఉన్న చోట చుట్టు పనిచేయుటకు వీలుగా మార్గమును ఏర్పరచుకొని, ఆ రాతికంటు కఠినమైన రాతి పని ముట్టను ఉపయోగించి గండశిలను కావలసిన తీరులో మలచుచుండిరి. ఈ రీతిగా సుమారు 15 టన్నీల బరువు గల గండశిలలను కూడ సంస్కరించి, కట్టడ నిర్మాణము నందు ఉపయో గించుచుండిరి, ఈ పనులను సాధించవలెనన్న అంగ బలము పెద్ద సంఖ్యలో కావలసి ఉండెను. ఒక పెద్ద పిరమిడ్ నిర్మించుటకు ఆ నాడు ఒక లశమంది 20 పండ్ల పాటు ఏకధాటిగా (డ్రమించవలని ఉండెను, ఇంత పెద్ద శ్రామిక బలమునకు తిండి, బట్ట మొదలగు జీవితా వసరములను కల్పించి, నిర్వహించుటలో ఈ జిప్టు వారు కడు సమర్థులుగా ద్రసిద్ధి కెక్కి రి. వాస్తుస్థవతులు ఊహించిన రూపకల్పన గల పిరమిడ్ నిర్మాణమునకు మొదట (డాయింగువేసి, దాని నిర్భ్మాణమును రూపొందించుటలో నాటి నిర్మాతలు కడు సమర్థులు, ఉదా: ఒక సెద్ద పిర మిడ్ పీఠము చతుర[స్రాకారములో ఉండును. ఒకొక్క భుజము నిడివి 280 మీటరులు; ఇంత నిడివిగల భుజమును రూపొందించుటలో 25 మిల్లీ మీటరుల లోపుననే లక్క తప్పినది., అశ్లే కోణముల లెక్కలలో కూడ కొద్ది మినిట్ల వ్యత్యాసము కలదు. వైగా ఇంత పెద్ద నిర్మాణమున చొచ్చుకొని ఉండు శిలా సోపానములు నిర్మించుట కష్ట సాధ్యమని గమనింపదగినది. పిరమిడ్ ల' నిర్భ్మాణమునందు ఇంత పెద్ద పెద్ద గండశిలను సరియెన స్థలమునందు ఉంచు టకు ఎట్టి పద్ధతులను ఉవయోగించి, లేవనెత్తిరో నేటికిని వింతగనే ఉన్నది. వారు పిరమిడ్ చుట్టు వాలుగ ఇనుక పోసి, మలచిన గండశిలను పెకి ఎక్కించుచుండిరి. కార్నాల్డ్ వద్ద గల వామాన్ దేవుని ఆలయ నిర్భాణమునందు మరొక పద్ధతి ఉపయోగించినట్లు తెలియుచున్నది. 21 మీట రుల నిడివి గలిగి, 8 మీటరుల వ్యాసనముగల రాతి స్తంభ ములు ఈ దేవాలయ నిర్మాణమునందు ఉపయోగించిరి.
దాదాపు 170 టన్నీల బరువు గల రాతి దూలములను వాటి పైకి లేవనెత్తి ఉంచుటకు ఒక ప్రత్యేక పద్ధతిని అనుసరించినట్లు ఇప్పటి ఇంజనీర్లు ఛావించుచున్నారు. రాతి స్తంభముల మధ్యన గల ఖాళీస్థలమును ఇసుకతో నింపి, వాలు తలమును ఏర్పరచి, దానిపై. భార మైన రాతి దులములను మానవ బలమును ఉపయోగించి పెకి ఆోయుచు, స్తంభముల మీద పెట్టుచుండిరి, తరువాత ఇసుకను తోడి వేయుచుండిరి.
వివిధ ధాతువులను టంకము వేయుట (సోల్డరింగ్ ), వెల్లింగ్, రివెటింగ్, (ేజింగ్ చేయుట వంటి యాం| తిక నైపుణ్యము |క్రీ. పూ. 2500 కు ముందుగనే మెసపోశేమి యాలో వ్యా ప్రియందు ఉన్నటుల “ఉర్ ” సమాధులను బట్టి తెలియుచున్నది.
భారత డద్వీపకల్పమున కీ పూ. 8750 - 2000 మధ్య వెలసిన సింధు నాగఠకత పేరొనదగినది.
సింధునదీ తీరమునందు జరిగిన [త్రవ్వకములలో, భారత దేశమునకు వాయవ్యమున ఉన్న మొహెంజొదారో, వారప్పా (ప్రస్తుత పాకిస్తాన్ లోని భాగములు) (ప్రాంత ములలో బయటపడిన (ప్రాచీన నగరములందు పట్టణ నిర్మాణ ద్రణాళికలు అత్యు త్తమస్థాయిని అందుకొనినవి, ఇటీవలి త్రవ్వకములను బట్టి (ప స్తుత ఛారత దేశమునందలి (ప్రాంతములగు అలంగీర్ పూర్, లోశతాల్ మున్నగు (ప్రాంతములలో కూడ అట్టి నగరములు వెలసినట్లు తెలియు చున్నది, ఇప్పటివలె భూగర్భపు మురుగునీటి కాలువల పద్ధతి నై తము ఆ నగరములలో ఏర్పడి ఉండుట గమనార్ల మగు విషయము. (ప్రతి ఇంటికిని ఆవరణ లోవలనే (పశ్యేక మగు పారిశుద్ధగపు ఏర్పాట్లు ఉండెను. కొలనుల [పక్కన స్నానాగారములు (పజోవయోగమునకై_ విడిగా నిర్మింప బడి ఉండెను, ఇట్టి పట్టణ నిర్మాణ ప్రణాళికయే ఒకటి డ్రీట్ ద్వీవములోని [ప్రాచీన నగరముల త్రవ్వకములలో బయట పడినది.
పంటనీటి వనరులు
మై(గిస్ నది తీరమున లేదా యభూఫటీస్ తీరమున నివసించు చాబిలోనియా పౌరుడో; యాంగ్సీ నదీతీర మున, హాొయాంగ్వో నదీతీరమున నివసించు చీనాపౌరుడో; నై_లునదీతీరమున నివసించు ఈజిప్పుపౌరుడో, సింధునదీ తీరమున, -కాచేరీ నదీతీరమున నివసించు భారతీయుడో లేదా మరొకదేశములోని ఏదో నదీతీరమున నివసించు మనుజుడో_వీరిలో ఎవరో ఒకడు నదికి కొంత దూర ములో ఉన్న తన చేనికి (వర్కి గోధుమ, మొక్కజొన్న నది
(ప్రాచీన యుగము నుంచి కాలువగుండా పంటనీటివనరులు కల్పించి, (ప్రపంచ మున మొట్ట మొదటి పంటనీటి వనరులు కల్పించిన వాడై. ఉండును, అతడెవడు ? ఎప్పుడు అటుల చేసెను? అను విషయముల గురించిన సమాచారము మనకు ఏమియు తెలియ వచ్చుటలేదు. కాని, ఆ (ప్రాచీన నాగరకతలలో అన్నింట పంటనీటి పారుదలను గురించిన పరిజ్ఞానము కలదనుటకు ఆనాటి వివిధ సాహిత్యములందు ఆధారములు కలవు, ఆనాటి పంటనీటి వనరులు, నీటి పారుదల తీరు శెన్నులు మొదలగు వాటిని గురించి ఆ సాహిత్యము లందు ఎడనెడ కాననగు [పస కుల పర్యాలోకనము ఈనా డును కుతూవాలము 'రేకె త్తించుచున్నది.
యభూఫటీస్ లోయలోను, మై గిన్ లోయలోను కెండు వెద్ద వంట నీటి కాలువల శిథిలములు కనిపించినవి. వీటిలో ఒకటి న|హోన్ కాలువ. దీనిని ఇప్పుడు డొ:త్త కాలువలతో కలిపి వేసిరి. ఈ కాలువ 9 మొదలు 15 మీ. వరకు లోతుగా ఉండినదని, వెడల్పు 121 మీ, అని తెలియుచున్నది. |క్రీ,పూ. 2800 లో మెనపొశేమియాలో శాబిళోనియా రాజు వామ్ముర వీచే [ప్రవ్తితమైన ధర్మశ్యాస్త్రమున ఒక నియ మము ఇట్ల్టుండెను. “ఎవనైనను తన సొంత పొలమునకు నీరు కట్టుటకు పంటకాలువలను శెరచినప్పుడు, అతని నిర్ణ త్యుమువలన ఆనీరు పొరుగువాని పొలమును ముంచే త్తి పాడుచేసిన ఎడల ఆ పొరుగువాని పొలమున చామాషపాన పండు పంటవిలువను పరిహారముగా ఇవ్వవలయును.”
అసీరియాను డీ పూ. 2000 (ప్రాంతమున పాలించిన నెమిరయిమ్స్ రాణి సమాధిపై (క్రింది లేఖనము కలదు, “మవానరదిని నేను నా ఇష్ట పకారము లొంగదిీసికొని, పూర్వము నీరులేక, ఊవరముగాను, నిర్భనముగాను ఉన్న భూములకు పంటనీరు పారించుటకు నా సర్వశ క్తులను విని యోగించితిని
చీనాలో పంటనీటివనరులు కల్పించుట అతి ప్రాచీన కాలమునుండియు ఉన్నట్లు-పనుపునది డెల్టా పాంతములో (ప్రాచీన కాలమునుండి యే అభివృద్ధి ఉండుటను బట్టి - గుర్తింపనగుచున్నది.
ఈ జిష్టులో మొట్ట మొదటి రాజవంశపు మొదటి ఫారో మెనెస్ రాజు డీ. పూ, శి000లో నైలునది నుండి పంట నీటిని పారించుటలో ేసిన్ పద్ధతిని (ప్రవేళపెళ్టెను. ఈ పద్ద్ధతియే కొన్ని మార్పులతో, చేర్పులతో నేటికిని ఈ జిప్టు వ్యవసాయరంగమున (ప్రథాన పా(త్రను వహించుచున్నది, (కీ పూ.2000 లో నై లునదీ జలములను దాదాపు 20 కి మీ. పొడవు కాలువలద్వారా మోరిస్ జలాశయమునకు మళ్చించిరి. వరదల సమయమున వచ్చు అదనపు నీరును ఈ
19
(డ్రాచీన యుగము జలాశయమున నిల్వ చేసెడివారు. అనావృష్టి సమయము లలో ఈ పంటనీటిని పరిసర భూములకు వదలెడివారు. కీ. పూ. 974 - 945 లో ఈ జిప్టులో “పంటినీటి వనరుల ప్రధానాధికారి” అను అధికారి ఒకడు ఉన్నట్లు నిదర్శన ములు ఉన్నవి. డైకుల, కాలువల నిర్యాణమునందు నాటి ఈజిస్టు వారు [పసిద్దిగాంచిరి. 80 కి, మీ. నిడివికల డై కులు నిర్మించుటకు గాను కాంటాక్టు నొకదానిని ఇంజనీరింగు పనులు చేయు కాం[టాక్టరుకు ఇచ్చినట్లు ఇటీవల వెలు వడిన (పైచీన లిఖతా ధారములలో కలదు. ఎర సముద మును మధ్యధరా సముద్రమునకు కలుపుచు ఈజిప్టు ఇంజ నీర్ణు కాలువను నిర్మించినట్లు తెలియుచున్నది. ఇది ఆ తరువాత ఒక వేయిసంవత్సరముల వరకు మనగలిగి, ఉప యోగపడినది. కాని, కాలక్రమేణ మేట వేయుటవలన ఆ కాలువ నిరుపయోగ మైనది.
పంట నీటి వనరుల పద్ధతికిని, అభివృద్ధికిని భారత దేశము ఆలవాలమని చెప్పుటకు చారి తక ఆధారములు కలవు. ఆర్యుల అతి [పాలీన పవిత్ర (గ్రంథములగు వేదములలో జీవనదులకు అడ్డుకట్ట (డాము)ల, కాలువల, చావుల, చెరువులను గురించి (ప్రస్తావనలు అసంఖ్యాకముగ ఉన్నవి. అథర్వ వేదమున నదులనుండి శకాలువలు శ్రన్వు పద్ధతి వర్థింవబడినది. నది ఆవు వంటిదని, కాలువ దూడవంటిదని సామ్యము కూడ కలదు. కొత్త కాలువ ముఖస్థలమున బెంగారు శేకును ఉంచెడివారని, చానిమీద నీలలోహిత తంతువులు కట్టిన కప్పను కూర్చుండ బెట్టువారని “కెళిక సూూత్రమున చెప్పబడినది. పిదప కప్పను నాచుతో కప్పి నీరు వదలెడివారు, డీ. పూ, 800 |పాంతమునకు చెందిన విష్ణుగుప్త కెటిల్యుడు వేశ్వేరు సందర్భములలో ఆనకట్ట లను, కాలువలను గురించి (వానిన దానినిబట్టి అంతకు ముందెన్నడో అవి ఉండినట్లు తెలియుచున్నది. ఉత్త రావథ మున (ీ: పూ. రీ వ శతాబ్దములో గంగానది పరీవాహా (ప్రాంతమును పంటనీటివనరులను కల్పించుటకు యత్నించిరన టకు చారిత్రక ఆధారములు కలవు, భారత దేశమున పంటనీటి వనరులు పుష్కలముగా క్రలవనియు, అందువలన దేశము సన్యశ్యామలమై ఏడాదికి రెండు పంటలు పండుచున్నవనియు చం[దగుప్త ఆస్థానము నకు (|క్రీ, పూ. 800) వచ్చిన (గ్రీక్ రాయ శారి మెగస్తనీస్ తన (గంథమున (ప్రస్తావించిన చానినిబట్టి మనకు విదితమగు
పాలించిన గాజులు
చున్నది.
ఇరాన్ లో కంతల (సొరంగముల) పద్ధతితో పరిసర పర్వతములనుండి నీటిని గురుత్వాకర్షణ పద్ధతి చ్వారా భూములకు పారించుట, 2500 సంవత్సరములకు ముందు
ఆ చేశమును పాలించిన డరయనస్ కాలమున ఉన్న'ళ్లే నేటికిని ఉన్నది [చూ. పు. లి4].
(పచార సాధనములు
జ్ఞానమును వ్యాపింప జేయుటలో లిసి | పధానసాధనము అమెను. ఈజిప్టులో వాడిన అతి (ప్రాచీనమగు లిపి చిత్ర లిపి, కీనికే హయర్ గ్లిఫిక్స్ అందురు. ఇది క్రమముగ ప్రజాదరణ పొంది అందరకు అందుబి"టులో ఉండునట్లు పరిణతి చెందినది. ఈ పరిణతి చెందిన లిపినే “డమాటిక్ లిపి' అని వ్యవవారించిరి. అయినను, అప్పటి ఈజిప్టు [ప్రభు త్వము వాయర్ గ్లిఫిక్స్ (చిత్రలిపి) నే అభిమానించి, (పోత్సహించుట వలన డ౭మోటిక్ లిపి అంతగా అభివృద్ధి కాలేదు. అంతేకాక, ఈజిపు పరిసరములలో ఉన్న దేశ ములు ఏవియును ఈ లిపిని అభిమానించలేదు. దీనికి (ప్రతిగా చబాబిలోనియాలో వెలసిన వాయర్ గ్లిఫిక్స్ (చిత్ర) లిపి క్యూనిఫారమ్ అను కీల లిపిగా మారి, విిరుగు దేశముల వారిని ఆక ర్థించినది. డమోటిక్లిపికన్న క్యూనిఫారమ్ లిపి తేలిక అయినది అగుటచే హిశుట్ లు, మిశ్తాణీలు, ఎలా మైట్లు మొద లై నవారు అభిమానించిరి. వీరు పచ్చి మన్ను పలకల పె క[ర పుడకలతో _్రాయుచుండిరి. తరువాత ఆ పలకలను ఎండ బెట్టుచుండిరి. రొ సెట్టా [చూ.నం.1 -పు.810] మన్ను పలకల రూపములో ఆ (వాతలు భద్రపరుపబడి నేటికిని లభించుచున్నవి. గణితమునందును అప్పటికి తెలిసిన సాం కేతిక విషయములను ముందు తరములవారికి అందించు టకు ఇట్టి లిఖితాధారములలో చనాఃటి విజ్ఞాలు పొందుపరచి ఉంచిరి. నేటికిని ఇది చదువుటకు స్పష్ట్రముగ ఉన్నది. (క్రీ. పూ. 1800 వరకు కీలలిపి సర్వాంగీకృతమగు లిపిగా ఉండెను. ఈ లిపి ధ్వనిస్వరసంవాదిని కాకపోవుటచేత దీనికి స్వస్తి చెప్పవలసిన ఫరిస్టి తి ఏర్పడినది; 22 విభిన్న ధ్వనులు గల మరొక లిపి క్యూనిఫొరమ్ లిపిని (త్రోసి రాజన్నది. ఈ క్రొత్త లిపిని సిద్ధపరచి అమలులోనికి శెచ్చినవారు ఫొనీషియన్లు. మరొక 500 ఏండ్ల పిదప (కీ పూ. 900) ఫొానీషియన్ లిపినుండి మరొక (క్రొత్త లిపి - అరామిక్ లిపి - ఉత్పన్న మైనది. ఈ అరామిక్ లిపిని డీ: పూ, 600 ప్రాంతములో పారసీక చక్రవర్తులు అభి మానించి పోషించిరి. క్రమముగా ఈ అరామిక్ లిపి వేరు తన్ని సింధునది పళ్చిమ తీరమునకును వ్యాపించెను. తదుపరి కొంతకాలమునకు ఫొనీషియా లిపియే (గీక్, హిబూ లిపు లకు మాతృక అయ్యెను. చెలునదిలోయ ప్రాంతములో ఒక రకపు శెల్లుగడ్డి పోచను మధ్యగా చీల్చగా కాగితమును పోలు ప పైరస్ లభించెడిది. ఇది (వ్రాయుటకు అనువుగా
20
ఉండెడిది. ఆసియామైనర్ లో వలు |పాంతములలో జంతు చర్శములనుండి లభించెడు పార్చిమెంట్ తోలును |గంథ ములను లిఖించుటకు ఉపయోగించెడి వారు, ములు, దారుఫలకములు కూడ ఆ నాటి లేఖన పరికర ములుగ చెదురు మదురుగ వాడుచుండిరి.
సింధు నాగరకశా లిపియు చ్చిత్రలిపి నుండియే జనించి నదా? లేదా దానికి వాయర్ గీ ఫిక్స్(చిత్ర) లిపి ఆధారమా అను విషయమున వాదోపవాదములు పెక్కు కలవు. సింధులిపి ధ్వనిసంవాదముపై రూపొందినదని కొందరు చెప్పుదురు. కాని, ఈ విషయమున కచ్చితమైన నిర్ణయము చేయుట సాధ్యము కాని పని, సింధునాగరకత మరుగై నది మొదలు డీ: పూ. 500 వరకు ఛారతదేశమున లిపి వదియు వాడుకలో లేదనియు, పాఠ [పవచనములన్నీయు ఒకరినుండి మరియొకరికి మౌఖికముగానే జరుగుచుండె ననియు పలువురు పాశ్చాత్య నిపుణుల అభి ప్రాయము,
శిలాఫలక
అప్పటినుండి (క్రీ. పూ. 500) ధ్వనిసంవాదము పె ఏర్పడిన (శ్రాహ్మీలిపి ఛారతదేశమున వాడుకలో
ఉన్నట్లు ఆ యుగమునకు సంబంధించిన శాసనాది చారి[తక ఆధారములను బట్టి తెలియుచున్నది. |జ్రాహ్మీలిపి ఫొనీ షియా లిపి (ప్రభావమున ఏర్పడిన లిపి అనియును కొందరి అభి ప్రాయము. అయితే, ఈ అభి పాయములు సమర్థనీయ ములు కావు, ఎందుకనగా, ఫొనీషియా లిపి వలన ఏర్పడిన bs, హి(బూ లిపులలో 26 ధ్వనులు మాత్రమే ఉన్నవి. (్రాహ్మీ లిపియందు 46 ధ్వనులు ఉన్నవి. అంతేకాక, (క్రీ పూ. 1000 లో సంకలితమైనట్లు విశ్వసింపబడు “(డ్రాహ్మణము'లందు అక్షరముల వర్ల మాల (పస్తావన కలదు. ఈ విధముగ పుట్టుక విషయమున అభిప్రాయ భేద మునకు కారణమగు డ్రాహ్మీలిపి భారత దేశమున ఒక ఉర్హూభావకు మినవో చాలవరకు అన్ని భాషల లిపులకును, బర్మా, శతాయిలాండ్, సిలోన్ భాషల లిపులకును మాతృక యైనది [చూ, లిపి నరిణామము-సం, 4. పు. 1056; నిళశ్వ సాహితి - పు. 769]. పెన పేర్కొనిన కాలమందంతటను చీనాలో లిపి స్వభావ స్వరూపములలో చిత్రలిపిగానే ఉండినది గాని, ధ్వని సంవాదిని కాలేదు.
చక్రము
సింధు నాగరకతలో - అందును |క్రీ. పూ. 2000 చాటి వారప్పా చనాగరకతలో - శకటముల (క్రింది భాగముల నమూనా బొమ్మలు పెక్కు. లభించుచున్నవి. ఈ శకట ములకు చక్రములు, ఇరునులు కలవు. సమానాంతరముగ ఉండు శెండు వంక క[రల పె అడ్డముగ రెండు మొదలు
(ప్రాచీన యుగము
ఆరు క[రలను బిగించుటవలన బండి పరము నిర్మితమ య్యెడిది. ఈ అడ్డకర్రల |కిందుగ బిగింపబడియో లేదా శకట పూర్వాంగమునకు అతికించబడి యో బండి నొగ ఉండెడిది, ఇరు[పక్కల ఉన్న పరపు నిలువులలో ఎదురెదురుగా రెండు మూడు రంధ్రములు ఉండెడివి. వానిలో బహుశః వసిక[రలు చెక్కుచుండెడి వారనియు, వీని మధ్యను మేదర అల్ల కపు బండి జల్ల ను అమశ్చెడి వారనియు తోచు చున్నది. ఇరు.వెపు పరపు నిలువుల నడిమిభాగములందు ఒకొక రం|ధము ఎదుశెదురుగ ఉండుటను చూడగ, వీని నుండి ఇరుసులోనికి కగ్రమేకులను దించెడివారని భావించు టకు అవకాశము కలదు, (కీ పూ. 1000 లో చీనాలో జంతువులు లాగు శకటములు ఉండియుండునని తోచు చున్నది. ఒకప్పుడు చీనాకు చెందియుండియు, |[వస్తుతము సోవియట్ రష్యాలో ఛాగమగు శాల్ముక్ స్టైప్పీ (ప్రాంత మున దొరికిన చి త్రలిపిని బట్టి ఈ విషయము (గహింపదగి ఉన్నది. మెసపొశళేమియా వంటి ప్రాచీన దేశములలో డీ: పూ. 2500 [పాంతపు కంచు మొదలగు ధాతువుల పె చెక్కిన చిత్రముల ద్వారా చక్రములు గల శకటములు ఆ నాడు వాడుకలో ఉన్నట్లు తెలియుచున్నది.
వ(డ్రంగము
మానవుడు వ[డంగపుపని చేయుట అతి పాచీన కాలము నుండి యే (ప్రారంభ మైనది. (కీ. పూ. 2500 నాడు మెస పొశుమియాలోని ఉర్ సమాధులలో కర వెడి లు, వీణాలు, బాకులపిక్లు మొదలై న వస్తువులు లభించినవి. యాలో (క్రీ పూ.-7వ శతాబ్దము నాటి ఎముకలు పొదిగిన కర పనితనముగల ముక్కలు (త్రవ్వకములలో బయట పడినవి. డీ పూ. 14471420 నాటి అమెనోతప్-11 కాలపు చారు అలంకరణ పేటిక లభించినది. ఇది స్తూపాకా రమై వలుచని నల్బచేవముక్కలు తొలిచి పొదగబడి ఉన్నది. తుతెన్ ఖామెన్ (కీ, పూ. 1850) పిరమిడ్లోని కర్ర సామ్మగియందు ఏనుగు దంతము, నల్బ చేవ పొదగ బడినవి. ఆ కాలమున వ|డంగమునందు రాగిపనిముట్లు వాడుచుండిరి.
ఆర్మీని
బాటలు చక్రములు గల వావానములు వచ్చువరకును ఉపరి తలము చదునుచేసి, చక్కబరచిన చాటలు లేవు. చీనాలో చౌవంశపు రాజుల కాలమున (+ పూ. 1100) ఒకవిధ మైన రోడ్లపద్ధతి అమలునందు ఉండెను, నినివే నగరమునకు పోవునట్టి రాతి పరువుడు మార్గ మునకు సంబంధించిన శిథిలములు ఇటీవల బయటనడినవి,
21
(్రాచీన యుగము
రామి సెస్ -1 రాజు సిరియానరివాద్దు వెంబడిని ఒక కొండను తొలిచి సొరంగపు బాటను వేయించినట్లు తెలియుచున్నది. అయిశే, ఆ నాడు సవాజముగా లభించు ఆస్ఫాల్ట్ వంటి దానిని వినియోగించి జాటల నిర్మించినటుల కొన్ని ఆధార ములు కలవు. కాని, దానిని చాటల నిర్భాణమునందు ఉప యోగించుట తగ్గించి వేయబడినది. ఈ పద్ధతి మరల 19 వ శతా బ్లమునుండియు వాడకమునకు వచ్చినది.
పింగాణీ పరిశ్రమ
గ్లేజుచేయబడిన చిన్న వస్తువులను తయారుచేయుట డీ: పూ. 4000 నుండియును ఉన్నది. విడిగా గాజువస్తువు లను తయారుచేయుట ఈజిప్టులోను, మెనపొకేమియా లోను దాదాపు (క్రీ. పూ. 2500 నుండి (ప్రారంభ మైనట్లు ఛావించుచున్నారు. తరువాత వేయి సంవత్సరములకు తొలిసారిగా గాజు పా[తలు తయారు చేయబడినవి.
ఈజిప్టులో 18 వ రాజవంశ కాలమున (క్రీ, పూ. 1500 -1800) పింగాణీ పరి శ్రమయందు వాడుకచేసిన తాషక్రమ స్థాయి 1100° ని మించి ఎన్నడును అందుకొనలేదు, అది గాలిబుడగలను లేకుండా చేయుటకు తగినంతటిది కాదు. ఇందువలన గాజు తేటగ లేక మసకగ ఉండినది. ఆనాడు గాజు. [ప్రధానముగ సోడియమ్, కాల్సియమ్-సిలి కేట్ మిశ్రమముతో తయార య్యెడిది.
సింధు నాగరకశతా కాలమునాటి కళాకెశళలములను చాటు అనేక దృష్టాంతములు మొహెంజొచారో, వారప్పా మున్నగు |ప్రాంతములలోని [త్రవ్వకములలో బయలు పడినవి. ముఖ్యముగా జాడీలు, గాజులు, పూసలు, గ్లేజు చేయబడిన సీళ్టు, ఆట వస్తువులు మున్నగు మృణ్మయ సామ(గి తయారీలోని నై_పుణ్యము; రాగి, కంచు వంటి ఛాతువులతో పోతపోసిన వంట పాత్రలు, పనిముట్లు, ఆయుధములు, ఆభరణములు, చిన్న బొమ్మ విగవాములు తయారు చేతలోని సొంపు, భవన నిర్యాణము నందు ఉపయోగవడుటశకై ఒక విధమైన సిమెంటు గచ్చు వాడుక లోని నిపుణుత, లాపిస్ జులీ, టార్ క్వాయిస్, శిలాస్ఫటి కము, సున్నపురాయి, సబ్బురాయి, హపామశుట్ పలక, జాస్పర్ వంటి ఖనిజముల వాటమిలోని ఆధిక్యము ఆనాటి నాగరకతా వై భవములో వీటి (ప్రస క్రి ఎక్కువగా కన్పట్టు చున్నది.
థారతదేశమున పింగాణీ వర్మిశ్రమ 5,000 పండ్ల క్రితమే అభివృద్ధి చెందినది. మొహెంజొడారో, వారప్పా (|వస్తుత పాకిస్తాన్ లోనివి) వంటి సింధు నాగరకశా కేం దములలో శిథిలావశేషములుగా లభించిన పెంకు
ముక్కలు, పాత్ర సామ్మగి నాటి పింగాణీ పరిశ్రమకు దృష్టాంతము, అప్పటికే మృణ్మయ పాత్రను నై గనిగ్యము (గ్లేజు)చేయు కళ నాటి భారతీయులకు తెలియును. పూర్వ కాలమునాటి సమాధులలో పింగాణీతో చేయబడిన చిన్న చిన్న బొమ్మలు - కోతి, కుక్క, పడి, ఎద్దు, బండి మున్నగు వాటి (ప్రతిరూపములు-ఉండుటనుబట్టి అప్పటికే పింగాణీ కళయందు థారకీయులు సిద్ధవాస్తులై నట్లు శెలియు చున్నది. చ రాకోటా మన్నుతో తయారై న గాజులు, పాత్రలు ఇప్పటి ఉ త్తర[పదేశ్ [ప్రాంతమున తయారగు చుండెడివి. ఆ ఎరటి పాత్రలమీద నలుపు చిత్రములు చి త్రింపబడుటయే వాటి విశిష్టత.
శుంగవంశపు కాలమున ఇురాకోటా మన్నుతో చేయ బడిన హిందూ, బౌద్ధ విగవాములు చరిత |ప్రసిద్ధములు. కాశ్మీర్ దేశమున బయటపడిన క్రీ. శ, 5 వ శశాబ్దమున వాడిన నై_గనిగ్యము గల పెంకులు నాటి పింగాణీ కళా విశిష్టతను చాటుచున్నది.
సెనిక విజానము = Sy
మానవుడు ఇనుపధాతువు ఉపయోగమును కనిపెట్టు టతో యుద్ధకళ ముందంజవేసినది; మరి ఏ ఇతర రంగ మందును ఇనుము వాడుక ఇంతగా కానరాదు. మొట్ట మొదట ఇనుమువాడుకను శెలిసికొనిన హిశైట్లు ఈజిప్టు రాజులకు ఎదురు తిరిగి, పోరాడి వారి రాజ్యములను ఏలిరి, వీరిని అనుసరించి అసీరియన్లు కూడ ఇనుమును వాడుక చేసి, ప్రబల శ క్రిమంతులై అనేక రాజ్యములను కొల్లగొట్టి, వకచ్ళతాధిపత్యము వహించిరి. ఇనువ కవచము, ఖడ్గము, ఖేటకము, గద మొదలగు ఆయుధములను వాడుటవలన వారు పెక్కు. రాజ్యములను అణచివేయ గరిగిరి. అంతే కాక, వీరు యుద్ద్ధకళలోను అపూర్వమగు (ప్రగతిని పడసిరి. వారి సైనికులు ఒకరి పక్కన ఒకరు ఇనుప డాలులతో తమను మరగు పరచుకొని, ఇనుప కవచములు ధరించి, ఇనుప గోడ కదలినటుల ఒక్కుమ్మడిగా పురోగమించుచు శ[తువులపవై పడెడివారు.
ఛారత దేశ మున ఆర్యులు తమతోపాటు శెచ్చిన ఆక్విక దళముతోపాటు ఇనుప ఆయుధములను వాడి నాటి ఆదిమ జాతులను లొంగదీసికొనిరి, వారు (ప్రయోగించిన “పుర చరిష్ణు' అనుమాట బహుశః అసీరియన్ ల ఇనుప గోడలకు చాలదగ్గరిది కావచ్చును. శాని, “పుర చరిష్టు'అనునది (ప్రస్తు తము యుద్ధములో వాడబడు 'ట్యాంక్ ' వంటిదని, దానిలో కూర్చొని సైనికులు శత్రువులపై బాణములు వదలెడి చారని కొందరు చర|త్ర కారులు అభి పాయవడుచున్నార్భు
22
మధ్య యుగము
(1క*
(డీ: పూ. 524 నుండి (కీ. శ, 1760 వరకుగల సమయ మును మనము _సౌకర్యమున కె “మధ్యయుగము” అని వింగడించుకొన వచ్చును. ఈ యుగములో పెక్కు. మవో సా[మాజ్యములు వెలసి ఉన్నత స్థాయిని అందుకొని చివరికి వతన మైనవి. గీక్ నగరరాజ్యము (|కీ. పూ. కవ శశాల్ది), నసానియన్ సా(మాజ్యము (కీ. శ. 224-641), రోమన్ సా[మాజ్యము (|క్రీ. శ, 895-627) వీటిలో పేర్కొన దగినవి, ఈ యుగముననే “ఇంజనీరింగు అనుపదము మొదట వ్యవవోరములోనికి వచ్చినట్లు విజ్ఞులు, చెప్పుదురు. (క్రీ. శ. 200 (ప్రాంతములో గ్రంథస్థ్రమై న చరిత్రలో “ఇంజి నియమ్” అను ఒక సాధనమును గూర్చి (పస్తావన కలదు. ఇది కోటవంటి రతణస్థ అలముపై దాడికి ఉపయోగించు వరికరము. ఒక వెయ్యి పండ్ల 4 తరుబాత ఈ సాధనమును వనిచేయించువానిని “ఇంజినియేటర్' అనిరి. ఈపదమే కాలానుగుణముగ ఇంజనీరు" అయినట్లు తెలియుచున్నది. ఈ యుగమున గీకొలు, రోమన్ లు నాటి వాస్తు శిల్ప విద్య లను (పోత్సహించి, పరాకాష్టను అందుకొనునట్లు చేసిరి. ఇందు రోమన్లు మిగిలినవారికన్న మిన్న. ఆలిగ్జాండర్ మరణించిన నూశేండ్లలోపుననే రోమ్ తూర్పు మధ్యధరా (ప్రాంత దేశములను జయించి లో గొనినది. ఇట్టి వాటిలో (గ్రీస్ కూడ చేరినది, మరొకి రెండు శ తాబ్బి ములలో రోమ్ నాగరక (ప్రపంచమునకు వకచ్చశతాధి పత్యము వహించినది. గ్రీక్లు సంపాదించిన శాస్త్రీయ సిద్ధాంతములకు రూపము కల్పించి, (పయోజనాత్మ్శకముగ రూపొందించినవారు రోమన్ లే, యుద్ధమునకు అవసరమగు యం|త్రసామగిని, (ప్రజల సుఖజీవనమునకు అవసరమగు ఇతర నిర్మాణము లను సాధించుటలో వీరు ముందడుగు వేసిరి. ఆర్కి మీడీజ్ (1కీ. పూ, 212 మ.) పెక్కు యాం|తిక సాధనములను సిద్ధ పరచెను. తరువాత పవిత్ర రోమన్ సా(మాజ్యమువంటి మతరాజ్యములు అనేకములు వెలసి, కొంత కాలము అభ్యు దయ మొంది, కడకు అంతరించినవి. ఈ యుగమున చర్చికి- మశాధి కారులకు - విశేషమగు అధికారము ఉండుటవలన సంకుచిత సిద్ధాంతములను అధిగమించి శాస్త్ర విజ్ఞానముల అభివృద్ధికీ చేటు లేకపోయినది. అందుచేత సాంకేతిక విజ్ఞానము ఎంత మా(తమును అభివృద్ధి చెంద లేదు. కోపర్నికస్ (మ. 1ర4లి) విజ్ఞాన భావములచే [ప్రభా వితుడయిన ద్రూనో (మ, 1600) మత ఛాందసుల ఆ(గవో
వారి
పూ. 524.
(క్రీ శ. 1760)
వేశములకు గురియె మరణమునకు పాలు కావలసి వచ్చెను రోజర్ బేకన్ (?మ. 1294), అతని గురువు రాబర్ట్ (గాన్ ఇన్ట్రీ (మ. 1258ి) చొరవచేసి, యూనివర్సిటీలయందు భౌతిక, రాసాయనిక, గణిత కా స్త్రములవంటి శాస్త్రములు పాఠ్యవిషయములుగ [ప వేళ పెట్టిరి. 7లీలియో (మ, 1642) ఆకాళమునందుండు నకతాది ఖగోళములను పరిశీలించు టకు అనువై న దూరదర్శిని (బలిస్కోప్) అను నూతన సాధనమును నిర్మించెను. అంతటితో అది వరకున్న చర్చి, తత్సంబంధ మైన ఛాందస అధి పాయముల కారణముగా వర్పడిన దుస్థితినుండి బయటపడి |ప్రగతిమార్గమును అనున రించుటకు నాందీ [ప్రస్తావన జరిగాను. లైబ్నిట్ట్ (మ. 1716) సాం కేతిక శాస్త్ర (ప్రగతికి అవసరమైన గణితమును సిద్ధపర చగ, అది న్యూటన్ చేసిన శా(స్త్రీయకృషికి దోవాద కారి అయ్యెను. ఈ తరములో రాబర్జ్ బోయిల్, (్రిస్రియన్ మాగాన్ట్, రాబర్జ్ హుక్ మున్నగు శాస్త్రకారులు ఆయా శాస్త్ర విషయములలో మౌలిక పరిశోధనలు కావించి, ముందు తరముల వారికి (ప యోజనాత్మకమగు పరిశోధనా ఫలితములను అందింప గలిగిరి. భౌతిక, రాసాయనిక రంగ మున వాయువుల ఆయతన, (పేషముల పరస్పర సంబంధ మును గూర్చి మౌలిక సూత్రములను (ప్ర యోగాత్మ్శకముగా రూపొందించిన వారిలో గణుతికెక్కిన విజ్ఞాని రాబర్ట్ బోయిల్ [చూ. నరం లి=పు 514]. తరువాత కొన్నాళ్లకు న్యూటన్ (మ. 1727) గురుశ్వాకర్షణ సిద్ధాంతమును (పవచించుటతో మశాధిపతుల ఛాందసవాదము పూర్తిగ నేలమళ్టీమై, వ్రగతిశీలమైన వై జ్ఞానికమార్గము నిల దొక్కుకొని (క్రమముగా వేరుతన్నెను. (ప్రజ్ఞాశీలునై న మేధావులకు సదవకాశము పా ప్తించి, వారు తమ ఉప
తో ఉపయోగకరములగు పెక్కు. విధముల నూతన యంత, తంత్ర సాధనములను నిర్మింప జొచ్చిరి. డీని ఫలిత ముగ 1760 [పాంతములో చరిత్రలో అంతకు ముందు కని విని ఎరుగనంతగా డొశ్తకాౌత్త పరిశ్రమలు ఉదయించి నవి. ఈ ఘట్టమున కే “పారిశ్రామిక విప్పవము” అని విజ్ఞులు సేరిడిరి. ఇది అంతయు మానవజాతికి ఆరోగ్య ఐశ్వర్య భోగథాగ్యాది సౌకర్యములను ఒనగూర్చుటకు (ప్రబల దోవాదశకారి అయినది. ఇదే సమయమున మహోమేథావి యగు లియొనార్డో డా వినీ (మ. 1519) ఇటలీ చేళమున అద్వితీయ పాండితీ[వకర్ష చూపించి, అనేక నూతన సాధన
23
మధ్య యుగము ముల నిర్మాణమునకు శారజభూతుడయ్యను. ఇంతవరకు జరిగిన చరిత్రలో సాధించిన విజయమంతయు కార్మిక శకి మీదనే ఆధారపడినది. చెదురు మదురుగా శానిసలు చిన్న చిన్న యంత సాధనములు ఉప యోగించినను కార్భిక శ కిదే పై పైచేయి. కాని, 16, 17 శ తాబ్బ ములలో sha పునరుజ్జీవన ఉద్యమ ఫలితముగా తానిసత్వమునకు స్వస్తి సి చెప్పవలసిన అగత్యము వర్పడెను. చానితో బానిస లకు బదులు శక్తి ఆధారములను వెతకవలసి వచ్చెను. ఈ పరిస్థితులను |ప్రాతిపదికగ గొని ఇంజను వంటి యంత్ర సాధనములు ఆవిర్భవించి, [కీమముగా వికసన మొందెను.
దీనికి (పతిగా యూరప్న ఈ యుగమున విజ్ఞాన శాస్త్రము విపరీతముగా అభివృద్ధిచెంచెను. విజ్ఞాన (ప్రగతి యందు సాధించిన [పతిఫలము మరొక నూతన సమన్యను ఉత్పన్న ము చేసినది. ఈ సమస్యాపరిపా-రమున సంఘము నకు సహాయభూతమైన పెక్కు. ఆవివ్యరణములు ఇతర రంగములందు జరుపబడినవి, ఈ విధముగ [కమముగా, నిదానముగా విజ్ఞానళా(స్త్రజ్ఞానము అభివృద్ధి చెందినది, సంఘ మును సుసంపన్నము చేసిన ఈ ఆవిమ్మ్కరణములకు మూల కారణము యూరప్ నందు విలసిల్లు జిజ్ఞాస యే అని గట్టిగా చెప్పవచ్చును. ఈ ఆవిమ్కరణముల వలన ఫలితములు పొందిన (శ్రీమంతులు, వ్యాపారస్థులు, రాజులు ఇంకను లాభములు సంపాదించుటకె విజ్ఞాన శా(స్త్ర పరిశోధన విషయమున [ప్రజలను మరింతగ (పోత్సహించిరి, ఈ విధ ముగ వరస్పర సంబంధము కల విజ్ఞాన శాస్త్ర విషయ ములు థారీ ఉత్ప త్రితో బాటు ఉద్భవించినవి.
వస్తూత్స త్తి రంగమున మానవుడు మునుపటి యుగము లందు ఎచ్చటను కని విని ఎరుగని ఆశ్చర్యకరమగు నై పుణ్య మును 1522 తరువాత సంపాదించగలిగాను. ఈ అభివృద్ధి ప్రధానముగా పశ్చిమయూరప్ లో సంభవించి, (క్రమముగా తక్కిన [ప్రపంచమున ఇతర ప్రాంతములకు (పాశెను. వస్తూత్పత్తి నైపుణ్యము (ప్రాచీన నాగరకతలలో భారత దేశమువంటి చేశములయందు వర్ణ వ్యవస్థ [చూ. నం. 10- పు. 666] ను ఆ;శ్రయించియు, తక్కిన (ప్రాచ్య దేశము లలో వృత్తి సంఘములను అవలంబనముగ (గహించియు పరంపరాగతముగ మనినవి. ఈ దేశములు అన్నింటిలోను అనాదిగా వచ్చుచున్న పరికరములే పరిశ్రమలో వాడ బడుచు, చెప్పుకొనదగిన అభివృద్ధి పమియును లేక ఉండెను. (ప్రజలు నిరంతరము సాంఘిక, రాజకీయ కల్లోల ములను ఎదురొ-నుచుండుటవలన వస్తూత్పత్తి కుశల తాభఖి వృద్ధియందు ఉదాసీన భావమును వారు అవలంబించుట దీనికి (పథాన కారణము. దీనివల్ల వారు తమ సాధన సామ।గిని
అభివృద్ధి పరచుకొనుటకు అవకాశము గాని, [పోశ్సా వాము గాని లేకుండెను. (ప్రాచ్యదేశములందు ఈ పరిస్థితులు సాధారణముగ ఇట్టున్నను, నెమ్మదిగ నడచుచున్న కాల చక్రమును అభ్యుదయము వైపునకు మరల్చి (పజలలో జ్ఞానపిపానను వృద్ధిశేసిన అపూర్వ వ్యక్తులు కొందరు అడవ దడప జన్మించుటయు జరిగినది. విజ్ఞానమును విని యోగమునకు తెచ్చుటకు (ఫెంచి విప్ట్రవ సమయము ఉతమ మయిన అవకాశమును కల్పించినరి. డిడో (1718—84), డె(లాంబర్ అనువారల కృషిఫలితముగ విజ్ఞాన [ప్రచార సాధకముగ ఎన్ సెక్లోపిడీ (విజ్ఞానసర్వస్వము) 175172 మధ్య వెలుగు చూచినది. చానితో మతఛాందసాభి ప్రాయ ములు వేళ్ల తోనవా పెకళించబడి (ప్రజలు కన్నులు శతెరచిరి. అటువంటివారిలో ఛారతదేశమున అంబర్ రాజగు సవాయ్ జయసింహుడు (1886 అ 1784) మిగుల గొప్ప వాడుగ ప్రసిద్ధి చెందెను. అతడు భారత దేశమున కొన్ని (ప్రధాన నగరములలో వేధశాలలు నెలకొల్పి ఖగోళశ్యాస్త్ర నిపుణులను నియమించెను. విదేశములలోని విజ్ఞానాది శాస్త్రముల పద్ధతులను, అభివృద్ధిని అధ్యయనము చేయు టకు పెక్కుమంది విద్వాంసులను విదేశములకు పంపెను,
జయసింహుడు నిర్మించిన నగరములును ఒక విశిష్ట నగర [ప్రణాళికా పద్ధతిని నిర్శింపబడినవి. ఉదా: పయవూర్. (జల మనన్సులలో' విజ్ఞానశాస్త్ర పరిళోధనవాంఛను, జిజ్ఞా సను పెంపొందించుటకు ఆయన చేసిన (ప యత్న ములు ఆయన పరిపాలనలో కొంతవరకు ఫలించినవి. ఏమైనను, అభ్యుదయావకాళశములను అన్ని విధముల నాశనము చేయు నిరాశావహదృ్భక్పథముతో కొట్టుమిట్టాడు చున్న ఆ కాలపు (ప్రజలలో తన (పశ్యేకతను, విశిష్టతను అతడు నిరూపించుకొ నెను.
స్పెయిన్ వారు మెక్సికోలో అడుగు పెట్టి నప్పుడు (1519) అజ్శెక్ నాగరకత [చూ. నం. 10 . పు పు, 587] అత్యుచ్చదళలో ఉండెను. చేతిపనులందు కుళశలురగు వారు పలువురు ఆ నాడు అజ్ బక్ ప్రజలందు ఉండిరి. తయారు చేసిన వస్తువులను సుమార భూములకు తీసికొని పోయి, అమ్మి, బం గారము కెచ్చు సాహాసికులగు వ్యాపారస్థు లును ఉండిరి. ఈసనంఘమున వ్యవసాయ దారులు భూములను దున్నుచుండిరి, సంఘ యాజమాన్యము నాయకుల చేతిలో ఉండెను వారే మశాధి కారులుగను వ్యవవారించుచుండిరి, అజ్'బక్ సంఘమువారు మాయా తెగవారివలె మహో శిల్చులై నప్పటికిని, వారికి ఇనుము గాని, ఇత్తడి వంటి మి(శ ధాతువులు గాని తెలియవు. అందువలన వారు రాతి తోనే పరికరములు చేసికొనిరి. రాతినుండి ముఖము చూచు
24
కొను అద్దములను, కారపు కత్తులవంటి సున్నితపు సాధన ములను మలచి వారు తమ చై_పుణ్యమును ద్రదర్శించిరి. వీరికి రాగి, బంగారముల విలువయును, ఉప యోగమును శతెలియును.ద&ిణ అ మెరికాలోని ఇన్ కా నాగరకత [చూ. సం. 10-పు. 428 | అజ్ ఇుక్ నాగరకతకు సమశకాలిక మైనది: ఇది సపెరూదేశమున వర్థిల్లినది. వారి సా[మాజ్యము తూర్పున ఆండీస్ పర్వతములనుండి పడమట మహాసము[ద తీరమునకును, ఉత్తర - దక&ిణములందు ఆరైంటీనా సరివాద్దులు మొదలుగ చిలీ వరకును వ్యాపించి ఉండెను. వీరు పెద్ద పెద్ద తటాకములను నిర్మించి, అడ్డు కట్ట లు కట్టి, పంట నీటివనరులు కల్పించి, నేద్యము చేయు చుండిరి, వారి యందు మన్ను పాతల నిర్మాణము, నేత పని అత్యున్నత |(ప్రమాణములను అందుకొనెను, వారికి లిపి లేకపోయినను శ్రాడుకు వేయు వివిధములగు ముడుల వలన తమ ఛావములను ెలుపుచుండిరి. ఈ విధముగ వారు పుస్తకములను, వంచాంగములను కూడ సిద్ధపర చిరి.
(గీన్లో జరిగిన సాం కేతికాభివృద్ధి కి ఆధారములు ఈ జిప్టు నుండియు, ఇతర (ప్రాచ్య దేశముల నుండియు (గహింపబడినవి. ఈ జిప్ణువాసులు భవననిర్మాణమునందును, కాలువలు (తవ్వి, పంటనీరు కల్పించుటయందును ప్రగతిని సాధించుటయే గాక, పొరుగున ఉన్న మధ్యధరా] పాంత చేశములతో 'వాణిజ్యమును సలిపిరి. నాడు (ీట్ దివిలో మహోన్నతమైన మినోవా (ఈజియన్) నాగరకత వెలసి, అభివృద్ధి చెందినది. వీరు ఈ జిప్టుచాసుల నుండి శరాతిపనిని (గ్రహించి, వారి వాస్తు నిర్మాణమునందు కాల్చిన ఇటుక చేగురు పనిని (ఇగ్రాకోటా) కలిపిరి. సుమారు |కీ. పూ, 1000 పండ్లకు పూర్వమే ఈ నాగరకత పతనమై, (గీన్లో అంతర్భాగమైన మైసీనియా నాగరకతలో చేరినది. (గీస్లో మరొక భాగమైన ఏశెన్స్, స్పార్టాదేశములు మైసీనియా నుండి సాం శేతిక విజ్ఞానమును (గ్రహించి, అభివృద్ధిని సాధిం చినవి. గన్ అనేక చిన్న చిన్న దీవుల సమూవాము అగు టచే, అనేక నగర రాజ్యములుగ వెలసినది, మొదటి నుండియు నగరములను రూపకల్పన చేయుట, తగినరవాణా సదుపాయములను సమకూర్చుట, మంచినీటిని సరఫరా చేయుట వంటి పట్టణ నిర్వవాణ సమస్యలను వారు అత్య ద్భుతమైన నై పుణ్యముతో పరిష్కరించిరి. అంగబలమును, సాధన సంపత్తిని సమన్వయ పరచుటలో నాటి (గీక్ ఇంజ నీర్లు కొన్ని సాంకేతిక సం[పదాయములకు ఒరవడి పెట్టిరి. తరువాత చాల కాలమువరకు అవి మనగలిగినవి.
అయిశే, నాడు శానిసలశేత నే హించ వలయున నే పట్టుదల (గీక్ లందు (బలి ఉండెను.
XI1—4
పసిఫిక్
పనులన్నియు నిర్వ
25
మధ్య యుగము దీని ఫలితముగ' నాటి ua చార్శనికుల అఖి|పాయములకు విలువ లేకపోయినరది. దార్శనిక భావములను ప్రయోగ రిత్యా పరికీలించుటకును కూడ నాటి (ప్రజా వాతావర ణము అంతగ అనుకూలముగ లేదు. |ప్రకృతి ప్రవర్తన కొన్ని [ప్రాతిపదిక స్ఫూత్రములలో ఇమడ్చవచ్చునన్నది (కలు విజ్ఞాన [ప్రపంచమునకు పెట్టిన భిక. గణితము నందును, ఇతర విజ్ఞాన శ్యాస్త్రములయందును UI దార్భని కులు అత్యుత్తమమైన దార్శనిక ఛావ వరంపరలను అందించినప్పటికిని, వాస్తవ జీవితమున వాటికి అంతగా విలువ లేకపోయినది. (డీ: పూ. 4వ శ తాబ్దమున జీవించిన పసిద చార్చనికవేత పేటో విజాన శా(న్మము మెదడు Ut > 3 — ౧ (= sy) నకు కసరత్తు వంటిదే గాని, దానిని (పయోజనాత్మకముగ నియోగించి పాడుచేయకూడదని పేర్కొనెను. తన ఉపజ్ఞను ఉవయోగించి మర దుకై (ఆర్కిమీడియన్
(Sa టు (నస్మూ), కప్పీ, వంపు మొదలగు సాధనములను నిర్మించిన ఆర్మి_మీడిజ్ కూడ విజ్ఞాన శాస్త్రమును © యోజనాత్మక ముగ విని యోగించినందుకు పశ్చాత్తాప పడెనట, |గీక్ విజ్ఞానులలో |ప్రసిద్ధి చెందిన హీరో రియాక్ల న్ టర్భయిన్ను (a > "S రూపొందించిన వారిలో మొదటివాడు, పంచాంగము
పోప్ 7గ8-X111 16ళ తాబ్దమునఅహ్నటికిఉన్న పంచాంగ మును సవరించి, గురువారము, అక్టోబరు 4$,1582 ను శుక్రవారము అక్టోబరు 15,1582 గ వరిష్కరించి శాసించెను [చూ పు. 17]. ఆ తరువాత వచ్చు శతవర్ష ములు 1600, 1700, 1800, 1900, 2000 లలో 400 చే ఛాగింపబడి నప్పుడే (1600-2000) అధిక (లీప్ ) సంవత్సరములుగా గు రింపవలయునని శాసించెను,. అదిగాక, మామూలు సంవత్సరములు కూడ ఇదివరకు వలెనే 4-చేత ఛాగింప బడి నప్పుడే లీప్ సంవత్సరములుగ |గహించవలయునని కూడ (రైగరీ నిర్భయమున కలదు.
గణితము
ఈ యుగమున |క్రీ. పూ. 2వ శతాబ్దిలో భారత దేశము విజ్ఞాన (ప్రపంచమునకు పెట్టిన భిక శూన్యాంకము ‘O°’ [చూ. సం. 9- పు. 577]. గణితమున శూన్యాంక |ప్రాదు ర్భావము విజ్ఞాన (ప్రగతికి తోడ్చడెను.
గురుశ్వాక'ర్ణణ నియములను (ప్రవచించిన న్యూటన్ గణితమున 'కలనము (శకాలిక్యూలస్ )' అను మౌలికశ్యాన్త్ర మును |ప్రవేళ పెట్టి, దాని వికసమునకు తోడ్చడెను, అప్పటి నుండియు కలనశా(స్త్రము క్రమముగ అభివృద్ధిచెంది, ఇంజ నీరింగు విక సనమునకు దోవాద కారి అయ్యను,అది ఇప్సటి కిని
మధ్య యుగము
ఇంజనీరింగులో ముఖ్య పాత వహించుచున్నది. అంతకు ముంచే 1600 [పాంతములో నేపియర్ గణితమున లాగర దమ్ను ([పవేళ పెట్టగ, దానిని మరింత అభివృద్ధిపరచినవాశు టిగ్స్. దీనిని చివరకు 1622లో ఆట్ రెడ్ ఇప్పటి స్లైడ్ రులకు మాతృ్ఫకను రూపొందించుటలో విని యోగించెను.
భారతీయ విజ్ఞానము
తం తయుగము (క: శ, 700 - 1800) అనబడు కాలమున రనయోగములు సిద్ధపరచి, అనేక విధములైన వ్యాధులను నివారించుటకు వినియోగించిరి. నల్బ మందు, శకేలోమిల్ వంటి జాషధములు కూడ నాడు వాడుకలో ఉన్నవి. ఆనాడు సుఖవ్యాధుల నివారణకు ఒక చెట్టు గింజను వాడెడివారు [చూ. వ(స్త్రపరిశ్రమ-పు. 27].
అరబ్బుల విజ్ఞానము ల్ల
అరబ్బులు వివిధ విజ్ఞాన శాస్త్రములను అభివృద్ది చేసి, Ca > వాటి వ్యా పికి కృషి చేసినను, వీనికి జనకులని చెప్పబడు (కలు, భారతీయులు, చీనీయులు ఈ యుగమున చెప్పు కొనదగినంత అభివృద్ధిని సాధించ లేదు. రాసాయనిక శ్వాన్ర్రమునందు అరబ్బులు ముమ్మరముగ కృషిచేసి, సెక్కు. రాసాయనిక (ప్రక్రియలను దప్రయోగాత్శకముగ సాధించిరి. పంచదారను శుద్ధిచేయుటకు అనువగు ప్రక్రి యను, సబ్బును తయారుచేయుట, అత్తరు వంటి వరిమళ ద్రవ్యములను స్వేదన (పక్రియ చ్వారా సాధించుట వంటి పెక్కు_ |ద్రయోజనాత్మక (ప్రడ్రియలు అరబ్బు విజ్ఞానులు సాధించి పెట్టిరి. (గీక్ నంస్కృతి బెజాంటియమ్ రాజుల పోషణమున U1 నుండి ఇతర దేశములకు వ్యాపించెను. గిక్ తత్ఫవే తలు అనాదిగా వచుచున్న విజాన శాన ములను భ|ద్రపరచుటకు కృషిచేసిరే కాని, వాని పురోగతిని (పోత్సహించుటకు (ప్రయత్నింప లేదు. బై జాంటియమ్ రాబులు కళలను మా(తమే పోషించిరి. కాని, UI విజ్ఞాన ఇ స్తాభివృద్ధిక తోడ్చ్పడ లేదు. అయినను వీరు పట్టుపరి|శ్రమ పుట్టుపూర్వో త్రరములను చీనాతో ఉన్న వ్యాపార సంబం ధము వలన నేర్చుకొని, తక్కిన [ప్రపంచమునకు అంద చేసిరి, అయితే, 12, 18 శ తాబ్దములలో వండితులు అరబ్బు విజ్ఞాన (గంథములను అనువదించుటకు పూనిక వహించిన పిమ్మటనే విజ్ఞానమునకు ఒకస్థాయి చేకూరినది,
చీనా విజానము దః
భారతదేశముతో పోల్సి చూచిన చాటి చీనాలో సాంకేతిక రంగమున జరిగిన అభివృద్ధి మెరుగని చెప్పవచ్చును. దీనికి కొంతవరకు అక్కడ ద్రభుత్వములో
చాల
26
తరుచు మార్పులు లేకపోవుటయు, చాల కాలము వరకును చేశమంతయును ఒశే [పభుత్వ పాలనలో ఉండుటయు కారణములని అనవచ్చును. చీనీయులు ము[దణ మొదలై న పెక్కు. నూతనాంశములను కనిపెట్టి ర. మంగోల్ రాజులు 1279లో వెకింగ్ కోటలో గొప్ప నకత్ర వేధశాలను నెల కొల్ప్చి, పరిళోధనకై_ ఇత్తడితో చేసిన నాజూకైన యం|త పరికరములను సిద్ధవరచిరి. నౌ కాయానమున చీనీయులు నంపాదించిన అనుభవము, అభివృద్ధి నిరుపమానమైనవి. వారు తమ నౌకల వెనుకభాగమున చుక్కాని అమర్చి, పెద్ద నౌకలను కూడ తమ ఇచ్చవచ్చినట్లు |త్రిప్పగలిగి ఉండిరి, నావికుల దిక్సూచి (కంపాస్ )ని నిర్శించిన ఘనత కూడ చీనీయుల చే అని కొందరు చరిత్రకారులు అభి పాయ పడుచున్నారు. దిక్సూచిని అరబ్బులే కనుగొనిరని కొందరు అభి పాయ భేదమును |పకటించినను, ఉ త్ర ర-ద &ిణములను సూచించు అయస్కాంత ధర్మమును మొదట సూచించిన వారు చీనీయులేనని అనుటలో సందేవామునకు తావు లేదు. ఏది ఎటులున్నను దిక్సూచి అవతరించిన మరు కణమునుండి అది నౌకాయానమునందు అంతకుముందున్న ఇబ్బందులను తొలిగించి, మహానము[దములను చాటుటకు దోవాదకారి అయ్యెను.
నౌకాయానము
ఖగోళశాస్త్ర భివృద్ధి నౌకాయానమును సులభము చేసి నది. నౌకాయానము వలన నూతన విషయములను కను గొనుటకు అవకాశము కలిగినది, ఉత్తర యూరప్ దేళ ముల ఉనికిని తొలుత స్పష్ట ముగ చెప్పగలిగిన వాడు (గీక్ ఖగోళశాన్ర్రజ్ఞుడు పితియస్, ఎవశై నను ఉత్తరము వైపు తరలి వెళ్ళిన ఎడల (ధువ నక[తము ఒక పద్ధతిలో వెపెకి వెళ్ళునని ఇతడు కనిపెకైను, పలువురు సావాసికులై న నావికులు ఈ ఖగోళజ్ఞాన సవాయముతోనే నుదూర భూములకు వెళ్లిరి, భారతీయులు |క్రీ, శ. 200లోశనే గొప్ప నావికులుగ విఖ్యాతిని పొందిరి. వలువురు భారతీయ నావి కులు సము[దమున దారితప్పి జర్మనీ తీరములకు చేరినట్లు కూడ ఆ కాలపు రోమన్ చరిత్రలో పేర్కొనబడినది,
ఈ యుగవురాజులు గంభీర సముదముల మీద నౌకా యానమును (పోత్సహించిరి. రాజులే న్వయముగా చొరవ తీసికొని నౌకలను నిర్శించిరి. భారత దేశ మున మౌర్య _్రభుత్వము తమ నౌకలను వ్యాపారస్థులకు అద్దెకిచ్చు చుండెను. భారతీయులు నౌకానిర్భాణమున నిరుపమాన మగు చె_పుణ్యమును సంపాదించిరి, వారు నౌకలను తెడ్డు లేకుండ కేవలము తెరచావలతోనే నడుపుట నేర్చుకొనికి,
2క0 టన్నీల (ప్రమాణము గల సౌకలు ఆనాడు నిర్భింప బడినవి, ఈ శాఖ పర్యవేక్షణకు ఆ కాలమున పాటలీ పుత్రమున (పశ్యేకమగు సంఘము ఒకటి ఉండెనని మెగ స్త నీస్ (_్రాశతలను బట్టి తెలియుచున్నది. హిప్పాలస్ బుతు పవనముల గతిని అధ్యయనముచేని, నౌకాయానమునకు వాని నవోయమును పొందు మార్గమును నూచించినది మొదబు- భారత, యూరప్ దేశముల మధ్య - సము[ద తీరము వెంబడి గాక, గంభీర సము(దముల మీదుగా వ్యాపారము (ప్రారంభ మైనది. వ్యాపారము చీనా, భారత దేశముల మధ్యనే కాక, భారత దేశమునకును, సుదూర రోమన్ పళ్చిమ భూములకును మధ్య విరివిగ సాగాను. రోమన్ సామ్రాజ్యపు న్వర్గయుగమున (క. శ, 200) ఒక రోమన్ పౌరుడు (్రానిన “పెరిప్టస్ మారిస్ ఎరి(శే (అరుణ సము(ద యా(త)' అను [గంథమున ఈ నావికులకు ఎర సము[దము, అశేవియా సింధు శాఖ, భారత పశ్చిమ
తీరము, ఆ(ఫికా తూర్పు తీరములలోని ముఖ్యమగు ఓడ,
శేవులును, ఆ [పాంతములలో లభించు వస్తువులును, వ్యాపా రము సాగించుటకు కలుపు భూ మారగ్గములును కరతలా మలకములని (వ్రాయబడినది. కాలువ రవాగా పద్ధతి యందు, నౌకా(శయ నిర్మాణమునందు ఈ యుగపు చివర భాగమున ముందంజ వేయుట జరిగినది. దేశమున కాలు వల వంటి నీటి మార్గముల ద్వారా ఒకచోటి నుండి మరి యొక చోటికి పోవుటకు వీలుగా రవాణా సౌకర్యములు సనమకూర్చబడినవి. 14 వ శతాబ్దమున హాోలండ్లో కాలు వలకు లాకు” వద్ధతి ప్రవేశ పెట్ట బడినది. 17వ శ శతాబ్దము నాటికి ఇటలీ, ఫాన్స్, ఇంగ్లండు దేశములలో పెక్కు. కి. మీ. నిడివి గల కాలువ నీటిమార్గములు ఉన్నట్లు తెలియుచున్నది. చైలు మార్గము రాకముందు దేశాంతర్గత రవాణాకు ఈ కాలువలే ముఖ్య సాధనములు.
వస్త్ర పరిశ్రమ
చేనేత కళ గృవావృత్తులలో ఒకటిగా అభివృద్ధి చెందినది, నారవట్టు (లినెన్) వస్త్రముల నేతలో ఈజిప్టు చేరు పొందెను. అశ్లే నూలువ స్త్రముల నేతలో ఛారతదేళ మును, పట్టువ(స్ర్రముల నేతలో చీనాయును పేరు (ప్రఖ్యా తులు సంపాదించినవి. (పాచీన నేతగాండు నేతకు వాడిన వరికరములు ఆతి సరళమైనవి, అయినను, వారి పని తనము గొప్పది. (గీక్ దేశస్థులు మేలురకపు ఉన్నిగుడ్డల నేతకు పేరు బడసిరి. రోమన్లు యూరప్న వస్త్ర పరి గ్రమలో అభివృద్ధి చెందిన మేలైన వద్ధతులను |ప్రవేళ పెట్టిరి, కార్భానాలలో వస్ర్రములను నేయు పద్ధతి మొట్ట
27
మధ్య యుగము మొదట ఇటలీలో మధ్యయుగమున వర్పడెను,. యూరప్ ఖండమునందంతటను విలువగల ఇంగ్లీషు ముడి ఉన్నిని ఈ ఇటలీ కార్థానాలు దిగుమతి చేసికొనుచుండెను, ఉన్నిని వడకుట్నకె సిద్ధము చేయుటకొరకు ముడి ఉన్నిని చిక్కు తీయుట, దువ్వి సరిదిదుట, విల్లుతో కొటి దుమ్ము దులు (a) ౧ (A) పుట మొదలగు పద్ధతులు అనుసరింప బడుచుండెను, హోన్ వంశ పరిపాలనా కాలమున (క- పూ. 200 - డీ. శ, 220) పట్టు గుడ్డల విషయమున చీనా (పసిద్ది చెంది టబ G (( నది. పట్టు ఉత్పత్తి చేయు పద్ధతులను చీనీయులు చాల కాలము వరకును రవాన్యముగ ఉంచిరి. పట్టు నేత పరి (శ్రమ మధ్యధరా నము(దపు తూర్పు తీర సముదములలో (ఈజిప్టు, గోరియా, పౌలస్తీనా దేశములలో) |క్రీ. శ, లి వ శతాబ్దమునను, _పరిష్యా, కాన్ స్థాంటినోపుల్ (ప్రాంతములలో 4 వ శతాబ్ద మునను అభివృద్ధి చెందెను. ఆసియా మీదుగా యూరప్ ఖండమునకు ముడిపవట్టును, తయానశైన పట్టుగుడ్డలను రవాణాచేయు “పాత పట్టు రవాచారి” ఆ కాలమున చాల (ప్రసిద్ధి బడసినది. కీ. శ, ర్=7 శతాబ్బ ముల మధ్య పరిప్యా, సిరియా, కాన్ స్థాంటినోపుల్ , ఆలిగ్గాం[డియా మున్నగు దేశముల లోని కేం దములు పట్టు వరిశ్రమకు (ప్రసిద్ధి గాంచినవి. డీ శ. రర్2ి నాటికి పట్టు పురుగులను పెంచి వాటినుండి పట్టు దారమును తీయు విధానమును జన్టీ నియన్లు సంగ హించి, జెజాంటియమ్ రాజ్యములో పట్టు పరిశ్రమను (పోత్సహించిరి. కాన్ స్టాంటినోపులొను నాటి జస్ట్రీనియన్ చక్రవర్తి పపంచ వట్టు విపణి కేంద్రముగా తీర్చిదిద్దెను. దానితో అంతకు ముందు పట్టుకు (సిద్ధి కెక్కిన సిరియా రాజ్యమున ఈ పరిశ్రమ దెబ్బతిని క్రమముగా శీణించినది, అది లగాయితు థై జాంటియమ్ రాజ్యము 18 వ శశా బ్రము వరకు క్రైస్తవ [ప్రపంచమునకు అంతటికిని పట్టు 0 \€¥ — బ బట్టలను సప్పయి చేసినట్లు చర్చి గాథలనుబట్టి తెలియు (A) ౧m ౧m (A) చున్నది. వట్టును ఆ రోజులలో కై స్తవ దేవస్థానములలో బ $7 -— ® బలి పీఠములను కప్పు (ప్రశ్యేక పట్టు వ్యస్త్రముగ వాడుక చేయుట ఆ నాటినుండి వచ్చిన సం[పదాయము. ఇతర మధ్య (ప్రాచ్య రాజ్యములు కూడ కాన్ స్టాంటినోపుల్ నుండి పటు నేత పద్దతులను సం గహించి, అభివృద్ధి చేసి (1) (a) © కొనినవి. పదవ శశాబ్బ (ప్రాంతమున అబ్బానైడ్ రాజుల కాలమున ఇస్థ్లామ్ల పట్టునేత వరాశకాష్ష నందుకొనినది. సెలుక్ తుర్కుల కాలమున (11-18 శతాబ్దములు) జ ప లి “ 2] “ “« పెటి Ja పట్టు పరిశ్రమలో (క్రొత్త పద్ధతులను (వేళ పెట్టి ర. ఇట ఈజిప్టు చేశములలో పట్టు పరిశ్రమ అభివృద్ధి వ్యాపార ఫ్రాయిని అందుకొనినది. స్పెయిన్ చేశీయులు సము(ద
మధ్య యుగము యానమునందు (ప్రసిద్ధిగాంచి ఉండుటనుబట్ట, పట్టువరిశ్రమ ఆ దేశమున కూడ |ప్రాకినది. ఫ్రాన్స్ దేశమున 17 వ శతాబ్దము నాటికి గాని పట్టు పరిశ్రమ నిలదొక్కుకొన లేదు. తూర్పున చీనా, జపాన్ దేశములలో వట్టు పర్మిశ్రమ అనాదినుండి సం|ప్రదాయముగ సనంతరించిన పరిశ్రమ. ఛారత దేశమున కూడ పట్టు పరిశ్రమ కడు (ప్రాచీన మైనది. టసార్, ముగా, ఎరీ అను దేశవాళీ పట్టు పురుగులను ఆధారముగా గొని భారతీయులు వట్టు పరిశ్రమను అధి వృద్ధి చేసికొనిరి. చీనా నుండి “చీనా పట్టు'అను చేర పట్టు చారమును దిగుమతి చేసికొని, ఛారతదేశమున నేయు చుండెడివారు, రివ శ తాబ్దమునుండి (గథిత మైన ఆధార ములను బట్టి 17 వ శశాబ్దమునకు ముందు భారత దేళ మున బొొంబిక్స్ మోరి పట్టు సాగు కానరాదు. అయితే, అప్పటి నుండి విదేశ వ్యాపారస్థులు ఈ పట్టు పురుగుల పెంపకమును పోషించి, అభివృద్ధి చేసిరి. 6వ శతాబ్ది నాడు అజంతా కుడ్య చితములలో కాననగు కిమ్ఖాబ్ పట్టు వ్యన్ర్రము, 12 వ శతాబ్ది నాటి పట్లా అనబడు పెళ్ళి చీర విదేశీ పట్టును దిగుమతి చేసికొని, దేశీయ నేతగాం[డు చేసిరి. మరల ఆపట్టు వ్యన్ర్రము ఆగ్నేయ ఆసియా జేశములకు దుస్తుల తయారీ నిమిత్రమయి ఎగుమతి అగు చుండెడిది. భారతదేశమును మొగలలు పరిపాలించిన కాలమున వట్టు - ఉన్ని, పత్తి - పట్టు కలగలపు నేత హి[మూ, జమావరు, అ|మూ అను వ్యస్త్రములుగ (దసిద్ధి గాంచినవి. అడే కాలమున భారతీయ పట్టు వస్త్రముల నేతపై వరిష్యా బాణీ (ప్రభావము ఎక్కువయినది. గంగా నదీ లోయ (ప్రాంతము - ముఖ్యముగ బనారను (కాశీ), గుజరాతు, మైసూరు, ఒరిస్సా - భారతీయ పట్టు పరి గ్రమకు కేంద్రములు. (ప్రత్తి వ్యస్ర్రము విషయమున తూర్పు చేశములే పక్చిమ చేశములవారి వస్తాావసరము అను తీర్చుట అనాదినుండి వచ్చుచున్న సంప్రదాయము, అతి ప్రాచీన కాలము నుండియు నాగరక (ప్రపంచమునకు (పత్తి నూలువ స్ర్రములు సప్పయి చేయుటలో భారతదేశము (ప్రసిద్ధి కెక్కినది. డక్కను మజ్జి నులు వంటి సన్నని మల్లు బట్టను నేయు నై_పుణి భారతీయులు గడించిరి. అయితే, 18 వ శతాబ్ద మున లూయీ పాల్, జాన్ వ్యాట్ అను బ్రిటిషు విజ్ఞానులు వడుకు యంత్రమును నిద్ధపరచినా, అది ఆదిలో అంతగా వని చేయలేకపోయినప్పటికిని ఇంగ్లండు లోని బర్భింగ్ పామ్, నార్తాంష్టన్ (పాంతములలో (ప్రపంచ మున మొదటి నూలు మిల్లులు నెలకొనుటకు 1741-42 మధ్య చారితీసినది. వోర్ (గీవ్స్ సిద్ధపరచిన స్పిన్నింగ్ జన్నీ యిం్మత్రము నేతగానికి వరపసాదమువలె |ప్రా ప్పించుటతో
ఉత్పత్తి అధికమయ్యెను. అప్పటినుండి నూలు వడకుటను మరింత సరళము చేయుటకు తీ(వ కృషి జరిగాను. 1750 (ప్రాంతములో జాన్ కే అనువాడు ఎగిరెడునాడె (వెయింగ్ షటిల్ )ను రూపొందించి, 175కి లో సపేబంటును పొందెను. వోర్ |గీవ్స్ నిర్మించిన జెన్నీ పేక - వడుకుటకు మ్మాతమే పరిమిత మైనది. అయితే, 1769 (ప్రాంతమున ఆర్కశరైట్ వడుకు చ[టమును సిద్ధపరుచుటతో పడుగు- వడుటకు సుసాధ్యమగుట యే గాక, చానిని ఆధారముగ (కొత్తగా ఫ్యాక్ట రీ వ్యవస్థ నెలకొనినది. దీనితో భారతీయ చేనేత పరిశ్రమ మిల్లుపోటిీకి తట్టుకొన లేక శీణింపసాగినది,
ఖని పరిశ్రమ
ఆనాటి Ei పరిశ్రమలలో (వథాన స్థానము ఖని పరి శ్రమది. సుఖవిలాసాకాంతకలు ఎక్కువ అగుటవలన వ[జ ములు మొదలగు విలాస వస్తువులకు గిరాకీ పెరిగి, వజ ములను |తవ్వి తీయు పరిశ్రమ అభివృద్ధి చెందెను.
(గ్రీస్లో ఖని పరిశ్రమ డీ: పూ. 500 నాటికి పురోగమించి ఉండెను. ఖని వరిిశమలో తుపాకీ మందు వాడుట క్రీ, శ, 800లో చీనాలో మొద ఖై 1కి వ శశా బిలో యూరప్న గోచరమైనది. (గీక్లు ఖని ఖనన పద్ధతులలో పురోగమించుట సిహెరీ లోను, ఏతశెన్స్ సమీపమునందలి లారియోన్ లోని సీసపు గనుల |త్రవ్వక మునను కానవచ్చుచున్నది. తరువాత ఈ గనులు పెక్కు శతాబ్ద ముల వరకు (ప్రసిద్ధిలో ఉన్నట్లు నిదర్శ్భనములు కలవు, వెండి జాడలు గల 7ాలీనా అను సీసపు ఖనిజము (లెడ్ సల్ఫేట్ ) ను వారు గనులనుండి [త్రవ్వి తీయుచుండిరి. అందువలన ఆ గనులు వెండి గనులని పేరు పొందెను (క్రీ. పూ. 6వ శశాబ్బ ము). వారికి సరాసరిని టన్నీ ముడి ఖనిజము నుండి సుమారు 13 కిలో (గ్రాముల ధాతువు లభించుచుండను.
గనుల (త్రవ్వకమున (గీకలు దీర్భ చతురస్రాకారపు గోతులు [తవ్వుచుండిరి. ఆ గోతులు కచ్చితముగా ఒకే ఆకార పరిణామములతో ఉండెడివి, చాల లోతైన గొయ్యి నీటి చట్టు వరకును |త్రవ్వబడుచుండెను. ఖనిజము లభించు మండలములలో అంచెలంచెలుగా సోపానములు కట్టి దెంపు చుండిరి (. పూ, 4వ శాలి ప్రాంతము). వారు ఉవ యోగించిన పనిముట్టు చేత ఇనుముతో తయారైన సమ్మెట, కర్ర పిడి కల శాణము, ఉలి, మేకు మొదలగునవి. us గని కార్మికుడు దిపమును కూడ వాడుచుండెను.
ఉత్తర (గ్రీస్లో ఖని పరిశ్రమకు డీ పూ. 4 వశశతా బ్రము (ప్రథమార్థమున (పౌథాన్యము లభించినది. ఎపిరస్ లో
చాల
28
లభించిన డెమాస్టన్ నాణెము మీద గని కార్శీకుని శాణ మును, ధాతు గుళికయు చి తింపబడి ఉండుటవలన పై వివ యము రుజువైనది. గనులు (త్రవ్వుట మొదట చానిసలతో [ప్రారంభ మైనది. క్రమముగా నిపుణులగు కార్మికులు జాని సల స్థానమును ఆక్రమించుకొనిరి.
గనులు [త్రవ్వుట అతి (ప్రాచీన కాలము నుండియే భారత దేశము, ఆగ్నేయ ఆసియా మొదలగు (ప్రాచ్య[పాంతముల లోను అలవాటులో ఉండి ఉండును. కాని, ఈ (ాంత ములలోని గనిపరి శమయందు ఎట్టి విధానమును అనున రించిరో చెప్పుటకు వీలైన నిదర్శనములు కానరావు.
సు పసిద్ధమగు జో కిమ్ - స్టాల్ గనుల కేం[దము నమీప మున నివసించిన అ|గికోలా (1494-1555) గనులు |తవ్వుట కును, ధాతుసాధన శాస్త్రమునకు సంబంధించిన కొన్ని అంశములను లిఖతము చేసెను. మధ్యయుగపు గని |తవ్వక ములలో లాగుడు యంత్రములు, గాలి సంచార యంత్ర ములు, నిచ్చెనలు వాడకములో ఉన్నట్లు అతని [వాతల వలన తెలియుచున్నది. గనులనుండి ముడిధాతువుల రాశిని చెకి లాగుటకు లాగుడు యంత్రములను 'వాడుచుండిరి. గనులలోనికి గాలి పారుటకు గాలి సంచార యంత్రములను గనుల ముఖమునందుంచి, గనులలోనికి గాలిని పారించు చుండిరి. గని కార్మికులు నిచ్చెనల చ్వారా గనులలోనికి రాకపోకలను జరిపిరి,
'స్లైవీల్, గిర్ చక్రములుగల విండ్లాస్ అను బరువులు ఎత్తు యంత్రములను గనుల నుండి వెలుపలికి ముడి ఖనిజ ములను లాగుటకు వాడుచుండిరి, ఈ యంత్రములు గుర ముల సహాయమున వనిచేయుచుండెను. గనులలో ఊరు నీటిని తోడివేయుటకు బొక్కెనలు వాడు చుండిరి. నీటిని పీల్చి పెకి పంపుచేయుటకు పీల్చుడు (సక్షన్) వంపులు తరువాత వాడుకలోనికి వచ్చెను. అగికోలా తన |[గంథ మున ఏడు విధములగు పీల్పుడు పంపులను పేర్కొ_నెను,
ధాతుసాధన శాస్త్రము
భారత దేశమున (ప్రాచీన సమాధులలో పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన పరిళోధనవల్ల కత్తులు, చాకులుు పారలు మొదలగు పరికరములను చేయుటకు ఇనుమును పాచీనులు వాడినట్లు తెలియ వచ్చినది. ఆ కాలము నాటికి ధాతువులను శుద్ధిచేయు పద్ధతులు శెలిసి ఉన్నట్లు తెలియు చున్నది. ఢిల్లీ సమీపమున ఉన్న ఇనుప _స్పంభము ఆ కాలమునకు చెంరిన దే. |పాచీన ఛారతీయులు ధాతుశుద్ధి విషయమున సాధించిన సంపూర్ణతకు = ఈ _స్పంభము నిదర్శనము. ఈ _స్పంభముమీద పెక్కు. శాసనములు
మధ్య యుగము ఉన్నవి. ఈ శాననములలో ఒకటి (క్రీ, శ. క, 4 శ తాబ్దముల నాటి గు_ప్హలిపిలో ఉన్నది. ఈ స్పంథభము చాలవరకు పరి శుద్ధమగు ఇనుముతో చేయబడినది, దీని వ్యాసము 410 మి: మ ఎత్తు 7 మీటర్లు, బరువు 8 టన్నీలు. ఇటువంటి ఇనువ _స్లంభమును పోత పోయుటకు కొన్ని శశాబ్బ ములు ముందుగనే ఛారతీయ నాగరకత ఇనుమును తయారు చేయు కళలో ఆరిశకేరి ఉండునని మనము నిస్సం దేవాముగ చెప్పవచ్చును. సుపసిద్ధమగు డెమాన్కనస్ కత్తులు కూడ భారతదేశమున కరగించిన ఇనుముతోనే తయారై, ఈ జిప్టు విపణిలో అమ్మబడినవని చరి[తకారులు ఛావించు చున్నారు. ఉక్కును తయారుచేయు కళ, ఉక్కును గట్టివరచుట మొదలగునవి 8000 పండ్ల క్రితము (గన్లో అలవాటులో ఉండెనని _పరిళోధనవల్ల తెలియవచ్చినది. దీనిని బట్టి ఉక్కు. తయారీ అతి (ప్రాచీన మైనది కాదని, ఉక్కు. ఇటీ వలనే సాధించిన ధాతు మి(శమని తెలియుచున్నది. హోమర్ కవి కూడ తన కావ్యమున ఉక్కును పేర్కొ_నెను, ద&ిణ భారతదేశము నందును, ఆఫీ కాయందును నివ సించిన (పాచీన జాతుల వారు ఇనుము ఉనికిని పలుమారు కనుగొనుట నంభవించి ఉండును. కాలక్రమేణ వారు ఈ ముడి ఇనుమును పోతపోయుటకు ఒక మీటరు ఎత్తుగల _స్హ్వంభాకార మేన మన్ను పాత్రలను మూసలుగా వాడుట నేర్చిరి. ఈ మూసల అడుగున రం|ధ్రములు ఉండెడివి, వారు తమ కొలుములను కొండల (పక్కన నిర్మించు కొనుచుండిరి. ఈ కొలుములలో నిప్పు మండుటకు పరిళుద్ధమగు ముడి ఇనుమును, ఆంతనెట్ బొగ్గును కలిపి వాడుచుండిరి. తరువాత ఆం;తనై ట్ బొగ్గుకు మారు మామూలు కర బొగ్గును వాడ దొడగిరి. బొగ్గులు అంటుకొనిన తరువాత కొలిమిలో గాలి బాగుగ ఆడునట్టు చేయుచుండిరి. బొగ్గు పూర్తిగా కాలిపోయిన తరువాత కొలిమిని పగులగొట్టి ముడి ఇనుములోని మన్ను, దుమ్ము, బొగ్గు బూడిద కలిసి తయారై న చిష్టెముతో తెల్లగా కనిపించు వేడి ఇనుప ముద్దను కొలిమినుండి వెలికి తీసి, స మ్మెటలతో కొట్టి, చీష్టైమును, ఇతర పదార్థములను తొలిగించి, కావలసిన రూపమును ఇచ్చుచుండిరి. ఇది నిజముగా తయాలై న మెత్తని ఇనుము. దీనిలో శకార్భన్ చాల కొద్దిగను, చిశ్టైము కూడ చాల కొద్దిగను ఉండెడివి, తరువాత దీనిని కొలిమిలో పెట్టి, కొలిమి తిత్తులతో వినరుగా ఊది, ఎక్కువ వేడితో కాచి, మరింత గట్టిపరచుచుండిరి. చీనీయులు ఎత్తయిన కొలుములకు తగిన తిత్తులను సిద్ధ పరచినట్టును, ఇనుమును కరగించి పోత పోయు - ఇను
29
మధ్య యుగము
మును కార్భొరై జేషన్ చేయు-కళలో పరిణతిని సంపా దించినట్లును తెలియుచున్నది. ఇట్లు చేయుటవలన ఇనుము ద్రవరూపమున లభించెడిది. ఆ [ద్రవరూపపు ఇనుమును ఇనుక మూసనల సహాయమున కోరిన ఆకారములలో పోత పోయుచుండిరి.
బాగుగా తయాశైన చేత ఇనుపకడ్డీలను జాడీలలో బొగ్గు మధ్యన పెట్టి, రోజుల తరబడి వేడిచేసినప్పుడు కాక తాళీయముగా ఉక్కూ ఏర్పడి ఉండును. ఇనుము తుప్పు పట్టకుండా నివారించుట కే ఈ పద్ధతి ఆరంభ మైనను, మరింత గట్టిగను, బలముగను అగుటకు బొగ్గులోని కార్భన్ను తగి నంతగ ఇనుము (గ్రహించుట సంభవించినది. ఆ విధముగ తయారై న ఉక్కు. ఇనుముకన్నను అన్ని విధములా మెరుగుగా ఉండెను. దానితో తయారైన పనిముట్లు, ఆయుధములు చాల కాలము మన్నిక కలిగి ఉండెను. అంతేకాక, ఆడఉక్కు గట్టితనమునందును, బలమునందును మేలుగా ఉండెను, కాని, వ్యయసాధ్యము, విలంబ సాధ్యము అగుటవలన దీని ఉత్పత్తి నాడు పరిమితము చేయబడినది.
కుష్ దేశము (పస్తుతము నుడాన్ లోని భాగము) లోని మేరో నగరమునందలి ఇనువగనులు (ఇనుప కొలు ములు) ఇనువ గని వరి శ్రమలో ఆఫికా (ప్రజలు సాధించిన మవాత్తర పురోగతికి తార్మాణము. వీరి నాగరకత పె ఈజిప్టు (ప్రభావము కలదు, ఈ |పజలు ఇనుము కరగించు టకు వాడిన పెక్కు. కొలుములు మేరో నగర వరిసరపు తవ్వకములలో వెలువడినట్లు సైస్ (సియస్ ) అను దేశా న్వేషకుడు తన |గంథమున లిఖితముచేసి ఉన్నాడు,
మధ్య యుగములో ఇనుముతో తయారగు వస్తువుల (ప్రమాణ పరిణామములు తప్పనిసరిగా కొన్ని అవధులకు లోబడి ఉండెడివి. కమ్మరి ఇనుమును చరచగల శక్తి, ఇనుమును కరగించు కొలిమిలో ఒక పర్యాయమునకు 'వాడదగు ఇనుము శాతము-_అనునవి ఈ అవధులను నిర్గ యించెడివి. ఒక కొలిమి ఒక దఫాకు మామూలుగా శి2 కిలో [గాముల ఇనుమును తయారు చేయుచుండెడిది. 1250 తరువాత జలళకితో తొలిసారిగా కొలిమి స మెటలను పనిచేయించుట (ప్రారంభమైన పిదప, కమ్మరులు పెద్ద పెద్ద పరికరములను తయారుచేయ గలిగిరి. కాని, అప్పుడును, 1825 |పాంతమున తొలిసారిగా ఇనుప ఫిరంగులు తయారు చేయుటకు పూనుకొనినపుడును అందులకై తయారైన ఇనుప పలకలను, ఇనువబద్దెలతో_క ర పీ పాల పలక లను ఇనుపబర్దెలలో బిగించినట్లు-బిగించి తయారుచేయుట మా(తమే సాధ్య మైనది. దుక్క ఇనుమును కని పెట్టుటతో “పాచ్చుబరువుగల ఇనుప ద్రవమును కరగించు కొలుముల
30
నుండి నిర్దిష్టా కారముతో తయారుచేసిన అచ్చులలోనికి సరా సరి పోతపోయుట సాధ్య మైనది. దినిఫలితముగా 1400 ప్రాంతమునకు యూరప్ లో ఇనుప తుపాకులు తయారు చేయబడినవి. తుపాకీమందు కని పెట్టుట, తుపాకీలకు, ఫిరంగులకు ఇనుమును ఉపయోగించుట విరివిగా సాగినది. దినిఫలితముగ యుద్ధ విద్యయందు [బవ్మోండమైన మార్పు వచ్చినది, 14ర0 నుండి పోత ఇనుమును విశేషముగా వాడసాగిరి. తరువాత 400 పండ్లలోను పోత ఇనుము పెద్ద వస్తువులను తయారుచేయుటకు చాల తగినట్టిదిగ పరిగణింవ బడినది,
ఇనుము ఉత్పత్తి 16 వ, 17 వ శతాబ్దములలో అభివృద్ధి చెందెను, దుక్క ఇనుములో హెచ్చుభాగమును కమ్మరము కొరకు చేత ఇనుముగా మార్చివేయు ఈ పరిశ్రమలో ఉపయోగించుటకు బొగ్గు విపరీతముగా కావలసి ఉండెను. అందువలన (టిటన్ లో కలప అంతయు తరిగిపోవుచుండెను. 1710లో అ(బవోమ్ డర్భీ అనువాడు బొగ్గుకు మారు కోక్ను వాడి ఇనుమును కరగించి, ఇంధన సమస్యను చాల వరకు వరిష్కరించెను. తత్సలితముగా బ్రిటిష్ దుక్క- ఇనుము పరిశ్రమ 18వ శతాబ్ద మున త్వరితముగా అభివృద్ధి పొందినది.
మొగల్ కాలమున రాగి, సీసము, తగరము వంటి ధాతువులు వాడి విదిరీసామ(గి తయారు చేసెడివారు. రాగి పొత్రలకు తగరము ఉపయోగించి కళాయి పూయు (ప్రక్రియ మొగల్ కాలము నుండే (ప్రారంభమైనది. ఈ కాలముననే రూపొందింవబడి చేత ఇనుములో తయారై న పెద్ద పెద్ద తుపాకులు జగన్నాధ్ (పూరి), కోణార్క దేవాలయములలో ఇప్పటికిని కలవు, తుపాకులు, ఫిరం గులు పోతపోయు పద్ధతులను నాడు మొగల్్లు సిద్ధపర చిన ఫలితముగా తుపాకీ మందును తయారుచేయు పరి|శమ భారత దేశమున అభివృద్ధి అయినది, పరిమళ సబ్బులు, అ తరులు మున్నగు విలాన ద్రవ్యముల తయారీ కూడ మొగల్్లల కాలముననే వర్థిల్లి నవి. మొగల్్లు కాగితపు పరి శ మాభివృద్ధికి తోడ్పడినట్లు తెలియుచున్నది.
నాణెములు
సముదాంతరముల పె నౌకల _ప్రయాణము, వ్యాపా రము అభివృద్ధి చెందుటతో మారకపు సాధనములుగా నాణె ముల అవసరము ఏర్పడినది. విలువగల ధాతువులు మారక మునకు సాధనములన్న విషయమును ప్రాచీన నాగరకతలు అన్నియు అంగీక్షట్టించినవి. ఈ విలువగల ధాతువులు నాగణెౌ ముల రూవమును ధరించుట తొలిసారిగా లిడియాదేశమున
జరిగినది. లిడియా పారసీక సా|[మాజ్యము (క్రిందికి వచ్చిన తరువాత ఆ నాణెములు పారసీక సామాజ్యమంతట చెలా మణీ చేయబడినవి. (గస్లో డరయన్ -1 (దుర్యూవ) రాజూ |కీ. వూ. 500 లో నాణెములను చెలామణీ చేసెను. రోమ్లో డీ. పూ. 888 లో నాణెములు వాడకమునకు వచ్చినవి. ఛారత దేశ మున మౌర్యవంశమునకు చాల మునుపే “నిష్కము’”లు అనబడు బంగారు ముక్క-లు వాడుకలో ఉండె డివి. మనుస్మృతిలో (క్రీ. పూ. 200) 568. 56 (గ్రాముల బరువుగల ధరణి అను వెండి నాణెపు (ప్రస్తావన కలదు. ఆ విధముగానే “కార్హాపణము” అను వేరును ఆ కాలమున ద&ిణాపథమున కొన్ని బంగారు వెండి నాణెములకును చవాడుచుండిరి. ఈ నాగాములు సామాన్యముగా 164. 6 (గ్రాముల బరువు ఉండెడివి, “కాకినీ అను పేరుగల చిన్న రాగి నాణెములును అప్పుడు వాడుకలో ఉండెను. ఒకే బరువు గల బంగారు, వెండి నాగాములను ఆ కాలమున 10: 1నిష్పత్తిలో విలువ కట్టుచుండిరి, నాణెములను ముదించుట్క వాడకము పెరిగిన కొలది “పెట్టుబడి” అవ సరము ఏర్పడినది. డీ: పూ. 400 కు పూర్వుడని చరిత్ర కారులు అంగీకరించిన పాణిని వాణిజ్యమునకు కావలసిన ధనమును సమకూర్చు వారిని ఒక ప్రశ్యేక వర్గముగ పేరొనెను,
సివిలు ఇంజనీరింగు
ఈ యుగమున మానవజీవితము నుఖ, సంతోవ ములతో ఉండుటకు విజ్ఞానశ్యాస్త్రపు అన్ని రంగము లందును కృషి, (ప్రయత్నములు జరిగినను, పట్టణ నిర్మాణ (ప్రణాళిక (ప్రత్యేకముగా పేరొనదగినది. పెద్ద పెద్ద భవన ముల నిర్మాణమును - ముఖ్యముగా ఈజిప్టులో - చాలవరకు అన్ని మధ్యయుగ (ప్రాచీన) నాగరకత లు నిర్వహించినవి. వశెన్స్ను నిర్మించిన |గీక్లు, పారా లేదా పెర్సిపోలిస్ నగరమును నిర్మించిన పారసీకులును తమ భవన నిర్మాణ విజ్ఞానమున తమ పూర్వులకు ఎంతయో బుణపడి ఉండిరి, ఈ జిప్లు లోని మహోన్నత స్తంభములు (గ్రక్ల, పారసీకుల చేతులలో కశళావిలసితములు అయ్యెను. స్తంభముల నిర్మాణమునకు రోమన్లు తమ పనివాని తనముచే ఒక నూతన శోభను కల్పించిరి. ఈ విధముగా వాస్తుశాస్త్ర మున నూతన అధ్యాయము |పారంభ మైనది. అగస్ట్రస్ చక్రవర్తి (కీ: శ, 14) రోమ్ నగరము ప్రపంచమునందలి సమకాలిక రాజధానులలో మిగుల జనాదరణను పొందు టై సుందరములగు భవనములను నిర్మించెను. రోమ్ నగరములోని “ఇటుక ఇండ్లను చలువరాతి ఇండ్లుగ మార్చి
3l
మధ్య యుగము వేసితిినని అతడు సగర్వముగ చెప్పుకొన్నట్లు తెలియు చున్నది. కాంక్రీట్ భవనములను మొదట నిర్శించినవారు రోమన్ లే అని నిపుణులు పలువురు చెప్పుచున్నారు. చలువ రాయి దొరకనందున రోమన్లు కాం|కీట్ ను కనిపెట్టవలసి వచ్చినదను అభిపాయము పై వాదమును బలపరచు చున్నది. వీరు విశాలమగు నథాంగణము (వోలు)లను నిర్శించుటలో నిపుణులు. ఇవి “చాసిలికాస్' అని సిద్ధి పొందినవి, [వజలు హౌచ్చుమంది సమావేశము కాగల న్యాయస్థానములకు ఇవి ఉద్దేశింపబడినవి. రోమన్ వాస్తు కళ వెభవోపేతమగు ఉన్నతిని అందుకొన్నదనుటకు రోమన్ “కలోసియమ్ (క్రీడాంగణము)” ఒక తార్మాణము [చూ. న. 10-ప్పు, 824]. ఇటుక కట్ట డములలో ఆర్చిలను బోలు పలు ఆది స్వరూపములు ఈ కాలమున నిర్శితము చౌనవి. నీటి (పవావామునకు అడ్డుకట్టలుగా కట్టి న జల నిర్భాణములందు ఈ ఆర్చీ స్వరూపములు కూడ కాన వచ్చుచున్నవి. జన సమ్మర్షముగ ఉన్న పట్టణ [ప్రాంతము లకు మంచినీటిని కొనివచ్చు కాలువల నిర్భ్మాణమునందును, పట్ట ణమునందలి మురుగు నీటిని, వర్షపు నీటిని తీసికొని పోవు కాలువల నిర్మాణమునందును రూపకల్పన చేయు టలో ఈ కాలమున అభివృద్ధి కానవచ్చుచున్నది. ఛారత దేళమున పట్టణ నిర్మాణ రీతియును, వాస్తు విజ్ఞానమును సింధుతీర నాగరకతా యుగమున ఆశ్చర్యకర మగు ఉన్నతిని, తదనంతరపు మౌర్యయుగమున పరా కాష్ట్రను అందుకొనినను, ఈ రెండింటి మధ్యకాలపు అభి వృద్ధిని గురించి పమియును శతెలియవచ్చుటలేదు. రాతి నిర్మాణములు మౌర్యయుగము నుండియే అభివృద్ధి చెందిన వని పలువురు చర్నిత్రవరిశోధకులు భావించుచున్నారు. అంతకు ముందు నిర్మాణములు క(ర్రవి అగుటవలన అగ్ని _ప్రమాదమున గాని, శీతవాశతాది (పకృతి పరిస్థితులకు గురియె గాని నశించి ఉండును. అందువలన మౌర్య యుగ మునకు దారితీసిన వాస్తుకళాభివృద్ధిని చారిత్రకముగా పరి శీలించుటకు మార్గము లేకపోయినది. మౌర్య వాస్తుకళ స్తంభముల నిర్మాణ పద్ధతిపై ఆధార పడినందున మిగుల ఖ్యాతి కెక్కి_నది. 700 పండ్ల తరువాత భారత దేశమునకు వచ్చిన చీనా యాతికుడగు ఫాహి యాన్ పాటలీ పుత్రము (నేటి పాట్నా) లోని అళోక చక్రవర్తి ప్రాసాదమును చూచి, అది దేవతతులు నిర్మించి న_డై ఉండవలెనని, దేవతలు తప్ప మరొకరు నిర్మింవలేరని, మానవ మాత్రులకు అసాధ్యమని వాఖ్య చేసెను. అశోకుడు 84 వేల స్తూపములు నిర్మించినట్లు తెలియుచున్నది. జౌద్ధ సాహిత్య (గంథమగు “దివ్యావదానము'న అశోకుడు
మధ్య యుగము నిర్మించిన స్తూవములు కొండలంత ఎత్తుగ ఉండెనని వర్గ్ణించిరి. ఏమైనప్పటికిని, సాంచీలోని మవాస్తూప రూప కల్పనమునకు చాధ్యుడు అశోకుడు అనుటలో సందే వాము లేదు. ఇదిగాక, అశోకుని కాలపు శిల్ప సంస్కృతి వర్తమాన వాస్తు పద్ధతిలో మహా సంకోభమును కలిగించి నది, ఉత్తరమున బర్హూ తొలోని శిల్పసంపద, ఆంధ్ర [పచేశ్న కృష్ణానది లోయలోని అమరావతి, నాగార్జునకొండ శిల్ప వాస్తు కళాఖండములు ఈ అపూర్వ పద్ధతికి నిదర్భనములు.
ఇస్థామిక యుగమున అన్ని ముస్టి మ్ బేశములు వాస్తు కళలో నూతన పద్ధతిని రూపొందించుకొని డానిని అనుస రించియే పెక్కు మసీదులను నిర్శించినవి. గోపురములు, వాని స్తంభములు, కోమానులు (ఆర్బీలు) ఈ నూతన వాస్తు పద్ధతికి (పత్యేక లకతణములు. చై జాంటియమ్, పారసీక వద్ధతుల కలయిక వలన అరబ్బు వాస్తు కళ ఉద్భవించినదని పలువురి అధి పాయము. ఆకృతులను చితించుట ఇస్తా మిక మతసంపదాయములరీశ్యా నిషిద్ధమగుటవలన ముస్టిమ్ శిల్పులు ఈ కట్టడముల గోపురములపై శకేఖా చిత్రములను, కురాన్ షరీఫ్ సూక్తులను అత్యద్భుతమగు చాతుర్యముతో చెక్కి_ర.
చీనాలో చీన్వంశ పరిపాలనా శకాలమున పిహ్ హ్వాంగ్ -టీ చక్రవర్తి (క్రీ. పూ. 249 లో మహాకుడ్య మును నిర్మించెను. మవోకుడ్యమున సమానాంతరముగ శెండు గోడలు కలవు. ఒక్కొక్క. గోడ పీఠమున 1.80 మీ. వెడల్పుగలిగి, 7.5 మీ. ఎత్తు ఉన్నది, రెండు గోడలు మధ్య ఖాళీస్థలము మన్నుతో కప్పిరి. గోడను నిర్మించుటకు ఆనాడు చీనా దేశములో నిర్భంధించిన ఖై దీలనందరినీ కార్మికులుగా వినియోగించినట్లు తెలియుచున్నది. గోడ నిర్మాణమగుసరికి నుమారు నాలుగు లక్షలమంది మరణిం చికి, సా(మాజ్యమున ఉన్న శకారాగారములన్నీ ఖాళీ అయినవి. [ప్రపంచమున దీనియంత పొడవుగల గోడ మరొకటి లేదు. ఇది పచ్చసము[దతీరములోని షాన్ హైక్వాన్ పట్టణము మొదలు పడమట కాన్ఫూ రాష్ట్రము వరకును 2, 500 కి.మీ. పైగా వ్యాపించి ఉన్నది. మధ్య ఆసియా నుంచి వచ్చు హూణుల (శార్తారుల) దండ యాత్రలనుంచి దేశమును రకించుటకు నిర్మించినది ఇది. 14 వ శతాబ్దమున దీనిని అత్యధికమగు రకణమున.ె. కొన్ని చోట్ల మరల కట్టిరి.
భవన నిర్మాణము
డీ: పూర్ వ శతాబ్దమునకు (క్లు భవన నిర్మాణ మున సామాన్యమగు రాయిని, సున్నపు రాయిని, చలువ
32
రాయిని వాడిరి; కలపను కూడ వాడిరి. గస్లో శాపీ పని చేయువారు బాస్ఫీలో సూర్యమందిర నిర్మాణమున పరికర ములను కలుపుటకు, బిగించుటకు ధాతు సంబంధమైన మడత బందులను వాడిరి. ఏతెన్స్లోని పార్టెనన్ మందిరమునకు సెంకుల కప్పు ఉండెను.
నై_మ్స్ సమీపమున కమానులతో కట్టిన జలవాహిక (అక్విడెక్ట్) లో ఇటుకను, కాం|క్రీట్ను చాడిరి. ఇది డీ శ, మొదటి శశాబ్దమున కట్టబడినది, గిస్ రోమన్ సా[మాజ్యమున భాగమైనప్పుడు, (గ్రీక్ భవన నిర్మాణ వద్ధతులు రోమన్ నిర్మాణ రీతిని గాఢముగ లోగొన్నమవి, రోమన్లు నిర్మాణ కారణములతో గాక, అలంకార దృష్టితో రోమన్ల స్తంభములు, ద్వారోర్భ్వ కాష్ట్రము వంటి నిర్మాణ పద్ధతిని అనుకరించిరి. కలప చ[టము గల భవనములను వాడిరి, మూడు అతుకులున్న దూలములను (+ శ, క శశతాబ్బ ము) వాడిరి, భారమును ఎత్తి పట్టుకొను సూత్రము (|[టన్సింగ్)ను అనుసరించిరి.
యూరప్ న భవన నిర్మాణ కార్యక్రమము 11 వ శతా బ్రము |పాంతమున ముమ్మరముగ సాగాను. (ఫాన్స్లోను, తక్కిన యూరప్ చేశములయందును 1కి వ శతాబ్ది వరకు రోమన్ పద్ధతి భవనములే (ప్రబలముగ నిర్భితము లై నవి, వెలుపల విశేషముగా శిల్ప సంపద, లోపల గదులు, శారీ గోడలు, చిన్న కిటికీలు, తెరుచుటకు వీలైన కలప కప్పు, మధ్య[పదేశములోను, ఇరు([పక్కలను విలువంపుగా కట్టిన సరంవీలు మొద లెనవి ఆ భవన లతణము. 12 వ శశాలి తరువాత గాతిక్ విలువంపు సరంధీలతో నిట్ట నిలువుగా నిర్శితములయిన చర్చీలు విశేషముగ ఆదరింపబడినవి. పారిస్లోను, శాంటర్ బరీలోను ఉన్న ఇట్టి చర్చీలు (1174) గణనీయమగు కోట్టడములు,
దక్షిణ భారత దేశమున మవోబలిపురములోని కొండలను తొలిచి నిక్మించిన దేవాలయములు, ఛారత దేశమున ఉన్న తక్కిన హిందూ దేవాలయములు నిలువుగా, ఎత్తుగా ఉన్న విమాన సం[పదాయమును అభివృద్ధి చేసికొనినవి. తగు మార్పులతో ఉండు ఈ విమానపు పద్ధతి నిర్మాణములు చీనా, జపాన్ దేశములలో (పచురముగా వ్యా ప్రిలోనికి వచ్చినవి.
(ీ- శ. 4 వ శతాబ్దమున నిర్శించినదని ఛావించబడు చున్న ఆంధ పదేక్లోని చేజెర్ల (గుంటూరు జిల్లా) యందలి కపోతేశ్వర ఆలయము తిరుచినాపల్లి, కాంచీ పురములలోని “గజవృష్ట' దేవాలయములవలె నిర్శింపబడి నది. దీనిలో స్తంభములు విశేషముగా కలవు. వై కప్పు లను రాతి బండలతో కప్పిరి. ఈ విధముగానే కాకతీయుల
కాలమున - 12 వ శశతాబ్దమున - పాలంపేట, వరంగల్లు లలో దేవాలయములు నిర్శింపబడినవి.
వానుమకొండయందు 11 _ 14 శశాబ్బముల మధ్యన నిర్మిత మైనదని ఛావింవబడు రుద్రేశ్వర దేవాలయము కాకతీయ వాన్లు విశిష్ట లక్షణముగ సంథావితమగు స్తంభ శిల్పము. అందు ఆ శిల్పపు విశిష్ట లక్షణములు పెక్కు. కన్పట్టుచున్నవి. ఈ స్తంభము ఒక పీఠముపైన అమర్చ బడి ఉన్నది, ఈ స్తంభములోని అధోభాగము శిల్పాలంక్ళ తము; ఊర్థ ప్రభాగము దీర్భ చతుర[స్రాకార ముఖములు మా(త్రము కలిగి ఉన్నది, స్తంభము మధ్య ఛాగమునను, కంఠభాగమునను, స్తంభా[గమునను చక్కని శిల్పములు చెక్కబడినవి. కృష్ణ దేవరాయలు (ద్రవిడ శిల్బ సం[పదాయ మును అనుసరించి 16 వ శతాబ్దమున ఇటుకలు, రాయి మొదలగు వానిని ఉప యోగించి రెండంతస్తుల (ప్రాసాదము లను నిర్మించెను, చం దగిరిలోని మహాల్ లను వాంపీ లోని పద్మ మవాొల్ను ఉదావారణముగా వేర్కొన వచ్చును. అతడు దేవాలయములకు గోపురములను, మంటపములను, విమానములను నిర్మించెను.
ఉత్తర భారత దేశమున మొగల్ సా[మాజ్యము అరబ్బీ (సాశ్చెనిక్) (ప్రభావము గల సుందరమగు వాస్తుకళను (ప్రవేశ పెట్టినది, ఇందు గోపురములకును, సన్నని శిఖర ములకును ఎక్కువ ఆదరణ ఉండెడిది, సుమారు 72 మీ, ఎత్తుగల కుతుబ్ మినార్ అను నుందర నిర్యాణమును ఢిల్లీ సమీపమున పదమూడవ శతాబ్దిలో కుతుబ్ వంశీయులు కట్టించిరి, 16వ శతాబ్దము మధ్యభాగమున ఆగ్రా సమీప మున నిర్మిత మైన - అకృ్ళర్ తాశ్క్మాలిక రాజధాని - ఫశే పూర్ సిక్రీ ఎర్రరాతి నిర్మాణములకు (పసిద్ధిపొందినది, ఫతేపూర్ సి|క్రీలోని పంచమవాల్, దివాన్ -ఇ- ఖాస్ భవనములు రాతి స్తంభములు ఆండగ నిర్భితము లె నవి.
పాజవోన్ చక్రవర్తి ఆ(గాలో తన నతి ముంశాణజ్ బేగమ్ సమాధిపై 1681 పాంతమున తెల్ల చలువరాతితో నిర్మించిన తాజ్మవాల్ను చిన్న చిన్న గోపురములతో సుందరముగ తీర్చి దిద్ది రి. దీని ప్రధాన వాసు శిల్చి ఉస్తాద్ ఈసా మధ్య [ప్రాచ్యమునుండి వచ్చినవాడు, తాజ్మవాల్ మీది అంద మైన చెక్కడపు పనులలో [ఫెంచి శిల్సి ఆస్టిన్ డ బోర్దేకు కూడ పాత్ర కలదని చెప్పుదురు, ఇదే కాలమున వికసనము చెందిన గోపుర (డోమ్) నిర్మాణము పేర్కొన దగినది, దడ&ిణాపథమున వీజపూర్ లో గోల్ గుంబజ్ గోపురము ఒక మహాత్తర నిర్మాణము. ధ్వని స్మూత్ర గర్భితమగు అనేక విశేషములు ఆ గోవుర నిర్మాణము నందు వినియోగ మైనవి.
XI-—5
మధ్య యుగము
రోడ్లు
(ప్రాచీన సామాజ్య యుగమున వాణిజ్యము భూ మార్గముల మూలముననే విశేషముగ జరిగినది. చీనా భూ మార్గముల మూలమున నే పట్టు వస్త్రముల, పట్టు చార ముల వ్యాపారమును రోమ్తో సాగించెను. ఈ విధముగ నే దక&ిణ భారత వ్యాపారులు భూ మార్గమున నే రోమ్ నగర మునకు సుగంధ [ద్రవ్యములను ఎగుమతి చేయుచుండిరి. పలువురు పారసీక రాజులు, రోమన్లు ఈ భూమార్ల ముల రక్షణకు ద్రశ్యేక గ్రద్ద వహించిరి. అశోక చక్రవర్తి తన సామాజ్యపు పూర్వ_-వశళ్చిమ సీమాపాంతములను కలుపు రవాదారిని, తన సా(మాజ్యములో నగరములు అన్నిం టిని కలుపు చాటలను వేయించెను. ఈ విధముగా వాణిజ్య మునకు వలనుగ చక్కని చాటల వసతి వర్పరుపబడెను, అళోకచ|క్రవ ర్తి ఈ బాటల పొడువునను ప్రయాణీకులకు విశ్రాంతి గృవాములు నెలకొల్పెను; వివిధ స్థలముల దూరమును చూపు పలకలను కూడ వేయించెను, రోమన్ చక్రవర్తులు తమ రాజ్యమున నే చాదాపు లత ' కిలో మీటరుల మొత్తపు నిడివి గల బాటలు వేయించినట్లు చరిత్ర కారులు చెప్పుచున్నారు. ఈ కాలముననే చీనాలో షిహ్- వ్వాంగ్-టీ చక్రవర్తి జాటలకు మారుగా 'బండ్డు నడుచుటకు మంచి జాడలు వేయించి, ఆ బండ్ల ఇరునుల [ప్రమాణము మొదలైన వానిని కూడ నిర్ధారించెను,
చీనాలో షిహ్ వ్య్వాంగ్-టీ (క. పూ247) చక్రవర్తి బాటల నిర్మాణమునకు ఖ్యాతిని గాంచెను. అప్పటి చీనా రాచచాటల నిడివి చాదాపు కి,200 కి, మీ.; ఆ బాటలు విశాలముగ ఉండెడివి. చాటలలో రాతిబండలు పరచబడి ఉండెడివి. ఈ రాచచాటలను కలుపు చిన్న చిన్న జాటలును ఉండెడివి. నదులను వంతెనలవె గాని, వడవలమీద గాని దాటుచుండిరి. చీనాలో చాటలను అన్నిటిని బుద్ధిపూర్వక ముగ వంకరగ వేయుచుండిరి. భూశాది దుష్ట్ర గవాముల పీడా నివారణకు ఈ విధముగ చేయుట మంచిదని నాటి ప్రభువులు విశ్వసించిరి; దుష్ట గ్రవాములు సరళ రేఖలో నే పయనించుననియు, వంపు తిరిగి వయనింపవనియు వారి నమ్మకము.
పరిష్యాూ డీ. పూ, 6వ శశాబ్దమునశే చీనానుండి ముడి పట్టును దిగుమతి చేసికొనుచుండెను. చీనా వ్యాపారస్థులు ఆఫ్ ఘనిస్తాన్ లోని కాందవోర్ మీదుగ పరిష్యాకు వెళ్లు చుండిరి. పాశ్చాత్య (పయాణీకులును పరిప్యాతో వ్యాపార సంబంధములను కలిగి ఉండిరి. ఆ వ్యాపార (ప్రాముఖ్య మును బట్టి యే వారు పయనించిన మార్గమునకు “లాపిస్
33
మధ్య యుగము లాజులై. (ఇందనీల)” మార్గమను వేరు వ్యా ప్తిలోనికి వచ్చెను. డీ పూ. మొదటి శశాబ్ద మున తనా రోమ్ దేశముల మధ్య వాణిజ్యము విశేషముగ సాగినది. (ప్రాచీన (పపంచమున గొప్పబాటల నిర్భ్మాతలు రోమన్లు. ఆఫికా లోని కా -క్టేజ్ చేశ వాసులనుండి రోమన్ లు బాటలు వేయు నేర్పును [గ్రహించిరి. కా్రేజ్ సా(మాజ్యము స్పెయిన్ వరకును వ్యాపించి ఉన్నందున మంచి జాటల పద్ధతి అవసర ముగ ఉండెను, రోమన్ సా(మాజ్యము అత్యుచ్చస్టి తిలో ఉండినప్పుడు రాజధానినుండి రాజ్యమునందలి మారు మూల [పాంతములను కలుపు బాటలు 2,88,000 క. మీ, వైగా ఉండినవి. ఈ చాటలు ఇటు తూర్పున యూ ఫటీస్ నదివరకును, అటు పళ్చిమమున (ఫ్రాన్స్, |బిటన్ దేశముల వరకును విస్తరించినవి. రోమన్ ఇంజనీర్లు రోడ్ల నిర్మా ణమునంచే కాక, (ప్రవావాములపై వంశతెనలను నిర్మించుట లోను, జలవాహికలు (అక్విడెక్ట్) నిర్శించుటయందును (ద్రసిద్ధికెక్కిరి. స్థంభములమై కర వంశతెనలను నిర్మించుట రోమన్ చేతు నిర్మాణమున (ప్రథమ భుట్టము, (రెన్ నదికి అడ్డముగ 420 మీటరుల నిడివి గల క|ర వంతెన ఒకటి ఉన్నట్లు జూలియన్ సీజర్ (క్రీ. పూ. 5 లో పేర్కొన్న (గంథస్థ విషయమును బట్టి తెలియుచున్నది. కరకు మారుగ రాయిని ఉపయోగించుటకు ఉప్మక్రమించుటతో రోమన్ ఇంజనీర్లు వంతెనల నిర్మాణమున అసమాన నైపుణ్యమును (ప్రదర్శించిరి. వీటిలో కొన్నిటిని ఇప్పటికిని చూడవచ్చును. (ఫ్రాన్స్లో నిమిన్ సమీపమున ఉన్న పోన్ డూ గార్డ్ అను నిర్మాణము మిక్కిలి |ప్రసిద్ధికెక్కినది. దీని నిడివి 270మీ., ఎత్తు 45 మీ.; ఈ నిర్మాణమున రోడ్డు మార్గ ముతోచాటు జలవాహికలు కూడ కలవు, పోజలానా అను ఒక విధమైన సిమెంటు వదార్థ మును వీరు సిద్ధపరచి ఉప యోగించిరి, దీనిని రాతికట్ట డములో గానుగ సున్నముగ ఉపయోగించిరి. ఎటస్కన్ల నుండి |గహించిన ఆర్చి నిర్మాణము రోమన్ నిరాణ్మమునందు స్థానము సంపాదించు కొని (ప్రసిద్ధి కెక్కినది.
రోమన్ సామాజ్య వతనానంతరము (క్రీ. శ. రవ శ ఆాబ్దము)న యూరప్ ఖండమున కొన్ని శ తాబ్ద్బముల వరకు (క్రొ _త్తబాటలను నిర్మించిన వారు లేరు. రోమన్ల తరువాత తొలిసారిగ 1764లో చాటలువేయుటను (ఫాన్స్ దేశమున పీర్ (బుసాగాట్ పునరుద్ధరించెను. ఇతడు బహుశా రోమన్ ల చాటల నిర్మాణ పద్ధతిని అనుకరించి ఉండును. _్రబైసా7ెట్ చాటలకు రాతిదిమ్మల పునాదులను వేసి, మన్నును పైన పరపుగ పోయించెను. మరుసటి తర మున జాన్ మెకాడెమ్ (జ. 1756) నూతన పద్ధతిలో
34
బాటలను వేయుట (పారంభథించెను. ఆ పద్ధతియే నేటికిని వాడుకలో ఉన్నది,
పంటనీటి వనరులు
చీనా దేశములో వంటనీటి వనరులశకై (క్రీ శ. 700లో ఒక శాలువ నిర్మిత మైనది. ఇదియే సా[మాజ్యకుల్య (ఇంపీరియల్ కాలువ) అని అర్థమొసగు పేరున చీనీయు లందు (వసిద్ధి కాంచినది. ఈ కాలువ పొడవు దాదాపు 1,200 8. మీ.; ఇది పంటలకు సేద్యపు నీటిని సరఫరా చేయుటయే గాక, నౌకల (పయాణమునకును అనుకూల మైనదిగా (ప్రసిద్ధి శెందినది.
రోమన్లు డీ శ, 100 నాటికే పంటనీటి వనరులు కల్పించుట ఆచరణలో పెట్టిరి, రోమన్ ఆర్థిక వ్యవస్థయందు పంటనీటి వనరులకు పాథాన్యము అత్యధికము. ఈ విష యము ర్, 6 శ తాబ్దములలో (గథితమైన న్నుసుసిద్ధ జస్ట్టీని యన్ స్మృతి పంటనీటివనరుల విషయమై తీసికొనవలసిన గ్రోద్ధను చేర్కొనుటను బట్టి విశదమగుచున్నది, పొలము లకును, తోటలకును పంటనీటిని పారించుటకు రోమన్లు వాడుచుండిన జల వాహిక (అక్వి డెక్ట్ )లు అప్పటి వారి బుద్ధి కుళలతకు నిదర్భనములుగా ఇప్పటికిని నిలచి ఉన్నవి.
మెక్సికో, పెరూ దేశములలో తొలిసారిగా (ప్రవేశించిన స్పెయిన్ వారు పంటనీటి పారుదలకు అత్యంత వి_స్హృతము లగు ఏర్పాట్లు శకావించిరి, ఆ తరువాత అవి పెక్కు తర ముల వరకును వాడుకలో ఉండెను.
ఛారత దేశమును ఏలిన అశోకుడు మొదలగు చారి కాలమున ఆ యా రాజులు పంటనీటి చెరువులను (తవ్వించి నట్టు కొన్ని చారిత్ర కాధారములు కలవు. కావేరి నీటిని అదుపులో ఉంచవలెనను భావము fe శ, మొదటి శతాబ్ద మున పొడమినదని చెప్పవచ్చును. అప్పటి చోళరాజు - కరికాలచోళుడు తన రాజ్యమున పంటనీటివనరులను, వ్యవసాయమును అభివృద్ధి పరచుటయందు (శ్రద్ధ వహించి, కావేరీ తీర [పొంతమును వరదలనుండి రషించుటకు సంక ల్పించెను. తిరుచినాపల్సి కి 16 8. మీ. దూరమున శావెరీ డెల్టాపాంతమునకు ఎగువన కట్టిన పెద్ద ఆనకట్ట అప్పటి నిర్మాణ నె._పుణ్యమును తెలుపుచున్నది. కల్ల ఇ (రాతి ఆన కట్ట )అని వ్యవవారింపబడుచున్న ఈ ఆనకట్ట క్రీ.శ, రెండవ శ తాబ్ద మున నిర్మింపబడినట్లు చెప్పుచున్నారు. కావేరి నది వరద నీటిని (క్రిరంగద్వీవము కొనయందున్న కొల్లడ మున కలుపుటకు ఈ ఆనకట్ట ఉర్దేశింపబడినది, ఈ ఆనకట్ట కు దాదాపు 80 కి, మీ. ఎగువన (శ్రీరంగ ద్వీప ముఖస్థల మున అఖండ కావేరి, కొల్లడము, కావేరి పాయలుగ
చీలిపోయి, వరదనీరు కొల్పడమున |పవహీంచుటవ లన కావేరి పాయలు డెల్టా [పాంతమునకు పంట నీటివనరులు కల్పించు పాటి నీటితో (ప్రవహించుచున్నవి. ఇక్కడ నుండి కొల్ల డము కావేరి కన్న దిగువ మట్టములో తిన్నగా సము [ద్రము వె పుకు పారుటతో కాలక్రమమున లోతైన కాలువ ఏర్పడినది, అందువలన కావేరీ నది పూడిపోవుట జరుగు చున్నది. దీని ఫలితముగా డెల్డాలోని సేద్యము దెబ్బ తినుచున్నది [చూ. ఫు. - ర్4ీ].
ఇప్పటి ఆం[ధపచేళశ్ లోని తెలంగాణా |పాంతమును 12 వ శ తాబ్బ ములో పరిపాలించిన శకాకతీయరాజులు రామప్ప, లక్నవరం, పాఖాల వంటి పెద్ద పెద్ద సరస్సు లను నిర్మించి సేద్యపు నీటి వసతులను కల్పించిరి.
దక&ిణ భారత దేశమును 15, 16 శ తాబ్దములలో ఏలిన విజయనగర రాజులు అనేకములగు వంటనీటి వనరులను కల్పించిరి. అందులో వేరొనడగినవి: కంభం, కనిగిరి జలాశయములు, అనంతపురం చెరువు, బుక్కురాయ సముద్రము, నంద్యాల చెరువు మొదలగునవి. ఇవిగాక, తుంగభ|చ్రా నదికి అడ్డు కట్టలు, ఆనకట్టలు కట్టి, సేద్యపు నీటిని అందించి, రాయలసీమలో ఆ నాడు కరువు, కాటక ములు లేకుండ వారు చేసిరి,
పాజహోన్ ఉత్పగువుపై సిక్కుల మహాశ్నేత్రమగు అమృతసర్ నకును లాహోర్ నగరమునకును నిరంతరము నీటి సరఫరా నిమితము నవాబ్ ఆలీ మర్టాన్ ఖాన్ 1688 లో [తవ్విన చరితాత్మకమగు వాస్టీ కాలువయునుు, 14 వ శశాబ్బ మున హిస్సార్ లోని రాజ |పాసాదములకు నీటిసరఫరా నిమిత్తము ఫిరోజ్షా నిర్మింప జేసిన పడమటి యమున కాలువయును చారిత్రక ప్రసిద్ధి వహించినవి. వీనిలో రెండవది కొంతకాలమునకు పాడుపడి పోగా 1568 లో అక్సర్ చక్రవర్తి దీనిని పునరుద్ధరించి, చాగు పరచెను.
పరి(శ్ర మలు
పింగాణీ పరిశ్రమ : ఒక (ప్రాచీన uu పాత్రపై చితింపబడిన కుమ్మరి సాశెను బట్టి, ఆ (ప్రాచీనకాలము ననే కుండల పరిశ్రమలో కుమ్మరి సారె (ప్రాముఖ్యము గు ర్తింపబడినటుల విదితమగుచున్నది. అయి శే, ఆ కుమ్మరి సారె కశకాల్నితొక్కుడు వలన తిరుగునది కాక, చేతితో శ్రివ్పునట్టి దిగానే చ్చత్రితమైనది. (క్రీ. పూ. ల వ శతాబ్ద మున మృణ్మయపా(త్రలను ఆవములో కాల్చి, ఆక్సీకరింప చేసి, పిదప ఆక్సీవారింవ చేసి, మరల ఆక్సీకరించుటలో పా(త్రలకు మెరుగు వచ్చెడిది. 6వ శతాబ్ద మున ఎటస్క న్
35
మధ్య యుగము
జాతీ వారు మూసలను ఉపయోగించిరి. రోమన్ల యుగమున - (క్రీ, శ. (ప్రారంభమున - నమూనాలు చేయు వరికరములను వాడుచుండిరి.
పింగాణీ పనితనము 1కి వ శ తాబ్బ ము తరువాత పశ్చిమ, ఆగ్నేయ ఆసియాలయందు అభివృద్ధి చెందినది. చీనా (9 వ శశాబ్బము) గొప్ప పనితనముతో తయారుచేసిన పింగాణీ వస్తువులు ముస్టి మ్ల ద్వారా యూరప్లో వ్యాపించినవి. ఇటలీలో శకారలితో (డ్రొక్కి పనిచేయు చక్రము తొలుతగ వాడబడెను (1550). ఈ యుగము ననే గాజును తయారు చేయుటయందు (పశ్యేక పద్ధతులు రాసాయనిక విజ్ఞానులు కని పెట్టిరి, గాజుకళయందు సాధించిన (ప్రగతికి దృష్టాంతములు ఇప్పటికిని యూరప్ లో మధ్యయుగములో నిర్మించిన భవనముల కిటికీలకు అమర్చి ఉండుట గమనార్హము.
గాజు పరిశ్రమ: భారత దేశమున 17వ శతాబ్ది (పాంతమున ఎనామిల్ గాజు, అత్తరు నీసాల తయారీ జోరుగా సాగినది. నేటి ఉత్తర[పదేళ్ (ప్రాంతమున పలు చోట్ల ముఖ్యముగా ఫిరోజాబాద్ లో తరత రాలుగ గాజుల తయారు సం[పదాయముగ జరుగుచుండుట గమ నింపదగిన విషయము.
కాగితపు పరిశ్రమ : అరబ్బులు వివిధ రంగములలో సాధించిన అభివృద్ధులలో ఒక ముఖ్యమైన . విషయము కాగితము (పేపరు). పేపరును తయారు చేయుటను చీనాలో (క్రీ. శ. 105 లోనే కనిపెట్టి నప్పటికినీ 600 ఏండ్ల వరకు అది అతి రవాస్యముగ చాచబడినది. |క్రీ. శ. 700 (ప్రాంతమున ఒక జౌద్ధభికువు ఈ రవాస్యమును జపాన్కు తీసికొని వెళ్లైను. ఈ రవాస్యము పాశళ్ళాత్య [ప్రపంచమునకు అరబ్బుల మూలమున వ్యాపించెను. క్రీ, శ. 751 లో సామర్కండ్లో చీనీయులకును, అరబ్బులకును జరిగిన పోరాటమున అరబ్బులు పలువురు చీనీయులను బంది లుగా పట్టుకొనిరి, వీరిలో కాగితమును తయారుచేయుట యందు నిపుణులు కొందరు ఉండిరి. ఆ బందీల చ్వారా కాగితపు నిర్మాణ రవాస్యమును గ్రహించి, డీ శ, 798 (ప్రాంతమున అరబ్బులు జాగ్గాదులోను, దాని పరిసరము లందును కాగితములను అధికముగా ఉత్ప త్తి చేయగలిగిరి. ఈ పరిశ్రమ నెమ్మదిగా మవామ్మదియ సంస్కృతితో చాటు సిరియా, ఈజిప్టు, మొరాకో దేశములకు (పాకినది, ఈ స్థలమునుండి స్పెయిన్ గుండా పడమటి యూరప్ దేశము లకు 12 వ శ తాబ్రిలో వ్యాపించినది,
భారతీయులు చీనా నుండి తిరిగి వచ్చిన బౌద్ద నన్యా సుల మూలమున 7వ శతాబ్దిలో నే కాగితములు తయారు
మధ్య యుగము చేయుటను శెలిసికొనినప్పటికిని దీనికి ఎక్కువ ప్రాధా న్యము ఇవ్వలేదు. చానికి మారు అనాదిగా అలవాటున ఉన్న తాళప|తములు, భూర్డ పత్రములు మొదలగు వాని యందే (వ్రాయుచుండిరి. 15 వ శశాద్ది లో కాశ్రీర్ రాజు జయిన్ - అల్ = అద్దిన్ తన రాజధానిలో కాగితపు వరి గ్రమను స్థాపించెను. ఈ విధముగ ఈ పరిశ్రమ భారత డేశము అంతట వ్యాపించుటకు అతడు తోడ్చడెను, ఛారత దేశమున కీ: శ. 1000 లో కాగితపు పరి[శమ వర్థిల్లి నది. (గామసీమలందు చె_త్తనుండి పటిక (ఆలమ్)ను తయారుచేసి, బట్టలకు రంగు వేయుటలో వాడినట్లు తెలియు చున్నది, చలువ చేసిన వస్త్రములు, రంగులు వేసిన బెట్టలు ఛారత దేశము నుండి విదేశములకు కొన్ని శతాబ్దము లుగా ఎగుమతి అగుచున్నవి. అయిశే, మధ్య యుగము నాటికి పరిశ్రమ రాజకీయ కారణముగ కీణించినట్లు తెలియుచున్నది.
ఈ యుగమునందే లియొనార్డో డా విన్బీ(1452-1519) జన్మించెను. ఆయన మేథా పాండిత్యములు అపూర్వములు. ఆయన కళలు, విజ్ఞానశా(న్ర్రము, శారీరకశ్యాస్త్రము, గణిత శాన్ర్రములలో అఖండుడు; అంతియేకాదు, వాస్తు శిల్ప మునను అందెవేసిన చేయి. ఆయన విమర్శ నాత్మకముగా చేసిన పరిశీలనలు (గంథములుగా (గథితమ్ములెనవి. ఈ (గ్రంథములు ఆతని సమకాలీన పండితులను విభ్రాంతి పరచి నవి, ఆయనకు మెకానిక్స్ వంటి యాంత్రిక విషయమున గల పరిజ్ఞానము అసామాన్యము. ఆయన అత్యంత (ప్రారంభ దశలోనే పెక్కు (ప్రయోగములతోను, పరిశీలనలతోను లెక్కలు గట్టి మానవుడు ఒకనాడు ఆకాశమున ఎగరగల డని జోన్యము చెప్పెను. డా వినీ అభ్నిపాయములు అన్నియు సమకశకాలీనులకు ఆశ్చర్యజనకములగు ఊవో మా(త్రములుగ కనుపట్టినను, తరువాతి శ తాబ్బ ములలో వాస్తవములుగా పరిణమించి, ఒక విధముగా వైజ్ఞానిక భావనలో విప్లవము శెచ్చి 'పారి|శ్రామిక విప్ప వము” రూపు గొనుటకు అవకాశము ఇచ్చినవి [చూ. పు, కి].
ము(దణ పరిిశమ : ఈ యుగము చివరకు ముదణ పరి|శ్రమ విద్యావ్యాప్తికి మవాత్తరముగ తోడ్పడినది. చీనాలో (పుటలను)ము|ద్రించుట అనాది కాలమునుండియు ఉండెను, అట్టి ముద్రిత పుస్తకము తొలిసారిగా (కీ. శ 868లో ్రచురిత మైనది. మనము కోరిన విధమున వివిధ మగు అక్షరములను కూర్చి (కంపోస్ చేసి) ముదించుట 1041 లోనే జరిగినది. ఈ పద్ధతి యూరప్ ఖండమునకు
ఎటు చేశెన ' తెలియదు. కాని యూరప్ లో తొలిసారిగా వు స్తకర. ము(దించుట జర్మనీలోని మెయిన్ జ్ నగరమున
36
1456 న జరిగినది. అట్లు ముదింపబడిన [గంథము జై విలు. దీనిని ముద్రించిన వాడు జాన్ గూ న్ బర్డ్ (18985.- 14685). ఈ విధముగా ముద్రణ పరిశ్రమ _డ్రమముగా యూరప్లో నిలదొక్కుకుని, వ్యాపించి, జ్ఞానన్యా పికి మిగుల దోవాదశకారి అయ్యెను [చూ. సం 1. పు-108].
మెకానిక్స్
చైన పేర్కొన్న విషయములే కాక, ఈ యుగమున ప్రకృతిని, చాని రవాన్యములను పరికీలించుట కూడ మాన వునికి ఆస కిని కలిగించినవి. ఆవిరికిగల శ కిని సుమారు 2000 పండ్ల క్రితము ఆలిగ్గాండ్రియాలో ఉన్న విజ్ఞాని హీరో కను గొనెను, శుద్ధమగు విజ్ఞానశ్వా స్త్రజ్ఞానమును సంపాదించుట ఈ యుగపు (ప్రజల వాంఛ గనుక, చారు దానికి ప్రయోజ నాత్మకమగు (ప్రాతిపదికను కల్పించి, వినియోగించుటకు ప్రయత్నించ లేదు. శాబిలోనియాలోని విజ్ఞానులు కనుగొన్న గడియారమే పెద్ద మార్పులు పమియు లేక (ప్రపంచమున చాల కాలము వాడుకలో ఉండెను. ఛాయా ఘటిక (గ్నామెన్) ఆనాడు కనుగొనబడినను, అది అంతగా ఉపయాగమునకు రాలేదు [చూ సం. 9-పు.179|. ఈ యుగమున వాడబడిన నూతన యంత సామగగిః సెట్ - స్క్వేర్ లు, కొలిమితిత్తులు, నీటిశ క్రిచే నడుపబడు పిండి మరలు, పోతపోయుటకు అవసరమైన మూసలు మొదలగు నవి. యం|త్రనిర్మాణమున చీనీయులు చాల పాచీన కాలము నుండియే పురోగిమించినను, వారు కని పెట్టిన నూత నాంశ ములను తదితరులు ఎవరును గు_ర్డించ లేదు. ఈ యుగమున గు[రము, నీటి చక్రము, గాలిమర శక్తిని ఉత్ప త్తిచేయు ఆధారములుగా పనిచేసినవి. ఇందు గాలిమర, నీటి చక్రము అంతకు ముందే పారసీకులకు శెలిసినప్పటికిని, ఈ యుగ మున ఈ సాధనములు మరల ఆవిష్క_రింపబడి వినియోగము లోనికి వచ్చినవి.
ఇనువ శిర సాణము, కవచము (రివ శ శాద్దీ), &వణి (మిసిలీ) ఆయుధములు (14వ శతాబ్ది) ఈ యుగమున యూరప్ లో వాడబడినవి. చేతివిల్లు (హోండ్ (క్రాస్ జాం మీట నొక్కిన బాణములు విసరువిల్లు) 16 వ శశాబ్దము వరకును చాల వాడుకలో ఉండెను, గుయిడో - డా-వి? వనో (మ. 1850)అను ఇటలీ విజ్ఞాని చే కనుగొనబడి, సులభ ముగా చేతితో తీసికొని పోదగిన _వేలాడు వంతెనయు, కదిలింపదగిన గోపురము (మోవబుల్ టవర్ )ను వాడుక యందు ఉండెను. గాలి సహాయమున పనిచేయు యుద్ధ శకటమును కూడ ఆయన కనుగొనెను, మందుగుండు సవో యముతో పనిచేయు మారణాయుధములు యూరప్ లో
(14 వ శశాబ్బ ము) శ్రీఘముగా అభివృద్ధి చెందినవి. ఈ విధముగ తుపాకీమందు యుద్ధరంగమున (వవేశించగనే వడి సెలవంటి ముట్టడియం[తముల వాడకము తగ్గిపోయెను,
పారిశ్రామిక విప్లవము - ఆ తరువాత (ైంచి ఇంజనీరు వాన్ బాన్ (మ. 1707) వ్యూవా నిర్మా
ణపు నూతన పద్ధతులను కనుగొని, ముట్టడి కలావపు పద్ధతులను లోవరహితముగా తీర్చి దిద్దెను,
వారిశ్రామిక విస్థ్గవము - ఆ తరువాత
యూరప్ చేశములలో జనాథా ఎక్కు వగుటవలన కలిగిన గొప్ప మార్పులు అన్ని వర్గముల ప్రజల చై నందిన జీవితములలోను నూతన పరిణామములు కలిగించినవి. పారిశ్రామిక శ క్కికి నూతన ఆలవాలమును కలిగించిన ఆవిరి యంతము మానవజాతి చరితలో గొప్ప రాజకీయసంకోభ మును శెచ్చునంతటి అపూూర్యమగు పరిణామమును కలి గించినది. జేమ్స్ వాట్, రిచర్డ్ ఆర్కరైట్ వంటి నూతన ఆవిష్కర్తలను చారితక [ప్రాధాన్యమున వర్డ్స్వర్త్ వంటి కవులతోను, నెపోలియన్ వంటి రాజనీతిజ్ఞాలతోను పోల్చ వచ్చును. ఈ విధముగా ఏర్పడిన పారిశ్రామిక విప్ణవమునకు ద్రిటన్ జన్మస్థానము.,
ఈ మవాత్తర పారిశ్రామిక పరిణామ పరంపర ఫలానా కారణము వలన ఏర్పడినదని వర్ణించుట సాధ్యముశకాదు, అయినప్పటికి 18వ శతాబ్దము ప్రారంభమున రూపుగొనిన రెండు ముఖ్యమగు సంఘటనలు ఇందులకు కొంతవరకు (ప్రాతిపదికలుగ వ్యవవారించినవని చెప్పవచ్చును. వీనిలో మొదటిది: చేశ, విదేశ వ్యాపారములు త్వరగా అభివృద్ధి చెందుట; దీనివలన పొదుపు, పెట్టుబడి అభివృద్ధి చెందుట, వ్య క్కి గతమగు వ్యాపారవ్యవవోరమునకు ఎల్లెడల-అందును ముఖ్యముగ బటన్ న[పోత్సావాము లభించుట. రెండ వది: 18వ శతాబ్ది ప్రారంభమున బొగ్గు వాడుక ఎక్కు వగుటవలన, ఇంగ్లండులోని అడవులు డ్రమముగా మాయము శకాజోచ్చినవి, తగిన ఇంధనము దొరుకుటయే కరువయ్యెను. వంట చెరుకునకు [ప్రత్యామ్నాయమగు ఇంధనము అవసరమయ్యెను, ఇది బొగ్గు పరిశమలో నూతన సాంకేతిక అభివృద్ధికి చారికీసినది. ఇనుమును కరగించుటకు కర్ర బొగ్గుకు మారు నేల బొగ్గును వాడుట అధికమయ్యెను.,
పారిశ్రామిక విష్థవపు (ప్రారంభదశలో నేలబొగ్గు, ఇనుము |ప్రముఖములగు ముడిసరకులుగ ఉపకరించినవి. ఇవి లేకపోయినచేో జవుళీనేతవంటి పరిశ్రమలకు వనికి వచ్చు ఆవిరి ఇంజను గాని, పట్టాలమీద రై లుబండిని లాగు చలు ఇంజను గాని సమకూడివికావు. అందు వలన దేశమునందలి ఇనుము, నేలబొగ్గు లభించు (ప్రాంతములకు అత్యంత |పాముఖ్యము కలిగాను. బ్లాక్ కం(టీ, చెఫీల్డ్ వంటి (క్రొత్త పారిశ్రామిక (ప్రాంతములు
37
మానవుల మనుగడకు పూర్తిగా (కొత్త పరిసరములను సెంపొందించెను,
అప్పటి వరకు కర్ర, నీరు, గాలి అను మూడు మూల వ సువుల నవోయమున నే వరిిశమలు అభివృద్ధి చెందినవి. అప్పటి నుండియు నేలబొెగ్గు, ఇనుము పై మూటిని [త్రోసి రాజని స్థిరముగా నిలదొక్కు.కొన్నవి. అయితే, 1867లో ఎల క్రిక్ మోటారులు, జన శేటరులు పనిచేయు సూత్ర ములు కనుగొనుటతో ఏర్పడిన ద్వితీయ పార్మిశ్రామిక విప్ప వములో విద్యుచ్చక్తి, తేలిక మి శ ధాతువులు, ప్లాస్టిక్లు మొదలయినవి ఇనుమును, నేలబొగ్గును కూడ (గోసిరాజన్నవి,
తాము (కొత్తగా కని పెట్టిన వస్తువులను, యం|తము లను (పజోప యోగమునకు వినియోగించిన వ్యాపారస్థులు ఈ యుగమున నూతన ఆవిష్కర్శలకు |(పోశ్సావాము కలిగించి తోడ్చడిరి, కుశా|గ్రబుద్ధికి పేరొంది చొరవగలిగిన మాత్యూ జౌల్టన్ అను వ్యాపారితో కలియుట వలన మా(త్రమే సాంకేతిక విషయ ప్రవీణుడునుు మవో మేధా వియు అగు జేమ్స్ వాట్ 18 వ శతాబ్బమున అత్యంత ముఖ్యమగు పారిశ్రామిక సంస్థ అగు “సోవహో ఇంజనీరింగు వర్క్ను బర్భింగ్ హాోమ్లో నెలకొల్ప గలి7ాను.
నూతన యం|త్రములను కనుగొన్న వ్యక్తి కొన్ని సమ యములలో పేద కార్మికుల ఆగవామునకు గురియగు చుండెను. ఉదా ; వడుకు జెన్నీ (యం తము)ని కనుగొన్న హార్ (గీవ్స్ను ఆగహించిన మూక అతనిపై దండెత్తి, అతని యం|తమును ధ్వంసము చేయుటకు (ప్రయత్నించిరి, అందువలన ఆ కాలమున ఉత్ప త్తి దారులు అట్టి ముట్టడులు తమ ఫ్యాక్టరీల పై జరుగకుండ జా(గతృ పడవలసి వచ్చెను,
నేలబోెగ్గు, ఇనుము ఉత్త్పం_త్తియందు త్వరితగతిలో జరిగిన పరివర్హనలు మరికొన్ని జతర పరివ ర్హనలకును దారి తీసెను, 15 వ శ తాబ్దమున పింగాణీ, జవుళీ వంటి ఇతర పరిశ్రమలు కూడ త్వరితగతిని అభివృద్ధి చెందినవి, జోనయ్య వెడ్ట్వుడ్ 1754 లో ఆకుపచ్చరకపు మన్ను పాత్రలు చేయు పద్ధతిని కనుగొ నెను, ఈ పాత్రలు గాజువలె నున్నగాను, మెరయుచును ఉండెడివి, ఇవి [పజల . చైనం దిన జీవనముళోని అలవాట్లను తీవముగ మార్చివేసి, కల వారికిని, లేనివారికిని మధ్య గల అంతరమును తగ్గి ంచుటకు
పారిశామీక వీప్ప్టవము - ఆతరువాత
తోడ్చడెను. 18 వ శతాబ్బ ము _పారంభమున సామాన్య ([వజలు పెద్ద పెద్ద కొయ్యపశ్లాములలో భోజనము చేయు చుండిరి, (శ్రీమంతులు మేజా బల్ల లను పింగాణీ పాత్రలను వాడుచుండిరి, పారిశ్రామిక విప్టవము పార్మిశ్రామికులకు కొత్స యంతములను, నూతన సాం కేతిక విషయములను సమకూర్చినటులనే కొనుగోలుదారులకు నూతన వస్తు జాలమును కూడ సమకూగ్చెను.,
ఈ సందర్భమున విశేషముగ ఆశ్చర్యమును గొల్పు నది వృసన్త్రపరిశ్రమ. (పత్తి పరిశ్రమ నూతన పరివర్శనలకు లోనెనది. 1788 లో “కే” అనువాడు ఎగిరెడు నాడెను కనుగొన్న తరువాత నేతపరిిశళమలో గొప్ప అభివృద్ధి ఏర్పడెను. ఎగిరెడు నాడ వలన నేతపనివారు త్వరగా నేయుటకును, ఎక్కువ వెడల్పుగల గుడ్డలను నేయుటకును వీలయ్యెను. నేత త్వరగా జరుగుటవల్ల నూలు వడకు వారు తగినంత నూలు సరఫరా చేయలేకపోవు పరిస్థితి ఏర్ప డినది. నేత పనివారు నూలు దొరుకుటలేదని ఆందోశన చేయసాగిరి. ఈ అవసరమును తీర్చుట ౩ 1780లో వడుకు యంత్రమును కని పెట్టిరి. 1764 లో వార్గీవ్స్ తాను రూపొందించిన వడుకుయంతము (స్పిన్నింగ్ జెన్నీ) ను సేబంటు చేసికొనెను. తరువాత “ఆర్కరెట్ వాటర్ గ్రేమ్', 'గ్రాంప్టన్ మ్యూల్' అను వడుకు యంత్రములు అవతరించెను. వడుకు యం[తముల ఆవిష్కరణము వలన నేత యంతములను రూపొందించవలసివచ్చెను. కార్ట్ రైట్ అనునతడు నీటి శక్తిచే వనిచేయు మరమగ్గములను కని సెళ్టైను; తదానువంగికముగా ఆవిరి శ కిని మొదట నూలు వస్త్రముల పరిశ్రమకును, తదనంతరము ఉన్ని బట్టల పరి _గ్రమకును వాడుట సంభవించెను. నూలు వ(స్త్రములకు విస్తృతమగు గిరాకీ ఏర్పడెను. ఈ అవసరమును తీర్చుటకు నూతన యంత్రములు తోడ్చడెను. వ్యాపారస్థుడగు ఆర్క_ వెట్ [చూ] ఫ్యాక్టరీ వద్ధతిని తొలుతగ నిర్వహించి, నూతన యంత్రములను (ప్రవేశ పెళ్టైను,
పారిశామిక వ్యవస్థలో ఫ్యాక్టరీ పద్ధతి అభివృద్ధి చెందిన ఫలితముగ నూతన సాంఘిక సమస్యలు తల ఎత్త జొచ్చెను, ఫ్యాక్టరీలలో అమలునందుండు నియమములను అనుసరించి కార్మికులు వేళతప్పక రావలసి ఉండెను; వారు ఒకరి సర సన ఒకరు-టబీదా సాదా వ్యత్యాసము లేకుండ-పని చేయ వలసి ఉండెను, అంతవరకు ఎవరికి వారు సొంత పనిముట్లు గలిగి, ఎవరికి కావలసిన ముడిసరుకును వారు సంపాదించు కొని ఏదో ఒక కుటీర పరిశ్రమయందు నిమగ్నమై ఉన్న సం(పదాయ పద్ధతికి భిన్నముగ ఫ్యాక్టరీ వ్యవస్థ యందు వారు పనిచేయవలసివచ్చెను. ఫ్యాక్ట్స రీలోని యంత పరికర
38
ములను ఉపయోగించి, (వతి రోజు ఎక్కువ గంటలు పని చేసి ఫ్యాక్టరీ యజమానికి కార్మికుడు ఎక్కువ లాభములు చేకూర్చవలసిన పరిస్థి తి ఏర్పడెను. శాని, ఫ్యాక్టరీ సంస్క రణములు అవసరమని సమర్థించిన ఒకానొకరు చెప్పినట్లు “దురాశాపరుడగు యజమాని చేతిలో ఉన్న ఆవిరి ఇంజను నుండి అధిక లాభములను గుంజుటకు కార్మికుడు ఒక ఉప కరణముగ మాతమే ఉప యోగించెడి వాడు. ఇట్టు గుంజు టలో వృద్ధులనక, యువకులనక వారి కాయకష్టమును యజమాని దుర్వినియోగ పరశచెడువాడు.” నెపోలియన్ తో యుద్ధము తరువాత (1815) ఫ్యాక్టరీ వ్యవస్థ చాల తొంద రగ మూరుడే కాబ్టయులపాట్లు అభివృద్ధి చెందెను. ఫ్యాక్టరీ వ్యవస్థ *ఘాభివృర్ధియు, త్వరిత వి స్తరణమును పెక్కు. దువృలితములకు చారి తీసెను, జాతీయ ఫ్యాక్టరీ నిబంధనా వళిని ఒకదానిని రూపొందించుటతో ఫ్యాక్టరీ వ్యవస్థలో గల అవ్యవస్థత పరివారింపబడినది. కార్మికుల (శేయన్సుకొర 3 ఈ నియమావళి అంతటంతట విపులతర వ్యా ప్తిని, కాలాను సరణముగ మేలి మార్పులను కొన్నింటిని సంతరించు కొనినది [చూ. నం. ల్ - పు. 450].
కాని, ఈ ఫ్యాక్టరీలు దేశములోని (ప్రతి (ప్రాంతము నందును నెలకొనుటకు చాల కాలము పట్టినది. మొట్ట మొదట ఈ ఫ్యాక్టరీలు (ప్రధానముగా వస్తోత్సత్తి కేందములగు ఇంగ్ల ండు ఉత్తరపు జిల్లాలలో మ్మాతమే నెలకొల్పబడినవి.
ఫ్యాక్టరీ వ్యవస్థ వలన శకార్శ్మికులందరును ఒక చోట జేరి, కలసి మెలసి పనిచేయు ఆవశ్యకము కలిగినది. ఈ సాన్ని హిత్యము ఒకో ఫ్యాక్టరీ కార్మికుల మధ్యనే కాదు; రవాణా విధానమున కలిగిన మార్చువలన (ప్రపంచ (ప్రజలందును కాలక్రమమున సాధ్య మైనది. తొలుత రోడ్డ మూలమునను, వలనను అత్యల్ప వేగముగ పయనించిన మానవుడు కాల క్రమ మున రెళ్లను, ఆవిరి నౌకలను యాన సాధనములుగ గ్రహించి వేగముగ దూర[పదేశములకు వయనించుటను నేశ్చెను. ఇందువలన, పారి| శామిక విప్పవపు జన్మస్థానమగు ఇంగ్గండున తొలుతగను, తరువాత విజ్ఞాన వ్యాప్తి వలన, కాలక్రమమున |ప్రపంచమునందు అంతటను వేశక్వేరు (ప్రాంతముల (ప్రజల మధ్య దూర తాభావము అంతరించిన ది. ఆవిరి ఇంజనును కని పెట్టుటవలన ద్రకృతి శక్తులపై (్రజలకు ఏర్పడినట్లు, పద్ధతుల మార్పుల వల్లను కాల దేశములను అతి క్రమించగల శక్తి పర్పడెను, దూరదేశ (పయాణములు నులభతరములు అయ్యను, సము|దములును, ఖండములును సుళువుగా
విస్త లశ
కాలువల
విస్త ఎ్రేతాధి కారము రవాణా
దాటుటకు వసతులు సర్పడెను. తత్భలితముగ వరిశ్ర మయు, వాణిజ్యమును [ప్రవంచ వ్యా ప్తి ని పొందినవి.
జాన్ మాటిఫ్, ఇల్ ఫోర్ట్, మెకాడెమ్ అనువారలు డ్టొ_క్త పద్దతిన రోడ్డు నిక్మించిరి. దినిఫలితముగా స్వారి (న్టేజ్కోచ్, (ప్రయాణము సులభతరమయ్యెను. ఇందువలన, రైల్వేయుగము |ప్రారంభింపకమును పే, దూర[పయాణములు చేయుటకు ఈ కొత్త రోడ్లు మిగుల ఉపకరించినవి. రోడ్ల అభివృద్ధికి ముందు జల మార్గములు అభివృద్ధి చెందినవి; ఎంతయో తగ్గుటకు కారణమగు కాలువలను నిర్శించుటలో వ్యాపారస్థులు కృషి చేసిరి, రోడ్డ వల్లను, జలమార్గముల అభివృద్ధివల్ల ను కలిగిన (ప్రయోజనములు రైలు దారులు పడుట వలన అతిశళయించినవి, స్టాక్ టన్, డార్లింగ్టన్ చై_లుదారి 1825 లోను, మాంచెస్టర్ నుండి లివర్ పూల్ నగరమునకు శై లుదారి తరువాత 5 ఏండ్లకును ఏర్పాట య్యెను. రైళ్లు ఇంగ్ల ండునకు చేసిన మేలును పొగ యోడలు (పవంచమునకు చేసెను. అట్లాంటిక్ సముదము మీదుగా తొలి ఆవిరియోడ [ప్రయాణము 1619లో జరిగను, లండను నుండి కలకత్తాకు తొలి ఆవిరియోడ (ప్రయాణము తరువాత కొన్ని సంవత్సరములకు జరిగాను, సరకులను, ముడి పదార్థములను స్వేచృగాను, చౌకగాను (ప్రపంచములోని ఒక |పాంతమునుండి మరియొక [ప్రాంతమునకు_అన్ని పాంతములకును_పంపుటకు వీలుకలిగెను. ఈ విధముగ (ప్రపంచము త్వరితముగా ఏకైక విశాల విపణి కాదొడ ను.
స్థానిక విపణి (ప్రపంచ విపణిగా మారుట పారిశ్రామిక విప్ట్లవపు అతి ముఖ్య దీర్భ కాలిక ఫలితములకు కారణ భూతమయ్యెను,. విపణులు వి స్హరించుటవలన దేశము లును, (ప్రజలును పరస్పరము ఎక్కువగా తెలిసికొన గలిగెరి, ఆహోారవస్తువుల కొరకును, ముడివస్తువుల కొరకును, తయారైన వస్తువుల కొరకును పూర్వముకన్న మిన్నగ వివిధదచేశములు వరన్పరము ఆధారపడవలసి వచ్చినవి. ఇట్టి ప్రపంచ. విసృత ఆర్థికవ్యవస్థ రూపొందుటలో (పపంచడేళ ములు పలు వివాదములకును, ఆందోళనల కును తప్పనిసరిగ లోనుకావలని వచ్చినది. నిరుద|ోగమును, ఆర్థికమాంద్యమును పూర్వ్ణమువలె గాక స్థానిక సమ న్యలుగనో, జాతీయ సమస్యలుగనో, అంతర్జాతీయ సమస్యలుగనో మారినవి, దీనివలన (పభుత్వములు వాణి జ్యపు ఒడంబడికలు వంటి సమస్యలపై పరస్పరము మిగుల కలహింపవలసి వచ్చినది.
మానవ సంఘమున ఇట్లు రూపుగొనిన పారిశ్రామిక మానవ జాలిచే వరిమ్మ్యరింపబడవలసిన పెక్కు
బండి
రవాగా ఖర్చులు
వ్యవస్థ
39
పారిశ్రామిక విప్లవము - ఆ తరువాత
నూతన సమస్యలను ఒకవై పున లేవదియుచునే (క్రమముగ మరొక వెపున మానవజాతి సుఖజీవనమునకు అనేక విజయములను సాధించి పెన్టైను. మానవ వృాదయములను ద్రవింకపజేయు నూతన సమన్యలును పారి శామిక వ్యవస్థ రూపుగొను వేళ ఉదయించినవి. అయిశే, మానవుడు ఆ సమస్యలను ఎదుర్కొని ఎప్పటికవ్పుడు పరిష్కరించు కొనుచు వచ్చెను, అట్టి నమన్యలలో పేర్కొన దగినవి: ఫ్యాక్టరీ పొగతో కూడి జనసమ్మర్ణ ముతో (కికిోరిని ఉండు పట్టణ సమస్య; (స్త్రీలను, బాలలను రోజంతా ఎక్కువ నేపు ఫ్యాక్టరీలలో వనిచేయించుట. వంటివి, ఈ దుర్వ రవస్థను తీవముగ విమర్శించి, ఎదురొనుట జరుగుచున్నను, ఆ దుర్వ రవస్థయందలి పలు సమస్యల పూర్తి వరిప్మారము గాని, వాని దుష్ఫలితములను పూర్తిగ అంతరింవ జేయుట గాని ఇప్పటికి సాధ్యవపడకున్నది.
పారిశ్రామిక విప్పవ విజయములను లెక్కించు సందర్భ మున, (ప్రతి తరమును చరిత్రను విభిన్న దృష్టితో చూచుట వలన ఎల్లప్పుడును అభిపాయ భేదములకు తావు ఉండుట సవాజము, పారిశ్రామిక విజయములను పరిగణించు పట్టున నేడు మనము అనుభవించు నైలాన్ వస్త్రములు మొదలు మోటారు కార్గవరకును గల భోగవస్తువులను, సౌకర్యము లను పేరొనుట సంభవమే, శాని, ఈ విజయముల సాధనకై [పపంచ [పజ పోగొట్టుకొనిన సంవదకూడ కొంత కలదు. ఇట్టి విజయముల సాధనములకు నెలవులగు ఇమ్ చెడ్ పూరు వంటి వానియందు అంతకు పూర్వము ఉండిన సస్యశ్యామలత నేడు మనము కలికమునకై న కనుగొన జాలముకదా! అటులే థారీ ఎత్తున వస్తువుల ఉత్స త్తి జరుగు ఈ పారిశామిక యుగమునకు పూర్వమున కుటీర పరి గ్రమను ఆలంబనముగ గొని ఉత్ప _్తిని సాధించిన చేతివని వాని విజయగర్వయుత ముఖభంగిమ నేడు మనము ఎంత యత్నించినను చు"డజాలము కదా! పారిశ్రామిక విజయ ముల లెక్కించు పట్టున ఈ నష్టముల విలువను సైతము మనము లెక్కగొొనవలని ఉన్నది.
ఇంగ్లండులో పార్మిశామిక విప్లవము మూలమున అన్ని పాశ్చాత్య చేశములందు - అందును ముఖ్యముగ యూరప్ ఖండ చేళములందు_బవహ్మోండమయిన పరిణామములు సంఘటిల్లి నవి. జర్మనీ, |ఫాన్స్, ఇటలీ మొదలగు దేశము లును పారి శ్రామికాభివృద్ధిని వినియోగించుకొని శ్రీఘ్ర గతిలో అభివృద్ధిని సాధించినవి.
పారి శామిక రంగమున సత్వరముగ మార్పులను సాధిం చిన తొలిదేశము ఇంగ్లండు. 19వ శశాబ్దము మధ్య వరకును ఇతరదేశముల కన్నిటికన్నను అది అ[గగామిగా
పారిశ్రామిక విప్ప వము - ఆ తరువాత
ఉండెను.19ివ శశాల్లి చివరి మూడు దశాబ ములలో జర్మనీ, యునై_ బడ్ స్టేట్స్ కేశములు పారిశ్రామిక విప్ప్లవమునకు లోనై నవి, 20వ శశాబ్ద్బమున సోవియట్ రప్యూ |వ్రణా శి కాబద్ధమగు అనేక పంచవర్ష ప్రణాళికలను అమలు జరిపి దేశ ఆర్థిక వ్యవస్థను సువ్యవస్థీకరించి, అనేకము లై న ఛారీపరిశ్రమలను నెలకొల్పి, యునై బడ్ స్టేట్స్తో సమ ముగ పారిశ్రామిక స్థాయిని అందుకొన గలిగినది, అదే సమయమున స్విజర్లండ్, బెల్లి యమ్, తక్కిన చిన్న యూర ప్ చేశములు శ్రీ ఘగతిలో పారిశ్రామిక శకేందములుగ మారినవి. యూరప్ వెలుపల ఉన్న దేశములలో కొన్ని విరివిగా యంతములను, విద్యుచ్చక్తి ని ఉత్ప త్తిచేసి, వ్యవ సాయముషపె తక్కువగా ఆధారవడుటకు (పయత్నించినవి. ఆసియాలో పారి|శామిక విష్ణ వమునకు తొలుతగ లోనైన చేశము జపాన్. మెయ్జిీ (ముత్సుహిటో) పునస్థాపన (1868) నాటినుండి జపాన్ లో పారి శామి కాభ్యుదయము ఇతోధికముగ అభివృద్ధి అయినది,
పారిశ్రామిక విప్ప వము వలన 19వ శతాబ్దమున కలిగిన గొప్ప పరిణామములలో కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీ లండ్ వంటి ఆవోరమును పండించు దేశములు పంటలను ఇనుమడింప జేయుటను ఒకటిగా లెక్కింపదగును. పారి (శామిక చేశములు ఫ్యాక్ట రీలలో సరకులను తయారు శేయుటయందే నిమగ్నమై ఉండుటవలన వాటికి తమ వాడకమునకు కావలసిన ఆహారధాన్యములను పండించు టకు కావలసిన తీరికయు, స్థలమును, జనమును లేకుండెను. అందువలన ఆ దేశములు ఆవారపదార్గములను ఆస్టేలియా వంటి నూతన దేశములనుండి కొనుటకు ఆరంభించెను, అందువలన ఆ నూతన దేశములు అధికాధికముగా ఆహార ధాన్యములు పండించుటయందే నిమగ్నములు అయ్యెను. ఈ విధముగా వస్తువుల, ఆవోరధాన్యముల వినిమయము ఇటీవలివరకు అత్యంత |ప్రముఖత వహించినది. కాని, ఆ కొత్త డేశములును త్వరలో పెద్ద పెద్ద వరి శ్రమలను అధి వృద్ధి చేసికొనినవి,
ద్వితీయ ప్రపంచ యుగ్జానంతరము సుసంపన్న పారి |శామిక దేశముల వై ఖరిలో ఒక |క్రొ:త్త మార్పు సంభ టిల్లి నది, ఈ దేశములు సాంకేతిక పరిజ్ఞానము కావలసిన దేశములకు నిర్దిష్టమగు వ్యాపార నియమనిబంధనలతో తమ సాంకేతిక పరిజ్ఞానమును తెలుపుటకు పూనుకొనెను. ఈ విధముగ భారత దేశమును, ఆఫికా, లాటిన్ అమెరికా లోని పలు దేశములును తమ పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పులు చేయుటకు ఈ సాంకేతిక పరిజ్ఞానమును వినియోగించుకొనుచున్నవి, 1949 తరువాత కమ్యూనిస్ట్
40
చీనా పెద్ద ఎత్తున పారిశ్రామిక విప్ప వమును |ప్రారంభించి, తదనుగుణముగ సోవియట్ రష్యా నుండి సాంకేతిక పరి జ్ఞానమును (గహించెను.
(థిటిష్ కామన్వెల్త్ దేశముల పోశ్సావామున ఏర్ప డిన కొలంబో (ప్రణాళిక, అంతర్జాతీయ అభివృద్ధికై యు నై బడ్ స్టేట్స్ నియమించిన సంస్థ, ఐక్యరాజ్య నమితి సంస్థకు సంబంధించిన సాం శేతిక సనహాయ సంఘ (వశ్యేక నిధి ఏ భూ హీ అభివృద్ధి కార్యక్రమము (యు, ఎక్, డి. పి) వంటి పథకముల ద్వారా యునై పడ్ స్టేట్స్, (ఫ్రాన్స్ మొదలైన అభివృద్ధి దేశములు మెక్సికో, మధ్య (ప్రాశ్యము, ఆసియా, ఆఫికా వంటి వెనుకబడిన దేశము లకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము నిరంతరాయముగ అందుటకు (పశ్యేక సాం శకేతిక సహాయ కార్యక్రమము లను ఏచ్చాటు చేసినవి.
సోవియట్ రప్యా వెనుకబడిన దేశముల అభివృద్ధి కొరకు సుశికిత నై పుణ్యమును, పెట్టుబడి యం[తములను అంద జేయుచున్నది. ఈ సవోయము మూలమున వివిధ వర్భమాన దేశములు యంతములను సమర్థతతో నిర్వ హించుటకు తగిన సాంకేతిక శికణమును పొందుచున్న వి,
పారి శామిక విప్పవము ఇంకను సాగుచునే ఉన్నది. అది పూర్వము కన్న ఎక్కువ వేగముతో ముందంజ వేయు చున్నది. (క్రొత్త పనులను చేయుటకు గాని, పాత పనులనే కొత్త పద్ధతిలో నిర్వహించుటకు గాని (క్రొత్త పరికరము లను కనిపెట్టుట సదా జరుగుచునే ఉండుటవలన ఈ ద్రుత గతి సాధ్యమగుచున్నది; ఇ్రటులే కొంగొత్త రీతుల శక్త లను కనుగొనబడుచున్నవి. వాటిలో అతి నవీన మైనది పర మాణు శ క్రి. ఇందులకు తోడుగ ఉత్పత్తి బక్నాల జీయందు నూతనముగ స్వతశ్చలన |ప్రక్రియ (ఆటోమేవన్ ) అనునది శావు కల్ప్చించుకొనినది. క్లిష్ట గణిత (నైబశ్నెటిక్స్) స్ఫూతముల పై ఇది ఆధారపడి ఉన్నది. ఈ (ప్రక్రియవలన థారీ యెత్తున సరకులను ఉత్ప త్తి చేయుట సులభసాధ్య మై, తద్ద్వారా అధిక సంఖ్యాక (పజానీకము తక్కువ వ్యయ ముతో ఎక్కువ సుఖజీవితమును గడుపుటకును, |శేయో రాజ్య లత్యుసాధనకును మార్గము వర్చడినది. ఇది ఇకమీద రూపొందగల నూతన సమాజముపై మవాత్తరమగు సాంఘిక పరిణామమును కలిగించగలదు.
భారతదేశము స్వాతంత్యమును ఆర్జించిన పిదప (1947) వరి శమాథివృద్ధికి ఒక కార్య క్రమమును రూపొందించినది. 1951 మొదలుకొని (ప్రభుత్వము నియ మించిన యోజన సమితి (ప్లానింగ్ కమిషన్) అను (ప్రణా ?ికా సంఘము వరుసగా పంచవర్ష (ప్రణాళికలను సిద్ధ
వరచుచున్నది. ఆ|పణాళిక అమలు పరుపబడి కొత్తగా ఛారివరిశమలు, లఘు వరిశమలు అంతటంతట స్థాపించ బడుచున్నవి. అభివృద్ధి చెందిన దేశములు థారత
మెశకానికల్' ఇంజనీరింగు
దేశపు (వణాళి కాబద్ధమగు [పయత్న ములకు తోడ్పడు టక ముందుకు వచ్చి సాంశేతిక సలవా సవాకారములతో చేయూత నిచ్చుచున్నవి.
సెకానికల్ ఇంజనీరింగు
ఆదిమానవుడు తన కాయకప్టములను సులభతరము చేసికొనుటకుగాను చేసిన కృషి ఫలితమే యంగతము. ఈ (పయత్నములో తన బలము కంచును, జంతుబలము కం చును ఎక్కువ శక్తిని సాధించుటకు మానవుడు యత్నించెను. లియోనార్లో డా విన్నీ (జ, 1452) తన భావనలందు సమ శకాలీనులను అధిగమించి పురోగమించిన గొప్ప మెకాని కల్ ఇంజనీరు. అతడు విమానముల, జలాంత ర్లాముల చిత్రములను సిద్ధపరచుటయే గాక, నేటి ఇంజనీర్లు వాడు చున్న సెక్కు. యంతములను, పద్ధతులను ఊహించెను. మెకానికల్ ఇంజనీరింగు 1రి వ శతాబ్ద మున - పారి _్రామిక విప్ప వమున - ఆవిరి యంత్రము కనుగొన్న తరు వాత సివిలు ఇంజనీరింగు నుండి వేరైనది. ఈ శాఖలో మొట్టమొదట కనుగొనబడిన యంతములు : “కకష కొన్న మగ్గపు నాడ (1788), సోర్ (గివ్స్ (1768) వడుకు. యంతము (స్పిన్నింగ్ జెన్నీ) ప్రధానముగా వస్తోత్సత్తి పరిశ్రమలశకే సంబంధించినవి. 1769 లో వాట్ కని పెట్టిన ఆవిరి ఇంజను మానవుని దృక్పథము నే పూర్తిగా మార్చివేసెను. ఇంజనీరుకు క[ర్రకన్నను ధాతువు (ప్రధాన మగు వస్తువు అయ్యెను, ఆవిరి శక్తి మానవుని కొరకు చై ల్వే ఇంజనులను, నౌకలను నడుపుట మాత్రమే శాక, వానిని నిర్మించు యంగతపరికరములను కూడ పనిశచేయించ గలిగి, అంతకు ముందు కని విని ఎరుగని శక్తి సంచయ మును (ప్రసాదించెను. ఆవిరి ఇంజను ఇచ్చు శ క్రికి తట్టుకొన గల గట్టి వస్తువుల అవసరము పర్చడెను. అందువలన మెకానికల్ ఇంజనీర్లు ఈ సమస్యలను వరిమ్కరించుటకు మార్గములు అన్వేషింపవలసి వచ్చెను. ఈ సమస్యవలన వాట్ చే నిర్మింపబడిన ఆవిరి ఇంజను అభివృద్ధి 5 ఏండ్లు వెనుకబడవలసివచ్చెను. ఎందుకనగా, సిలెండర్లకు సరిగా, కచ్చితముగా రం|ధములు వేయు యంత్రములు ఆ నాడు లేకపోయెను. ఫిరంగులకు చిల్లులు వేయుటకు జాన్ విల్కిన్ నన్ ఒక యంతమును 1744 లో నిర్మించిన తరు వాత అది వాట్ కు కూడ ఉప యోగించెను.
నూతన యంత్రములను రూపొందించుటలో _్రామా (జ. 1748) 1802 లో విఖ్యాతిని ఆర్జించెను. హానీ మాడ్స్లే (జ, 1771) ధాతువులతో పనిచేయుటకు వీలుగా ఒక సరిక్రొత్త యంతవరికరముల రూపమును కల్పించెను.
XI1-6
41
నేడు కార్థానాలలో ఉపయోగించు లేక్ పరికరము, ధాతు వులతో పనిచేయు పరికరము, రం|ధములు వేయు పరి కరము మున్నగువాటి ఆది స్వరూపము ఆనాడు మాడ్స్లే రూపొందించినవే, |కొత్సగా కనుగొన్న (పతి సాధనము ప్రశ్యేకమగు అవసరమును తీర్చునదిగా రూపొందించబడెను. మాడ్స్లే 1797లో (న్మూ మరలను కోయు లేక్ పరికర మును కనిపెనును, దాని సహాయమున (రామా పైా(ా లిక్ యం(తమును రూపొందించెను. లియోనార్గో డా విన్బీ అంతకుముందు 800 పండ్ల డ్రతము ఊహించిన యంత ములు ఈ విధముగా కడకు రూవవంతములై కన్పట్టినవి, విట్ వర్త్ (జ. 1808) కచ్చితమగు కొలతలు ెలుపు (ైసీషన్ ఇంజనీరింగునకు పునాది వేసెను. ఇంతవరకు రెండడుగుల కొలతబద్దతో నే కొలతలు కొలుచుచుండిరి. అయితే, మెకానికల్ ఇంజనీరింగు వ్యవస్థలో రూపొందు చున్న (క్రొత్త (క్రొత్త యం|త్రపరికరముల విషయములో ఇది పనికిరాక పోయెను, వాట్ తొలుతటి ఆవిరి యంత మును తయారు చేయుటలో ధాతు శేకులను అమర్చుటకు మందమును చూచుటలో పాత నాగాము మందమును (పమాణముగ ఉంచుకొని సంతృ్భ ప్రిపడెను, కాని, అధిక (పేషముగల ఆవిరియంత్రములు అవతరించుటతోను, మెకా నికల్ ఇంజనీరింగు అభివృద్ధి అగుటవలనను అంగుళమున సహా[స్రాంళపు కొలతలును అవసరము అయ్యెను. అయిశే, ఆ కచ్చితమైన (ప్రమాణములను కొలుచుటకు సాధన ములు ఆశకాలమున లేకుండెను. విట్వర్స్ 1880 లో మొదటి వాస్త వమగు చిత్రిక పరికరమును నిర్శించెను. జౌల్టన్, వాట్, ((బవితిక్ (హై (పెషర్ ఆవిరి యంత్రపు ఆవిష్కర్త), (బూనెల్, నాన్మిత్ (ఆవిరి సమ్మె టలను నిర్మించిన వ్య క్తి), మరి కొందరు తమ యుగమును విష్ణ వాత్మకముగ చేయుటవలన, 1810 నాటికి మెకానికల్ ఇంజనీరింగులో అవనరమగు ప్రథాన పరికరముల-ఇంజను లతో పనిచేయు లేక్లు, రం|ధములు చేయు యంత్రములు, చిత్రిక యం|తములు, స్టాటర్లు, మిల్లర్లు, చేవర్దు, (డ్రిల్లింగు యం|తములవంటి ఇనువ పనికి అవసరమగువాని - మూల మున అతి సూక్మపు మేరవరకు పనిచేయ వీలెనది. పార్మిశ్రామిక అభివృద్ధి మరునటి దశ ఉత్ప తిని పెచ్చు చేయు పద్ధతులందు గ్రోద్ధచూ పెను. యంత పరికరములను
మెకానికల్ ఇంజనీరింగు
తయారు చేసికొనుటకు మేలిమి వచార్థములను, దృఢత్వము గల ధాతువులను రూపొందించుకొనవలసి వచ్చినది. దీనికి మేలి ఉక్కు విశేషముగా శకావలసి వచ్చెను. బెస్సెమర్' 1856 లో ఉక్కు. తయారీలో ఒక నూతన పద్ధతిని (ప్రవేశ పెట్టి, దానికి పేచంటును సంపాదించెను. దీనితో యంత పరికరములకు అవసరమైన మేలిమి ఉక్కు_ తయారై నది. ఇట్లు ఉక్కు తయారుచేయునప్పుడు టంగ్స్ట్రన్ చేర్చుటవలన ఫలించిన ఉక్కుకు (ప్రత్యేక భౌతిక ధర్మములు ఉన్నట్టు మ్యు షెట్ 1986లో కనుగొ నెను. వీనిఫలితముగా ఎక్కువ వేగమును సహించగల పనిముట్లకు ఉపయోగపడు (ప్రత్యేక మైన ఉక్కును ఇఖుయిలర్, వైట్ అనువారు (1900) రూపొందించుటకు అవకాశము కలిగను.
అంతకు ముందు 1రివ, 19 వ శతాబ్ద ములలో తెలియని అనేక నూతన శక్తి సామర్థ గములను 20౦0వ శతా బ్రములో ఇంజనీరు తన వశము చేసికొన గలి7ను. ఇప్పుడు మెకాని కల్ ఇంజనీరుకు ఆవిరి ఇంజనుతో మాత్రమే గాక, ఎలక్ట్రీ కల్ మోటారు, ఇంటర్నల్ కంబశ్చన్ ఇంజను, స్ట్రీమ్ టర్భ యిన్, గ్యాస్ టర్భయిన్, నీటి టర్భయిన్ , తదితరములగు శక్తి ఉత్పాదక సాధనములతో సంబంధము ఉన్నది, రాను రాను యంతములు మానవుని (ప్రస క్తి లేకయే స్వయముగ న్వతశ్చలితములు గా పనిశేయు మార్గములు కనుగొన బడినవి, యునైఇుడ్ స్టేట్స్లో ఎలక్ట్రానిక్స్ చాడ కముతో ఫ్యాక్టరీ చానియంతట అదియే_మానవుని (పన క్తి లేక యే__పని చేయు వద్ధతి ఇటీవల రూంపొండింప బడినది.
ఇట్లు ఎప్పటి కప్పుడు మెకానికల్ ఇంజనీరింగు శేత్ర ములో వెలయుచున్న నూతన నిర్భాణములకు అవసరమగు (ప్రశ్యేక భౌతిక ధర్మము గల మిశ్ర ధాతువుల వంటి పదార్థ ములు లభింపనందున కొత్త సమస్యలు సదా తల ఎత్తుచునే ఉన్నవి. జెట్ ఇంజనును విజిల్ కనుగొన్న ప్పుడు టర్భయిన్ చ్లేడులకు తగిన బల మైన (ప్రశ్యేకమగు మి ధాతువులు లభించువరకు వేచి ఉండవలసి వచ్చెను. జెట్ ఇంజనులో
(ప్రధాన భాగమైన టర్భయిన్ బ్లేడులు ఆకారమువలననుు,
కచ్చితమగు కొలతలు మొదలగు వానివలనను నూతన సమస్యలను ఉత్పన్నము చేయుటవలన వీనిని తయారు చేయుటయందును, వర్యవేకణ చేయుటయందును మేలు పద్ధతులను కనుగొనుటకు విజ్ఞానవేత్తలు నిరంతరము కృషి శేయుచునే ఉన్నారు. సోవియట్ రష్యూలోను, యునై_ బడ్ స్రేట్స్లోను రూపొందుచున్న రోదసీ ఇంజనీరింగులో ఏర్పడిన సమస్యలు కూడ పరిప్కారమును అపేషించు చున్నవి.
42
ఇంజనులు వాని అభివృద్ధి
పలువురు పూర్వ పరిశోధకుల పరిశోధనలను పనిగొని తదనంతర కాలపు (ప్రతిభావంతుల విభిన్న ([పయోజనము లకు ఉపయోగపడు రకరకముల ఇంజనులు కనుగొనుట పారిశ్రామిక విప్ప వమున కన్పట్టు (ప్రముఖ లతణము. ఇ్రింజనుల అభివృద్ధి పారిశ్రామిక విప్పవమునకు (ప్రబల మైన మూలాధారము. ఇటులే పారిశ్రామిక విప్లవము ఇంజనుల విషయమై మరింత సమర్థతతోను, త్వరితముగను పరిశీలన, పరిశోధనలు జరుపుటకు అవకాశములు కలిగించినది. బ్రింజనులకు జన్మస్థానము ఇంగ్లండు అని చెప్పవచ్చును.
పాపిన్ అను (్రైంచి విజ్ఞాని 1680 (ప్రాంతములో ఒక ఆవిరి యం[త్రమును నిర్మించెను. సిలిండర్ లోనికి ఆవిరిని (ప్రవేశ పెట్టి చల్లబరచు సూత్రము ఆధారముగ పాపిన్ తన ఆవిరి ఇంజనును రూపొందించెను. చల్చబరుచుట వల్ల ఏర్పడిన శూన్యప్రదేశమువలన ముషలకము (పిస్టన్) సిలిండరులో కదల గలిగాను. ఇట్లు ఆవిరినుండి యంత్ర శక్తిని పొందుటలో పాపిన్ సఫలుడ య్యెను. అయితే, ఇంజను స్వరూపము పూర్తి కాకమునుపే పాపిన్ మరణ మునకు గురికాగా న్యూకోమెన్ ఆ ప్రాతిపదికను అందు కొని తన ఆవిరి ఇంజనును నిక్శ్మించగలిగాను. డార్జ్ మౌత్ నివాసియు, ఇనుప సరుకుల వ్యాపారముచేయు కమ్మరియు అగు న్యూకో మెన్ (1668-1729) అనువాడు పెక్కు. సంవత్సరముల కష్పసాధ్యమగు [ప్రయోగ పరీక్షల తరువాత తొలి ఆవిరి ఇంజనును జయ|పదముగా 1705 లో రూపొం దించెను. 16వ శ తాబ్దమున ఇంగ్లండులో గనుల పరిశమ ఉరకల - పరుగుల మీద అభివృద్ధి చెందినప్పుడు ఈ ఇంజను అందులకు ఎంతయో తోడ్చడినది. 1720 తరువాత ఈ ఇంజ నులను కార్నిష్ తగరపుగనులలో చాడిరి, 1769 నాటికి 57 న్యూకో మెన్ ఇంజనులను న్యూకాసిల్ (పాంతము నందలి నేలబొగ్గు గనులలో నీటిని తోడివేయుటకు వాడిరి, న్యూకో మెన్ ఇంజనులు నడుపుటకు ఇంధనము విశేషముగా కావలసి వచ్చుటవలన ఆ ఇంజనులను పని చేయించుట అత్యంత వ్యయ జనకమ య్యెను. ఆ ఇ3జనుల లోని అసమర్థతకు పథధానమగు ఈ కారణమును కనుగొన్న వాడు జేమ్స్ వాట్. పైగా, అప్పటికి ఇంజనుల విడిభాగ ములను శేయుటకు ఉపయోగించు ధాతువుల ఘటక సామర్థ్యమును గురించి శెలిసిన విషయములు బహు తక్కువ
న్యూ కోమెన్ ఇంజనులో నిప్పు వేడికి నీరు వేడెక్కి ఆవిరిగా మారును, ఈ ఆవిరిలోని ఉష్థ్రము కొంత సిలిండరును
వేడి చేయుటకు వినియుకృమగును. మిగిలిన చానిలో కొంత భాగము ఉద్దేశిత కార్యమున కె ఉపయోగపడును; ఇక శేషించిన దానిని చన్నీరు వారించును. ఈ చన్నీరు ఆవిరికి దవరూపము కలిగించుటకు ఉపకరించును. ఈ చన్నీ రే సిలిండరును నై తము చల్లబరచి, తద్ద్వారా అందలి వేడిని నెతము వారించుచున్నది. ఈ విధముగా ఆవిరిలోని శ క్రియందు ఒక స్వల్పాంళము మాత్రమే ఉద్దేశిత కార్య మునకు ఉపకరించు శక్తిగ మారి పనిచేయ పనికివచ్చు చున్నది. అందువలన వేడిమి చాలవరకు వ్యర్థమగుచున్నది. సిలిండరుతో సంబంధములేని మరొక (పశ్యేక పాత్రలో ఆవి రిని ద్రవరూప మొందశేసినచే ఆనీరు సదా చల్లగా ఉండగలదనియు, సిలిండరును, పిస్ట నును ఎల్ల ప్పుడు వేడిగా ఉండగలవనియు వాట్ |గహించెను. వాట్ తన ఇంజనుకు 1776 లో పేబంటును పొందెను. స్థూలముగా ఇదియే యం|త్రళ క్తి యుగమునకు (ప్రారంభమని చెప్పవచ్చును. దీనివల్ల ఆవిరి దవరూప మొందుటవలన చల్లబడిన సిలిండ రును మరల వేడిచేయుటకు [పతి ఆవృత్తిలోను వ్యర్థ మగుచున్న ఉపఫ్థ్ఫమును వ్యర్థముకాకుండ పొదుపుచేయు అవకాశము కలిగినది,
అంతట న్యూకోమెన్ ఇంజనుల కన్నను చౌకగా తయా రగు వాట్ ఇంజనులు థారీగా నీరు తోడివేయుట అవసర మైన చోట్ల (బొగ్గు గనులలో తప్ప) ఇంగ్లండు అంతట నెలకొల్పబడెను, చౌకెన బొగ్గు తుక్కు వాడు చోట్ల మా(త్రము న్యూకో మెన్ ఇంజనుల వాడకము ఉండెను, కార్నిష్ తగరపు గనులలో ఊట నీటివలన గనులే మునిగి పోవు (ప్రమాదము ఏర్పడినప్పుడు అతి వ్యయజనకములగు న్యూకో మెన్ ఇంజనులకన్న మిన్నగ వాట్ _ఇంజనులు ఆ గనులకు బాగుగ ఉపకరించినవి. 1800 కి కార్న్ వాల్లో 40 వాట్ ఇంజనులు పనిచేయు చుండినవి, ఈ ఇంజను లను గాలి కొలుముల తిత్తులను ఊదుటకును వాడుచుండిరి. ఈ ఇంజనులు మొదట తోడుటకును, అటు నిటు ముందు వెనుకలకు సంచలించుటకు సంబంధమున్న పరిపూరక వ్యవ వోరములకును వాడుచుండిరి. అయితే, వాట్ 1781 లో తన ఇంజనులను చక్ర భ్రమణము గల యంతములను పని చేయించుటకు వాడెను. ఎక్కడెక్కడ శక్తి ఉపయోగము ఉండునో అక్కడక్కడ తన ఇంజనును వాట్ ఉపయోగపడు నట్లు చేసెను. గనులలో నీటిని తోడి వేయు పంపులకు శక్తి నిచ్చునవిగ వాట్ ఇంజనులు ఆదిలో వాడబడుటచే ఈ ఇంజనుల శ క్తిని గురముల శ క్రి (హార్స్పవర్ )తో పోల్చుట పరిపాటి అయ్యను. దీనికి కారణము అంతకు ముందు గనులలోని నీటిని తోడివేయుటకు గుర్రములను వాడు
43
మెకానికల్ ఇంజనీరింగు
టయే, తరువాత జౌల్టన్ అనువాడు వాట్తో కలిసి హార్స్ పవర్ను ప్రమాణీకరించెను. ఒక వోర్స్ పవర్ 88,000 అడుగు పౌండ్లు 1 నిముషమునకు సమానము, ఈ వర్షీ కరణ వాట్ తన ఇంజనులను అమ్మ జూపుటకు బాగుగా తోడ్స్పడెను. నాడు జౌల్ట న్, వాట్ అనువారు [వమాణీ కరించిన వార్స్ పవర్ విలువ నేటికిని వాడుకలో ఉన్నది.
పెద్ద ఎత్తున శక్తి కావలసిన (పతి పరిశ్రమకును 19 వ శతాబ్బ మున ఆవిరిని ఉపయోగించుచుండిరి. లంకా మర్ (ప్రాంతము (ప్రత్తి వర్మిశ్రమకు |పసిద్ధి, వరినర |[పాంతము లందు పారుచున్న నెల యేళ్లు ఆధారముగానీటినుండి ఉత్పత్తి అగు శక్తిని వినియోగించుకొని 1800 నాటికి 64 నూలు మిల్లులు పనిచేయుచుండినవి. 1850 లో పరిస్థితులు మారి 11,000 వోర్్పవర్ గల నీటి శక్తికి మారుగా 17000 హోర్స్వవర్ గల ఆవిరి వాడకము జరిగను, ఈ లోగా _బివితిక్ మొదలగు విజ్ఞానులు అప్పటిలో అలువుగా లేక భారీగా ఉండిన వాట్ ఇంజనును హెచ్చు వేగము, హెచ్చు ఒత్తిడిగల నేటి చక్కని ఇంజనుగా రూపొందించుటకు యత్న ములను సాగించిరి®. ఈ విధముగ మార్చబడిన ఇంజ నులు రవాణా పరిశమయందు చాల ఉప యోగపడినవి, యునై బడ్ గ్లేట్స్లోని నదులలో 1815 నాటికి ఆవిరి యంత్రముతో నడుపబడు నౌకలు వాడుకలోనికి వచ్చి నవి, 1940 తరువాత ఆవిరి యం(తము సవహాయమున నముదమున నౌకాయానము మొదలైనది, 1రవ శతా బ్దము చివర ఆవిరితో నడచు కెలు ఇంజనులను గురించిన పరిశోధనలు పెక్కు. జరిగాను. 1880 తరువాత ఆవిరితో నడచు కైళ్ళు దేశములో రవాణాకు |ప్రధానమయ్యెను,
ఆవిరిని ఉపయోగించి మువలకము (పిస్ట్రను)ను ముందు నకు, వెనుకకును కదలించి, ఆ ముందు వెనుకల కదలికను ఉప యోగించి వంపుటిరుసు మూలమున చక్రగతిని కలి గించుటలో ఇబ్బందులు గలవని తద్జ్ఞాలు వాట్ కాలము ననే గుర్తించిరి. దీనికి పరిష్కార మార్గముగ ఆవిరి నసవోయ మున నేరుగా చక్రగతిని కలిగించవచ్చునని |గ్రహించిరి. తగిన ఇంజనీరింగు సామగగి, ఇంజనీరింగు పద్ధతులు, విశేష ముగ అభివృద్ధి చెందనిదే ఆవిరి టర్భయిన్ను నిర్మించుట కష్ట సాధ్యము, అందువలన 1రి4ఓ4 కు గాని జాగుగా పని చేయు టర్భయిన్ను సిద్ధపరచుట సాధ్యము కాలేదు, 1884 లో చార్లెస్ పార్ఫన్ మొట్టమొదటి టర్భయిన్ను సిద్ధపరచి, విజయవంతముగ పని చేయించెను. ఇది విద్యు చృక్తిని ఉత్పత్తి చేయుటకు తొలిసారిగా వాడబడెను, 1912 నాటికి 25,000 కిలోవాట్ల (దాదాపు 88,000 హార్స్పవర్ ) టర్భో-జన రేటర్లు నిర్శితముల య్యెను. మవా
మెకానికల్ ఇంజనీరింగు
త్రమ దకతగల బృవాత్సరిమాణపు టర్భయిన్ లను ఉప యోగింవగలుగు మరొక పరిశ్రమయగు నౌకాయానము 'వై పునకు అంతట తన దృష్టిని పార్బ్సన్ మరలించెను. పార్బన్ నిర్మితమగు టర్భయిన్ తో నడుపబడిన తొలుతటి లాంచి - “టర్ వినియా” అనునది - 1897 న జరిగిన నౌకా వరివీక్షణ యందు (ప్రదర్శిత మైనప్పుడు పేతకులు సంభ మాళ్చర్యములకు లోనై_ర. అప్పటిలో అత్యంత వేగవం తము లని పేరొందిన డిస్ట్రాయరు నౌకల వేగమును ఎంతయో అధిగమించి ఆ లాంచి పయనించగలిగినది.
పరిపూరక ఆవిరి ఇంజను, స్ట్రీమ్ టర్భయిన్ అను రెండును కూడ ఉష్పమును ఒశేచోట వినియోగించును, బాయిలర్ లో ఆవిరి ఉత్పత్తి అగును. అట్లు ఉత్పతి అయిన ఆవిరి మరొకచోట - అనగా సిలిండరులో గాని, టర్భయిన్ లో గాని - (పయోజనశకారియగు పని జరుపుటకు వినియోగింపబడును. ఈ పద్ధతి కన్నను నేరుగా సిలిండరు లోనే ఇంధన దవాన (క్రియ జరిగిన మరింత దక్షత చేకూరు ననుటను ఇంజనీర్లు (గహించిరి. ఈ నిధముగా అంతర్జవొన ఇంజను (ఇంటర్నల్ కంబళ్చన్ ఇంజను )ను గురించి భావన కలిగను. డచ్చి విజ్ఞాని హైగాన్ట్ 1680 లోనే సిలిండరులో తుపాకీమందు [పేలుట వలన శక్తిని ఉత్చా దించు ఇంజనును నిర్మించుటకు (ప్రయత్నించెను. కాని, ఇంటర్నల్ కంబళ్చన్ ఇంజనును (లోపలే ఇంధనము శాలి పనిచేయు ఇంజను) తయారుచేయు సమస్యలు ఆవిరి యం(తము సమస్యల కన్నను మిక్కిలి క్షి ష్టమైనవి గనుక, విజయవంతమగు స్ట్రీమ్ ఇంజనును రూపొందించుటకే మరి కొంత కాలము విని యోగింపబడెను.
ఇంటర్నల్ కంబశ్చన్ ఇంజనును తయారు చేయవలె నను భావము 168వ శశాబ్దము చివర తిరిగి తల ఎ త్తినది, 1812 తరువాత విరివిగా వాడుతున్న కోల్ గ్యాస్ దీనికి ఆదర్భ[పాయమగు ఇంధనముగా ఏర్పడెను. కాని, 18608 గాని గ్యాస్ ఇంజను ఏర్పడలేదు. (ఫైంచి ఇంజనీరు లోనో యిర్ వ్యాపారరీ త్యా విజయవంతమగు తొలి గ్యాస్ ఇంజనును 1860లో సిద్ధపరచెను. ర్ ఏండ్ల లోపున 400 గ్యాస్ ఇంజనులు అతని స్వదేశ మున వాడకమునకు వచ్చెను, రెండు ఏండ్లకు తరువాత మరియొక |'ఫెంచి ఇంజనీరు బు డి రోచెస్ నాలుగు దెబ్బల (ఫోర్ స్ట్రోక్) ఇంజనును కనిపెళ్టైను. జర్మనీ చేళస్థుడగు ఒట్టో చాని మూల భావనను ఉపయోగించి 1876 లో సై లెంట్ ఇంజనును సిద్ధపరచెను [చూ, పు 46].
గ్యాస్ ఇంజను వలన (ప్రయోజన మేమనగా, దానిని చిన్నచిన్న ఛాగములుగ తయారుచేయుటకు వీలుండుట.
అందువలన ఆవిరిని వాడుటకు అవకాశములేని పరిశ్రమలకు ఇది ఉప యోగించెను, కాని, 1900లో విదుగ్ధే చృక్తి విరివిగా వాడకమునకు వచ్చిన తరువాత ముందు కన్నను అనుకూలమగు చిన్న ఎత్తు పవర్ ఇంజనులను సమ కూర్చుటవలన గ్యాస్ ఇంజను క్రమముగా మరు. పోయెను, ఇది అంతకన్నను మిక్కిలి సమర్గమగు పెట్రోల్ ఇంజనును తయారుశేయుటకు చారి చూపెను. వెటోల్ ఇంజను అనునది (దవరూపమగు ఇంధనమును వాడి, దానిని ఆవిరిగా మార్చుటకు కొద్దిఫొటి మార్పులు చేయ బడిన గ్యాస్ ఇంజను వంటిదే.
యునై బడ్ స్టేట్స్లోని పెన్సిల్వేనియాలో పెటోలి యమ్ ఉనికి 18కరిలో కనుగొెనబడినది. దీనివలన పెట్రోల్ ఇంజనులు తయారుచేయుటకు (పయత్నములు జరిగినవి. ఈ [ప్రయత్నముల ఫలితముగా 1884లో -డాన్లుర్ అను వాడు పెట్రోల్ ఇంజనును సిద్ధపర చెను. దీనివలన వావాన ముల ద్వారా రవాణా సౌకర్యములయందు పెద్ద మార్పు వచ్చినది. ఆ ఫలితములు మోటారు కారు, అంతకన్నను ముఖ్యమగు విమానము వాడుకలోనికి వచ్చుటకు ముఖ్య కారణమయ్యను,
చిక్కని తైలమును చాడు మొట్ట మొదటి డీసెల్ ఇంజను 1892లో రూపొంది, పేబంటు చేయబడినప్పటికిని, చెక్కు ఏండ్లవరకు అది అంతగా వాడకములోనికి రాలేదు. పెట్రోల్ ఇంజనును మార్చి మార్చి చిక్కని నూనెలను వాడుచు చివరకు సమర్థముగా పనిచేయు డీసెల్ ఇంజనుగా తయారు చేసిరి. ఇట్టి ఇంజను ఎంత మడ్డి నూనెలనై నను వాడుకచేసి, వనిచేయుటయే గాక, రంపపు పొడివంటి చిల్హర మల్లర ఇంధనములను కూడ వాడుకొనును. ఆవిరి ఇంజను కన్న సమర్ధము, అల్ప వ్యయ సాధ్యము అగు ఇంటర్నల్ కంబశ్చన్ ఇంజను నౌకలను నడుపుటకు మిగుల ప్రయో జన కరమని రూఢి అయ్యెను, 1980 8 ఆవిరి శక్తి కన్నను డీసెల్ శక్తివలన హెొచ్చుబరువు తీసికొని పోగల నౌకలను నడుపుట సాధ్యమయ్యను.
ఇంటర్నల్ కంబశళ్చన్ ఇంజనులలో అశ్యాధునికమగు పరిణామము గ్యాస్ టర్భయిను. ఇది ఇంధన జ్వలనము వలన ఉత్ప త్రి అగు వేడి గ్యాస్ ల వలన తిరుగు టర్భయిను. గ్యాన్ టర్భయిన్ సమర్థముగా పనిచేయ వలయునన్న అత్యధిక తావ క్రమమున పనిచేయవలెను. అయితే, అత్యుష్ణ ములలోను తీవముగా పరిభ్రమించు నప్పుడు కూడ టర్భ యిన్ బ్రేడులు వంకరబోకుండ ఉండు రీతిగ చానిని నిర్మింప సాయపడు ధాతువులను కనుగొనుట పెద్ద చిక్క య్యెను. అయినను మొత్తము మీద గ్యాస్ టర్భయిన్ ఆవిరి టర్భ
పెక్కు_
44
యిన్ కన్నను తక్కువ దతత కలది. అందువలన దానిని నడువుటకు వ్యయము అధికము; కాని, దాని నిర్మాణ మునకు అగు ఖర్చు చాల తక్కువ; అంశేకాదు, ఆ యం|(తము చాల శేలికగ సైతము ఉండును. దానిని ఒక్క తణములో ఆపి, తణములో మరల నడిఫించవచ్చును. ఆవిరి టర్భయిన్ అట్లుకాదు; చాలసేపు, నడిపిననే తప్ప కలిసిరాదు. ఈ పత్యేకత వల్లనే దీనిని కొన్ని విశిష్ట (పయోజనములకు - ఉదా: శై_ల్వే ఇంజన్ పవర్ యూని ట్లకు, జెట్ విమానపు ఇంజనులోని (పథాన భాగమునకు - వాడుచున్నారు. ఇక మీద విమానచోదనమున రాకెట్ (ప్రోపల్షన్ (ప్రధానమగుచున్నది, (ప్రస్తుతము మాత్రము ఆచరణాత్శకమగు కొన్ని చిక్కులు ఉండుట వలన దీని వాడకము శేక్ఆఫ్ (నేలమీద నుండి పైకి ఎగురుటకు ఉటంకించుటకు)కును, అత్యధిక వేగమున పార్ట్స్ బరస్టులకును మాత్రమే పరిమిత మైనది.
ఇక మీదట మనశళ క్య్యాధారములలో (ప యోజనకరమగు మరొకటి పరమాణుశళ క్రి కావచ్చును. కాని, ఇది సన్నిహిత భవిష్యత్తులో (క్రొ త్తరకపు ఇంజనులను రూపొందించు అవకాశము కన్చించుట లేదు. అట్టి భవిష్యత్తులో రూపొందు నది బహుశా ఆవిరి టర్భయిన్ కావచ్చును. దీనిలో బొగ్గును, నూనెను జ్వలింపజేసి తత్సాహాయ్య మున ఆవిరిని సిద్ధపరచుటకు మారుగ పరమాణు పేర్పుడు నుండి ఫలించిన వేడిమితో ఆవిరి తయారుకాగలదు,
మోటారుకారు పరిణామ రీతి
ఇంజను అవతరణముతో [చూ. పు. 41] చానిని అనేక విధములుగా చాడుటకు అన్వేషణయును (ప్రారంభ మయ్యెను. ఆ దినములలో తయారుచేసిన వస్తువులను మార్కెట్కు త్వరగా తీసికొని వెళ్లుట అవసరమని |శ్రామి కులు గుర్తించిరి. అందువలన రవాణా వ్యవస్థయందు ఇంజను (్రముఖస్థానమును ఆర్డి ంచినది. వెక్కురకములై న ఇంజనులను వాడుకచేసి, భిన్న విధముల వాహనములు వాడుకలోనికి రాదొడగినవి.
రోడ్డు మీద నడచిన మొట్ట మొదటి స్వయంచాలక శకటమునకు రూపురేఖలు తీర్చి నిర్మించిన వాడు కుగ్నాట్ అను (ఫైెంచి ఇంజనీరు, అతడు 1769లో పారిస్ నగరమున ఆవిరితో నడుచు బండిని రూపొందించెను. అది మూడు చక్రముల బండి; ఇద్దరు ప్రయాణీకులు కూర్చొనదగి ఉండెను, గంటకు చాదాపు 7 కి.మీ. చానివేగము. ఒకసారి జనింప జేయు ఆవిరి 15 నిముషములు నడచుటకు మాత్రమే సరిపోవుటచే, (ప్రతి 156 నిమువషములకు బండి ఆగిపోవలసి
45
మెకానికల్ ఇంజనీరింగు వచ్చెడిది. 1784 లో కోల్ గ్యాస్ దీపములు కని పెట్టిన విలియన్ ముర్లకొ కు, 1801 లో రైల్వేలకు ఆవిరి ఇంజను లను రూపుదీర్చిన కారన్ వాల్ వ్యా స్తవ్యుడగు _చెవితిక్కు కూడ మోటారుకారు అభివృద్ధిలో భాగము కలదు. 1808 లో (ైైవితిక్ నిర్శితమగు ఆవిరి ఇంజను గల శైలు బండి తొలిసారిగా గుర్రపు బగ్గీకన్నను వేగముగా పయ నించెను. తరువాత ఇది కాంబోర్న్ నుంచి ప్లిమత్ వరకు 144 క. మీ, (పయాణము చేసెను, దీని ఇంజను నిలువు (వర్జికల్ )గా ఉండక, అడ్డము (వోరిజాంటల్ )గ ఉండెను. (్రైైవితిక్కు శకటముల వేగమును మార్చుటకు గేర్ బాక్సును అమర్చవలెనను అభి పొయము గలిగినట్లు తోచు చున్నది.
ఈ చోదన శక్తిని సాధారణపు రోడ్ల్డవై నడుచు బండ్ల కును వ_ర్హింప జేయవచ్చునా అనుటను అపుడు కొందరు సందేహించిరి. ఒక బండి నిలబడిన చోటునుండి క దలినప్పుడు చక్రములు భూమిని గాడీచేయకుండా తిరగవ లెనని గోల్డ్ వర్త్ గుర్నేకి తోచెను. అందువలన చకములకు మారు ముందుకు తోయునట్టి సాధనముల - మెకానిల్ లెగ్ల - తోను ప్రయోగములు చేసెను, 1825 లో ఇటువంటి ఆవిరి బండిని ఒకదానిని తయారుచేసెను. ఇది నిజమునకు కొండల మీదికి కూడ నడచెను. 1828లో అతడు ఈ శకటమున లండను నుండి చాత్కు ప్రయాణము చేచెను. 1829 లో రీడింగ్ డవిజస్, మాల్ పామ్ మీదుగా గుర్రములు లాగు “టపాబండి” కన్న ఎక్కువ వేగముతో ఇది (ప్రయాణము చేసెను. ఈ బండిలో 18 మంది ప్రయాణీకులు కూర్చుండ గలిగిరి, దీనికి పొగగొట్ట ములు బండి వెనుక అమర్చబడినవి. అందు క[రబొొగ్గును, కోకును మా(త మే వాడుటవలన వీని నుండి పొగ వెలువడదని గుక్నే నమ్మబలికెను. అందు బండి వెనుకభాగమున ఆవిరి ఉత్ప ర్తి అయి, అడుగు భాగమున ఉన్న బండిని నడుపు పిస్టన్ లకు చేరుకొనును. ఈ బండి యొక్క. చాయిలర్ లోని గొట్టముల అమరిక, విలియమ్ హౌ(నీ జేమ్స్ అను ఇంజనీరు సిద్ధపరచిన ట్యూబ్యులర్- స్కూతమును అనుసరించి జరిగినది. చాని (పకారము అందలి నలుబది గొట్ట ములును గురపు నాడా రీతిగ అమర్చబడినవి, గుక్నే చివరి దశలో కర్షకులు అతని శకటమును తీవముగా నిరసించిరి. ఈ యం త్రములను చూచి తమ పశువులు భయ థాంతులగుచున్న వని వారు విమర్శించిరి. ఆ ఛారీ ఆవిరి యంతములు బాటను చీల్చివేయుచున్నవని ఆశేపించిరి.
ఈలోగా పలువురు ఇంజనీర్లు గుర్నే బండివంటి ఆవిరి బండ్లను తయారు చేయు టకు (పయత్నించిరి. ఈ విషయమున
మెకానికల్ ఇంజనీరింగు కొంతమేర విజయము సాధించిన కొందరిలో ట్యూబ్యులర్ బాయిలర్ ను కనిపెట్టిన విలియమ్ హానీ జేమ్స్ ఒకడు. అతడు మూడు టన్నీల బరువుగల బండిని తయారు చేసెను. దీనిని నడుపుటకు శెండు సిలిండరుల నును అమశ్చెను. దీనిని మొదట ఎప్పింగ్ అడవులలోని రోడ్డలో నడిపి పరితచేసిన మీదట పట్టణములో (పవేళ పె్టైను. ఇది వదునై దుగురు (ప్రయాణీకులతో గంటకు చాదాపు 20 కి, మీ. వేగమున పోగలిగాను. 1827 లో లండను వ్యా _స్ప్వవ్యుడగు వాల్టర్ హోకాక్ ఆవిరితో నడచు బస్సునకు పేబంటు తీసికొనెను. అతడు నిద్ధపర చిన రెండవ ఆవిరి బండికి “ఇన్ ఫెంట్' అని పేరు వెళ్లెను. అతడు నిర్మించిన వేరొక ఆవిరిబండి “*ఆటోప్సీ' అనునది 18కికిలో (క్రోమము తప్పక [ప్రయాణములు సాగించినది. ఈ యంత్ర ములలో మొదట అతడు వంపు టిరునుగుండా చక్రములకు (ప్రత్యత చోదకశళశ క్రి పద్ధతిని ఉపయోగించెను. పిదప శృంఖలిత చోదక శక్తి (చైను డ్రైవ్) ని అనున రించెను,
కాని గణనీయమగు ఈ తొలుతటి అభివృద్ధిని తీవ్రమగు ప్రతిఘటన ఎదురొనినది. తమ బాడుగ పైసలకు గుళ్నే అడ్డు తగలుచుండెనని ఆందోళనపడి కినుక'జెందిన జట్కా. గుర్రపు బండ్ల వారి మాటలు నమ్మిన |పజలు గుక్నే వె రాళ్లు విసరిరి, భూస్వాములు అతనికి తోడ్చడ రై ర. గుక్నే కృషిని దెబ్బ తీయుటకుగాను 1882లో 54 బిల్లులు పార్ల మెంటులో ప్రతిపాదింపబడెను. అవి నూతన శకట ములపై భరింవ వీలుపడని ఛారీ పన్నులను విధించుటకు అధికారము ఇచ్చెను. అప్పటికే చాల పలుకుబడిని ఆర్జించిన చై.ల్వే కంపెనీలు లోకోమోటివ్ చట్టమును [పవేళశ పెట్టించి (1865), ఘనవిజయమును సాధించెను. ఈ చట్టము డ్రకా రము శక్తితో నడచు బండ్లు గంటకు 6కి, మీ. వేగమును మించరాదనియు, పగలై నచో ఒకవ్యక్తి ఎర జెండాతోను, రా|తయిన ఎరదీపముతోను ఆ శకటము ముందు నడువ వలయుననియు నిర్భ యమ య్యను.
కాని, ఆ సమయమున ఇంగ్ల ౦డు మినవోగా తక్కిన యూరప్ ఖండమున ఇంటర్నల్ కంబళ్ళ్చన్ ఇంజను కీవముగా అభివృద్ధి చెందుచుండెను. జర్మనీ విజ్ఞాన వే త్త నికోలస్ ఒట్టో 1876లో గ్యాస్ ఇంజనును లోపరహిత ముగా చేయుటను ఈ కార్య|క్రమమున తొలిచర్యగ భావింప వచ్చును, అతడు నాలుగు చెబ్బల ఆవృ త్తి క్రియ (ఫోర్ స్ట్రోక్ సైకిల్ ఆపరేషన్) ను ప్రవేశ పెళ్టెను. ఈ న్మూత్రముగే నేటికిని పెటోల్, డీనెల్ ఇంజనులు అనుసరించుచున్నవి. ఒట్టో వద్ద పనిచేసిన ఉద్యోగి ఒకడు ఈ ఇంజనును రోడ్డుపై
ఇంజ
46
నడుచు శకటమునకు అమర్చి, విజయమును సాధించెను. ఇతని పేరు గోట్ల బ్ డామ్లర్. (వస్తుతము కెన్ (ట్రీలో తయా రగు స్నుపసిద్ధమగు కార్లకు ఇతని సి పెట్ట బడినది. ఇతని ఇంజనుకై చిన్న నమూనా ఒకటి 1864లో తయారు చేయబడినది. 1886లో ఈ ఇంజను పెట్రోల్ ఆవిరిని వాడి, నై.కలును ముందుకు నడువ గలిగినది.
జర్మనీలోని మాన్ హీమ్ వా _స్హవ్యుడగు బెంజ్ ఈ రంగ మున మరిక అడుగు ముందుకు వెశ్లైను. ఇతడు 1885 లో ఇద్దరు (ప్రయాణము చేయగల మూడుచక్రముల బండిని నిర్మించెను. దీని ఇంజను ఒక సిలిండరు గలది. దీనిళక్తి ముప్పావు హార్స్ పవర్. ఈలఇంజనునకు కార్బొరేటర్ నుండి జ్వలనశీల మిశ్రమము లభించెడిది.
డాన్లుర్ 1896 లో కవెన్ [టీలో ఒక కారు ఫ్యాక్టరీని స్థాపించెను. తరువాత ఈ వట్టణము, లండను నగరము మోటారుకారు పరిశ్రమకు రెండు (ప్రధాన కేం[దములై అసంఖ్యాకముగా కార్లను ఉత్స త్తి చేయదొడగినవి. వీనిలో చాలవరకు ఇద్దరు మాత్రమే కూర్చొన గల చిన్న కార్లు. వీనికి కవ్పులు లేవు; స్ప్రింగులు కూడ బలమైనవి కావు. సీట్ల క్రంద ఇంజను అమర్చబడి ఉండెను, వీని చక్రముల ఆకులు కర్రతోనో, ఇనుప ఊచలతోనో చేయబడి ఉండెను. ఈ చక్ర ములు చ[క్రములకు వెలుపలగా అదిమినట్టు బ్లాక్ (ేకుతో గాని లేదా (టాన్స్మిషన్ కు అమర్చిన (డ్రమ్ముకు అదిమి పట్టు వ్యోండ్ (్రేకుతోగాని ఆగుచుండెను. ప్రశ్యేకమగు గవాజ్లు లేనందున మోటారు (పయాణీకులు ఇంధన మును, విడి మైర్హను వెంట తీసికొని వెళ్లవలసి ఉండెను,
ప్రామాణికమగు ఆకారన్వరూపములను, ఒక నిర్దుష్ట రూపమును 1900కు మోటారుకారు పొందగలిగెను. కారునకు పురోథాగమున బోనెట్ క్రింద సెక్కు. సిలిండ రుల ఇంజనును అమర్చి వేగమును మార్చుటకు లీవర్ ఉన్న గేర్ చాక్స్తో చోదనళ కి (డ్రైవ్ను) ఇంజనునుండి చక్రములకు చేర్చ బడుచుండెను. గేర్కు గొలునును, గ్రాకెట్లను వాడుటకు మారుగ కోణములను కలుపు జెవెల్ గేర్ను వాడుట అలవాటయ్యెను. ఈ కాలమున (పారంభ మైన బిటిష్ కార్ల కంపెనీలలో ముఖ్యమైనవి వాంబర్, రిలే, లెగోండా, సనన్ నీమ్, స్విఫ్స్ , నేపియర్, సింగర్ సంస్థలు. అంతట (ఫ్రాన్స్లో శేన్యో కంపెనీ, జర్మ నీలో ఓపెల్ కంపెనీ స్థాపించబడినవి. నాడు యునై బడ్ స్టేట్స్లోను మోటారుకార్ల పరిశ్రమలు స్థాపించబడినవి. యునై_ బడ్ స్టేట్స్లో కార్లకంపెనీ స్థాపకులలో అ|గేస రుడు హౌీ ఫోర్ట్, కారులకు వాడునట్టి శుద్ధిచేయబడిన వెటోలియమ్నకు పెట్రోల్ అనుమాట 1885 (ప్రాంత
A gasmenre sl], PRE R2EROQaBR ® 7161 ¢ glee pa ponerse sgogg see 0 5081 Y
Aotaw ge moe ఇ౫గ9ఆ RRRAmSR TR HER Gpqanoe o— —_0o 9) age xonsye pe Senlce Bee sa fora seg note o Wee మ్ RONEN rE Gg gen gat SNR SPER EN
Blank Page
మున “సారము” అని అర్థ మొసగు (ఫైంచి భాపాపదము నుండి వాడుకకు వచ్చెను.
ఈ నాడు అత్యంత |ప్రసిద్ధిని పొందిన కంపెనీలగు స్టాండర్డ్, వాక్స్ వోల్, థోరీ హై(శార్ట్స్, ఫోర్డ్ వంటి వ్యాపార సంస్థలు 1908 లో నెలకొల్చ్పబడినవి, అయినను, (ప్రథమ |ప్రపంచయుద్ధము వరకును మోటారు [ప్రయాణము ధనవంతుల విలాస యా(తగనే ఉండెను. శకాని, ఆ కాల ముననే పలువురు కార్ల నిర్మాతలు శేలికగాను, (జా సామాన్యమునకు అందుబాటులో ఉండునవిగాను ఉండు కార్లను తయారుశచేయుటకై ఆలోచనలను మొదలిడిరి. 1911 లో రోవర్ కంపెనీ రెండు సీట్లు ఉండి, ఆరు వోర్స్ పవర్ శకి గలిగిన శేలిక కార్లను (ప్రవేశ పెను. ఇవి శేలికెన తొలి కార్లలో కొన్ని. అంతకు ముందు కొన్ని కంపెనీలు తీగాచ|క్రములు, చైన్ డ్రైవు, టిల్లరు అను పరి కరములు గలిగి, ముందరి ఒంటి చక్రముచే నడుపబడు సైకిల్ కార్లను తయారు చేయుటలో (పయోగములను సాగించిరి. ఫ్యాక్టరీ పద్ధతులు అభివృద్ధి అయిన కొలదియు, ఉత్పత్తి పెొచ్చిన కొలదియు చౌకయిన కార్లను తయారు చేయుట సాధ్యమయ్యెను, వీటిలో చాలా వ్యా ప్తి చెందిన 1909 లో తొలిసారిగా తయారైన మోడల్ టి. ఫోర్డ్. 1927కు యునై అడ్ స్టేట్స్ లోను, ఇంగ్ల ండులోను గల మోటారు కంపెనీలు ఇట్టి వానిని కోటిన్నర కార్లను తయారుచేసి సప్ప్హయి చేసినవి,
డ్రథమ (ప్రపంచయుద్ధము తరువాత మోటారుకార్డు తయారికి పూర్వముకన్న మిన్నగ (పోత్సావాము కలిగాను. కర చ|క్రములకు మారు ఉక్కు చక్రములు అమరెను, కారు చటమును డిందికి దించుటవలనను, గాలితో నింపిన రబ్బరు ట్యూబు మైర్లను వాడుటవలనను, కారు ఆకారమునందును పెద్ద మార్పు వచ్చెను. 1920 లో కప్పు లేని కార్గకును, కప్పు ముందు, వెనుక భాగములు విడి విడిగా ఉన్న కార్లకును మారుగ అందముగ తీర్చిదిద్దిన కప్పులున్న కార్లు వచ్చెను. _్రేకులను నాలుగు చక్రముల కును అమర్చుటవలన సమర్గముగను, బలముగను ఆ |బేకులు పనిచేయ. గలిగినవి. (ఛేక్ లీవర్ పై డ్రెవరు ఒశ్తిడి మాత్రమేకాక, యంత శ క్రినికూడ విని యోగించుసెర్య్వో” పద్ధతి(న్వతహాగా దిద్దుజాటు అగుట)ని కూడ వాడుచుండిరి. కార్ల న్నిటికినీ నర్వసామాన్యముగ ఉండెడు విడిభాగములు (్రమాణీకరింపబడినవి. ఇంతటితో చిన్న చిన్న యంగత భాగములను నిర్శించువారు కూడ మోటారుకారుల తయా రిలో పాల్గొనుటకు అవకాశము కలిగినది. బరువు తగ్గు టయే కాక, అనేకములెన మార్పులు _చేయుటవల్ల
కారు బహుశా
47
మెకానికల్ ఇంజనీరింగు
మోటారుకారు (ప్రయాణము మరింత సులభ సాధ్య మయ్యెను. మోటారు కారులకు లోగడకన్న పెక్కు సిలిండరులు గల ఇంజనులను వాడుట పరిపాటి అయినది; ఈ సిలిండరుల సంఖ్య తరుచు నాలుగు,
కారు చక్రములు ఉన్న అడుగు చటమును మొదట తయారుచేసి పిదప పై భాగమును, ఇతర భాగములను తయారుచేయు పాత వద్ధతులు త్వరగా మరునై పోయినవి. [కింది చ[టమును, చె థాగమునందు గల విడి విడ భాగ ములను వేరువేరుగా ద్రశ్యేక యంత పరికరములను (ప్రయోగించి, ఒకసారిగ విరివిగ తయారుచేయ వీలయ్యెను. ఇదివరకు నట్లు, బోల్ట్ లు పెట్టి ఛానిస్ ను చాడీకి బిగించు టకు బదులుగా (వెస్ చేయబడిన విడిభాగములను వెల్డ్ చేయుట లేదా రివిట్ చేయుటతో మోటారు శకారుల నిర్మాణము మరింత సులభ సాధ్య్వమయ్యను.
కార్ల ఉత్ప త్తి ఎక్కువ అయిన కొలది కొత్త భావ ' ములును, డిజై నులును అభివృద్ధి అయ్యెను. ఆటోమేటిక్ గేర్ చాక్సొలు, సెమి-ఆటోమేటిక్ గేర్ జాక్స్లు, (టాన్స్ మిషనులు, శక్తి నవోయముతో పనిచేయు స్ట్రీ రింగులు మొదలై న (క్రొత్త (క్రొత్త సాధనములు ఉపయోగించుట సాధ్యమయ్యెను. యూరప్ ఖండమున శారు ముందు భాగమున ఉన్న ఇంజను, వెనుక చక్రములను నడుపు పద్ధతి గల కార్లు తయారు చేయుటయందు సాఫల్యము చేకూ రను, సామాన్య (ప్రథాన సూ తముల నుండి హెచ్చుగా వైదొలగని గొప్ప మార్పులు జరిగెను. ఒక కన్వేయర్ జెల్ట్ (ఏటవాలు పట్టి మీద నరకులను చేరచేవేసే పద్ధతి) మీదనే విడిభాగములను కూర్చి పెద్ద ఎత్తున శార్గను తయారుచేయు పద్ధతులు సిద్ధపరచిరి., ఉత్పత్తికి సంబం ధించిన సాం కేతిక శాస్త్రములలో అత్యాధునిక పద్ధతులను- స్వత శ్చలన పద్ధతుల వంటి వాటిని - వినియోగించి ఒక ఇంజను భాగమునకు ఏకకాలమునందే తక్కిన పెక్కు భాగములు అమర్చబడుచుండుట చుక్నాలజీ ప్రభావము వలన సాధ్యమయినది. అ
స్వాతం త్యానంతరము భారత (ప్రభుత్వము ఇంగ్ల ండు మొదలగు గేశములనుండి మోటారుకారులను తయారు చేయు విజ్ఞానమును (గహించెను. ఇంగ్లండు నుంచి సంపాదించిన సాంకేతిక వరి జ్ఞానము తో స్టాండర్డ్ మోటారుకార్లు, లేల్యాండు (ట్రక్కులు మున్నగు వాటిని మచాసులో నిర్శించుటకును, ఇటలీ నుండి తెలిసికొనిన విజ్ఞానముతో బొంబాయి నగరమునందు ఫియట్ కార్లను తయారుచేయుటకును పూనుకొనచెను. యునై "బడ్ స్టేట్స్ నుండి జీపులు తయారు చేయుటయు, పశ్చిమ జర్మనీ
సివిలు ఇంజనీరింగు
నుండి బెంజ్ వంటి (టక్కు. కార్లు తయారుచేయు పరిజ్ఞాన
మును (గ్రహించెను. వీనికి తోడు మోటారు సైకి
ళ్ళను, స్కూటర్ణను, వెడ్డను ఇంగ్లండు, (ఫ్రాన్స్,
ఇటలీ, జెకోసోవాకియా, జపాన్ మొదలగు దేశముల ౧m
నుండి (గహించిన తెక్నాలజీతో భారతదేశము ఉత్ప శ్తి
చేయుచున్నది. అయినను, దుర్గాపూర్ లోని కేంద మెకా నికల్ ఇంజనీరింగు పరిశోధక సంస్థ నూటికి నూరుపాళ్లు భారతదేశమున తయాశైన థాగములతో ఛథారతీయ మగు రూపురేఖలతో ఒక స్కూటరు నమూనాను సిద్ధి వరచినది (1967).
సినిలు ఇంజనీరింగు
ఆధునిక యుగమునందు సివిలు ఇంజనీరింగు గొప్ప పురోగతిని సాధించినది. 1760 లో మొదలిడిన పారి (్రామిక విస్థ వమును, జలమార్గములు సమర్థముగా అభి వృద్ధి అగుటయును ఈ పురోగతికి (పోదిచేసినవి. ఆర్థర్ కాటన్ వంటి (సిద్ధ ఇంజనీరులు [చూ. సం. 4ఓ&- పు, 750] నీటి వనరుల రంగమునను, జాన్ మెకాడ౭ెమ్ వంటి వారు రవాచారుల రంగమునను, తామస్ ఇల్ ఫోర్ట్ వంటివారు వంతెనల విషయమునను, ఇసాం (బూ నెల్ వంటివారు రైల్వే నిర్మాణ రంగమునను భన విజయములను సాధించిరి,
ఈ యుగమున నానాట పెరుగుచున్న వ్యవసాయ, పారి (శ్రామిక అవసరములను తీర్చుపట్టున, అతి త్వరిత వేగ మున పురోగమించు నాగరకతతోపాటుగ జత కుదిరి సివిలు ఇంజనీరింగును మవోవేగమున పురోగమింవవలసివచ్చెను. ఆవిరి ఇంజనుతో తొలి రై_లుబండి ఇంగ్లండులో 1825 న స్టాక్ టన్ ఇ డార్లింగ్ టన్ మధ్య వపయనించెను. మొట్ట మొదటి రైలు మార్గములలో 1891 లో పూర్తి అయిన కెనడియన్ పసిఫిక్ రై లునూర్గము (4,676 కి. మీ, పొడ వును, యూశేషియాలో 1904 లో పూర్తి అయిన |టాన్స్ - నైవీరియన్ రైలు మార్గములు (6,554 కి. మీ. పొడవు)ను (ప్రశ్యేకముగా సేరొనదగినవి, భారతదేశ మున తొలుతటి శరై లుమార్గము పశ్చిమ |పొంతమున బొంజచాయినుండి ఠాణా పట్ట ణమునకు పర్పశడెను (1రక్కి). ఆంగధ్రవదేశలో తోలి రైలుమార్లము 1887 సంవత్సర మున శేణిగుంట, తిరుపతి, పాకాల పట్టణములను కలుపుచు వర్పడెను.
పోర్లాండ్ సిమెంటును 1రి4ర5్ లో కనుగొనుటతోను, కాంక్రీట్ ను తయారుచేయు పద్ధతులలో రి ఇన్ ఫోర్స్డ్ కాం కీటు పద్ధతులు కనుగొనుటతోను భవన నిర్మాణ రీతి నూతన యుగములో అడుగిడెను. ఇనుప చటములతో నిర్మించు పద్ధతి ఆకాశ సెధముల నిర్మాణమును నుసా ధ్యము చేసెను, న్యూయార్ , నందలి ఎంపైర్ స్టేట్ భవనము (1929) ఆ రంగమున సాధించిన ఘన విజయమునకు నిదర్శనము, భూకంపములకు తట్టు
102 అంతస్తుల
48
కొను భవనముల నిర్మాణము కూడ ఈ యుగమున జరిగి నది. ఈ సందర్భమున |ఫౌాంక్ లాయిడ్ రైట్ అను (ప్రసిద్ధ వాస్తు సవతి జపాన్ లో రూపొందించిన భూకంప ఢాలటేీని తట్టుకొనగల ఇంపీరియల్ హోటల్ పేర్కొనదగినది.
ఈ భవన నిర్మాణముతో పాటు పట్టణ నిర్మాణ రీతియు, వాస్తు విధానమును ఆధునిక నాగరకత యందలి సౌందర్య భావనకునుు, అవసరములకును అనుగుణమగు రీతిలో అభి వృద్ధిని సాధించినవి, బారన్ జారి వౌస్మన్ పారిస్ నగరమును 1858 - 1870 మధ్య కాలమున (ప్రణాళికా బద్ధముగా ఆధునిక నగరముగ అభివృద్ధిచేసెను, భారత ' దేశమున 1912 - 1929 పండ్ల మధ్యశకాలమున కర్ అను ిటివ్ వాస్తు శిల్పి భారతదేశ రాజధాని అగు న్యూఢిల్లీ నగరమును |(ప్రణాళికాబద్ధ ముగా తీర్చిదిద్దెను, ఆధునిక భారత దేశమున లీకార్భ్ఫూకే రూపొందించిన చండిగఢ్ నగరము పట్టణ[ప్రణాళి కారంగమున గణ్యమైన విజయము (1950 (ప్రాంతము).
ఈ యుగమున నీటివనరుల రంగమునను సివిలు ఇంజ నీరింగు మహోభ్యుదయమును సాధించెను. పెరుగుచున్న జనసంఖ్య ఆకలిని తీర్చుటకు కావలసిన ఆవోరధాన్యములను అధికముగా పండించుటకును, మానవజాతి [ప్రయోజ మున కె నీటిని నిల్వచేసి, వినియోగించుటకును నదులకు ఆనకట్టలు, బరాజులు కట్టబడినవి. ఈ యుగము మొదటి భాగమున ఈజిప్టులో వెలునదీ తీర (పాంతములందు పంట నీటి వనరులును, భారత దేశమున గంగానదీ కాలువలును, పంజూబ్ లోని పంటనీటివనరులును ఘనవిజయములు. ఆర్థర్ కాటన్ కృష్ణా - గోదావరినదులపై ఆనకట్టలు కట్ట వలయు నని యోచనచేసి, గోదావరిపై ఆనకట్టను కట్ట గలిగాను, తరువాత కాటన్ యోచించిన వథకమును పురస్కరించు కొని కెప్టెన్ ఆర్ కృష్ణానదిపై ఆనకట్టను కట్టించుటతో [చూ. పు. ర్ఫ్] నాటి తెలుగుదేశపు తూర్పు కోస్తా ఛారత దేశమునకు నిజమగు ధాన్యాగారముగ _రూపొంచెను, డాములు కట్టుట వలన నదీజలములను నిల్వచేయుటకును, వానిని (ప్రణాళికాబద్ధముగా వ్యవ సాయమునకు వాడుట కును, జలవిద్యుచ్చ కిని ఉత్పత్తి చేయుటకును సౌకర్య
అ ua
వ శ తాబ్దమున నిర్మిత మైన మహా ట్ ల్). వేలకొద్ది జనము ఆ నాడు డ ఇటుకలను తయారుచేసి 7.62 మీ, 25)
అకు_డిక % గోడలను నిర్మించి వాటి మధ్యస్థలమును
ఎత్తుగల జంట బంక మన్నుతో నింపిరి. నిర్మించిరని పతీతి
™
దీనిని ఆ నాడు శై.దీలు
బై f జాపి అ లు q vt . ఈజిప్టులోని గిజాపిరమిడ్లు వీటిల్ కుడిపక్కన
ఉన్నది మిక్కిలి ఎత్తయినది (144 మీ.). దీని పేరు
చియాప్స్, ఎడమ (ప్రక్కన ఉన్నది చిన్నది. 122 మీ,
ఎత్తుగల ఈ పిరమిడ్ సేకు మెసిరినోస్, మధ్యది 140 మీ. ఎత్తు గలది. డీని పేరు చెపేన్
Blank Page
ములు కలిగెను [చూ. వు.50]. భారతదేశ స్వాతం|త్య మునకు పూర్వమున దేశములోని వివిధ నదుల పైనను, డెల్ఫా ([పాంతములలోను |బిటిష్ [వభుత్వము అనేకమైన పంటనీటి వనరులు కల్పించినది. ఖడక్ వసల (మహో రాష్ట్ర), పెరియార్ (మడాను), చిన్నలాయడ్ డాములు (మహారాష్ట్ర) 19 వ శతాబ్ద ములో నే రూపుగొనినవి. ఇటువంటి పెద్ద పెద్ద రాతికట్టుడు (మేననరీ) డాముల నిర్మాణములో భారతీయ ఇంజనీర్లు పాల్గొని పంటనీటి వనరులను నిర్శ్మించుటయందు మంచి అనుభవము గడిం చిరి, మెట్టూరు (మడాను), కృష్ణ రాజసాగరు (మైసూరు) డాములు (1920 - 1980) (ప్రపంచములో ఎత్తయిన మేననరీ డాములుగా |ప్రసిద్ధిపొందినవి [చూ. రిజర్వాయు రుల యుగము - పు. 56].
ఛారత దేశమున కావేరీనదిపె కట్టిన మెట్టూరు డాము 1986లో పూ ర్తిఅయినది. యూరప్ ఖండములోని శాములు అన్నింట ఎత్తయిన డాము ఇటలీలోని వాజోంట్ డాము రెండు వంపులతో కూడిన (డబుల్ కర్వేచర్) ఆర్స్ డాము నిర్మాణములలో పేరొ_నదగినది. దీని ఎత్తు 256 మీటరులు. స్విజర్ల ండ్లో (గురుశ్వాకర్చ ణ స్తూతమును అనుసరించి కట్టిన) (గాండ్ డిక్యెన్సీ డాము యూరప్ లోని డాములలో ఎత్తయినది. దీని ఎత్తు 290 మీ.; నబజ్ నదివె భా(కాడాము (222 మీ.), ఆం[ధ[పదేశ్ లోని కృష్ణానదిపె నాగార్జున సాగరుడాము (128 మీ.) ఆధునిక కాలమున భారతదేశపు ఇంజనీర్లు సాధించిన ఘనవిజయ ములు [చూ పు. 50].
.విద్యుచ్చ క్కి ఆవశ్యకతలను తీర్చుటకును, విద్యుచ్చ కి ని ఉత్ప త్తి చేయుటకును క్రమబద్ధముగా జల విద్యుత్ ఉత్ప త్తి పద్ధతి అమలు పరచబడెను, భారతదేశములోని మొట్ట మొదటి జల విద్యుత్ కేం[దములు డార్జిలింగ్, శివ సము[దము (మైసూరు) శకేందములు. మాచ్ఖండ్ (ప్రాకెష్ట, ఎగువ సీలేరు (ప్రాజెక్టు, 1968 నాటికి నిర్మాణ ములో ఉన్న (శ్రీశైలము (ప్రాజెక్టు ఆంధ (పదేక్లో పేరొనదగు జల విద్యుత్ కేం దములు.
రాకపోకల సౌకర్యములు ఎక్కువ అయిన కొలది నౌకాయానము శ్రీ|ఘగతిని అభివృద్ధిచెందినది. 197 క. మీ, పొడవుగల సూయజ్ కాలువ నిర్మాణమునకు ((ఫైెంచి ఇంజనీరు ఫెర్డి నాండ్ డి. లెస్సెప్స్ డిజైనులు సిద్ధపరచి 1869లో పూర్తిచేసెను. 20 వ శతాబ్దము ఆరంభమున పూర్తి అయిన పనామాశకాలువయు నౌకాయానరంగమున పేర్కొన దగినది, యునై "బడ్ స్టేట్స్, కెనడా చేశములను కలుపుచు ఇటీవల 1959 లో పూర్తి చేయబడిన సెయింట్
XII1-7
సివిలు ఇంజనీరింగు
లాశెన్స్ సము ద మార్గము ఈ అంతర్జాతీయ నౌకయాన రంగమున మవా త్తరమగు విజయము.
సివిలు ఇంజనీరింగులో (పథాన శాఖ అగు “వంతెన లను పేర్కొననిదే సివిలు ఇరిజనీరింగు సమీత పూర్తికాదు. ఈ యుగమునందలి మొట్ట మొదటి వంతెనలలో శేమ్స్ నదివె అండను నగరమున కట్టిన వంతెనను పేర్కొన వలయును. నౌకల రాకపోకల అవసరము కోసము బాస్క్మూూల్ (ఒకవైపు నుండి పైకి ఎత్తు) వంతెనలు, లిఫ్ట్ వంతెనలు ఈయుగమున వాడుకకు వచ్చెను. వంతెనల రూపు రేఖల కల్పనలలో కొ త్తవద్ధతులు అవలంబింపబడుట వలనను, నిర్భ్మాణరీతియందు ఆధునిక పద్ధతులను గహిం చుట వలనను వంతెనల నిర్భాణమున మహాదభివృద్ధి సాధింపబడెను. యునై ఒడ్ స్లేట్స్లోని శాన్ (ఫ్రాన్సిస్కో. అభఖాతపు వంతెన, గోల్డన్ గేట్ వంతెన, ఛారత దేశమున హుగ్గీనదివై హౌరావంశతెన మొదలగునవి (ప్రపంచ |ప్రసి ద్ధములగు వంతెనలు. ద్రీస్రైస్డ్ కాంక్రీట్ ను కోనుగొనుట వంతెనల నిర్భ్మాణమున ఒక ముఖ్యమైన ఘట్టము. థారత . దేశములోని రై ల్వే వంతెనలలో సోన్వంశెన అన్నిటి కన్న పెద్దది; దీనిపొడువు 8,060 మీటరులు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు ఈ శతాబ్ద గడ్రారంభమున నిర్మిం చిన గోదావరి రై ల్వేవంతెన పేర్కొనదగినది. దీనిపొడవు 2, 768 మీటరులు.
సోవియట్ రష్యా ఇటీవల పై(డాలిక్ ఇంజనీరింగున ఉపకరించు ఒక (త్రవ్వుయం|తము (సక్షన్ |ఢైడ్ట్)ను కని పెట్టినది. ఇది కనివిని ఎరుగని అపూర్వమగు నిర్మాణోప కరణము, ఇది గంటకు శ8ి00 మీటరుల వెడల్పు, 18 మీటరుల లోతు గల కాలువలను (త్రవ్వును. నేడు మనము డాములు, కందకములు, కాలువ లాకులు చాల పెద్ద వానిని శ్రవ్వు టకు మందుగుండు మొదలగునవి వాడుచున్నాము. వాటిని ఈ సక్షన్ (డెడ్ట్ యంత్రము |త్రోసిరాజనినది.
జపాన్లో హోొక్కయిడో_హాాెన్లూ అను శెండు ద్వీపములను కలుపుటకు నీటిలో శేలియాడు సొరంగ మును నిర్మించుటకు పథకములు నిద్ధపరుపబడినవి. ఈ ప్రాంతము అంతయును నిరంతరము అగ్ని పర్వతముల విస్ఫోటనము జరుగు నట్టిది, కనుక, 25 కి. మీ. పొడవు సొరంగము నీటిలో 20 మీటరుల లోతున శేలియాడు చుండును. దీనిని ఇనుప తీగెలతోను, వంగునట్టి ఇనువ కమ్ములతోను నీటి అడుగున లంగరు వేయుదురు. ఎట్టి భూకంపమునై నను ఇది తట్టుకొనును. ఒకొక్క. సమయ మున ఈ తేలియాడు సొరంగములు శెండు అంతసులు గలివిగా ఉండును, &
49
(పపంచమున పంటనసిటి వనరులు
నీటి వనరులను కల్పించు పద్ధతి పాశ్చాత్య దేశములలో కన్నను (ప్రాశ్యదేశములలో (ప్రముఖముగా అభివృద్ధి చెందినది [చూ పు. 19]. [కింది పట్టిక (ప్రపంచమునందు నీటివనరులు హెచ్చుగా ఉన్న దేశములను తెలుపును. నీటి వసతికల |పాంతము (1986)
లతల లక్షల ఎరములలో హౌశ్టేరులలో
EE A)
చేశము
చీనా 770.00 812.8 భారత దేశము 602.00 248.6 * యునై బడ్ స్టేట్స్ 877.09 152.5 సోవియట్ రష్యా 815.01 127.5 పాకిస్తాన్ 265.20 107.2 జపాన్ 77.50 81.4 యునై "బడ్ ఆరబ్ రిపబ్లిక్ 67.8 27.4 ఇటలీ 66.00 28.7 (ఫాన్స్ 61.50 24.9 ఆర్టెంటీనా 27.20 11.0 ఆస్టేలియా 19.15 TT కెనడా 12.00 4.8
సోవియట్ రష్యా: వి_సృతమగు (పకృతి సంవద కలిగి ఉన్నప్పటికినీ సోవియట్ రష్యా 1917 అక్లోబరు విస్థవ మునకు పూర్వము వరకు వెనుకబడిన వ్యవసాయ డేళ ముగా ఉండెను. అంతర్యుద్ధానంతరము జెరావ్ షాన్ నదిమీద పెర్ వోమే డామును కట్టుట, గాంగీ డార్గోనీ పంటనీటి వ్యవస్థ నిర్మాణములతో బాటు ఇదివరకున్న నీటివనరుల పరిస్థితిని మెరుగుపరచుట జరిగాను. ఉష్బెక్ స్తాన్లో యున్ కాలువలును, జార్జియాలో అలాజాన్ పంటనీటి కాలువలును, మరికొన్ని నీటివనరులును కూడ నిర్మించిరి. 1929 తరువాత ఉచ్బెక్ స్తాన్లో సావే, నాశ్చే, షఖుద్ ; తాజిక్ స్తాన్లో వక్ష్; కిర్లి జియాలో “చూ”? నదిపై చుమిష్ డాము మొదలగు పెక్కు. వంటనీటి వనరుల సౌకర్యములు (క్రొత్తగా కల్పించిరి,
యుశ్భానంతర సంవత్సరములలో జెరావ్ షాన్ నదిమీద కట్టా_కుర్గ న్ జలాశయము పూ ర్హికేయబడెను. ఉ్బెక్ స్తాన్ లోని ఆమూ-దర్యా నదిపై మరొక జలాశయము 1946 నాటికి పూ _ర్లిచేసిరి. సిర్ందర్యా, "జెరావ్ షాన్,
* 1966 నాటికి ఈ సంఖ్య 878.1 అతల హౌన్టేరులకు ెరిగినది.
50
ఆమూ-దర్యా తీర పాంతమున మరొక గొప్ప జలాశయ నిర్భాణమునకు వథకములు సిద్ధవరుపబడినవి.
పాకిస్తాన్ : దిగువ చీనాబ్ కాలువ సుమారు 12,88,182 హౌన్టేరులకు నిరంతరము పంటనీటి వసతిని కల్పించు చున్నది. పెద్ద కాలువ, చానిశాఖల నిడివి 724 కి. మీ. దీని పిల్ల కాలువల మొతృపు నిడివి 4,025 క. మీ. ఈ కాలువ ముఖస్థ లమున 1100 కుూూసెక్కు_ల నీరు సరఫరా అగు వసతి కలదు; 2. దిగువ జీలమ్ కాలువ 4000 క్యూ సెక్కు.ల నీరు సరఫరాచేయగల ముఖస్థల వసతి కలిగి 5,05,862 పాేరులకు నీటి వనరులు కల్పించుచున్నది; లి. (1) ఎగువ చీనాబ్ కాలువ, (1) దిగువ బడీ-దో-అబ్ , (111) ఎగువ జీలమ్ కాలవ, ఈ మూడు శకాలువలు కలసి దాదాపు 80,000 క్యూనెక్కుల నీటిని సరఫరాచేయుచు 18ి,కిర్,477 హౌక్టో రుల భూమికి నీటి వనరులు కల్పించుచున్నవి; 4. నమ్లెజ్ లోయ (పాశెక్టలో నాలుగు బరాజులు నిర్మింపబడినవి. పీని వల్ల 25,09,078 పౌక్టేరులకు నీటి పారుదల జరుగు చున్నది; 5. వావేలీ కాలువ [ప్రాశెక్టు. ఈ (పాశెక్టు (క్రింద 5,26,097 హౌ్టేరులకు నీటివనరులు ఉన్నవి; 6. సీంధులోని నుక్కూర్ బరాజు [ప్రవంచములోని బరాజులు అన్నింటి లోను పెద్దదిగా [పసిద్ధి చెందినది. ఇది 81,16,118 హౌక్టేరు లకు నీటి సౌకర్యములను కలిగించుచున్నది; 7. సింధునది పై. ఛాల్ (పా కెష్ట 1946 లో పూ_ర్తి అయినది.
ఇటీవల(1961)భారత-పాకిస్తాన్ చేశముల మధ్య జరిగిన సింధుజలముల బడంబడిక |పకారము పాకిస్తాన్ సింధు, జీలమ్, చీనాబ్ నదుల నీటిని, భారత దేశము రావి, సైజ్, బియాస్ నదుల నీటిని నిరాటంకముగా వాడుకొన వలయు నని నిర్ణయ మైనది. సింధు,జీలమ్, చీనాబ్ వంటి పక్చిమ నదు లపై జలాశయములు,బ రాజులు, లంకె కాలువలు మొదలగు వి_స్హృ తశాభివృద్ధి కార్యక్రమములను పాకిస్తాన్ (ప్రారంభించ నున్నది [చూ. అకారాది - అంతర్జాతీయ నదీజలములు, ఒడంబడికలు ].
యునైటెడ్ స్టేట్స్: ప్రపంచమున నీటివనరులు కల దేళ ములలో ఇది మూడవది, యునై బడ్ స్టేట్స్లో నవీనపద్ధ తిని వంటనీటి వనరుల కల్పన 1847లో [పారంభ మైనది, ఆ వత్సరమున ఆ దేశపు పడమటి (పాంతమునకు వలస పోయినవారు ఉటాహ్ ఎడారులను చేరి, తమ జీవిక కోసము ఒక చిన్న వాగును మళ్ళించుకొని, బెంగాళాదుంపలు పండించుకొని మన గలిగిరి. 1900 నుండి ఫెడరల్ [వభు త్వము భూమిని నేద్యయోగ్యము చేయుటకు పెక్కు
(zr61) (,039) * ‘(8L17) *G g9z'T rae “౧౫ శంక బంటు] ఇ్ఞాంరీ్రర శౌల్లజ ఒ్వంధ్రండిక్ర
a M"_S Fy PPR GRY GSP SRE mo
19, 5 E
(ప్రణాళికలను (పారంభించెను, 1910 క పళ్చిమ రాష్ట్ర) ములలో _ 56,65,660 హౌక్టేరుల భూమికి పంటనీటి వనరులు కల్పింపబడినవి.
భూములను వ్యవసాయ యోగ్యము చేయుటకొరకై_ యునై_చడ్ సేట్స్నందు “యు. ఎస్. బ్యూరో ఆప్ రిక్ట మేషన్ 'అను సంస 1902లో స్థాపింపబడెను, ప్రపంచమున చాల పెద్ద విగ పేరొందిన పెక్కు. పంటనీటి వనరులను ఇది నిర్మించెను. వెద్ద జలాశ యములు, కొండలను చాటు టకు కాలువ మళ్ళింపు పథకములు మొదలగు పెక్కు. (పాశెప్టలను ఆయా నదీతీరమండలముల వారీగా నిర్భిం చుట లక్యుముగా ఉంచుకొని, పక్చిమ రాష్ట్రములలో చేక్షరింపబడు జలమునంతటిని వినియోగపరచు వీలుండు నంత దనుక, అందలి నీటివసతుల సమ।గాభివృద్ధిని సాధించు టకు (ప్రాతిపదికగ పరిశీలనలను జరిపి, ప్రణాళికలను ఈ బ్యూరో తయారుచేసినది. (ప్రముఖములగు నదీ జలముల |పాశెక్టలలో |క్రిందివాటిని పేర్కొన వచ్చును:
కొలరాడో నదీలోయ (ప్రణాలిక : ఈ నదీ తీర మండల మున హూవర్ డాము నిర్మాణము అతి ముఖ్యమగు బహు శార్థ సాధక పథకము. దీని వలన తుదకు ఆరిజోనా, శకారిఫోర్నియా రాష్ట్ర ములలో 4,04,490 పాక్టేరులకు పైగా పంటనీటి పారుదల సాధ్యపడగలదు,
కొలంబియా లొయ (ప్రణాళిక : ఈ |పాంతమున అతి (పథానమగు (ప్రాజెక్టు (గ్రాండ్ కాలీడాము ప్రాజెక్ట్. కొలంబియా నదీలోయలోని అనావృష్టి భూములకు -సుమారు 4,04,490 పాక్టేరులకు-నీరు లభించును.
సెంట్రల్ వ్యాలీ (పాజెక్టు (మధ్యలోయ ప్రణాళిక) : ఈ |పొంతమున పాస్టాడాము, థ్రియాంట్ డాము మొద లగు వాటిని నిర్మించిరి.
భారత దేశమున పంటనీటి వనరులు
ముస్ఫోరీ రివర్ బేసిన్(ముస్ఫోరీ నదిలోయ (ప్రాంతము): ఇది పూర్తిగ అభివృద్ధి అయినప్పుడు 20,88,919 హౌ ,క్టేరుల మెట్ట భూమికి నేద్యపు నీరు ప్రవహించగలదు.
చేశమునందలి నదిజలములను నీటి పారుదల, నీటి సర వరదల నిరోధము, విద్యుదుత్పత్తి మొదలగు బహుళ (పయోజనములకు గరిష్ట వమాణమున వినియో గించుకొనుటకు సమగ, సమన్వయిత నదీ తీర మండలాను సారి (ప్రణాళికను అభివృద్ధి చేయుటయందు యునై బడ్ నేట్స్ అ(గగామిగ పేరుపొందినది.
చీనా: అతి పాచీన కాలమునుండియు చీనాయందు పంటనీటివనరులు కల్పించుట అలవాటులో ఉన్నది, చీనాలో పౌెచ్చుథాగము మిత మైన ఉపోన్ల మండల [పొంత మున శేరియుండి, ఏటా 250 మి. మీ. మొదలు 2,000 మి. మీ. వరకు వర్శపాతమును కలిగి ఉన్నది; భూమి సారవంతము. ఎల్లో, హువాయీ, యాంగ్ట్సీ అను మూడు (ప్రధాన నదుల తీరమున సాగుకు యోగ్యమగు భూమియంతయు సాగుచేయబడుచున్నది [చూ. పు. లి4].
పూర్వము చిన్నవియు, మధ్యరక మైనవియు అగు వంట నీటి వనరులు నిర్మింపబడినవి, కాని, 1951 నుండి నీటి నిల్వ క బృహత్తర కార్య|కమములు |[పౌరంభింపబడినవి, వీనివలన 86,82,679 పా్టేరుల నేల అదనముగ సాగు నకు వచ్చినది. చీనాలో నిర్మింపబడిన పెద్ద పంటనీటి కాలువ ఉత్తర కియాంగ్సీ కాలువ. ఇది 25,000 కూన క్కుల నీరు పారించుటకును, 16,60,224 పహౌ్టేరుల భూమికి పంటనీటి వనరులు కల్పించుటకును ఉద్దిష్ట్ర మైనది. ఏమైనను చీనాలో మొత్తము నీటి పారుదల వసతిగల నేల విస్తీర్ణము లి12.8 లక్షల హౌశ్టేరులు; ఇది చీనాలో మొత్తము సాగగు నేలలో 28% అని అంచనా కట్టబడినది.
ఫరా,
భారతదేశమున పంటనీటి వనరులు
భారత దేశమున విస్తృతములగు పంటనీటి వసతుల ఏర్పాటు కలదు, నిజమునకు దీనికి సాటి (ప్రపంచమున లేదని చెప్పనగును, పంటనీటి వనరుల ఏర్పాటు ఛథారత దేశమునకు |ప్రాచీనకాలమునుండి వచ్చుచున్న సంప చాయము.
ఛారత దేశమున (ప్రాచీనులు సాధించిన పంటనీటి వన రుల అభివృద్ధిని గురించి ఇదివర కే (ప్రస్తావింపబడినది [చూ. పు. శిర]. కాని, ముఖ్యముగా గడచిన వంద పండ్లుగా (ప్రభుత్వ ఆధ్వర్యవమున ఛారీ నీటివనరుల కార్య|క్రమములు కొనసాగి, వి స్తత [ప్రాంతములకు నీటి సౌకర్యములు కలిగి నవి, కడచిన _శశతాబ్దమునందలి వంటనీటివనరుల అధి
51
వృద్ధి వివరములను వరిశీలించుటకు ముందు దేశమున నీటి వనరుల వి స్తరణము, అనిశ్చిత జలాధారముల వ్యవస్ఫీ కర ణము మొదలగు అభివృద్ధి పథకములు నానాట ఎట్టు కొన సాగినవో తెలిసికొందము. ఈ పథకములో ముఖ్య మైనవి ఇవి: 2, పంజాబ్ కాలువలు; 8. తూర్పు యమునా కాలువలు; 4. కావేరి డెల్ఫా కాలు
1. గంగానదీ కాలువలు;
వలు; ర్. గోదావరీ డెల్టా కాలువలు; 6, కృష్టా డెల్టా కాలువలు. కంపెనీయుగమున జలాధారముల అభివృద్ధి
కడచిన శశతాబ్దమున పంటనీటివనరుల కల్పన ఒక విజ్ఞాన శాస్త్రముగా స్థిరపడుటకు తమ కృషిమూలమున Ey థి
భారత దేశమున పంటనీటి వనరులు
సాయపడిన గొప్ప ఇరిగేషన్ ఇంజనీరులలో ఉత్తర భారత దేశమున (పోలీ కాట్లీ, ద&ణాపథమున ఆర్థర్ కాటన్ వలె విశేష గౌరవపాతులు మరి ఉండరని పెక్కుమంది అభిపాయపడుచున్నారు.
కాట్లీ తన యౌవన దశలో 16889, డిసెంబరు నెలలో గంగానదీ తీరము వెంబడిని గర్వుము కేసర్ నుండి గంగా నది హిమాల యోపత్యక[పాంతములనుండి మెదానము లలో [ప్రవేశించు వారిద్వార య్మాగశ్రాస్థలమువరకు కాలి నడకన పయనించెను. ఈ యా|తలో అతడు సన్యాసుల వలె దండకొమండలములు ధరించక, భూమిని సర్వే చేయు తియొడోశైట్ సరంజామా చేత బట్టుకొని బయలుదేరెను, శాస్త్రీయ విజ్ఞానమునకు సంబంధించినంతవరకు ఇంత దూరము కాట్లీ ఒక అజ్ఞఃత భూమియందు ఒంటరిగా పయ నించెనని ఛావించదగును. ఎందులకన, ఆ పరిసర భూమి యొక్క స్థల రీతిని గురించి మ్యాపులు అదివరళో ఎవ రును సిద్ధప రచ లేదు; నీటివవావా పరిమితియు కొ లువబడ లేదు. కాట్లీ అంతకు పూర్వమున తూర్పు యమున కాలువ అభివృద్ధి కార్య|క్రమమున 14 పండ్లు గడిపినట్టి వాడు. ఈ అనుభవము అతనికి గంగానదీ కాలువ నిర్మాణమునకు పూనుకొనుటకు మవాత్తరమగు ఆత్మవిశ్వాసము కలి గించినది, గంగానదీ కాలువను తెచ్చుటకు సోలానీ [పవావా గర్భమునకు అడ్డముగా అతడు కట్టిన జలవాహిక (అక్వి డెక్ట్) అతని [పత్యుత్పన్నతను చాటుచున్నది. ఈ విషయ మున అతడు సాధించిన ఘన విజయమును ఎవరును కాదన జాలరు. తన తరువాతి వారు శా(స్త్రీయమగు ఇంజనీరింగు నైపుణ్యమున తనను మించిన చాతుర్యముతో నూతన నిర్మాణములు చేయుటకు అనువగు [పాతిపదికను కాట్ట్లీ సిద్ధపర చెను.
దకిణ భారతదేశము ఆర్థర్ కాటన్ వంటి విఖ్యాతు డగు [ప్రభుత్వపు ఇంజనీరును పొందుట ఒక గొప్ప అద్భ ఫ్లము. ఆర్థర్ కాటన్ ద&ిణ భారత దేశమునందలి డెల్టా పథకములను స్థిరమగు పునాదులపె తీర్చిదిద్దెను. అంతటి మవాత్తరమగు పురోగతిని సాధించిన ఏకైక వ్యక్తి గాని, పంటనీటి వనరుల కల్పనకు సంబంధించిన విజ్ఞానమునకు శాశ్యతమగు (్రాతిపదికను వేసిన మహో వ్యక్తిగాని, . విజ్ఞూన భవిష్యత్తునకు అంతగా ఆధారపడగల విషయ సామగిని సమకూర్చిన ఏకైక వ్యక్తిగాని ఆయన వినా మరొకరు లేరని ఆర్థర్ కాటన్ విషయమున చెప్పవచ్చును, ఆయన |(వాసినది తక్కువే అయినను, ఆయన జీవితమును, చేసిన ఘన కార్యములను విశదముగా ఆయన కుమా శె హోోేప్ సతి సర్ ఆక్టర్ కాటన్ చరిత్ర” అను అర్థమొనగు
చేరు గల ఇంగ్లీ షు (గ్రంథమున తెలిపెను ఆయన ద&ిణ భారత దేశమందంతటను పెక్కు కాలువలను నిర్మించుట యందు సాధించిన విజయములు నేటికిని ఆశ్చర్యకరములు గను, (పశంసా పా|తములుగను ఉన్నవి. గోదావరీ నదీ గర్భమున శతారసిల్లు ఒకవిధమగు మన్నులో ఆనకట్టలు కట్టు టకు అడుగున రాతిపొర లేక పునాదులు (వెరిమియబుల్ ఫౌండేషన్) కృంగిపోవుచుండెను. కాటన్ కు ముందు ఇట్టి (వశ్యేక పరిస్థితిని పరిశీలించిన ఇంజనీరు లేకపోయెను, ఆయన నిర్మాణములకు మూలాధారములగు సిద్ధాంత ములు నేడు కాలదోషమునకు లోనె ఆధునిక పద్ధతికి అను గుణములుగా లేవనుట నిజమే; అయినను తనకు శెలిసిన దానిని దృఢనిశ్న్చయముతో కార్యాచరణలోనికి తెచ్చుట యందు కాటన్ పండితుని మేధాశక్తి అనన్య సాధ్యమగు రీతిలో పరిఢవిల్లి నదనుటలో సందేవాముళేదు. పంటనీటి వనరులు కల్పించుటయందు అతనికి గల గ్రోర్ణాన కులు అత నిని సంపూర్ణముగ లోగొని, నీటిపారుదల విజ్ఞానమునకు సంబంధించిన పెక్కు. ఇంజనీరింగు, వ్యవసాయ సమస్యలకు సత్వర పరిప్మార మార్గమును కనుగొన అతనికి సాయ పడినవి. నేటికిని ఆంధ్ర నై తాంగము కాటన్ ను అపర భగీరథుడని కొనియాడుచున్నది.
గంగానదీ కాలువ: కాట్లీ ఊహించి నిర్మించిన గంగా నడీ కాలువ చిరస్మరణీయమై శేటికిని (ప్రపంచములోని ఎక్కువ పొడవగు కాలువలలో ఒకటిగా స్థానము సంపా దించుకొనినది. గంగానది హిమవన్న గమునుండి మైదానము నకు దెగి వచ్చుటలో తొలిఘట్టమగు వారిద్వారము వద్ద నుండి ఈ గంగ శకాలువకు నీరు సరఫరా అగును. ఈ కాలువ నిర్మాణ కార్యక్రమము 1842 లో పారంభమై కాలువకు నీరు 1861 _ 62 లో వదలబడెను. ఈ కాలువ నిర్మాణ సమయమున ఆఫ్ ఘనిస్తాన్ కును, ద్రిటన్కును యుద్ధము జరుగుట వలన ఎన్ని యో విఘ్నములు కలిగెను. వాటిని అన్నిటిని అతిక్రమించిన మీదట కాట్లీ ఈ కాలువ